కలిగిరి మండలంలో ని పోలంపాడు గ్రామపంచాయతీ చెరువు నుండి బారిగా మట్టినీ అక్రమంగా తరలింపు.

కలిగిరి, మార్చి 04,(మన న్యూస్ ప్రతినిధి )నాగరాజు కె. ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని పోరంపాడు గ్రామపంచాయతీ చెరువులో భారీగా మట్టిని తరలిస్తున్న వైనం దాదాపుగా 5 లారీల నుండి 6 లారీల తో మట్టిని బయటికి తరలిస్తున్న వైనం.ఈ విశయం…

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్బంగా కాణిపాకం ఆలయం ముసివేత

కాణిపాకం మార్చ్ 03 మన ద్యాస స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం లో వైశాఖ మాసం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా మంగళవారం తేదీ-03.03.2026 నాడు “పాక్షిక కేతుగ్రష్ట చంద్రగ్రహణం” సందర్భంగాఈరోజు ఉదయం 6:20 గంటల నుండి…

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత

తవణంపల్లి మార్చి 2 మన ద్యాస తవణంపల్లి మండలం అరగొండ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం3.3.2026 వ తేదీ పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మార్చి మూడవ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల…

బకెట్లతో బరితెగింపు.. రేషన్ బియ్యంలో ‘డబుల్’ దందా!

రాయదుర్గం : పేదల కడుపు నింపాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థలో దారుణ అక్రమాలు వెలుగుచూశాయి. బొమ్మనహల్ మండలం పరిధిలోని గోవిందవాడ గ్రామ రేషన్ షాప్ నెం.10లో బియ్యం పంపిణీ పేరుతో ‘డబుల్ బకెట్’ మాయాజాలం నడుస్తోందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.గ్రామస్తుల…

వైసీపీ సీనియర్ నేత శిడగం వెంకటేశ్వరరావును పరామర్శించిన-వైసిపి ఇన్చార్జ్.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శిడగం వెంకటేశ్వరరావు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావును ప్రతిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. వెంకటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని…

బాణసంచా పేలుడు లో ప్రాణాలు కోల్పోయిన వారికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా డిమాండ్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వైసిపి ప్రభుత్వం వైజాగ్ ఫ్యాక్టరీలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం 20 లక్షలు ఇవ్వడం దారుణం అన్నారు.చేతులుకాలిక ఆకులు పట్టుకున్నట్టు సామెతగా ఉంది. వేటలపాలెం లో ప్రభుత్వ అధికారులు బాణసంచా కేంద్రాలకు.ఏటువంటి షరతులు…

నాటుసారా ని అరికట్టండి బద్రవరం గ్రామంలో మహిళా సంఘం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం గ్రామంలో విచ్చలవిడిగా నాటు సారా అమ్మకాలు జరుగుతున్న నిలుపుదల చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏగుపాటి అర్జున్ రావు అన్నారు.ఈ మేరకు…

సాదర జయ జినేంద్ర సా సహర్ష నివేదన ఉంది ఆజ్ దినాంక తిరుపతి జిల్లా అధ్యక్షుడు జితేంద్ర కుమార్

తిరుపతి , మన ధ్యాస వార్త 2 :- మార్చి తిరుపతిలో గోల్డ్ షాప్షామరాఠీలు అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శ్రీ శ్వేతాంబర్ స్థానకవాసి తిరుపతి కె ఆమ్ చునావ్ సంపన్న హుయ్ జిసమేం అధ్యక్షుడు మాన్ జితేంద్ర కుమార్ జీ రాంకా…

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ…

మన ధ్యాస,నిజాంసాగర్,(జుక్కల్ ) తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరం ను ఫిబ్రవరి 21 నుండి మార్చి 2 వరకు వికారాబాద్ లోని హరిత వ్యాలీలో ఏర్పాటు చేయడం జరిగినది. సోమవారం 2 వ తేదీ ముగింపు కార్యక్రమానికి…

నిరుపేదలకు అన్నివిధాలుగా అండగా ఉంటాం,,చెరుకూరి నవీన్ కోడె వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు.

కొండాపురం, ఫిబ్రవరి 02,(మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె). ఉదయగిరి నియోజకవర్గం గానుగపెంట పంచాయతీ పరిధిలోని హరిజనవాడలో బంకా చెన్నకేశవులు, అరుంధతి వాడలో జడ తిరుపాలు , పెరికి పాలెం గ్రామంలో గుడిపాటి బ్రహ్మయ్యలు ఆనారోగ్యంతో బాధపడుతున్న విషయం గానుగ పెంట…