ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పెంచాలి… గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ శ్రీపాండే
మన ధ్యాస ,నిజాంసాగర్ ( జుక్కల్ ) ఒక చెట్టు – అమ్మ పేరుతో కార్యక్రమంలో మొక్కలు నాటిన ఛైర్మన్ గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ పాండే శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు.ఈ సందర్శనలో భాగంగా ఆయన “స్వచ్ఛత…
వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన – రైతుల ఖాతాలో 20.38 లక్షల రూపాయల జమ.. ఐకేపీ ఏపీఎం ప్రసన్నా రాణీ..
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, మర్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఏపీఎం ప్రసన్న రాణి,ఏఈఓ స్వర్ణలతతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రసన్న రాణి మాట్లాడుతూ..ఇప్పటివరకు 20 మంది రైతుల ఖాతాలలో 20,38,294 రూపాయలు…
మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి పాడే మోసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) నిజాంసాగర్ మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి నిబద్దతతో పని చేసి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప రాజకీయ దురందరుడు అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాంసాగర్ మాజీ జడ్పీటీసీ…
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు…
మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) భారత దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్ ఐ మోహన్ రెడ్డి అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద ,నిజాంసాగర్ మండలాల్లో జాతీయ ఏకతా…
శ్రీరుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామి గుడి జీర్ణోద్దార కుంభాభిషేఖ మహోత్సవం
తవణంపల్లి అక్టోబర్ 31 మన ధ్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం మత్యం జోగివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దేవాలయం జీర్ణోద్దారణ కుంభాభిషేఖ మహోత్సవం నవంబర్ 1వతేది నుండి 2వ తేదీ ఆదివారం…
చెనికల వారి నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొన్న దారపనేని,,!!!
కనిగిరి అక్టోబర్ 31 మన ధ్యాస న్యూస్ :// కనిగిరి నియోజకవర్గం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని జంగాల పల్లె వాస్తవ్యులు చెనికల వెంకటేశ్వరరావు చెంచులక్ష్మి దంపతుల కుమార్తె శ్రావణి, బాలే బోయిన మాలకొండ రాయుడు తిరుపతమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్…
నవంబర్ 4 ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ lTA ఇండియా ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రోగ్రామ్ ప్రారంభం
మన ధ్యాస ,విజయవాడ, అక్టోబర్ 31: ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ (ITA) ఇండియా ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రోగ్రామ్ను ప్రారంభించనుంది, ఇది క్లీన్ ఇండస్ట్రియల్ వృద్ధిని వేగవంతం చేయడానికి జాతీయ వాటాదారులను సమావేశపరుస్తుంది. భారీ-ఉద్గార పరిశ్రమ రంగాల డీకార్బనైజేషన్ను వేగవంతం చేయడానికి COP28లో…
మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా,పార్లపల్లి లక్ష్మీ ప్రసన్న,,!!
శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నాయకులు అక్కల రెడ్డి నారాయణరెడ్డి,అక్కల రెడ్డి భాస్కర్ రెడ్డి అనంతసాగరం అక్టోబర్ 31 :(మన ధ్యాస న్యూస్ ):// వైయస్సార్సీపి అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్ మొహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ మాజీ ఎంపీ…
చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ఉదయగిరిలో ఘనంగా మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకలు.,చెంచల్ బాబు యాదవ్ ప్రజాసేవలో ఆదర్శప్రాయుడు” అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రశంసలు..!రాజకీయరంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష..! ఉదయగిరి అక్టోబర్ 31 :(మన ధ్యాస…
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస నిజాంసాగర్ (జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో గురువారం ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో కలిసి పనుల పురోగతిపై సమీక్షించారు.భవనాల…


ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పెంచాలి… గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ శ్రీపాండే
వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన – రైతుల ఖాతాలో 20.38 లక్షల రూపాయల జమ.. ఐకేపీ ఏపీఎం ప్రసన్నా రాణీ..
మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి పాడే మోసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు…
శ్రీరుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామి గుడి జీర్ణోద్దార కుంభాభిషేఖ మహోత్సవం
చెనికల వారి నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొన్న దారపనేని,,!!!
నవంబర్ 4 ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ lTA ఇండియా ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రోగ్రామ్ ప్రారంభం
మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా,పార్లపల్లి లక్ష్మీ ప్రసన్న,,!!
చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు



























































































