రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం
చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…
జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించిన చిత్తూరు సిఎంసి ఆసుపత్రి వైద్యులు
యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 24:యాదమరి మండలం జోడి చింతల గ్రామంలోని సుచి కార్యాలయం ప్రాంగణంలో చిత్తూరు సిఎంసి హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుచి స్వచ్ఛంద సంస్థ అధినేతలు పాల్…
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల
తవణంపల్లి, మన ధ్యాస అక్టోబర్ 23: డిసెంబరు 6, 7 తేదీల్లో కడపలో జరగనున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్ పిలుపునిచ్చారు. మహాసభలను…
పిఎఫ్ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు : జడ్పీ సిఇఓ రవికుమార్
చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 23: ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా పరిషత్ సిఇఓ రవికుమార్ తెలిపారు. గురువారం ఆయనను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అసోసియేట్…
శ్రీ ముక్కోండ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా
తవణంపల్లె, మనద్యాస, అక్టోబర్ 18: తవణంపల్లె మండలం వెంగంపల్లె గ్రామ పరిధిలోని ముక్కోండ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పెరటాసి నెల చివరి వారం…
పంచాయతీ గదుల ఆక్రమణపై కేసు పెట్టాలి !- టిడిపి నేత డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి
చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 14:– చిత్తూరు జిల్లా, పెనుమూరులో ఆరు పంచాయతీ గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం…
వ్యవసాయ యాంత్రీకరణకు ఎన్డిఎ ప్రభుత్వ ప్రాధాన్యత – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల అభివృద్ధి ఎన్డిఎ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.ఆయన సింగరాయకొండలో జరిగిన కొండపి వ్యవసాయ…
విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తుపంతగాని వెంకటేశ్వర్లుహైకోర్టు న్యాయవాది
విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ఉచితంగా స్కాలర్షిప్ పంపిణీ మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- చెన్నై కు చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సింగరాయకొండ మరియు శానంపూడి ఉన్నత పాఠశాలలోని ఎంపిక కాబడిన 20 మంది…
యాదమరి మండలంలో నూతన ఉపాధ్యాయులకు ఘన స్వాగతం
యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 13: యాదమరి మండల వనరుల కేంద్రంలో ఈ రోజు 2025 ఉపాధ్యాయ నియామక పరీక్ష ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రుక్మణమ్మ మాట్లాడుతూ, యాదమరి…
సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం
మన ధ్యాస న్యూస్ కొత్తపట్నం మండలంలో సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సామాజిక సహోద్యామ వేదిక కార్యదర్శి గడ్డం అమృతపాణి మాట్లాడుతూ ఈ చట్టం సామాన్యులకు వజ్రాయుధం లాంటిది ఈ చట్టం ద్వారా గ్రామస్థాయిలో సమాచారం…
















