కలిగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అభివృద్ధి పనుల జాతర.

కలిగిరి,మార్చి 19, మన న్యూస్ ప్రతినిధి (నాగరాజు కె). ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మార్చి 20, 23, 24, తేదీ లలో కలిగిరి మండలం లో విస్తృతంగా పర్యటించనున్నారు.20వ తేదీన నాగిరెడ్డి పాలెం లో చెరువు మరమ్మతులకు శంకుస్థాపన, 23వ…

సి.ఆర్. రాజన్‌కు ఘనంగా ఉగాది శుభాకాంక్షలు

తిరుపతి, మన ధ్యాస: తెలుగు ప్రజల ఆచార సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వన్నె కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సి.ఆర్. రాజన్‌కు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్…

కలిగిరి మండల ప్రజలు కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధ్యక్షులు పూసల వెంగపనాయుడు.

కలిగిరి, మార్చి 19,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. కలిగిరి మండల ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలు కు టీడీపీ కలిగిరి మండల అధ్యక్షులు పూసల వెంగపానాయుడు శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ…

ముస్లింల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ..ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మస్జీద్ లో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని,ముస్లిం…

పేదల ముఖాల్లో పండుగ వెలుగులు – రంజాన్ తోఫా పంపిణీ.. డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలో బంజపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో రంజాన్ తోఫాను కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, సర్పంచ్…

అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

లెనిన్ నగర్, కాణిపాకం రోడ్డు, చిత్తూరు. చిత్తూరు, మన ధ్యాస, మార్చి 18. రిపోర్టర్ కమల్ రెడ్డి. శ్రీరస్తు !శ్రీరామజయం !!శుభమస్తు !!!శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆశీస్సులతో..శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయములెనిన్నగర్, కాణిపాకం రోడ్డు, చిత్తూరు.హనుమజ్జయంతి ఆహ్వాన పత్రికభక్తాగ్రేశరులారా !శ్లో॥ నమో…

కొండను తవ్వి ఎలుకను పట్టిన సామాజిక తనిఖీ బృందం.

కలిగిరి లో ఉపాధి హామీ పథకం నిధులు గోల్ మాల్. అవినీతిని కప్పపూచ్చిన సామాజిక తనిఖీ బృందం. కలిగిరి, మన న్యూస్, మార్చి 18,నాగరాజు కె. కలిగిరి మండలం లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఊపాధి హమి పథకం కింద 12.72…

ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆధ్వర్యంలో బట్టల పంపిణీ.

గురుకుల పాఠశాల నందు 110 మంది విద్యార్థులకు బట్టలు పంపిణీ. బంగారు పాళ్యం, మన ధ్యాస, మార్చి 17. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారు పాళ్యం నందు గల గురుకుల పాఠశాల నందు మంగళవారం తెలుగు…

జమ్మలపాలెం ఎస్టీ కాలనీ లో విషాదం,చలంచర్ల రమేష్ మృతి.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్,కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.15 వేల ఆర్థిక సహాయం.స్థానిక టీడీపీ నాయకుల అండ: రూ.5 వేల నగదు, 100 కేజీల బియ్యం అందజేత. జలదంకి, మార్చి 17,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. జలదంకి…

గ్రీన్ గ్రిడ్.. ట్రాన్స్మిషన్ లైన్లను పర్యావరణ హితంగా టెక్నాలజీ ఎలా మారుస్తుంది

గ్రీన్ గ్రిడ్: ట్రాన్స్ మిషన్ లైన్లను పర్యావరణ హితంగా టెక్నాలజీ ఎలా మారుస్తుంది మన ధ్యాస,విజయవాడ, మార్చి 17: దశాబ్దాలుగా, విద్యుత్ ట్రాన్స్ మిషన్ కు సంబంధించి మౌలిక సదుపాయాల విస్తరణ అనేది ఒక అనివార్యమైన అంశంగా అందరూ చూశారు. ఎత్తైన…