సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.. పుస్తకాలే ప్రపంచంగా సాగి….క్రమశిక్షణ,కృషితోనే విజయం సాధ్యం.. పట్టా ప్రదానోత్సవంలో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్తో మెరిసిన శ్రీపురం సన్హిత..
రేణిగుంట మే 19.స్థానిక సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యార్థుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో బీటెక్ సి.ఎస్.ఈ విభాగంలో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ సాధించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సన్హిత…
సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు… కృషితోనే విజయం సాధ్యం.. అత్యుత్తమ ప్రతిభతో బీటెక్ పట్టా అందుకున్న సంహిత..
పుత్తూరు: స్థానిక సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యార్థుల కోలాహలం మధ్య వైభవంగా సాగాయి. ఈ వేడుకలో బీటెక్ సి.ఎస్.ఈ (CSE) పూర్తి చేసిన ఎస్.పి.ఆర్. సంహిత తన పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా సంహిత మాట్లాడుతూ…
జీవగ్రామం ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ క్యాంప్…అమ్మ గుంట ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్రీడాకారులకు జెర్సీల పంపిణీ….
రేణిగుంట: జీవగ్రామం ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 17వ ఉచిత ఫుట్బాల్ శిక్షణ శిబిరం అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ శిబిరంలో భాగంగా, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అమ్మ గుంట ఫౌండేషన్ వారు విరాళంగా అందజేసిన క్రీడా దుస్తులను (జెర్సీలను) వందమంది విద్యార్థులకు ఘనంగా…
జీవగ్రామం ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ క్యాంప్వి…అమ్మ గుంట ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్రీడాకారులకు జెర్సీల పంపిణీ….
రేణిగుంట: జీవగ్రామం ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 17వ ఉచిత ఫుట్బాల్ శిక్షణ శిబిరం అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ శిబిరంలో భాగంగా, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అమ్మ గుంట ఫౌండేషన్ వారు విరాళంగా అందజేసిన క్రీడా దుస్తులను (జెర్సీలను) వందమంది విద్యార్థులకు ఘనంగా…
విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలి.. బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి
మన ధ్యాస ,నిజాంసాగర్(జుక్కల్): వర్షాకాల సమయంలో ప్రజలు, ప్రయాణికులు, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. వరదల్లో చిక్కుకున్న సందర్భాల్లో అగ్నిమాపక, రెస్క్యూటీం సభ్యులు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేరుస్తారన్నారు.మహమ్మద్ నగర్ మండలం బొగ్గు గుడిసె…
పండుగ వాతావరణంలో శెట్టి పల్లి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
శెట్టిపల్లి ప్రాంతంలో ఇంటి పట్టాల పంపిణీ, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది శెట్టిపల్లి ప్రజల దశాబ్దాల కష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలికింది ముఖ్యమంత్రి సంకల్పంతో శెట్టిపల్లి భూ లబ్ధిదారులకు రూ.17.50 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ ఈ-డిప్…
బస్టాండ్లో ప్రయాణికులకు నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు…అపరిచితుల పట్ల అప్రమత్తత అవసరం… రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర…
రేణిగుంట మే 18.తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సైబర్ నేరాలు, మహిళల భద్రత, గొలుసు దొంగతనాలు మరియు మొబైల్ చోరీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట…
జిల్లాలో శాంతి భద్రతలుపై సంతృప్తి చెందిన డీజీపీ
మద్యాస ప్రతినిధిపాచిపెంట, మే 17:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా పాచిపెంట మండలం పి కోనవలస విచ్చేసారు. ఆదివారం నాడు ఆయనను పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్…
ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు….పరిస్థితి విషమం…. రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర
రేణిగుంట మే 17. స్థానిక రేణిగుంట – కోడూరు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర తెలిపారు. గొల్లపల్లి కూడలి వద్ద ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాహనం…
ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు…పరిస్థితి విషమం…రేణిగుంట అర్బన్ సీఐ జయ చంద్ర…
రేణిగుంట మే 18 స్థానిక రేణిగుంట – కోడూరు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు రేణిగుంట అర్బన్ సీఐ జయ చంద్ర తెలిపారు. గొల్లపల్లి కూడలి వద్ద ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా…