కలిగిరిలో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన శంఖుస్థాపన.
శంఖుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి..పరమశివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆయన ఆకాంక్ష..! కలిగిరి, ఏప్రిల్ 12, (మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె) కలిగిరి మండల కేంద్రంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ…
పైడి అంకయ్యకు వరల్డ్ ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం
తిరుపతి, మన ధ్యాస,;- సమాజ సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న “వే ఫౌండేషన్” వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్యకు అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది. వరల్డ్ ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారు ఆయనకు ప్రతిష్టాత్మకమైన సర్టిఫికెట్…
ఘనంగా టిడిపి నేత కోకా ప్రకాష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు
బంగారుపాళ్యం,మన ధ్యాస, ఏప్రిల్12, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం 170 గొల్లపల్లి పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ కోకా ప్రకాష్ నాయుడు 59వ జన్మదిన వేడుకలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్,టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మొదటగా…
పెద్దన్నలూరు అంగన్వాడి సెంటర్ నందు ఘనంగా నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమం..
కలిగిరి, ఏప్రిల్ 11, మన న్యూస్, ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని పెద్దఅన్నలూరు అంగనవాడి కేంద్రంలో పిల్లలకు జంక్ ఫుడ్ తినకుండా టీవీలు చూడ కుండా మరియు మొబైల్స్ వాడకుండా బొమ్మలతో నే ఆడుకోవాలఅని అంగన్వాడీ టీచర్…
మహమ్మద్ నగర్ మండల సర్పంచుల ఫోరం కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్):మహమ్మద్ నగర్ మండల సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని గురువారం మండల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గున్కుల్ గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్ను ఎన్నుకున్నారు,ఉపాధ్యక్షుడిగా సింగీతం గ్రామ సర్పంచ్ సయ్యద్ రఫీ, ప్రధాన కార్యదర్శిగా…
విపిఆర్ నేత్రను సద్వినియోగం చేసుకోవాలి టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వా కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు.
కలిగిరీ ఏప్రిల్ 9 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేదలపాటి పెన్నిధి, పేదల కోసమే విపిఆర్ కంటి పరీక్షల బండి. ప్రజలు చల్లగా సంతోషంగా చూడాలని ఆశయంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ త్రినేత్ర…
పొగాకు బొడ్డు సూపర్నెంట్ రాజశేఖర్ ను సన్మానించిన కలిగిరి మండల టిడిపి అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు.
కలిగిరి ఏప్రిల్ 8 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలంలోని పొగాకుసూపర్నెంట్ రాజశేఖర్, ను బుధవారం కలిగిరి మండల టిడిపి అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు పొగాకు బోర్డు నందు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం ఆయన…
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రతి గింజలు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం…
అంగరంగ వైభవంగా అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు
కుట్టీ రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేసిన అభిమానులు, స్వచ్ఛందంగా రక్త దానం చేసిన అల్లు అర్జున్ అభిమానులు. చిత్తూరు, మన ధ్యాస,మార్చి 8, రిపోర్టర్ కమల్ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ 44 వ…
ప్రజలకు మెరుగైన సేవల కోసం గ్రామపంచాయతీ భవనాలు – ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…