సూపరింటెండెంట్ పల్లికొండ గంగాధర్‌కు ఘన వీడ్కోలు..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన పల్లికొండ గంగాధర్ పదవీ విరమణ సందర్భంగా కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శివకృష్ణ,ఎంపీఓ అనితారెడ్డి మాట్లాడుతూ..…

ప్రభుత్వ భూమి అక్రమంగా కబ్జా..ఆర్డిఓ,తహసీల్దార్ కు గ్రామస్థుల ఫిర్యాదు.

మన ధ్యాస,నిజాంసాగర్, ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు భూమిని కబ్జా చేసుకునేందుకు కన్నేస్తున్నారు. ప్రభుత్వ భూములు అక్రమంగా కబ్జాకు గురవుతున్న రెవిన్యూ అధికారులు తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.మహమ్మద్ నగర్ మండలం హసన్ పల్లిలో ఓడ్డే నర్సయ్య సర్వేనెంబర్ 70/1 ఇ లో…

అఖిల గాండ్ల,తెలికుల సంక్షేమ సంఘ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు

మన ధ్యాస, నెల్లూరు, జూన్ 28 : నెల్లూరు నగరంలో స్థానిక మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం గాండ్ల, తెలికుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం అఖిల గాండ్ల,తెలికుల సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు…

ఘనంగా సంధిరెడ్డి చార్వి, ఐరా ఓణీల వేడుక లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

అక్షింతలు వేసి చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. నెల్లూరు జూన్ 28, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు నగరంలో ఆర్.ఎస్.ఎన్ కన్వెన్షన్ హాల్ నందు సంధిరెడ్డి మహేష్ – శ్రీమతి అర్చన దంపతుల కుమార్తెలు చార్వి, ఐరా…

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి వైద్యాధికారులు

జియ్యమ్మవలస /మనధ్యాస/ జూన్ 28 మండల పరిధిలోని జియ్యమ్మవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అలాగే ఘనంగా నిర్వహించారు. పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్ పి. జగదీష్, డాక్టర్ పి. సాయి ప్రసన్నల ప్రత్యక్ష పర్యవేక్షణలో…

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎంపీటీసీ దేవకోట వెంకట్ నాయుడు

జియ్యమ్మవలస /మనధ్యాస/(ప్రతినిధి) జూన్ 28 కురుపాం నియోజకవర్గ పరిధిలోని కొమరాడ మండలం విక్రంపురం గ్రామ పంచాయితీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను స్థానిక ఎంపీటీసీ దేవకోట వెంకట్ నాయుడు పరిశీలించారు. గ్రామంలోని మామిడి వీధిలో జరుగుతున్న ఈ ప్రక్రియను…

శివిని గ్రామంలో ముమ్మరంగా పల్స్ పోలియో కార్యక్రమంచిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎంపీడీఓ, ఎస్ రమేష్

జియ్యమ్మవలస /మనధ్యాస/(ప్రతినిధి) జూన్ 28దేశవ్యాప్త పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం శివిని గ్రామ పంచాయతీలో పోలియో చుక్కల కార్యక్రమం అత్యంత విజయవంతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్, రమేష్ శివిని గ్రామ పంచాయతీ…

నూతన వధూవరులను ఆశీర్వదించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బొల్లినేని వెంకట రామారావు…

నర్రవాడలో ఘనంగా వెంగల్–మధులిక వివాహ రిసెప్షన్ దుత్తలూరు, జూన్ 28, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన చి॥ వెంగల్ – చి॥ల॥సౌ మధులికల వివాహ రిసెప్షన్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.…

పల్స్ పోలియో ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యం.. తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి.

ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపు. చిన్నారుల భవిష్యత్తుకు భద్రత చేకూర్చే లక్ష్యంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. తిరుపతి యం ఆర్ పల్లి పట్టణ ఆరోగ్య…

అంగరంగ వైభవంగా ప్రారంభమైన మెగా కార్పొరేట్ క్రికెట్ టి -20 లీగ్ – 2026 (9వ ఎడిషన్)

తిరుపతి, జూన్ 28: వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాల ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఐకమత్యం మరియు క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మెగా కార్పొరేట్ క్రికెట్ టి – 20 లీగ్ – 2026 (9వ ఎడిషన్)…