కలిగిరి మండలం పరికోట గ్రామం లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల అందజేత..క్యూఆర్ కోడ్తో పారదర్శకంగా పట్టాదారు పాస్ పుస్తకాలు: ఎమ్మెల్యే సురేష్..!గత ప్రభుత్వ రీ-సర్వే అవకతవకలను సరిదిద్దుతున్న కూటమి ప్రభుత్వం.. కలిగిరి, మార్చి 9, మన న్యూస్,ప్రతినిధి(నాగరాజు కె ) కలిగిరి మండలం పరికోట…
రంజాన్ ఇఫ్తార్ విందు ముస్లింలతో కలిసి పాల్గొన్న ఎన్ పి జయచంద్ర నాయుడు
బంగారు పాల్యం, మన ధ్యాస,మార్చి 9 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలంలో ఆదివారం సాయంత్రం ఎన్.పి జయప్రకాష్ నాయుడు,ఎన్. పి. ధరణి నాయుడు, ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు ముస్లిం సోదరులతో కలిసి…
కోడె వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమ్మి గ్రామంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు
కొండాపురం, మార్చి 09,మన న్యూస్,(నాగరాజు కె ). ఆదివారం రాత్రి ,ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు.ముందుగా ట్రస్ట్ చైర్మన్…
ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారధ్యంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు..ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం..సర్పంచ్ కూండ్ల నాగేశ్వరి లక్ష్మీ నరసయ్య వరికుంటపాడు మార్చ్ 8 మన న్యూస్:-(నాగరాజు కె ) ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడమే కూటమి ప్రభుత్వ…
జలదంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి.
రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం..!రైతు సంక్షేమమే ధ్యేయం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! జలదంకి మార్చి 8,మన న్యూస్, ప్రతినిధి,(నాగరాజు కె). జలదంకి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల…
జలదంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్,వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి.
రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం..!రైతు సంక్షేమమే ధ్యేయం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! జలదంకి మార్చి 8,మన న్యూస్, ప్రతినిధి,(నాగరాజు కె). జలదంకి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల…
వన్నియకుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనం -8న తిరుపతిలో వధూవరుల పరిచయ వేదిక.
తిరుపతి, మార్చి 08 : – తిరుపతిలోని నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ వద్ద అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ సమీపంలో ఈ నెల 8న వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదిక…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన: చిత్తూరు అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టిక్కీ రాయల్,:
చిత్తూరు ,మన ధ్యాస, మార్చ్ 8 ఆదివారం ఉదయం 9 గంటలకు , చిత్తూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రమదాన కార్యక్రమం జరిగింది,అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గురించి, మరియు…
జిర్రావారిపాలెంలో కోదండ రామస్వామి ఆలయమునకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
దేవాదాయ శాఖ సహకారంతో జిర్రావారిపాలెంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం..కోదండ రామస్వామి వారి ఆలయ నిర్మాణానికి రూ.1 కోటి మంజూరు – ఎమ్మెల్యే కాకర్ల సురేష్… కలిగిరి మార్చి 8, మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె ). కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామంలో…
హాస్టల్లో విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలి..మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి
మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) అచ్చంపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలని మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేటలోని ఎస్సీ బాలుర…