8 గంటల్లో అదృశ్యమైన బాలిక ఆచూకీ గుర్తించిన ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:బాలిక అదృశ్యమైందని తల్లితండ్రుల ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన 8 గంటల్లోనే ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం అదృశ్యమైన బాలిక ఆచూకీని గుర్తించి తల్లిదండ్రులకు అప్పజెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోవడమే కాకుండా, ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతంతో పాటు…

శ్రీ సత్తెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు భారీ ఏర్పాట్లు. -ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం.

మన ధ్యాస ప్రతినిథి కిర్లంపూడి:కిర్లంపూడి నుండి రాజుపాలెం వెళ్లే దారిలో ఉన్న అనిల్ పార్కింగ్ టైల్స్ వద్ద అధినేత సేనాపతి కన్నబాబు, విజయ దంపతుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సత్తెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు…

500 తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కోనసీమ జిల్లా అమలాపురం రావులపాలెం పరిసర ప్రాంతాల నుంచి తాబేళ్లను రహస్యంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను . కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న తాబేలును ఫారెస్ట్ అధికారులు…

తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి,మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి,మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్ లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని…

కలిగిరి మండల ప్రజల ఆరోగ్యం గా ఉండాలని వైద్యులకు ఎంపీపీ మెట్టుకూరు శిరీష రెడ్డి దిశానిర్దేశం.

కలిగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 20,(నాగరాజు కె ). కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటి కమిటీ సమావేశం ను కమిటీ సమావేశం హెచ్ డి ఎస్ కమిటీ చైర్మన్ మెట్టుకూరు శిరీష అధ్యక్షతన,కమిటీ సభ్యుల…

చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు

చిత్తూరు మన ధ్యాస ఫిబ్రవరి-20 ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చిత్తూరు విభాగ పరిధిలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ప్రధాన నాయకుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర శాఖ రూపొందించిన ఉద్యమ కార్యాచరణ కరపత్రికను నాయకులు ఆవిష్కరించారు. జిల్లా…

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఘనంగా సన్మానం.. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,జుక్కల్, మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. బిచ్కుంద మున్సిపాలిటీకి మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్ని కల్లో మెజార్టీ…

ఒంగోలులో పిఎంజె జ్యువెల్స్ నూతన స్టోర్ శుబారంభం

మన ధ్యాస , ఒంగోలు,ఫిబ్రవరి, 20 : దక్షిణ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన పీఎంజే జ్యువెల్స్ తమ విస్తరణలో భాగంగా శుక్రవారం ఒంగోలులో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. గుంటూరు రోడ్‌లోని అద్దంకి బస్టాండ్…

మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ క్రాంతి కుమార్ గుప్తా ఆధ్వర్యంలో రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం

చైతన్యపురి లో రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ ఘనంగా 5వ బ్రాంచ్ ప్రారంభం – ఆధునిక స్కిన్ & హెయిర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో చైతన్యపురి శివాజీ బొమ్మ సర్కిల్ సమీపంలో ప్రముఖ రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ తమ 5వ బ్రాంచ్‌ను…

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం జడ్డింగ్ అన్నవరం, తూర్పు లక్ష్మీపురం, మర్రివీడు గ్రామాల్లో సచివాలయం పరిధిలో గల ఐసీడీఎస్ అధికారులు సూచనలతో బాల వివాహాలు నిర్మూలన దిశగా చేపట్టిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్డింగ్ అన్నవరం…