ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రతి గింజలు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం…

అంగరంగ వైభవంగా అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు

కుట్టీ రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేసిన అభిమానులు, స్వచ్ఛందంగా రక్త దానం చేసిన అల్లు అర్జున్ అభిమానులు. చిత్తూరు, మన ధ్యాస,మార్చి 8, రిపోర్టర్ కమల్ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ 44 వ…

ప్రజలకు మెరుగైన సేవల కోసం గ్రామపంచాయతీ భవనాలు – ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

ప్రమోషన్ లో వచ్చిన డిప్యూటీ ఎంపీడీవో రామారావు ను సన్మానించిన కలిగిరి మండల టిడిపి అధ్యక్షులు ,,పూసల..

కలిగిరి ఏప్రిల్ 08 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి ఎంపీడీవో కార్యాలయం కి ప్రమోషన్ లో కొత్త గా డిప్యూటీ ఎంపీడీవో గా వచ్చిన కోప్పోలు రామారావు ఈయన గతంలో వింజమూరు లో గ్రేడ్ వన్ పంచాయత సెక్రటరీగా విధులు…

ఎమ్మెల్యే తోట సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బూర్గుల్ సర్పంచ్ గజ్జల జీవన్…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన వల్ల గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు.మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ సర్పంచ్…

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) డోంగ్లి మండలంలోని కుర్లా గ్రామంలో మంగళవారం ఐకేపీ గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు, డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లు కలిసి కొబ్బరికాయలు కొట్టి కాంటా పై…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఆరేపల్లి గ్రామంకు వేముల విఠల్,బంజపల్లి సమీర్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ…

రుయా సూపరింటెండెంట్ మనోహర్ కు అభినందనలు

మన ధ్యాస :- నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ మనోహర్ ను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, నగర నేత కే. వేణుగోపాల్, రుయా ఆసుపత్రి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్…

చెరువుల అభివృద్ధి చేస్తా,చెరువుకు నీరు చెప్పిస్తా రైతులకు అండగా ఉంటా, ఎమ్మెల్యే కాకర్ల,,

కలిగిరి ఏప్రిల్ 06, మన న్యూస్ ప్రతినిధి కే నాగరాజు వందరోజుల ప్రణాళికలో పూర్తిస్థాయిలో చెరువుల అభివృద్ధి చేస్తామని ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండలంలోని గుడ్లధన చెరువు ప్రాంతంలో సోమవారం జల ఆధార సాగునీటి భద్రత…

ఆపదలో అండగా నిలిచిన ఎమ్మెల్యే తోట – రూ.5 లక్షల ఎల్ఓసి మంజూరు…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) :మహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామానికి చెందిన కొట్టంల జితేందర్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.వైద్యులు శస్త్రచికిత్స అత్యవసరమని సూచించగా,ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కుటుంబ సభ్యులుఈ విషయాన్ని సర్పంచ్ గజ్జల జీవన్,మండల కాంగ్రెస్…