Latest Post

ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్ హరిన్ కుమార్ పోగొట్టుకున్న బంగారు గొలుసును రికవరీ చేసి బాధితురాలికి అందజేసినట్లు తెలిపిన రేణిగుంట రూరల్ సిఐ మంజునాథరెడ్డి. బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్ అరెస్ట్..14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు. దుత్తలూరు లో ఎమ్మార్పీఎస్ జెండా ను దహనం చేసిన గుర్తుతెలియని వ్యక్తుల అఘాయిత్యం… పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్రభుత్వ భూమి పరిశీలన…​ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు, నాయకులు…​ఏర్పేడు మండలంలోని రాజులపాలెం గ్రామంలో ముమ్మరంగా సాగుతున్న కసరత్తు….​అర్హులైన నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయం – మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు.

ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్ హరిన్ కుమార్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని…

పోగొట్టుకున్న బంగారు గొలుసును రికవరీ చేసి బాధితురాలికి అందజేసినట్లు తెలిపిన రేణిగుంట రూరల్ సిఐ మంజునాథరెడ్డి.

​ఐదు నెలల క్రితం పోగొట్టుకున్న బంగారు గొలుసు రికవరీ..​సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోగొట్టుకున్న సొత్తు రికవరీ…బాధితురాలికి అందజేసిన సిఐ మంజునాథరెడ్డి, ఎస్సై హరీష. ​రేణిగుంట మండలం వికలాంగుల కాలనీకి చెందిన రమీజా అనే మహిళ గత మహాశివరాత్రి పండుగ రోజున (15-02-2026)…

బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్ అరెస్ట్..14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు.

​శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: హెచ్చరించిన రేణిగుంట పోలీసులు ​శాంతి భద్రతల పరిరక్షణలో రేణిగుంట పోలీసుల కఠిన చర్యలు: డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు జయచంద్ర, మంజునాథ రెడ్డిలకు అభినందనలు ​రేణిగుంటలో బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు…

దుత్తలూరు లో ఎమ్మార్పీఎస్ జెండా ను దహనం చేసిన గుర్తుతెలియని వ్యక్తుల అఘాయిత్యం…

దుత్తలూరు, జూలై 16 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని బద్వేలి వెళ్ళే జాతీయ రహదారి పక్కన మాదిగ భవనము నిర్మాణం కొరకు ఏర్పరచిన స్థలంలో జెండా కొరకు దిమ్మను కట్టి దానికి ఎమ్మార్పీఎస్ జెండా…

పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్రభుత్వ భూమి పరిశీలన…​ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు, నాయకులు…​ఏర్పేడు మండలంలోని రాజులపాలెం గ్రామంలో ముమ్మరంగా సాగుతున్న కసరత్తు….​అర్హులైన నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయం – మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు.

ఏర్పేడు జులై 16. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పేడు మండల పరిధిలోని రాజులపాలెం గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం పరిశీలించారు. ఏర్పేడు…

సింగమాల వెంకటాద్రి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​శ్రీకాళహస్తి జులై 16. తొట్టంబేడు మండలం గుర్రప్ప నాయుడు కండ్రిగ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగమాల భాస్కర్ సోదరుడు “సింగమాల వెంకటాద్రి” ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్…

​మామండూరు గంగమ్మ జాతరలో తుడా ఛైర్మన్ డా||డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు.

రేణిగుంట జులై 16. రేణిగుంట మండలం, మామండూరు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గంగమ్మ (గ్రామదేవత) జాతర మహోత్సవంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్…

మేదరమెట్ల చెంచు రత్నమ్మ దశదినకర్మలో పాల్గొన్న టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు…

కలిగిరి, జూలై 16, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.. కలిగిరి మండలం వెలగపాడు గ్రామ పంచాయతీ కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మేదరమెట్ల సుబ్బరామ నాయుడు తల్లి మేదరమెట్ల చెంచు రత్నమ్మ ఇటీవల పరమపదించారు.ఈ సందర్భంగా నిర్వహించిన…

బాలాజీ కాలనీ సర్కిల్‌ లో ఆధునిక బస్ షెల్టర్‌ ను ప్రారంభోత్సవ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి జులై 16.కూటమి నాయకులు తిరుపతి నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా, ప్రముఖ దాత దివంగత వి. వెంకట ముని శెట్టి జ్ఞాపకార్థం తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్‌లో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్‌ను గురువారం ఘనంగా…

హాసన్ పల్లి గ్రామంలో ఎల్-నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. ఏవో నవ్య

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్-నినో దుష్ప్రభావాలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి నవ్య మాట్లాడుతూ.. ఎల్-నినో ప్రభావంతో సాధారణం…