సామాజిక సేవలో డాక్టరేట్ అందుకున్న అరగొండ రాజేశ్వరమ్మ.
తవణంపల్లి మే 17 మన ద్యాస ప్రతినిధి మే 16 (నాగరాజ సరకింటి) తవణంపల్లి మండలంలోని అరగొండ గ్రామానికి చెందిన, నేటికీ సామాజిక సేవలో ప్రజల మన్ననలు పొందిన అరగొండ రాజేశ్వరమ్మను గుర్తించి భారత్ విరుచువల్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్…
తెదేపా తిరుపతి పార్లమెంట్ నూతన కార్యాలయ పనులను పరిశీలించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నూతన కార్యాలయ నిర్మాణ పనులను తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుడా ఛైర్మన్ డాలర్స్…
శని జయంతి వేళ శనీశ్వర స్వామికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అభిషేకం.. క్షేత్రస్థాయిలో ఆలయ వసతుల పరిశీలన …
శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి శని జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి పరమ పవిత్రమైన శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శనీశ్వర స్వామి అభిషేక మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు…
ఉప్పరపల్లి రోడ్డు విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
*నిర్దేశిత గడువులోగా నాణ్యమైన ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశం..తిరుపతి మే 16.తిరుపతి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చడమే ధ్యేయంగా తుడా ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని…
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు…ఎంఈఓ రంగనాథయ్య ..
రేణిగుంట, 16:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు లభించే నాణ్యమైన విద్య మరియు వసతులను సద్వినియోగం చేసుకోవాలని రేణిగుంట మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రంగనాథయ్య పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలోని వెదుళ్ల చెరువు మరియు ఎస్టీసీ కాలనీ పరిసర ప్రాంతాల్లో “బడి పిలుస్తోంది”…
రేణిగుంటలో పోలీస్ వర్సెస్ జర్నలిస్ట్స్ మైత్రి క్రికెట్ మ్యాచ్… జెర్సీలను బహూకరించిన డిఎస్పి శ్రీనివాసరావు…
రేణిగుంట:పోలీస్ శాఖకు, జర్నలిస్టులకు మధ్య సత్సంబంధాలు పెంపొందించేందుకు, శారీరక దారుఢ్యం మరియు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు రేణిగుంటలో ఒక ప్రత్యేక మైత్రి క్రికెట్ మ్యాచ్ను నిర్వహించనున్నట్లు రేణిగుంట సబ్ డివిజనల్ డిఎస్పి టి. శ్రీనివాసరావు తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మే…
అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభం
రేణిగుంట పూతలపట్టు,15.05.2026: యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పూతలపట్టు మండలం, పెటమిట్ట నందు గల అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ అప్రెంటిసిషిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) కింద ప్రభుత్వం ఆమోదించిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు…
రేణిగుంట మండలం పి ఎం హై స్కూల్ గ్రౌండ్స్ లో 17 వ ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం….
రేణిగుంట మే 15.16 సంవత్సరాలుగా జేఎఫ్ఏ ఫుట్ బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం 2026 ఈ దినము ప్రారంభమై 30వ తారీకు వరకు పిల్లలకు ఉచితముగా కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. గత సంవత్సరం 120 మంది హాజరు కాగా ఈ…
యు. టి. యఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ప్రభుత్వ విద్యార్ధుల పదవతరగతి అభినందన సభ.
కావలి(మే14, ) మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. యు. టి. యఫ్ కావలి రూరల్ మండలశాఖ ఆధ్వర్యంలో, శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు గురువారం పదవతరగతి పరీక్షా ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనపరచిన ప్రభుత్వ బాలబాలికల అభినందన…
శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి సేవలో జిల్లా కలెక్టర్
తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 14 (నాగరాజ సరకింటి ) సర్వరోగ నివారిణి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానమును చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి తెలుసుకొని శ్రీ వీరాంజనేయ స్వామి…