గ్రామపంచాయతీ వర్కర్లకు ఘన సన్మానం..
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన 99 కార్యచరణలో భాగంగా గ్రామపంచాయతీ వర్కర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సమయ, ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ అధ్యక్షులు మోహిన్,…
రంజాన్ వేళ కలిగిరి మండలం, కొండాపురం, ముస్లిమ్ సోదరులకు,ఇమామ్, మోజోన్లకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ కానుక.
కలిగిరి, మార్చి 15,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో సోమవారం మన్యం షావలి మసీదు నందు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా కలిగిరి మండలంలోని 11 మసీదులకు కొండాపురం మండలంలోని…
బంగారు పాల్యం మండల అధికారులను కలిసిన రాష్ట్ర ఆర్టిఐ అధ్యక్షులు జన్నావుల సురేంద్ర.
బంగారుపాళ్యం, మన ధ్యాస, మార్చి 16, రిపోర్టర్: కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండలం లో సోమవారం మండల పరిధిలోని అధికారులను కలిసిన ఆర్టిఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్టీఐ సభ్యులు. జిల్లా…
సామాజిక మాధ్యమంలో చూసి వెంటనే స్పందించిన కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్.
కొండాపురం, మార్చి 16,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సత్యవోలు గ్రామం లో ఇటీవల సామాజిక మాధ్యమంలో ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ కి సత్యవోలు గ్రామానికి చెందిన మల్లిబోయిన రవి కుమార్…
అష్టలక్ష్మి ఆలయ చైర్మన్ గా శ్రావణ్ కుమార్
మన ధ్యాస:- , మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ లోని అష్టలక్ష్మి దేవాలయ చైర్మన్ గా నాగమల్ల శ్రావణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారము అష్టలక్ష్మి దేవాలయం నూతన కమిటీని మూడు సంవత్సరాల గాను ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినారు. అధ్య క్షుడిగా…
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీడ్ ను ఎవ్వరూ అందుకోలేరు…..సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
మన ధ్యాస, నెల్లూరు రూరల్, మార్చి 15 : నెల్లూరు రూరల్ ,31వ డివిజన్, రామకోటయ్య నగర్ సెంటర్ లో 28, 29, 30 & 31 డివిజన్లలో 1 కోటి 85 లక్షల రూపాయలతో పూర్తయిన వివిధ అభివృద్ధి పనులకు…
మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. పిట్లం మండల కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య…
కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ముస్లింలకు సంక్షేమ ఫలాలు…సర్పంచ్ బోయిని హరిన్ కుమార్
మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ముస్లింలకు సంక్షేమ ఫలాలు లభిస్తాయనిసర్పంచ్ బోయిని హరిన్ కుమార్ అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో రంజాన్ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా…
పదవ తరగతి విద్యార్థులకు “ఆల్ దీ బెస్ట్” తెలిపిన కలిగిరి మండలం టీడీపీ అధ్యక్షులు పూసల వెంగపనాయుడు.
కలిగిరి,మార్చి 15,మన న్యూస్ ప్రతినిధి, ( నాగరాజు కె). కలిగిరి మండలం లో సోమవారం నుండీ 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థిని విద్యార్థులకు, విద్యావంతులు, అభివృద్ధి ప్రదాత ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశానుసారం కలిగిరి మండల తెలుగుదేశం…
పేదలకు గృహ కల నెరవేర్చుతున్న ప్రభుత్వం – ఇందిరమ్మ ఇళ్లనుప్రారంభించిన..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టెంకాయ కొట్టి పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమం…