డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల తిన్న పైసలను కక్కించే వరకు ఊరుకోలేది లేదు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) హసన్ పల్లి గ్రామంలో డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల నుంచి తిన్న పైసలను కక్కించే వరకు ఊరుకునేది లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో…
జర్నలిస్టుల సమస్యలపై ‘ఛలో విజయవాడ’ ఏపీడబ్ల్యూజేఎఫ్ పిలుపు పోస్టర్ ఆవిష్కరణ
మన ధ్యాస ప్రతినిథి కాకినాడ;రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యుజేఎఫ్) ఆధ్వర్యంలో మార్చి 4న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు…
నేడు చంద్రశేఖర్ అజాద్ 95వ వర్ధంతి
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం విశ్వహిందూ పరిషత్ వారు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో వెలిసిన కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సత్సంఘ్ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ మండల ఆర్గనైజర్ ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో…
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్,హాసన్ పల్లి గ్రామాలల్లో గ్రామపంచాయతీ భవనం,గాలిపూర్ గ్రామంలో అంగన్వాడీ భవనానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పూజ చేసి కొబ్బరి కొట్టి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సుమారు…
యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్
తిరుపతి:- ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్ ను నియమిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రంను తిరుపతి ప్రెస్ క్లబ్లో అందజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో కుర్రా శ్రీనివాస యాదవ్ మీడియాతో…
తీర్థయాత్రికుల కోసం ప్రత్యేక “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ప్యాకేజీలు
తిరుపతి, మన ధ్యాస, ఫిబ్రవరి 26: తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేకంగా “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి మార్చి 21 నుంచి…
ఏలేశ్వరం అప్పన్నపాలెం వారధినీ పరిశీలించిన – పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ విజయ్ కుమారి
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం అప్పన పాలెం కిలిపే వారిది నీ పరిశీలించిన పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కె విజయ్ కుమారి సుమారు 18 కోట్ల నాబార్డ్ నిధులతో అప్పన పాలెం వారదని పటిష్టంగా నిర్మించేందుకు కృషి చేస్తామ అన్నారు. ఈ…
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి కృతజ్ఞతలు తెలిపిన నూతన మండల కన్వీనర్ పూసల వెంగపనాయుడు.
పుష్పగుచ్చం అందజేసినా కలిగిరి మండల కన్వీనర్ పూసల వెంగప నాయుడు.. అమరావతి, ఫిబ్రవరి 26,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె ). ఉదయగిరి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన కలిగిరి టిడిపి మండల కన్వీనర్ పూసల వెంగపనాయుడు,అమరావతి లోని అతిథి గృహమునందు ఉదయగిరి శాసనసభ్యులు…
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీ కృతజ్ఞతలు తెలిపిన నూతన కలిగిరి మండల కన్వీనర్ పూసల వెంగపనాయుడు..
పుష్పగుచ్చం అందజేసిన కలిగిరి మండల కన్వీనర్ పూసల వెంగప నాయుడు. అమరావతి ఫిబ్రవరి 26, మన న్యూస్,(నాగరాజు కె ) ఉదయగిరి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన కలిగిరి టిడిపి మండల కన్వీనర్ పూసల వెంగపనాయుడు,అమరావతి లోని అతిథి గృహమునందు ఉదయగిరి శాసనసభ్యులు…
అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రత్తిపాడు మండలం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన తహశీల్దార్ ఎం సూర్యప్రభ మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రత్తిపాడు మండల కమిటీ ఎన్నిక రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శివరామ్,కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీ అవసరాల కిషోర్ సమక్షంలో బుధవారం…