మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మండల యువత అధ్యక్షులు గజేంద్ర.

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25. రిపోర్టర్ :కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల యువత అధ్యక్షులు మొగిలి గజేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.మండలంలో…

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర.

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యo మండలం తగ్గువారిపల్లి పంచాయతీకి చెందిన జిల్లా వైఎస్సార్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని…

వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నేతలు

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25 రిపోర్టర్ : కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లె గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాథాన్ వేలు తృతీయ కుమారుడు భూపతి&ఐసాక్ ,సౌమ్యపరిశుద్ధ వివాహ రిసెప్షన్ విందులో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన…

శ్రీ ఆరేటమ్మ గుడి కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న డా. సునీల్ కుమార్ .

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25 రిపోర్టర్ :కమల్ రెడ్డి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం రోల్లవారిపల్లి గ్రామంలో ప్రతిష్టించిన శ్రీఆరేటమ్మ దేవాలయ కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డా.సునీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవిరెడ్డి, హరిక్రిష్ణారెడ్డి,సతీష్…

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అండ,,10,000 వెల రూపాయలు ఆర్ధిక సాయం..

కరీంనగర్ ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం.కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల సాయం. కలిగిరి ,జూన్ 25, గురువారం,మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలోని ఎస్సీ కాలనీకి…

పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న కాకర్ల చారిటబుల్ ట్రస్ట,,,కాకర్ల చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.10 వేలు పెళ్లికానుక అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..

కలిగిరి, గురువారం ,జూన్ 25, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలం, పొలంపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన దువ్వూరి బాలయ్య – రమణమ్మ దంపతుల కుమారుడు చిll ఏడుకొండలు-చిllలllసౌ కవితల వివాహ మహోత్సవం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ…

​24 గంటల్లోనే భారీ ఇంటి దొంగతనం కేసు ఛేదించిన తిరుపతి రూరల్ పోలీసులు.. రూ.93 లక్షల సొత్తు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్.

​తిరుపతి జూన్ 25. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ ఇంటి దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే అత్యంత ప్రతిభావంతంగా ఛేదించారు. ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.93,00,000/-…

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. రూ.45 లక్షల బంగారు ఆభరణాలు అప్పగించిన హోటల్ క్యాషియర్…

​తిరుపతి జూన్ 25.తిరుమలలో వివాహం ముగించుకుని బెంగళూరు వెళ్తూ, అలిపిరి సమీపంలోని గరుడాద్రి హోటల్‌లో భోజనం చేసిన భరత్ కుమార్ కుటుంబం రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాల హ్యాండ్ బ్యాగ్‌ను అక్కడే మరిచిపోయింది. బెంగళూరు వెళ్ళాక విషయం…

వీబీఆర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు..

రేణిగుంట జూన్25. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం లోని స్థానిక వీబీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలు, మరియు శక్తి యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి,…

ఓబులవారిపల్లిలో రెండు దొంగతనం కేసుల ఛేదన. ముగ్గురు నిందితుల అరెస్ట్, రూ.18.70 లక్షల విలువైన 170 గ్రాముల బంగారం స్వాధీనం…

​తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యద్దలవారిపల్లి గ్రామంలో జరిగిన రెండు దొంగతనం కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితులు యన్నారు అనంతమ్మ, యద్దల మౌనికల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జిల్లా…