మక్తల్, నారాయణ పేట,కొడంగల్ ఎత్తిపోతల పథకం ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

మన ధ్యాస, మక్తల్: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.కృష్ణా , భీమా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు…

ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం

తిరుపతి జూన్ 4.టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రాణరక్షక వైద్యసేవలు అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.…

​తుడా చైర్మన్‌గా ఏడాది పూర్తి చేసుకున్న డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డికి “ఆర్టికల్ మెమెంటో” ప్రదానం.

తిరుపతి జూన్ 4. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయనను తుడా కార్యాలయంలో జర్నలిస్ట్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రసాద్..తుడా చైర్మన్…

తుడా చైర్మన్ శ్రీ డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ .

తిరుపతి జూన్ 4. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి ని, ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్…

తుడా చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్ ఉద్యోగులు

కర్ణాటక గెస్ట్ హౌస్ సముదాయాలకు గౌరవాధ్యక్షులుగా ఉండాలని విజ్ఞప్తి తిరుమలలోని కర్ణాటక గెస్ట్ హౌస్ మరియు కర్ణాటక కళ్యాణ మండపాల సముదాయాలకు చెందిన ఉద్యోగస్తులు తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన…

అగసారపు క్రిష్ణయ్య మృతి పట్ల తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సంతాపం.

రేణిగుంట జూన్ 4.రేణిగుంట మండలం కరకంబాడి బీసీ కాలనీకి చెందిన మేఘనాథ్ తండ్రి అగసారపు క్రిష్ణయ్య , గురువారం ఉదయం ఆకస్మికంగా మరణించిన విషయం తెలుసుకున్న తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…

పూడి మునికృష్ణారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి రూరల్ గొల్లపల్లికి చెందిన మురళి రెడ్డి తండ్రి పూడి మునికృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా స్వర్గస్తులవడం పట్ల తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి…

ఏర్పేడు మండలం గోవిందవరంలో వైభవంగా వినాయకస్వామి మహా కుంభాభిషేకం!

​ఏర్పేడు జూన్ 4 మండల పరిధిలోని గోవిందవరం గ్రామంలో వెలసిన శ్రీ వినాయకస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహించిన మహా కుంభాభిషేక మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా…

ఈరోడ్‌లో తిరుపతి వాసి రాజా అదృశ్యం..ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి…

రేణిగుంట జూన్ 4.​ఈరోడ్ రైల్వే స్టేషన్‌లో తిరుపతికి చెందిన రాజా అనే వ్యక్తి అదృశ్యమైనట్లు జి.ఆర్.పి (రైల్వే) పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… రాజా మే నెల 13వ తేదీ తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతం నుండి కనిపించకుండా…

జాతీయ కేడెట్ జూడోకు ఎంపికైన తుకివాకం ప్రతిభావంతురాలు పీ. గ్రేసీ: దాతల సహాయం కోసం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

​రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తుకివాకం పంచాయతీ ఎస్.ఎన్.పురం గ్రామానికి చెందిన ప్రతిభావంతమైన క్రీడాకారిణి పీ. గ్రేసీ జాతీయ స్థాయి కేడెట్ జూడో ఛాంపియన్‌షిప్‌కు రాష్ట్ర జట్టులో ఎంపికైంది. ఈమె ఎంపిక కావడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ​ఈ…