విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలి.. బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి

మన ధ్యాస ,నిజాంసాగర్(జుక్కల్): వర్షాకాల సమయంలో ప్రజలు, ప్రయాణికులు, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. వరదల్లో చిక్కుకున్న సందర్భాల్లో అగ్నిమాపక, రెస్క్యూటీం సభ్యులు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేరుస్తారన్నారు.మహమ్మద్ నగర్ మండలం బొగ్గు గుడిసె…

పండుగ వాతావరణంలో శెట్టి పల్లి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

శెట్టిపల్లి ప్రాంతంలో ఇంటి పట్టాల పంపిణీ, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది శెట్టిపల్లి ప్రజల దశాబ్దాల కష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలికింది ముఖ్యమంత్రి సంకల్పంతో శెట్టిపల్లి భూ లబ్ధిదారులకు రూ.17.50 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ ఈ-డిప్…

బస్టాండ్‌లో ప్రయాణికులకు నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు…అపరిచితుల పట్ల అప్రమత్తత అవసరం… రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర…

రేణిగుంట మే 18.తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సైబర్ నేరాలు, మహిళల భద్రత, గొలుసు దొంగతనాలు మరియు మొబైల్ చోరీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట…

జిల్లాలో శాంతి భద్రతలుపై సంతృప్తి చెందిన డీజీపీ

మద్యాస ప్రతినిధిపాచిపెంట, మే 17:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా పాచిపెంట మండలం పి కోనవలస విచ్చేసారు. ఆదివారం నాడు ఆయనను పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్…

​ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు….పరిస్థితి విషమం…. రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర

​రేణిగుంట మే 17. స్థానిక రేణిగుంట – కోడూరు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర తెలిపారు. గొల్లపల్లి కూడలి వద్ద ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాహనం…

​ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు…పరిస్థితి విషమం…రేణిగుంట అర్బన్ సీఐ జయ చంద్ర…

​రేణిగుంట మే 18 స్థానిక రేణిగుంట – కోడూరు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు రేణిగుంట అర్బన్ సీఐ జయ చంద్ర తెలిపారు. గొల్లపల్లి కూడలి వద్ద ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా…

వెదుళ్ళ చెరువులో తీరిన నీటి కష్టాలు: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి చొరవ..

​రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదుళ్ళ చెరువు పంచాయతీలో గత కొద్దిరోజులుగా ఉన్న తాగునీటి సమస్య శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో పరిష్కారమైంది. ​గ్రామంలోని బోరు బావి కొంతమేర పూడిపోవడంతో నీటి లభ్యత తగ్గింది. ఇదే సమయంలో…

సామాజిక సేవలో డాక్టరేట్ అందుకున్న అరగొండ రాజేశ్వరమ్మ.

తవణంపల్లి మే 17 మన ద్యాస ప్రతినిధి మే 16 (నాగరాజ సరకింటి) తవణంపల్లి మండలంలోని అరగొండ గ్రామానికి చెందిన, నేటికీ సామాజిక సేవలో ప్రజల మన్ననలు పొందిన అరగొండ రాజేశ్వరమ్మను గుర్తించి భారత్ విరుచువల్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్…

తెదేపా తిరుపతి పార్లమెంట్ నూతన కార్యాలయ పనులను పరిశీలించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నూతన కార్యాలయ నిర్మాణ పనులను తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుడా ఛైర్మన్ డాలర్స్…

శని జయంతి వేళ శనీశ్వర స్వామికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అభిషేకం.. క్షేత్రస్థాయిలో ఆలయ వసతుల పరిశీలన …

శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి శని జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి పరమ పవిత్రమైన శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శనీశ్వర స్వామి అభిషేక మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు…