ఎస్సీల ఎన్నికల హామీలు అమలు కోసం ప్రత్యేక క్యాబినెట్ సమావేశం జరపండి.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం జూలై 6 : జిల్లా కలెక్టర్లై కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి కథనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఏపీ విదసం ఐక్య రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు ఈ…

కలిగిరి లో ఘనంగా లక్ష్మీ స్రవంతి – శశి వర్ధన్ రెడ్డి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న బొల్లినేని కార్తీక్..

నూతన వధూవరులను ఆశీర్వదించిన బొల్లినేని కార్తీక్.. కలిగిరి జూలై 6 మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. కలిగిరి పట్టణంలో సోమవారం రాత్రి నిర్వహించిన చి॥ల॥సౌ లక్ష్మీ స్రవంతి చి॥శశి వర్ధన్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది.…

ఉదయగిరి అభివృద్ధికి పరిశ్రమలే బలమైన పునాది ,,మంత్రి నారాయణ..రెండేళ్లలో రూ.1,098.79 కోట్లతో అభివృద్ధి..

సంక్షేమ కార్యక్రమాలకు 1,086,87 కోట్లు కేటాయించాం…పరిశ్రమలతో నాలుగు వేల మందికి ఉపాధి కల్పించబోతున్నాము…కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం.. ఉదయగిరి, జూలై 06 (మన న్యూస్ ప్రతినిది నాగరాజు కె). ఉదయగిరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…

అమ్మ వాసవి సేవా ట్రస్ట్ సహకారంతో నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం గాజువాక జూలై 1 : శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అమ్మ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా 27వ వివాహదినోత్సవ సన్నిధి శ్రీనివాసరావు,కళ్యాణి దంపుతుల పెళ్లిరోజు…

​రేణిగుంట ప్రాంతంలో గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు… రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథరెడ్డి హెచ్చరిక.

​ రేణిగుంట జులై 5. తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ రవి మనోహర్ ఆచారి, రేణిగుంట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై. శ్రీనివాసరావుల ఆదేశాలు మరియు సూచనల మేరకు, రేణిగుంట రూరల్ సర్కిల్…

పేదల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలింపు…వాహనాలతో సహా ముగ్గురు స్మగ్లర్లను పట్టుకున్నట్లు రేణిగుంట రూరల్ సి.ఐ మంజునాథ రెడ్డి వెల్లడి.

రేణిగుంట జూలై 5.​ తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 1,16,970/- విలువైన 3,342 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు…

గాజులమండ్యం పోలీసుల దాడి.. పశ్చిమ బెంగాల్ వ్యక్తి అరెస్ట్, 1.525 కిలోల గంజాయి స్వాధీనం

​రేణిగుంట: రేణిగుంట మండలంలో గంజాయి విక్రయిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిని గాజులమండ్యం పోలీసులు అరెస్ట్ చేశారని రేణిగుంట రూరల్ సి.ఐ ఎం. మంజునాథ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీస్ఆ దేశాల మేరకు ఈ దాడి…

రేషన్ బియ్యం మాఫియా గుట్టురట్టు.. రూ. 1.16 లక్షల విలువైన బియ్యం సీజ్ చేసినట్లు సి.ఐ మంజునాథ రెడ్డి వెల్లడి.

​గాజులమండ్యం (రేణిగుంట రూరల్): గాజులమండ్యం పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 1,16,970/- విలువైన 3,342 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట రూరల్ సి.ఐ ఎం. మంజునాథ రెడ్డి…

కందుకూరులో ఘనంగా ఏఎంసి పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం

మన ధ్యాస, కందుకూరు, జూలై 4 :కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి చైర్ పర్సన్ గా రాయపాటి సుభాషిని, మరో 15 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం కందుకూరు పట్టణంలో…

పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్-కావలి, సేవా కార్యక్రమం..

కలిగిరి జూలై 04 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలం మరియు జలదంకి మండల లా పరిధిలోని పెద్దపాడు, ఎపినాపి, కలిగిరి, కృష్ణారెడ్డి పాలెం,నాగిరెడ్డి పాలెం, గుడ్లదోన ఈస్ట్ గ్రామాలతో పాటు కొత్తపాలెం (జలదంకి మండలం) గ్రామంలో ప్రజల సౌకర్యార్థం…