మాగి గ్రామంలో ఉత్సాహంగా కుస్తీ పోటీలు.

మన ధ్యాస నిజాంసాగర్ :జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ, ఎల్లమ్మ పండుగను పురస్కరించుకుని సోమవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.ఉదయం కొబ్బరికాయ కుస్తీతో ప్రారంభమైన పోటీలు రూ.100 నుంచి రూ.500, రూ.1000, రూ.2000 నగదు బహుమతులతో ఉత్కంఠభరితంగా సాగాయి.పోటీల్లో…

తన అతిపెద్ద హిమాలయన్ ఒడిస్సీతో 125 ఏళ్ల స్వచ్ఛమైన మోటార్‌సైక్లింగ్‌ను వేడుక చేసుకుంటున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ జరుపుకుంటోంది.

మన ధ్యాస, విశాఖ పట్నం, మే 25 : ఒరిజినల్ ఒడిస్సీ, ఎక్స్‌ప్లోర్ సర్క్యూట్, నుబ్రా సర్క్యూట్ మరియు కార్గిల్ సర్క్యూట్ అనే నాలుగు మార్గాలలో సాగే ఒడిస్సీ అతిపెద్ద మరియు అత్యంత సమగ్రమైన ఎడిషన్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.తన 125వ…

తోతాపురి మామిడి రైతుల కష్టాలను తక్షణం పరిష్కరించండి.

చిత్తూరు,మనధ్యాస, మే25 రిపోర్టర్ కమల్ రెడ్డి 2026 సంవత్సరం మామిడి సీజన్ ప్రారంభమై మే నెల ముగుస్తున్న ఇంతవరకు చాలావరకు గుజ్జు పరిశ్రమలు ప్రారంభించలేదని మరియు ధరలు నిర్ణయించలేదని ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చిత్తూరు జిల్లా మామిడి…

అరగొండ రాజేశ్వరమ్మ ను సన్మానించిన వైసీపీ నాయకులు

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 24 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,మండల మహిళా విభాగం అధ్యక్షురాలు అరగొండ రాజేశ్వరమ్మ కు సామాజిక సేవలో అందించిన విశిష్ట సేవలకు గాను డాక్టరేట్ అవార్డ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుఅందుకోవడం ఎంతో…

మాగి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ..

మన ధ్యాస నిజాంసాగర్ : జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ,ఎల్లమ్మ బోనాల పండుగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.డప్పుల మేళాలు,భక్తి గీతాల మధ్య…

తిరుపతి జిల్లాలో యూ.పి.ఎస్.సి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలు -2026 నిర్వహణ

పరీక్ష నిర్వహణను పరిశీలించి పర్యవేక్షించిన జిల్లా పరిశీలకులు శేషగిరి బాబు ఐఏఎస్ యుపిఎస్సి పరీక్షల జిల్లా పరిశీలకులకు తిరుపతి పద్మావతి అతిధి గృహం నందు పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ *తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్, ఎస్ పి లు..…

​ఇంధనాన్ని పొదుపు చేయడం మనందరి బాధ్యత.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​తిరుపతి మే 24. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపుపై దృష్టి సారించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా దేశ భవిష్యత్తుకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.…

రేణిగుంటకు చేరుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. ఘన స్వాగతం పలికిన వి. ఎం గ్రూప్ అధినేత గుంతాటి కేతన్ శివ ప్రీతీమ్…

రేణిగుంట మే 24 కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం న్యూఢిల్లీ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రాంగణంలో కేంద్రమంత్రికి వి. ఎం…

నెల్లూరులో ఘనంగా గ్రోసు గోపాలయ్య మోమోరియల్‌ గోల్డ్ మెడల్‌ బహుమతి ప్రధానోత్సవం

మన ధ్యాస, నెల్లూరు, మే 24 : నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు అధ్యక్షతన గ్రోసు గోపాలయ్య మెమోరియల్…