ఘనంగా 5వ క్లస్టర్ వర్చువల్ మహానాడు: మై టీడీపీ యాప్ విజేతకు సత్కారం
కార్యకర్తలకు స్వయంగా భోజనాలు వడ్డించిన తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ 5వ క్లస్టర్ బి.జి.కె. యాదవ్ ఆధ్వర్యంలో ‘వర్చువల్ మహానాడు’ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన…
హోరా హోరీగా చిన్న ఆరేపల్లిలో కుస్తీ పోటీలు..
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని చిన్న అరేపల్లి గ్రామంలో నల్ల పోచమ్మ ముత్యాల పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం హోరాహోరీగా కుస్తీ పోటీలను నిర్వహించారు. కుస్తీ పోటీలో గెలుపుపొందిన మల్లయోధులకు సర్పంచ్ మోహన్, గ్రామ కమిటీ అధ్యక్షులు…
సుల్తాన్నగర్లో రసవత్తరంగా కుస్తీ పోటీలు..
మన ధ్యాస నిజాంసాగర్ (జుక్కల్) :నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామ శివారులో గల బారడి పోచమ్మ తల్లి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.నిర్వహించిన పోటీల్లో మల్లయోధులు తమ ప్రతిభను కనబరిచి ప్రేక్షకులను అలరించారు.కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర,…
జుక్కల్ ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ తొలగింపు…చాలా సంతోషంగా ఉంది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస,కామారెడ్డి ,ఇటీవల బాన్స్ వాడ లో జరిగిన సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పోలీసుల పనితీరుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఒక మాఫియాగా మారారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.ఒక పేదోడు ట్రాక్టర్ లో ఇంటికి కోసం ఇసుక…
ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం…శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.
శ్రీకాళహస్తి మే 26. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాళహస్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ‘ప్రజా వినతుల స్వీకరణ’ కార్యక్రమాన్ని…
ఎబోలా వైరస్ పట్ల రేణిగుంట వైద్య ఆరోగ్యశాఖ తీవ్ర అప్రమత్తం
రేణిగుంట, మే 26: సౌత్ ఆఫ్రికా, ఉగాండా, కాంగో వంటి దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విదేశీ ప్రయాణికుల…
రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’
తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్, గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రేతలు, వినియోగదారుల కదలికలపై నిఘా ఉంచామని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గాజులమాండ్యం…
శ్రీ వర్ష ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో డ్రగ్ డిటెక్షన్ టెస్టులు: “డ్రగ్స్ నియంత్రణ సామాజిక బాధ్యత” – డీఎస్పీ శ్రీనివాసరావు
రేణిగుంట: రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “డ్రగ్స్ పై దండయాత్ర 2.0” కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఒక కీలకమైన తనిఖీ నిర్వహించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని…
నెల్లూరు, ప్రెస్ క్షబ్ కు వాటర్ డిస్పేన్సర్ వితరణ చేసిన హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ (హెచ్ 20 )
మన ద్యాస, నెల్లూరు, మే 25 : నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ‘హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ (హెచ్ 2O)’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఉచితంగా వాటర్ డిస్పెన్సర్ను వితరణ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ…
మాగి గ్రామంలో ఉత్సాహంగా కుస్తీ పోటీలు.
మన ధ్యాస నిజాంసాగర్ :జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ, ఎల్లమ్మ పండుగను పురస్కరించుకుని సోమవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.ఉదయం కొబ్బరికాయ కుస్తీతో ప్రారంభమైన పోటీలు రూ.100 నుంచి రూ.500, రూ.1000, రూ.2000 నగదు బహుమతులతో ఉత్కంఠభరితంగా సాగాయి.పోటీల్లో…