ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యం..డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )ప్రజా పాలన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యం కలుగుతుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో…

విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యావాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన పనుల…

విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలి.. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్‌ మండలంలోని పెద్ద ఎక్లారాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్‌ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్‌లోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి,విద్యార్థులకు అందిస్తున్న…

హోరాహోరీగా అచ్చంపేట్‌లో కుస్తీ పోటీలు

మన ధ్యాస, నిజాంసాగర్: ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు నిర్వహించబడ్డాయి. గ్రామంలోని రామాలయం వద్ద ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీలను తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు నారాయణఖేడ్, జహీరాబాద్,…

కాలుష్య కోరల్లో కొత్త కండ్రిగ… పుష్పిత్ కర్మాగారం నిర్లక్ష్యం పై *గ్రామస్తుల ఆగ్రహం

Mana Dhyasa. ప్రతినిధి ఏర్పేడు. ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయతీ పరిధిలోని కొత్త కండ్రిగ గ్రామం ప్రస్తుతం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గ్రామానికి ఆనుకుని ఉన్న పుష్పిత్ కర్మాగారం నుంచి నిరంతరం వెలువడుతున్న దుమ్ము, నల్ల పొగ గ్రామాన్ని పూర్తిగా కమ్మేస్తోంది.“మేము…

సీఎం కార్యక్రమం విజయవంతానికి వైద్యులందరూ పాల్గొనాలి: డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి పిలుపు

తిరుపతి,MANA Dhyasa మార్చి 29:- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తిరుపతి, ఆస్ట్రా నారాయణద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తిరుపతి నగరంలోని వైద్యులందరూ పాల్గొనాలని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి కోరారు.…

మార్కాపురం ప్రమాదం విషాదం…ఆత్మకూరు చిన్నయ్య మృతదేహం స్వగ్రామానికి చేరిక, కుటుంబంలో దుఃఖసాగరం.

కలిగిరి మార్చి 28,మన న్యూస్ ప్రతినిధి(నాగరాజు కె ) కలిగిరి మండలం నాగసముద్రం ఎస్సీ కాలనీలో విషాద వాతావరణం నెలకొంది.మార్కాపురం సమీపంలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఆత్మకూరు చిన్నయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకువచ్చారు.మృతదేహాన్ని చూసిన…

ప్రజలపై భారం తగ్గించడంలో మోదీ దృఢ సంకల్పం… చంద్రబాబు మద్దతుతో ప్రజా సంక్షేమానికి పెద్దపీట,టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు..

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు… కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం స్వాగతం అమరావతి, మార్చి 27:మన న్యూస్ ప్రతినిధి(నాగరాజు కె ). పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం…

దివ్యాంగులకు పెన్షన్ పెంపు, ఫ్రీ బస్ సౌకర్యం కోరుతూ “చలో బస్ భవన్” ముట్టడి

యాదాద్రి భువనగిరి, మన ధ్యాస ,మార్చి 27:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని ఆరోపిస్తూ దివ్యాంగులు, వికలాంగుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.4000 పింఛన్‌ను రూ.6000కు పెంచుతామని, వృద్ధులు మరియు…

భర్త జ్ఞాపకార్థం చలివేంద్రం : సేవా గుణంతో ఆదర్శంగా నిలిచిన చేరెడ్డి శ్రీలత.

కలిగిరి, మార్చి 26,మన న్యూస్ ప్రతినిధి,నాగరాజు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, చేరెడ్డి రెడ్డి శ్రీలత, తన దేవంగత భర్త చే రెడ్డి పెద్దిరెడ్డి జ్ఞాపకార్థం స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా…