బిచ్కుంద మార్కెట్ యార్డ్లో ప్రొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభం…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో గురువారం ప్రొద్దుతిరుగుడు (సన్ఫ్లవర్) కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,…
ఎమ్మెల్యేకు, డిసిసి అధ్యక్షునికి ఘనంగా సన్మానం..
మన ధ్యాస,నిజాంసాగర్ ,(జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు రమేష్ యాదవ్,…
గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే విధంగా సర్పంచులు కృషి చేయాలి.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే విధంగా సర్పంచులు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జుక్కల్…
పేదింటి ఆడబిడ్డలకు వరం.. కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస, నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని గున్కుల్ ప్రాథమిక సహకార సంఘం ఫంక్షన్ హాల్ లో…
ప్రభుత్వ బడిలో చేర్పించండి.
తవణంపల్లి ఏప్రిల్ 22 మన ద్యాస తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ కోఆర్డినేటర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బడి పిలుస్తుంది అనే కార్యక్రమానికి…
కలిగిరి మండలంలో పర్యటించిన విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్, బీ లింగేశ్వర రెడ్డి.
కలిగిరి ఏప్రిల్ 22 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలములోని కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ను గుంటూరు జోన్ విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి లింగేశ్వరరెడ్డి పర్యటించి కలిగిరి…
కలిగిరిలో విపిఆర్ నేత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల దంపతులు..
4 నెలల్లో 39,668 మందికి కంటి పరీక్షలు- 22,231 మందికి ఉచిత కళ్లజోడుల పంపిణీ..!వేలాది కుటుంబాలలో వెలుగులు నింపిన విపిఆర్ నేత్ర.ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం. కలిగిరి ఏప్రిల్ 22న, మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు. కలిగిరి…
విజయవాడ లో రాస సిల్వర్ ఆవిష్కరణ
మన ధ్యాస ,విజయవాడ, ఏప్రిల్ 16 : భారదేశంలో వెండి ఆభరణాల తయారీలో విశిష్ట అనుభవం కలిగిన రాస సిల్వర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో అడుగు పెట్టింది. బెంగుళూరు నగరంలో స్థాపితమైన రాస సిల్వర్ జ్యువెల్స్ బ్రాండు వారసత్వ అనుభవముతో…
మాగి అభయాంజనేయ క్షేత్రంలో ఘనంగా 4వ వార్షికోత్సవ వేడుకలు..ఆలయ ధర్మకర్త మెంగారం నాగలక్ష్మి–శ్రీనివాస్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో శివపంచాయతన అభయాంజనేయ క్షేత్రం చతుర్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం,పరివార దేవతల పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా,భక్తి పారవశ్యంతో నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం వేద…
కలిగిరి లో వి పి ఆర్ పౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరం..
సద్వినియోగం చేసుకోవాలంటున్న నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బెజ్జం వెంకటకృష్ణారెడ్డి కలిగిరి మండల అధ్యక్షులు పూసల వెంగప నాయుడు….. కలిగిరి ఏప్రిల్ 21 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఏప్రిల్ 21 మంగళవారం న నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…