ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆధ్వర్యంలో బట్టల పంపిణీ.
గురుకుల పాఠశాల నందు 110 మంది విద్యార్థులకు బట్టలు పంపిణీ. బంగారు పాళ్యం, మన ధ్యాస, మార్చి 17. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారు పాళ్యం నందు గల గురుకుల పాఠశాల నందు మంగళవారం తెలుగు…
జమ్మలపాలెం ఎస్టీ కాలనీ లో విషాదం,చలంచర్ల రమేష్ మృతి.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్,కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.15 వేల ఆర్థిక సహాయం.స్థానిక టీడీపీ నాయకుల అండ: రూ.5 వేల నగదు, 100 కేజీల బియ్యం అందజేత. జలదంకి, మార్చి 17,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. జలదంకి…
గ్రీన్ గ్రిడ్.. ట్రాన్స్మిషన్ లైన్లను పర్యావరణ హితంగా టెక్నాలజీ ఎలా మారుస్తుంది
గ్రీన్ గ్రిడ్: ట్రాన్స్ మిషన్ లైన్లను పర్యావరణ హితంగా టెక్నాలజీ ఎలా మారుస్తుంది మన ధ్యాస,విజయవాడ, మార్చి 17: దశాబ్దాలుగా, విద్యుత్ ట్రాన్స్ మిషన్ కు సంబంధించి మౌలిక సదుపాయాల విస్తరణ అనేది ఒక అనివార్యమైన అంశంగా అందరూ చూశారు. ఎత్తైన…
ఉగాది సందర్భంగా పోలీసులకు రాష్ట్ర అవార్డులు
తిరుపతి జిల్లా మన ధ్యాస:– ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే సేవా పతకాలు, ఉత్తమ సేవా పతకాలు లభించడం గర్వకారణమని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్…
60-40 పంచుకుంటారన్న ఆరోపణలు” – కార్యకర్తల్లో మరింత అసంతృప్తి
ఉరవకొండ, మన ధ్యాస:రాజకీయ పార్టీల్లో కార్యకర్తల అసంతృప్తికి కొత్త కారణాలు చేరుతున్నాయి. ముఖ్యంగా “60-40” శాతం లాభాల పంచకం జరుగుతోందన్న ఆరోపణలు కిందిస్థాయి కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పైస్థాయి నాయకులు కాంట్రాక్టులు, ఆర్థిక లావాదేవీల్లో భాగస్వామ్యం చేసుకుంటున్నారనే భావన…
గ్రామపంచాయతీ వర్కర్లకు ఘన సన్మానం..
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన 99 కార్యచరణలో భాగంగా గ్రామపంచాయతీ వర్కర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సమయ, ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ అధ్యక్షులు మోహిన్,…
రంజాన్ వేళ కలిగిరి మండలం, కొండాపురం, ముస్లిమ్ సోదరులకు,ఇమామ్, మోజోన్లకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ కానుక.
కలిగిరి, మార్చి 15,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో సోమవారం మన్యం షావలి మసీదు నందు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా కలిగిరి మండలంలోని 11 మసీదులకు కొండాపురం మండలంలోని…
బంగారు పాల్యం మండల అధికారులను కలిసిన రాష్ట్ర ఆర్టిఐ అధ్యక్షులు జన్నావుల సురేంద్ర.
బంగారుపాళ్యం, మన ధ్యాస, మార్చి 16, రిపోర్టర్: కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండలం లో సోమవారం మండల పరిధిలోని అధికారులను కలిసిన ఆర్టిఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్టీఐ సభ్యులు. జిల్లా…
సామాజిక మాధ్యమంలో చూసి వెంటనే స్పందించిన కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్.
కొండాపురం, మార్చి 16,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సత్యవోలు గ్రామం లో ఇటీవల సామాజిక మాధ్యమంలో ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ కి సత్యవోలు గ్రామానికి చెందిన మల్లిబోయిన రవి కుమార్…
అష్టలక్ష్మి ఆలయ చైర్మన్ గా శ్రావణ్ కుమార్
మన ధ్యాస:- , మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ లోని అష్టలక్ష్మి దేవాలయ చైర్మన్ గా నాగమల్ల శ్రావణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారము అష్టలక్ష్మి దేవాలయం నూతన కమిటీని మూడు సంవత్సరాల గాను ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినారు. అధ్య క్షుడిగా…