ఏపీఎంఎఫ్ తోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం సాధ్యం-తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ బలోపేతమే లక్ష్యం -జర్నలిస్టుల సమస్యలపై అలుపెరుగని పోరాటం తిరుపతి, MANA DHYASA : ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్తోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి స్పష్టం చేశారు. గురువారం…

గ్రామ అభివృద్ధి చేయడమే లక్ష్యం..సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్

మన ధ్యాస,నిజాంసాగర్ జుక్కల్ గ్రామ అభివృద్ధి చేయడమే లక్ష్యమని గుర్రపు సర్పంచ్ సుమిత్ర శ్రీనివాస్ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సుమిత్ర అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి…

బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి..డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి లో డాక్టర్స్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ చైర్మన్‌గా డాక్టర్ యశ్వంత్ రామచంద్ర నియమితులయ్యారు.ఈ నియామకం టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా…

శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మార్చి 25,బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో బుధవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్పర్సన్ దొడ్ల కవిత, మున్సిపల్ చైర్ప ర్సన్ సీమ షెట్కార్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం శనగ…

మాగి గ్రామంలో భక్తి పారవశ్యం – హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో హోమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన పవిత్ర హోమ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగానిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని,భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు…

చంద్రబాబు నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి వేగం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

కుమ్మరకొండూరులో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన. 32 లక్షల నిధులతో గ్రామపంచాయతీ నిర్మాణమునకు శ్రీకారం. కలిగిరి మార్చి 23,మన న్యూస్ ప్రతినిధి, (నాగరాజు కె ) కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలో 32 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ…

బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతా…. చాన్ బాషా

మన ధ్యాస,నెల్లూరు, మార్చి 22 : ఆంధ్రప్రదేశ్ బిసి విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తానని ఆంధ్రప్రదేశ్ బిసి విద్యార్థుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు చాంద్ భాషా పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు నగరం ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ…

సంగరాజు అశ్వినికి అపుస్మా ఆధ్వర్వంలో సన్మానం

తిరుపతి, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ దక్షిణ భారత చీఫ్ కో.ఆర్డినేటర్ గా నియమితులైన మేక్ మైబేబి జీనియస్ స్కూల్ డైరెక్టర్ సంగరాజు అశ్విని ని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ (అపుస్మా) నాయకులు సోమవారం…

విశాఖ స్టీల్‌పై కీలక భేటీ…కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామితో సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా..

విశాఖపట్నం, మార్చి 23: మనన్యూస్ ప్రతినిధి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సమక్షంలో…

కలిగిరి లో భద్రాచలం లో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గోటితో వలిచిన కోటి తలంబ్రాలు మహోత్సవం.

కలిగిరి, మార్చి 20,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె ) కలిగిరి లోని సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో సీతారామ కళ్యాణం మహోత్సవానికి గోటితో ఒలిచిన కోటితలంబ్రాల ను కలిగిరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో శ్రీరామ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించే…