ప్రజలపై భారం తగ్గించడంలో మోదీ దృఢ సంకల్పం… చంద్రబాబు మద్దతుతో ప్రజా సంక్షేమానికి పెద్దపీట,టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు..

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు… కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం స్వాగతం అమరావతి, మార్చి 27:మన న్యూస్ ప్రతినిధి(నాగరాజు కె ). పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం…

దివ్యాంగులకు పెన్షన్ పెంపు, ఫ్రీ బస్ సౌకర్యం కోరుతూ “చలో బస్ భవన్” ముట్టడి

యాదాద్రి భువనగిరి, మన ధ్యాస ,మార్చి 27:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని ఆరోపిస్తూ దివ్యాంగులు, వికలాంగుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.4000 పింఛన్‌ను రూ.6000కు పెంచుతామని, వృద్ధులు మరియు…

భర్త జ్ఞాపకార్థం చలివేంద్రం : సేవా గుణంతో ఆదర్శంగా నిలిచిన చేరెడ్డి శ్రీలత.

కలిగిరి, మార్చి 26,మన న్యూస్ ప్రతినిధి,నాగరాజు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, చేరెడ్డి రెడ్డి శ్రీలత, తన దేవంగత భర్త చే రెడ్డి పెద్దిరెడ్డి జ్ఞాపకార్థం స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా…

పట్టణ క్రమబద్ధీకరణ కొరకు అధికారుల కసరత్తు

మన ధ్యాస ప్రతినిధి సాలూరు మార్చి 26 :-పాలకవర్గం పాలన ముగియడంతో పట్టణ క్రమబద్ధీకరణ కసరత్తు మొదలైంది. మున్సిపల్ ప్రత్యేక అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డి టౌన్ ప్లానింగ్ లో 60 అడుగులు రోడ్లు ఉండాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు గురువారం…

ఏపీఎంఎఫ్ తోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం సాధ్యం-తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ బలోపేతమే లక్ష్యం -జర్నలిస్టుల సమస్యలపై అలుపెరుగని పోరాటం తిరుపతి, MANA DHYASA : ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్తోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి స్పష్టం చేశారు. గురువారం…

గ్రామ అభివృద్ధి చేయడమే లక్ష్యం..సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్

మన ధ్యాస,నిజాంసాగర్ జుక్కల్ గ్రామ అభివృద్ధి చేయడమే లక్ష్యమని గుర్రపు సర్పంచ్ సుమిత్ర శ్రీనివాస్ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సుమిత్ర అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి…

బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి..డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి లో డాక్టర్స్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ చైర్మన్‌గా డాక్టర్ యశ్వంత్ రామచంద్ర నియమితులయ్యారు.ఈ నియామకం టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా…

శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మార్చి 25,బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో బుధవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్పర్సన్ దొడ్ల కవిత, మున్సిపల్ చైర్ప ర్సన్ సీమ షెట్కార్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం శనగ…

మాగి గ్రామంలో భక్తి పారవశ్యం – హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో హోమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన పవిత్ర హోమ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగానిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని,భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు…

చంద్రబాబు నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి వేగం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

కుమ్మరకొండూరులో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన. 32 లక్షల నిధులతో గ్రామపంచాయతీ నిర్మాణమునకు శ్రీకారం. కలిగిరి మార్చి 23,మన న్యూస్ ప్రతినిధి, (నాగరాజు కె ) కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలో 32 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ…