శ్రీ సిటీ పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కి ఘనస్వాగతం పలికిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి లో భాగంగా, ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ కండిషనింగ్ సంస్థ 'క్యారియర్' తన తయారీ కేంద్రాన్ని శ్రీ సిటీలో నెలకొల్పేందుకు భూమి పూజ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ కి,…
రేణిగుంటలో రైలు ప్రమాదం: కాలు కోల్పోయిన యువకుడు
రేణిగుంట: రైలు ప్రయాణంలో జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో ఓ యువకుడు తన కాలును కోల్పోయిన సంఘటన రేణిగుంటలో చోటు చేసుకుంది. స్థానిక వసుంధర నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గణేష్ (30)…
శెట్టిపల్లి రైతుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి .
తుడా కార్యాలయంలో మంగళవారం శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, శెట్టిపల్లి గ్రామ రైతులు తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా…
జపాలి హనుమాన్ జయంతి ఉత్సవాలకు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి ఆహ్వానం
మే 12వ తేదీన జరగనున్న శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని, తిరుమల జపాలి తీర్థం మరియు పాపవినాశనం ఆంజనేయ స్వామి ఆలయ రిటర్నింగ్ అధికారి అర్జున్ దాస్ నేతృత్వంలో అర్చక బృందం మంగళవారం తుడా కార్యాలయంలో తుడా చైర్మన్ తిరుమల…
శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్
శ్రీకాళహస్తి, మే 6: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుధవారం దర్శించుకున్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు…
నాదెండ్ల భాస్కర్ రావు సంతాప సభలో నివాళులు అర్పించిన జనసేన నాయకులు మహేష్ స్వేరో
ఐరాల మనద్యాస ప్రతినిధి మే 05 (నాగరాజ సరకింటి ) పెద్దలు,సీనియర్ రాజకీయ నాయకులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పెద్దకర్మ మరియు సంతాప సభలో పాల్గొని నాదెండ్ల భాస్కర్ రావు కి నివాళులు అర్పించారు అనంతరం ఆయన…
తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పంటలపై రైతులు దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), మే 5:జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ తోటను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖి సమావేశమై ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్…
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చెరువు ఆధారం
నీటి సంరక్షణ పనులతో భూగర్భ జలాల పెంపే లక్ష్యం జలధార పనులతో ఉపాధి హామీ వేతనదారులకు వరంగా మారిన వి బి జి రామ్ జి పథకంతిరుపతి మన ధ్యాస మే 5.భారత దేశంలో చెరువులు కేవలం నీటి వనరులే కాకుండా…
రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు వైద్య సదుపాయం కల్పించాలి….
తితిదే ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చీర్ల కిరణ్…. తిరుపతి ఉత్తేజిత మే 5.తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన సిపిఎస్ ఉద్యోగులు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తితిదే ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చీర్ల…
రెడ్ సెల్యూట్ కారల్ మార్క్స్..!
భారత ఆధునిక సమాజ స్థాపన ‘ కమ్యూనిజం ‘ తోనే సాధ్యం!! ప్రపంచ కార్మిక పీడత ప్రజల ఆయుధం ‘మార్క్సిజం’ రేణిగుంట సుందరయ్య భవనంలో ‘కారల్ మార్క్స్’ 208వ జయంతి!రేణిగుంట 5.రేణిగుంట పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో కారల్ మార్క్స్ 208వ జయంతి…