కలిగిరి లో భారత్ పెట్రోల్ బంక్ నందు డీజిల్ ఆ ,??, లేదా,, నీళ్లా ??? వామ్మో అంటున్న వాహనందారులు

యాజమాన్యం పట్టి పట్టనట్టు ఉన్నారు అని, దీని పై తగు చర్యలు తీసుకొని ఈ పెట్రోల్ బంకును చీజ్ చేయాలని వాహనదారులు వాపోతున్నారు. కలిగిరి, ఫిబ్రవరి 18,(మన న్యూస్ ప్రతినిధి), నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి లోనీ భారత్ పెట్రోల్…

జన సంఘం కార్యాలయంపై దాడి తీవ్రంగా ఖండనదాసగాని కుల్లాయప్పకు భద్రత కల్పించాలి: చిందనూరు నాగరాజు

అనంతపురం, మన ధ్యాస: అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్‌లో గల జన సంఘం కార్యాలయంపై అర్ధరాత్రి దుండగులు దాడికి పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాయలసీమ కో-కన్వీనర్ చిందనూరు నాగరాజు పేర్కొన్నారు.దుండగులు కార్యాలయంలోకి చొరబడి…

గుంతకల్ కోర్టులో బాంబు బెదిరింపు కలకలంఫోన్ కాల్‌తో అప్రమత్తం… ఖాళీ చేసిన కోర్టు ప్రాంగణం

గుంతకల్, మన ధ్యాస: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణ న్యాయస్థానంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో కోర్టు వర్గాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు.కోర్టు కార్యకలాపాలు రద్దీగా సాగుతున్న సమయంలో నేరుగా మెజిస్ట్రేట్‌కు అపరిచితుడి నుంచి ఫోన్…

భార్యపై అనుమానంతో భర్త కత్తి దాడి మహిళ పరిస్థితి విషమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది, ఫిబ్రవరి మంగళవారం సుమారు 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.లింగంపర్తి గ్రామానికి…

ఉమ్మడి మండలంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ మాజీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా..బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి,మొహమ్మద్ నగర్ బీఆర్ఎస్…

దిగువమాఘం అమరరాజ స్కూల్‌లో సీబీఎస్సీ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ

తవణంపల్లి ఫిబ్రవరి 17 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం దిగివమాగం అమర్ రాజా విద్యాలయంలో ఈరోజు సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాశారు.పరీక్షా కేంద్రాన్ని…

దిగువమాఘం అమరరాజ స్కూల్‌లో సీబీఎస్సీ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ

తవణంపల్లి ఫిబ్రవరి 17 మన ద్యాస తవణంపల్లి మండలం దిగువమాఘం అమరరాజ స్కూల్‌లో ఈరోజు సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాశారు.పరీక్షా కేంద్రాన్ని ఎస్సై డాక్టర్ నాయక్…

రైతుల ఉత్పత్తులు నేరుగా వినియోగదారుడు కి అందాలి.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రకృతి సహజ సిద్ధంగా పండించిన రైతుల ఉత్పత్తులు నేరుగా వినియోగదారుడు చేరాలని మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి అన్నారు.మండల పరిధిలోని రమణయ్యపేట గ్రామంలో ఏలేశ్వరం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో వ్యవసాయోత్పత్తుల ప్రదర్శన, అమ్మకం…

ఈ నెల 22న జరిగే బీ సీ సింహ గర్జన సభ ను విజయవంతం చేయండి-బీ సీవైపార్టీ ఇంచార్జి శివకుమార్

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ;భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆదేశాల వరకు,16వ తారీకున సోమవారం భారత చైతన్య యువజన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జి గొంప శివకుమార్ యాదవ్,ప్రత్తిపాడు నియోజవర్గంలో,ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి,రౌతుపాలెం,వేములపాలెం,పెద్దిపాలెం…

అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ

ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్నారై టీడీపీ యువనాయకుడు ఎన్. పి విక్రమ్ బంగారుపాల్యం ,మనధ్యాస, ఫిబ్రవరి 17. రిపోర్టర్ కమల్ రెడ్డి. పూతలపట్టు నియోజకవర్గం ,బంగారుపాళ్యం మండలం ,మడుపోలూరు సమీపంలోని వసంతాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ…