శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి సేవలో జిల్లా కలెక్టర్
తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 14 (నాగరాజ సరకింటి ) సర్వరోగ నివారిణి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానమును చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి తెలుసుకొని శ్రీ వీరాంజనేయ స్వామి…
జువ్వల కుటుంబంలో ఆణిముత్యం
ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షలో జువ్వల జస్విత్ రెడ్డి ఘన విజయం ఈఈటీ గ్రూప్లో రాష్ట్రస్థాయిలో 33వ ర్యాంక్ పట్టుదల, క్రమశిక్షణతో విజయ శిఖరాలను అధిరోహించిన విద్యార్థి రేణిగుంట : కష్టపడే తత్వం, లక్ష్యసాధనపై అచంచల నమ్మకం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం…
శ్రీకాళహస్తి పురపాలక సిబ్బందికి సేవా పురస్కారాల ప్రదానం…
పట్టణాభివృద్ధికి భారీ నిధులు…. శ్రీకాళహస్తి మే 13.శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి “సేవ పురస్కారాల” అవార్డు ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పురపాలక కమిషనర్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ…
శ్రీకాళహస్తి పురపాలక సిబ్బందికి సేవా పురస్కారాల ప్రదానం…
పట్టణాభివృద్ధికి భారీ నిధులు…. శ్రీకాళహస్తి మే 13.శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి “సేవ పురస్కారాల” అవార్డు ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పురపాలక కమిషనర్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ…
అనాథ చిన్నారులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భరోసా…. .
శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండలం, సిద్ధిగుంట గ్రామానికి చెందిన ముగ్గురు అనాథ ఆడబిడ్డలకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కొండంత అండగా నిలిచారు. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో దిక్కులేని వారైన ఆ చిన్నారుల బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.…
12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో మంగళ్ విద్యాలయం విద్యార్థుల ప్రభంజనం
తిరుపతి మే 13:*పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థులు ఈరోజు విడుదలైన 12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వివిధ గ్రూపులలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి సత్తాచాటారు. పి.సి.ఎం గ్రూపులో…
12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో మంగళ్ విద్యాలయం విద్యార్థుల ప్రభంజనం
తిరుపతి మే 13:*పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థులు ఈరోజు విడుదలైన 12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వివిధ గ్రూపులలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి సత్తాచాటారు. పి.సి.ఎం గ్రూపులో…
టీటీడీలో స్థానిక రిజర్వేషన్ల సాధనే లక్ష్యం..తిరుపతి స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి డీఎంసీ. భాస్కర్ పిలుపు…
తిరుపతి మే 13. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జరుగుతున్న అన్యాయంపై తిరుపతి స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ మేరకు సమితి నాయకులు డీఎంసీ భాస్కర్ ఒక ప్రకటన…
రేణిగుంటలో రైల్వే అండర్ బ్రిడ్జి పునఃప్రారంభం..
వాహనదారుల కష్టాలకు లభించిన విముక్తి!… రేణిగుంట మే 13.తిరుపతి జిల్లా రేణిగుంట మండల కేంద్రంలో గత నెల రోజులుగా సాగుతున్న వాహనదారుల కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ మరమ్మతుల కారణంగా మూసివేయడంతో, రేణిగుంట పట్టణంలోకి రావాలంటే వాహనదారులు పాత…
బాధిత కుటుంబాలకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పరామర్శ…
రేణిగుంట మే 13.శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బుధవారం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.తిమ్మయ్యగుంటలో నివాళిముందుగా రేణిగుంట మండలం, వెంకటాపురం పంచాయతీ పరిధిలోని తిమ్మయ్యగుంట…