కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మున్సిపల్ చైర్పర్సన్ సీమ షెట్కర్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి కలిసి…
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొనే గొప్ప పండుగ రంజాన్ పండుగ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొనే గొప్ప పండుగ రంజాన్ పండుగ అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు…
రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల.
అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతు ఖాతాలో రూ. 6000లు జమ చేస్తున్న సీఎం చంద్రబాబు,ఇప్పటికే గత రెండు విడతల్లో రూ.6,309 కోట్లు జమ,మూడో విడతగా నేడు రూ.2,675.97 కోట్లు విడుదల,రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి.ఇచ్చిన హామీ మేరకు…
ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన హౌసింగ్ ఏఈ హరిత
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ ఏఈ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.…
అభివృద్ధి సంక్షేమాలకు చిరునామ, కూటమి ప్రభుత్వ పాలన…. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన థాస, విడవలూరు, మార్చి 12 :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల గుండె చప్పుడు విని ప్రజావసరాలు తీర్చే పాలకుడని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో 60 వేల లీటర్ల కెపాసిటీతో…
తిరుపతి విమానాశ్రయం లో మంత్రి నారా లోకేష్ కి ఘన స్వాగతం,పలికిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమ శంకుస్థాపనకు మంత్రి నారా లోకేష్ రాక. తిరుపతి మార్చి 12, మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. నెల్లూరు జిల్లా, బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామంలో ఏర్పాటు చేయనున్న సాగర్ డిఫెన్స్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమమునకు…
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ.. సర్పంచ్ కేతావత్ నారాయణ
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం సర్పంచ్ కేతావత్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి భారతి తో కలిసి…
10 గ్రామాల ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించండిఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కు వినతిపత్రం..
మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ మండల తెలుగు యువత ప్రచార కార్యదర్శి మారినేని రామకృష్ణ ఉదయగిరి మార్చి 11, ఎల్లో సింగం ప్రతినిధి, నాగరాజు కె. ఉదయగిరి మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నందు నూతనంగా నిర్మించినటువంటి…
సేవే లక్ష్యం గా, పేదలకు అండగా ఉంటున్న,, కోడె వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్.
కొండాపురం, మార్చి 11,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె). నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం లోని కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నందు ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ట్రస్ట్…
పట్టు రైతులకు సబ్సిడీ పథకాలపై అవగాహన
కార్వేటినగరం మన ధ్యాస: కార్వేటినగరం మండలంలోని ఎం.యం విలాసం రైతు సేవా కేంద్రంలో పట్టు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిరికల్చర్ జాయింట్ డైరెక్టర్ పద్మమ్మ, సిరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గీత,…