ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారధ్యంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు..ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం..సర్పంచ్ కూండ్ల నాగేశ్వరి లక్ష్మీ నరసయ్య వరికుంటపాడు మార్చ్ 8 మన న్యూస్:-(నాగరాజు కె ) ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడమే కూటమి ప్రభుత్వ…

జలదంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి.

రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం..!రైతు సంక్షేమమే ధ్యేయం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! జలదంకి మార్చి 8,మన న్యూస్, ప్రతినిధి,(నాగరాజు కె). జలదంకి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల…

జలదంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్,వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి.

రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం..!రైతు సంక్షేమమే ధ్యేయం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! జలదంకి మార్చి 8,మన న్యూస్, ప్రతినిధి,(నాగరాజు కె). జలదంకి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల…

వన్నియకుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనం -8న తిరుపతిలో వధూవరుల పరిచయ వేదిక.

తిరుపతి, మార్చి 08 : – తిరుపతిలోని నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ వద్ద అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ సమీపంలో ఈ నెల 8న వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదిక…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన: చిత్తూరు అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టిక్కీ రాయల్,:

చిత్తూరు ,మన ధ్యాస, మార్చ్ 8 ఆదివారం ఉదయం 9 గంటలకు , చిత్తూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రమదాన కార్యక్రమం జరిగింది,అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గురించి, మరియు…

జిర్రావారిపాలెంలో కోదండ రామస్వామి ఆలయమునకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

దేవాదాయ శాఖ సహకారంతో జిర్రావారిపాలెంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం..కోదండ రామస్వామి వారి ఆలయ నిర్మాణానికి రూ.1 కోటి మంజూరు – ఎమ్మెల్యే కాకర్ల సురేష్… కలిగిరి మార్చి 8, మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె ). కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామంలో…

హాస్టల్‌లో విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలి..మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) అచ్చంపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలని మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేటలోని ఎస్సీ బాలుర…

పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందించాలి. సర్పంచ్ సయ్యద్ రఫీ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో అంగన్ వాడి కేంద్రాన్ని శనివారం సర్పంచ్ సయ్యద్ రఫీ తనిఖీ చేశారు.అంగన్ వాడి కేంద్రంలో సమస్యలను అంగన్ వాడి టీచర్ గంగామణీ అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి…

ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు ఘన సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ కావేరి,గ్రామ పాలన అధికారి గంగమ్మలను తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు.ఈ…

గ్రామం అభివృద్ధి చేయడమే ప్రజాపాలన – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జూక్కల్ )మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.ఈ కార్యక్రమంలో భాగంగా…