ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ.. సర్పంచ్ కేతావత్ నారాయణ
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం సర్పంచ్ కేతావత్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి భారతి తో కలిసి…
10 గ్రామాల ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించండిఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కు వినతిపత్రం..
మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ మండల తెలుగు యువత ప్రచార కార్యదర్శి మారినేని రామకృష్ణ ఉదయగిరి మార్చి 11, ఎల్లో సింగం ప్రతినిధి, నాగరాజు కె. ఉదయగిరి మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నందు నూతనంగా నిర్మించినటువంటి…
సేవే లక్ష్యం గా, పేదలకు అండగా ఉంటున్న,, కోడె వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్.
కొండాపురం, మార్చి 11,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె). నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం లోని కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నందు ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ట్రస్ట్…
పట్టు రైతులకు సబ్సిడీ పథకాలపై అవగాహన
కార్వేటినగరం మన ధ్యాస: కార్వేటినగరం మండలంలోని ఎం.యం విలాసం రైతు సేవా కేంద్రంలో పట్టు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిరికల్చర్ జాయింట్ డైరెక్టర్ పద్మమ్మ, సిరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గీత,…
శ్రామిక మహిళల ఉపాధి హక్కుల రక్షణకై పోరాడుదాం..
కావాలి, మార్చి 10,(మన న్యూస్ ప్రతినిధి)నాగరాజు కె. కావలి ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం మార్చి 8 పురస్కరించుకుని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో సభ నిర్వహించారు ఈ సభకు అధ్యక్షత వై ప్రభావతి…
బ్యాంకు లింకేజీ రుణాలు తప్పనిసరిగా చెల్లించాలి – డీఆర్డీఏ ఏపిడీ విజయలక్ష్మి
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకుని చెల్లించని మొండి బకాయిలు ఉన్న స్వయం సహాయక సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఆర్డీఏ ఏపిడీ విజయలక్ష్మి..స్వయం సహాయక సంఘ సభ్యులను…
భయం వీడి పరీక్షలు రాయండి.. ఉత్తమ ఫలితాలు సాధించండి ,ఎంఈవో తిరుపతి రెడ్డి
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామ జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు ఏర్పాటు చేశారు. ముందుగా ఎంఈఓ తిరుపతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా…
కాకర్ల సురేష్ సహకారం తో వడ్లమూడిపల్లిలో సిమెంట్ రోడ్లు
ఉదయగిరి, మార్చి, 10,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. ఉదయగిరి మండలం దాసపల్లి పంచాయతీలోని వడ్లమూడిపల్లి గ్రామంలో వర్షం పడినప్పుడల్లా గ్రామస్తులు బురద తో ఇబ్బంది గురవుతున్నారు స్థానిక టిడిపి నాయకులు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ కీ తెలియజేయగా,యుద్ధ…
జలదంకి మండలం చినక్రాక వీఆర్వో పై చట్టపరమైన,శాఖా పరమైన చర్యలు,తీసుకోవాలని డిమాండ్ చేసిన, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నేతలు.
జలదంకి, మార్చి 10,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. నెల్లూరు జిల్లా జలదంకి మండలం వేములపాడు గ్రామంలో మాదిగల భూములను ఆ గ్రామ వడ్డెర కులమునకు చెందిన బెల్లంకొండ వెంకమ్మ వారి బంధువులకు దారాదత్తం చేసి మాదిగల భూములను అన్యాయక్రాంతంకి గురిచేసిన…
డేవిస్ పేట వద్ద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన ధ్యాస,ఇందుకూరుపేట, మార్చి9 : 48 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నెల్లూరు – మైపాడు రోడ్డు నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం మంత్రులు మరియు అధికారుల సహకారంతో దాదాపు 50 శాతం పనులు పూర్తి చేయగలిగామన్నారు…