తాతయ్యగుంట గంగమ్మ జాతరకు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి సాదర ఆహ్వానం…..
తిరుపతి మే 2. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని గంగమ్మ దేవస్థానం…
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి సాదర ఆహ్వానం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని గంగమ్మ దేవస్థానం ఛైర్మన్ మహేష్ యాదవ్…
భక్తి పారవశ్యంలో అంజిమేడు….
వైభవంగా ఖలీఫా సయ్యద్ ఆరిఫుల్లా సాహెబ్ జన్మదిన వేడుకలు… ఏర్పేడు మే 2ఏర్పేడు మండలం అంజిమేడు గ్రామంలోని హాజరత్ మౌలాలి దర్గా పీఠాధిపతులు ఖలీఫా సయ్యద్ ఆరిఫుల్లా సాహెబ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆధ్యాత్మికతకు, మత సామరస్యానికి ప్రతీకగా…
తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం…
శ్రమతోనే అభివృద్ధి సాధ్యం – మే డే శుభాకాంక్షలు తెలిపిన టిడిపి అధ్యక్షులు ఎన్. పి.ధరణి నాయుడు
బంగారుపాళ్యం, మన ధ్యాస,మే 01 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం టీడీపీ మండల అధ్యక్షులు ధరణి నాయుడు మాట్లాడుతూ సమాజ ప్రగతిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కార్మిక లోకానికి, శ్రమజీవులకు మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రమతోనే అభివృద్ధి సాధ్యం. శ్రామికుడు…
బద్వేలు లో ఘనంగా బుద్ద పూర్ణిమ ఉత్సవ వేడుక
బద్వేలు, మన ధ్యాస మే1: బద్వేలు పట్టణం లోగల ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం కార్యాలయం నందు శుక్రవారం మహనీయుల ఆశయాల సాధన సమితి ఆధ్వర్యాన, ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం కోశాధికారి సి.గంగన్న అధ్యక్షతన 2570 వ బుద్దపూర్ణిమ(బుద్ద జయంతి)ఉత్సవ…
కార్మికుల శ్రమను గుర్తించిన పార్టీ తెలుగుదేశం- మే డే శుభాకాంక్షలు తెలిపిన డిసిసిబి చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి
బద్వేలు, మన ధ్యాస మే 1: కార్మికుల శ్రమను గుర్తించి వారికి భరోసా కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమని డిసిసిబి చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. నేడు ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాయ కష్టమే…
స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం
గోవింద నామస్మరణల మధ్య దివ్య దర్శనానందం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు…
స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం
గోవింద నామస్మరణల మధ్య దివ్య దర్శనానందం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు…
పేదల ముంగిటకే పింఛన్…. తిరుపతిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం.