కుస్తీమే సవాల్ ..పోటీలకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తరలివచ్చిన మల్లయోధులు..

మన ధ్యాస,నిజాంసాగర్ : ( జుక్కల్ ) మత్తడి పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు.మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో ఆదివారం గ్రామ శివారులోని మత్తడి పోచమ్మ గుడి వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ…

కలిగిరి మండలం పెద్దపాడు గ్రామం లో ఘనంగా టీడీపీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….

కలిగిరి, మార్చి 29,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె). కలిగిరి మండలం పెద్దపాడు గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపు మేరకు పెద్దకొండూరు గ్రామ అధ్యక్షులు వెళ్ళంకి కొండపనాయుడు, మాజీ సర్పంచ్…

శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్‌ ను వెంటనే తొలగించాలి…….తమ్మినపట్నం గ్రామ ప్రజలు మన ధ్యాస,నెల్లూరు, మార్చి 28 :

మన ధ్యాస నెల్లూరు, మార్చి 28 : నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం తమ్మి నపట్టణ గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రి కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్ ను వెంటనే తొలగించాలి అని మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.శనివారం…

సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణి..మండల వ్యవసాయశాఖ అధికారిణి జోత్స్న ప్రియదర్శిని

నిజాంసాగర్(జుక్కల్): యాభైశాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు సరఫరా చేస్తున్నామని రైతులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహమ్మద్ నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిణి జోత్స్న ప్రియదర్శిని అన్నారు.మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలో వ్యవసాయ కార్యాలయం వద్ద బూర్గుల్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు…

ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యం..డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )ప్రజా పాలన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యం కలుగుతుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో…

విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యావాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన పనుల…

విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలి.. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్‌ మండలంలోని పెద్ద ఎక్లారాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్‌ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్‌లోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి,విద్యార్థులకు అందిస్తున్న…

హోరాహోరీగా అచ్చంపేట్‌లో కుస్తీ పోటీలు

మన ధ్యాస, నిజాంసాగర్: ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు నిర్వహించబడ్డాయి. గ్రామంలోని రామాలయం వద్ద ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీలను తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు నారాయణఖేడ్, జహీరాబాద్,…

కాలుష్య కోరల్లో కొత్త కండ్రిగ… పుష్పిత్ కర్మాగారం నిర్లక్ష్యం పై *గ్రామస్తుల ఆగ్రహం

Mana Dhyasa. ప్రతినిధి ఏర్పేడు. ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయతీ పరిధిలోని కొత్త కండ్రిగ గ్రామం ప్రస్తుతం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గ్రామానికి ఆనుకుని ఉన్న పుష్పిత్ కర్మాగారం నుంచి నిరంతరం వెలువడుతున్న దుమ్ము, నల్ల పొగ గ్రామాన్ని పూర్తిగా కమ్మేస్తోంది.“మేము…

సీఎం కార్యక్రమం విజయవంతానికి వైద్యులందరూ పాల్గొనాలి: డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి పిలుపు

తిరుపతి,MANA Dhyasa మార్చి 29:- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తిరుపతి, ఆస్ట్రా నారాయణద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తిరుపతి నగరంలోని వైద్యులందరూ పాల్గొనాలని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి కోరారు.…