కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు స్థానిక సింగరాయకొండ జడ్.పి. గర్ల్స్ హై స్కూల్ 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు సిహెచ్. పల్లవిడి. సుసాన్ గ్లొర్య్ఎంపిక అయ్యారు.తూర్పుగోదావరి జిల్లాలోని చాగోలు పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియ శీలక సభ్యత్వం ఆసరాగా నిలుస్తుందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు) పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.మండల కేంద్రం శంఖవరం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా.…

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

.శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి ; ప్రభుత్వ విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను కాపాడ్డంలో అలసత్వం వహిస్తూ, ప్రజల ప్రాణాలు, దేహాలు ప్రమాదంలో పడ్డానికి పరోక్షంగా కారణం అవుతున్నారనే కారణంతో కాకినాడ జిల్లా రోడ్లు, భవనాల శాఖ కాకినాడ సర్కిల్ ఎస్.ఇఇ,…

వరుపుల జన్మదిన వేడుకల్లో భాగంగా రోగులకు పళ్ళు పాలు పంపిణీ

ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.కార్యకర్తలు అభిమానుల మధ్య తమ్మయ్యబాబు జన్మదిన వేడుకలు కొలహాలంగా జరిగాయి.మంగళవారం ఉదయం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పాలు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం…

కౌలు రైతులకు పట్టాలను పంపిణీ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం కౌలు రైతులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఏలేశ్వరం మండల అధ్యక్షులు ఏనుగు ధర్మరాజు,జ్యోతుల పెదబాబు,జనసేన నాయకులు…

జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారా

ఎన్నికలలో నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది హామీ అమ్మ ఒడి 15000 ఇస్తామని 13000 ఇవ్వడం సిగ్గో సిగ్గుఉరవకొండ మన ధ్యాస :సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రేపు జరగబోయే విజయోత్సవ సందర్భంగా విద్యాసంస్థలు…

ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

ఉరవకొండ మన ధ్యాస: ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సమైక్య సాధన అధ్యక్షులు మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు కే లాలెప్ప వేరువేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..