రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత వేగంగా అందిస్తాం…. సమస్యల పరిష్కారంలో ఆలస్యం వద్దు.. రేణిగుంట తహశీల్దార్గా శ్రావణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ…
రేణిగుంట జూన్ 5.రేణిగుంట మండల నూతన తహశీల్దార్గా శ్రావణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐలు), విలేజ్ రెవెన్యూ అధికారులు (విఆర్ఓలు) ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…
వీధులు గాలులు, వర్షం వలన కరెంటు స్తంభం తిరగబడి వైర్లు తగిలి మృతి చెందిన రెండు పాడే ఆవులు
జీవనాధారం కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వం ఆదుకోవాలి సాలూరు మన ధ్యాస ప్రతినిధి:- పార్వతిపురం మన్యం జిల్లా సిపిఎం పాచిపెంట మండలం కూనం బంధవలస గ్రామానికి చెందిన గిరిజనులు చొక్కాపు పెంటయ్య మజ్జి సీతారాం లకు చెందిన రెండు పాడి…
పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలు నాటిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు…
శ్రీకాళహస్తి, జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్. అన్సారి ఆదేశాల మేరకు, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు…
ఎంఎస్ఎంఈ పథకాలతో యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి– ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలి– శ్రీ అక్షర బిగ్ ప్రింట్స్ను
తిరుపతి , జూన్ 5 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఎంఎస్ఎంఈ పథకాలను యువత సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి నగరంలోని అన్నమయ్య…
యోగా, ధ్యానంతోనే మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ…తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు.
తిరుపతి: ధ్యానంతోనే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితానికి నాంది పలుకుదామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరేడ్ మైదానంలో “హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్” (ధ్యాన) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పోలీసు సిబ్బందిలో శారీరక…
చిరు వ్యాపారులకు ఆహార భద్రతపై ప్రత్యేక శిక్షణ.
తిరుపతి:తిరుపతి పరిధిలోని చిరు వ్యాపారులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రతా విభాగం మరియు జాతీయ వీధి వ్యాపారుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తిరుమలలోని సుమారు 350 మంది…
ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం
ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం తిరుపతి, జూన్ 05: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్యాన్ని కాపాడే అంశం పై అవగాహన…
చెరువులలోని ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు ఇవ్వడాన్ని ఆపుదల చేయాలి, మట్టిని రైతుల పొలాలకు ప్రభుత్వమే అందివ్వాలి.
మన ధ్యాస, మక్తల్:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు శుక్రవారం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక చేపట్టిన ధర్నా విజయవంతమైందని కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మరియు…
ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం
ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం తిరుపతి, జూన్ 05: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్యాన్ని కాపాడే అంశం పై అవగాహన…
విద్యా సంస్థల బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు
తిరుపతి జూన్ 5. తిరుపతి నగర పరిధిలో విద్యా సంస్థలకు చెందిన బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈ తనిఖీలను ఆరు బృందాలుగా విభజించబడిన మోటార్ వాహన తనిఖీ అధికారులు నిర్వహించారు.ఇప్పటివరకు తిరుపతి…