భయం వీడి పరీక్షలు రాయండి.. ఉత్తమ ఫలితాలు సాధించండి ,ఎంఈవో తిరుపతి రెడ్డి
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామ జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు ఏర్పాటు చేశారు. ముందుగా ఎంఈఓ తిరుపతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా…
కాకర్ల సురేష్ సహకారం తో వడ్లమూడిపల్లిలో సిమెంట్ రోడ్లు
ఉదయగిరి, మార్చి, 10,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. ఉదయగిరి మండలం దాసపల్లి పంచాయతీలోని వడ్లమూడిపల్లి గ్రామంలో వర్షం పడినప్పుడల్లా గ్రామస్తులు బురద తో ఇబ్బంది గురవుతున్నారు స్థానిక టిడిపి నాయకులు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ కీ తెలియజేయగా,యుద్ధ…
జలదంకి మండలం చినక్రాక వీఆర్వో పై చట్టపరమైన,శాఖా పరమైన చర్యలు,తీసుకోవాలని డిమాండ్ చేసిన, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నేతలు.
జలదంకి, మార్చి 10,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. నెల్లూరు జిల్లా జలదంకి మండలం వేములపాడు గ్రామంలో మాదిగల భూములను ఆ గ్రామ వడ్డెర కులమునకు చెందిన బెల్లంకొండ వెంకమ్మ వారి బంధువులకు దారాదత్తం చేసి మాదిగల భూములను అన్యాయక్రాంతంకి గురిచేసిన…
డేవిస్ పేట వద్ద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన ధ్యాస,ఇందుకూరుపేట, మార్చి9 : 48 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నెల్లూరు – మైపాడు రోడ్డు నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం మంత్రులు మరియు అధికారుల సహకారంతో దాదాపు 50 శాతం పనులు పూర్తి చేయగలిగామన్నారు…
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ప్రణాళికల లక్ష్యం..సర్పంచ్ గుర్రపు సుమిత్ర
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా జిపి కార్మికులతో పాటు గ్రామానికి చెందిన యువకులు,పెద్దలు కలిసి కట్టుగా గ్రామ పరిశుభ్రతనే ధ్యేయంగా శ్రమదానం చేశారని గ్రామ సర్పంచ్ సుమిత్ర శ్రీనివాస్ లు…
మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 400 మంది ఎస్ ఎస్ సి విద్యార్థులకు పెన్స్,ప్యాడ్లు పంపిణీ..
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్ మండలాలాల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరుకాబోతున్న ఎస్ ఎస్ సి విద్యార్థులకు ఉత్సాహం కలిగించే విధంగా మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు 400 మంది విద్యార్థులకు నిజాంసాగర్…
కలిగిరి మండలం పరికోట గ్రామం లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల అందజేత..క్యూఆర్ కోడ్తో పారదర్శకంగా పట్టాదారు పాస్ పుస్తకాలు: ఎమ్మెల్యే సురేష్..!గత ప్రభుత్వ రీ-సర్వే అవకతవకలను సరిదిద్దుతున్న కూటమి ప్రభుత్వం.. కలిగిరి, మార్చి 9, మన న్యూస్,ప్రతినిధి(నాగరాజు కె ) కలిగిరి మండలం పరికోట…
రంజాన్ ఇఫ్తార్ విందు ముస్లింలతో కలిసి పాల్గొన్న ఎన్ పి జయచంద్ర నాయుడు
బంగారు పాల్యం, మన ధ్యాస,మార్చి 9 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలంలో ఆదివారం సాయంత్రం ఎన్.పి జయప్రకాష్ నాయుడు,ఎన్. పి. ధరణి నాయుడు, ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు ముస్లిం సోదరులతో కలిసి…
కోడె వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమ్మి గ్రామంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు
కొండాపురం, మార్చి 09,మన న్యూస్,(నాగరాజు కె ). ఆదివారం రాత్రి ,ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు.ముందుగా ట్రస్ట్ చైర్మన్…
ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారధ్యంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు..ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం..సర్పంచ్ కూండ్ల నాగేశ్వరి లక్ష్మీ నరసయ్య వరికుంటపాడు మార్చ్ 8 మన న్యూస్:-(నాగరాజు కె ) ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడమే కూటమి ప్రభుత్వ…