పదవి విరమణ పొందిన విఆర్ఓ రామకృష్ణ కి ఘనంగా సన్మానం.
బంగారుపాళ్యం, మనధ్యాస,మే29 రిపోర్టర్ కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఈరోజు పదవి విరమణ చేస్తున్న విఆర్ఓ రామకృష్ణ ని కలసి సత్కరిస్తున్న రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,తగ్గువారి పల్లి స్థానిక ఎంపీటీసీహేమచంద్ర,చిత్తూరు జిల్లా ఎస్సీ…
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మద్నూర్,బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి…
ఆడపడుచుల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండ.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం తల్లిదండ్రులకు భారంగా మారకుండా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం ద్వారా అండగా నిలుస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ…
మక్తల్ ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన పి,రాజు.
మన ధ్యాస, మక్తల్. మక్తల్ పోలీస్ స్టేషన్ (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా ఎస్ఐ పి. రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇతను ఇంతకుముందు దామరగిద్ద ఎస్సైగా బాధ్యతలు నిర్వహించి మక్తల్ ఎస్సైగా బదిలీ అయ్యారు. ఇంతకు ముందు మక్తల్ ఎస్సైగా విధులు నిర్వహించిన…
50 వసంతాలు పూర్తి చేసుకున్న గొప్ప భక్తి రస చిత్రం
మనధ్యాస, నెల్లూరు, మే 29 : ఈ సినిమా గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై,బాపు దర్శకత్వంలో, యు. సూర్యనారాయణ రాజు నిర్మాతగా, రెబల్ స్టార్ కృష్ణంరాజు, వాణిశ్రి హీరో, హీరోయిన్లుగా 29. 5. 1976 రిలీజ్ అయి నేటి తో…
50 వసంతాలు పూర్తి చేసుకున్న గొప్ప భక్తి రస చిత్రం
మనధ్యాస, నెల్లూరు, మే 29 : ఈ భక్త కన్నప్ప సినిమా రెబల్ స్టార్ కృష్ణంరాజు, వాణిశ్రి హీరో, హీరోయిన్లుగా 29. 5. 1976 రిలీజ్ అయి నేటి తో 29.5. 2026, 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నది.
మహిళలు భద్రత కోసం విప్లవాత్మక మార్పులు – మండల టిడిపి అధ్యక్షులు యుగంధర్
మన ధ్యాస ప్రతినిధి పాచిపెంట మే 28 :- మహిళల భద్రత కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నుండి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ,మరియు…
సాలూరు ప్రెస్ క్లబ్ ఆర్థిక సహాయం
మంథ్యాస ప్రతినిధి పాచి పెంట, ,మే 28 :- సాలూరు జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ పాచిపెంట గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరు చిట్టూరి రమణమూర్తి గత పది రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలి విశ్వేశ్వరరావు…
టిడిపి లో క్రమశిక్షణ గల సైనికుడు ముని రామయ్య…ముని రామయ్య ను సత్కరించిన టిడిపి నేతలు..
తిరుపతి మే 28 :తెలుగుదేశం పార్టీలో రామదాసు ముని రామయ్య మూడు దశాబ్దాలకు పైగా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న క్రమశిక్షణ గల సైనికుడు అని తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్, టిడిపి రాష్ట్ర సీనియర్ నేత…
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాది…పార్టీ సిద్ధాంతాలే కార్యకర్తలకు దిశా నిర్దేశం…11 వ క్లస్టర్ ను సందర్శించిన డాలర్స్ దివాకర్ రెడ్డి.
తిరుపతి, మే 28 :తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కార్యకర్తలే పునాది అని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. గురువారం చెన్నారెడ్డి కాలనీలో మహానాడు 2 వ రోజు కార్యక్రమం 11వ…