నారా లోకేష్ ఆత్మీయ విందులో ఎమ్మెల్యే మరియు కుటుంబ సభ్యులు

పూతలపట్టు ఫిబ్రవరి 13 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ నేడు వారి కుటుంబసభ్యులతో కలసి ఉండవల్లి నివాసం ఆవరణలో శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కుటుంబసభ్యులకు…

జై భీమ్ భారత పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ ఘన స్వాగతం పలికిన దాడిశెట్టి వీరబాబు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ ను ఆ పార్టీ ఉపాధ్యక్షులు దాడిశెట్టి వీరబాబు ఘన స్వాగతం పలికారు. మాజీమంత్రి వైసిపి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్దకు…

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సర్వ సిద్ధం చేయాలి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం నగర్ పంచాయతీ 8వ వార్డులోని శివాలయం వద్ద ఉన్న స్నానాల ఘాట్‌ను ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరపుల సత్యప్రభ రాజ ఆదేశాల మేరకు ఏలేశ్వరం టౌన్ నాయకులు ముది నారాయణస్వామి, తెలుగుదేశం యువ నాయకులు బోదిరెడ్డి…

నెల్లూరు లో జోయాలుక్కాస్ “బ్రిల్లియన్స్ డైమండ్ జ్యువెలరీ షో” ఫిబ్రవరి 13 నుండి మార్చి 1 వరకు

మన థాస, నెల్లూరు, ఫిబ్రవరి 13 : ద వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్, జోయాలుక్కాస్, ఫిబ్రవరి 13 నుండి నెల్లూరులోని రామమూర్తి నగర్ షోరూమ్‌లో ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’తో ఆంధ్రప్రదేశ్‌ను అబ్బురపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ…

వేలంకలో దేవరమ్మ తల్లి ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం

11 రోజుల పాటు జరగనున్న దేవరమ్మ తల్లి సంబరాలు మన ధ్యాస ప్రతినిథి కిర్లంపూడి:కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో వేంచేసియున్న ఎరికిరెడ్డి కుటుంబీకుల ఆడపడుచు శ్రీ శ్రీ శ్రీ దేవరమ్మ తల్లి అమ్మవారి ఆలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఎరికిరెడ్డి కుటుంబ…

108 అంబులెన్స్ ఉద్యోగులు హర్షం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 108 అంబులెన్స్ సర్వీస్. లో ఈ యం టి, మరియు పైలట్ సిబ్బందికి వేతనాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అప్పటికే ఉన్న ఉద్యోగి జీతం…

ప్రత్తిపాడు నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులుగా గొంతిరెడ్డి సతీష్

ఇంచార్జ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన గొంతిరెడ్డి మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రత్తిపాడు నియోజకవర్గ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు ఇంచార్జ్ ముద్రగడగిరి బాబును గొంతిరెడ్డి సతీష్ మర్యాదపూర్వకంగా కలిసారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్…

రమణయ్యపేట కొండరాజుల బాబు ఆలయాని దర్శించుకున్న వైసిపి ఇన్చార్జి ముద్రగడగిరి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం రమణయ్యపేట గ్రామం ఉన్న ఆలయాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు శుక్రవారం దర్శించుకున్నారు. గ్రామ సర్పంచ్ రమేష్ రాజు ముద్రగడ గిరిబాబు సాధరంగా స్వాగతం పలికారు,అనంతరం కొండరాజులు బాబు ఆలయంలో…

ఉచిత గ్యాస్ కనెక్షన్లు,పంపిణీ చేసిన యువ నేత మారినేని రామకృష్ణ.

వరికుంటపాడు, ఫిబ్రవరి 13, మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె ). వరికుంటపాడు మండలంలోని తూర్పు రొంపి దొడ్ల గ్రామంలోని పలు కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవడంతో విషయం తెలుసుకున్న యువనేత మారినేని రామకృష్ణ ఆయా కుటుంబాలకు నేరుగా…

కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష – బాధితుడికి న్యాయం..కులం పేరుతో దూషిస్తే.. జైలు గోడలు లెక్కపెట్టాల్సిందే!

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన నిజాంసాగర్ పోలీసులను జిల్లా ఎస్పీ రాజచంద్ర అభినందించారు కేసు వివరాలు ఎలా ఉన్నాయి.పిర్యాదిదారుడు కేతావత్ పరుశురాం (27), అయ్యపల్లి తండా వాసి, ప్రస్తుతం పిప్పిరియగడి…