జిఎంసి టోల్ గేట్ సర్కిల్ కే శ్రీ శరభయ్య యాదవ్ పేరు పెట్టాలి!..– తిరుపతి స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి ‘డి.ఎమ్.సి. భాస్కర్’ ..
తిరుపతి జూన్ 6.భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో అడుగడుగునా భక్తుల సెంటిమెంట్లతో, స్థానిక చరిత్రతో ముడిపడి ఉన్న విషయాలపై టీటీడీ అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు స్థానికులను, భక్తులను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భూలోకంలో…
గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా..సర్పంచ్ రమేష్ యాదవ్
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) జూన్ 6: గున్కుల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ గంగి రమేష్ యాదవ్ అన్నారు.శనివారం మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామం గ్రామపంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి,…
ట్రాప్ చేసి బ్లాక్మెయిల్.. బాధితుడి ప్రెస్ మీట్..మహిళా సంఘం నాయకురాలి చేతిలో మోసపోయాను… రైల్వే ఉద్యోగి రవి ఆవేదన…
రేణిగుంట, జూన్ 6. మహిళా సంఘం నాయకురాలినని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు తనను ఒక పథకం ప్రకారం ట్రాప్ చేసి, తన పెళ్లిని చెడగొట్టారని తిరుపతి రైల్వే వర్క్షాప్ ఉద్యోగి రవి ఆరోపించారు. గురువారం రేణిగుంటలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో…
మామిడికాయలు కోస్తూ విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి.
తవణంపల్లి మే 5 మన ద్యాస విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం మేరకు తవణంపల్లి మండలం కట్టకింద పల్లి గ్రామానికి చెందిన గుర్రప్ప (55)…
ఘనంగా స్వర్ణ బేబీ ప్రిన్సి తొలి జన్మదిన వేడుకలు..
కలిగిరి జూన్ 06మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి లో స్థానిక సిపిఆర్ కళ్యాణ మండపంలో స్వర్ణ బేబీ ప్రిన్సి తొలి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణ లలితమ్మ, దాసు దంపతుల ముద్దుల మనుమరాలు, స్వర్ణ విజన్య – స్మైలీ…
.12 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన.. త్వరగా పూర్తి చేయాలని ఆదేశం..రాష్ట్ర హైడ్రాల్ డైరెక్టర్ బాలరాజ్
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ): నిజాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైడ్రాల్ డైరెక్టర్ బాలరాజ్ అధికారులను ఆదేశించారు.కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్…
రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత వేగంగా అందిస్తాం…. సమస్యల పరిష్కారంలో ఆలస్యం వద్దు.. రేణిగుంట తహశీల్దార్గా శ్రావణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ…
రేణిగుంట జూన్ 5.రేణిగుంట మండల నూతన తహశీల్దార్గా శ్రావణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐలు), విలేజ్ రెవెన్యూ అధికారులు (విఆర్ఓలు) ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…
వీధులు గాలులు, వర్షం వలన కరెంటు స్తంభం తిరగబడి వైర్లు తగిలి మృతి చెందిన రెండు పాడే ఆవులు
జీవనాధారం కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వం ఆదుకోవాలి సాలూరు మన ధ్యాస ప్రతినిధి:- పార్వతిపురం మన్యం జిల్లా సిపిఎం పాచిపెంట మండలం కూనం బంధవలస గ్రామానికి చెందిన గిరిజనులు చొక్కాపు పెంటయ్య మజ్జి సీతారాం లకు చెందిన రెండు పాడి…
పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలు నాటిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు…
శ్రీకాళహస్తి, జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్. అన్సారి ఆదేశాల మేరకు, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు…
ఎంఎస్ఎంఈ పథకాలతో యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి– ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలి– శ్రీ అక్షర బిగ్ ప్రింట్స్ను
తిరుపతి , జూన్ 5 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఎంఎస్ఎంఈ పథకాలను యువత సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి నగరంలోని అన్నమయ్య…