– తిరుపతి నగరంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.
తిరుపతి జూన్ 11.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , కేంద్ర మంత్రివర్యులు మరియు ఇతర ప్రముఖులు 12-06-2026 తేదీన తిరుపతి నగరంలో నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం”…
కాలం మారినా చెరగని స్నేహం.. 43 ఏళ్ల తర్వాత రేణిగుంటలో జ్ఞాపకాల పండగ!.లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సెక్రటరీ పిండి.వెంకట ముని. బర్త్డే వేడుకల్లో ‘పూర్వ విద్యార్థుల’ ఆత్మీయ సమ్మేళనం..బర్త్డే వేడుకల్లో అరుదైన రీ-యూనియన్!
రేణిగుంట జూన్ 11 కాలం ఎంత వేగంగా పరిగెత్తినా.. చిన్ననాటి స్నేహంలోని మాధుర్యం ఎప్పటికీ చెరిగిపోదని నిరూపించింది ఆ అపురూప కలయిక. స్థానిక రేణిగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983-1984 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులంతా సుమారు 43 సంవత్సరాల…
కరకంబాడి గంగమ్మ జాతరలో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా. ఆనంద్.
రేణిగుంట: రేణిగుంట పట్టణం పరిధిలోని కరకంబాడి నందు అత్యంత వైభవంగా జరుగుతున్న గంగమ్మ జాతర మహోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ స్థానిక…
40 డేస్ గోటూ విలేజ్ కార్యక్రమంతో ప్రతీ మాదిగ పల్లెను ఏకం చేద్దాం మంద వెంకటేశ్వరరావు మాదిగ..
దుత్తలూరు, జూన్ 11, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం టౌన్ లోని మినీ పంక్షన్ హాలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన 40 డేస్ గో టు విలేజ్ కార్యక్రమం…
*రేపు జరగబోవు 2 సంవత్సరాల సంకల్పం, అభివృద్ధి, సంక్షేమం సభ ఏర్పాట్లను కూటమి నాయకులతో కలిసి పరిశీలించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
తిరుపతి జూన్ 11.కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “2 సంవత్సరాల సంకల్పం, అభివృద్ధి, సంక్షేమం” బహిరంగ సభ ఏర్పాట్లను ఏర్పాటు చేస్తుంది.తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్…
రెండేళ్ల సంక్షేమ – అభివృద్ధి పాలన విజయోత్సవ సభను విజయవంతం చేయండి.
– *శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపు. శ్రీకాళహస్తి జూన్ 11. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద రేపు 12వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ…
నరేంద్ర దామోదర దాస్ మోడీ పేరున రుద్రాభిషేకం, రాహుకేతు పూజలను ఘనంగా నిర్వహించిన కోలా ఆనంద్.
దేశ చరిత్రలో నేటికి 4,400 రోజుల అత్యధిక కాలం ప్రధానిగా పరిపాలించిన ఘనతను సాధించిన మోడీ కి శుభాకాంక్షలు. ముక్కంటి ఆలయంలో నరేంద్ర దామోదర దాస్ మోడీ పేరున రాహుకేతు పూజలు.శ్రీకాళహస్తి జూన్ 11.భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ…
రేపు దామినేడులో ఎన్డీయే కూటమి భారీ బహిరంగ సభ…విజయవంతం చేయాలని ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు పిలుపునిచ్చారు.
ఏర్పేడు జూన్ 11. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు (శుక్రవారం) తిరుపతి సమీపంలోని దామినేడులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశానుసారం…
తిరుపతి బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ..ఏర్పేడులో టీడీపీ నాయకుల దిశానిర్దేశం…
ఏర్పేడు జూన్ 11. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్…
రెయిన్బో స్కూల్ విద్యార్థుల ఘన విజయం – జాతీయ స్థాయికి ఎంపిక.
రేణిగుంట జూన్ 11.ఒంగోలులో మే 31, 2026న నిర్వహించిన 14వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెంచాక్ సిలాట్ ఛాంపియన్షిప్ – 2026 పోటీలలో రెయిన్బో స్కూల్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు…