వైఎస్ఆర్సిపి ప్రచార విభాగం కార్యదర్శిగా యుగంధర్ రెడ్డి నియామకం
తిరుపతి, మన ధ్యాస, ఏప్రిల్ 17: శ్రీ రంగరాజపురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి ప్రచార విభాగం కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ…
కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు ఘనంగా నిర్వహించిన మన బడి, జ్ఞానబాట,
కలిగిరి, ఏప్రిల్ 16, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. గురువారం కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఆ పాఠశాల క్లస్టర్ ప్రధానోపాధ్యాయనీయురాలు శ్రీమతి V వి వెంకటలక్ష్మీశ్రీ ఆధ్వర్యంలో “మన బడి – జ్ఞానబాట” –…
సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాల్లో అమరరాజా విద్యాలయం అత్యుత్తమ ప్రదర్శన
తవణంపల్లి, 16 ఏప్రిల్ మన ద్యాస చిత్తూరుజిల్లాపూతలపట్టు నియోజకవర్గంతవణంపల్లి మండలం, దిగువ మాఘం గ్రామంలోని అమరరాజా విద్యాలయం 2026 ఏప్రిల్ సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు ఫలితాల్లో విశేష ప్రతిభను కనబరిచి 100% ఉత్తీర్ణతను సాధించింది. ఈ ఫలితాలతో పాఠశాల ఉమ్మడి…
మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన… డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామంలో ఉమ్మడి నిజాంసాగర్ మాజీ ఎంపీపీ వీరంగణ భాయ్ భర్త ఈశ్వర్ పటేల్ మరణంపై డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.మృతుడి కుటుంబ సభ్యులను స్వయంగా…
ఉపాధిహామీ పనులు ప్రారంభం… సర్పంచ్ చంద్రకళ
మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం ఉపాధిహామీ పనులను గ్రామ సర్పంచ్ చంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథ కాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని, ఎండతీవ్రత దృష్ట్యా ఉదయ మే పనులు…
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )మొహమ్మద్ నగర్:ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల ఇళ్ల కల సాకారం అవుతుందని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. మండలంలోని నర్వ గ్రామంలో లబ్ధిదారురాలు లక్ష్మి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆయన రిబ్బన్ కట్…
తిరుపతిలో మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఘన విజయం – ఇంటర్ పరీక్షల్లో 97.5% ఉత్తీర్ణత, టాప్ ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు.
తిరుపతి రూరల్, 15:- తిరుపతిలోని మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధించి మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు విశేష…
ఘనంగా శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్
సామాన్య కుటుంబంలో పుట్టి… గోల్డ్ మెడల్ తో డాక్టర్ పట్టా అందుకున్న చరితా రెడ్డి MANA DHYASA :- ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించి తన అద్భుతమైన పట్టుదల.. ప్రతిభతో వైద్య విద్యలో చెరగని ముద్ర వేసింది ఆ యువ…
మత్స్యకారులకు పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్ 14 : ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నెల్లూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశం లో సంఘం వారు మాట్లాడుతూ…. గత అనేక దశాబ్దాలుగా…
మహిళల స్వయం ఉపాధికి బాటలు – ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు, 40 మందికి సర్టిఫికెట్లు పంపిణీ
ఎల్ బి నగర్ మన ధ్యాస:-రంగారెడ్డి జిల్లా మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేసే దిశగా జన శిక్షణా సంస్థాన్ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 నెలలపాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ…