కాంగ్రెస్ అజెండా ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధించడమే….. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి
మన ధ్యాస, నెల్లూరు, ఏప్రేల్ 2 : నెల్లూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం డిసిసి అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…………కాంగ్రెస్ పార్టీ అజెండా ఆంధ్రకు ప్రత్యేక…
నా లక్ష్యం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజవర్గం అభివృద్ధి……నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన ద్యాస, నెల్లూరు రూరల్, ఏప్రిల్ 2: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ముత్యాలపాలెంలో 1, 2, 12, 17 మరియు 19 డివిజన్లలో గురువారం 1 కోటి 15 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఉదయగిరి…
రాగిమానుపెంట కు తారు రోడ్డు మంజూరు చేయ0డి.
కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి కోరిన బాలకృష్ణ నాయుడు. బంగారుపాళ్యం, మనధ్యాస ,ఏప్రిల్ 2 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలంలోని రాగిమాను పెంట రోడ్డు పరిసర గ్రామాలకు వెళ్లే రహదారి . తారు రోడ్డు మంజూరు చేయాలని…
నా భర్త పొలం నాకు ఇప్పించండి….. చెరుకూరు అనసూయమ్మ
మన ధ్యాస,నెల్లూరు, ఏప్రిల్ 2:నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ మస్తాన్ ఆధ్వర్యంలో గురు వారం బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం,…
మా భూమిని మాకు ఇప్పించండి న్యాయం చేయండి….. బాధితుల ఆవేదన
మన ధ్యాస,నెల్లూరు, ఏప్రిల్ 2:నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ మస్తాన్ ఆధ్వర్యంలో గురు వారం బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం,…
గ్రామలాల్లో ఘనంగా ప్రజా పాలన ప్రగతి సభ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ*
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి,గున్కుల్ గ్రామంలో గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఘనంగా గ్రామ సభ నిర్వహించబడింది.గ్రామ సర్పంచ్ గంగి రమేష్, బోయిని హరిన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ…
రాష్ట్ర రాజధానిగా అమరావతి ని లోక్ సభ,రాజ్యసభ చట్టభద్రతకు ఆమోదం తెలపడంపై సంబరాలు
బంగారుపాళ్యం, మనధ్యాస,ఏప్రిల్ 3 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలో గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని లోక్ సభ, రాజ్యసభలలో చట్టభద్రత కల్పించడాన్ని హర్షిస్తూ బంగారుపాళ్యం మండలం బంగారుపాళ్యం రహదారి పై ప్రజలకు ఆటంకం కలగకుండా రహదారి పై భారీ…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన కిషోర్ కుమార్ రెడ్డి
బంగారుపాళ్యం, మనధ్యాస,ఏప్రిల్ 2. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన రాష్ట్ర సోషల్ మీడియాలో సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ…
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి…
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూర్,గున్కుల్ సొసైటీ పరిధిలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,మొహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సీఈవో సంగమేశ్వర్ గౌడ్, టిఆర్ఎస్…
రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో అచ్చంపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే…