అచ్చంపేట్ లో ఎల్లమ్మ జాతర సందడి..

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు బంగ్లా ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ తెలిపారు.మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు గ్రామంతో…

100 సం|| ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకు విశాఖ జిల్లా నుంచి ఐదుగురు సభ్యులు నియామకం….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(వడ్లపూడి) మే 3 :వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపంలోములుకూరి వెంకట రమణ,కర్ణాటిమధుసూధన శెట్టి వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షతన విశాఖ జిల్లా నుంచి మహాసభలకు ప్రాతినిధ్యం వహించిన నాయకులకు ఘనంగా కళ్యాణమండపంలోకి పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానం…

నెలూరు రూరల్ లో ఎం.జి.బి “ఇన్ఫినిటీ ఆల్ట్రా లగ్జరీ విల్లాస్” బ్రోచర్ ను ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

నెల్లూరు రూరల్, మన ధ్యాస ప్రతినిధి, మే 3: ( విశ్వనాధ సాంబయ్య)నెల్లూరు నగరంలోని కాకుపల్లి దగ్గర నూతనంగా ప్రారంభమైన “ఎం జి బి”ఇన్ఫినిటీ ఆల్ట్రా లగ్జరీ విల్లాస్, కాకుపల్లి 2 ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి…

ప్రభుత్వ పాఠశాలల్లో ఆం. ప్ర 10వ తరగతి బోర్డు ఫలితాల్లో సమగ్ర సంస్కరణల ద్వారా అద్భుతమైన పురోగతి

మన ద్యాస,అమరావతి, మే 1, 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సమగ్రమైన, బహుళ-స్థాయి సంస్కరణల వ్యూహం, యస్.యస్. సి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో (మార్చి 2026) ఒక బలమైన మార్పును తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పనితీరులో గణనీయమైన మెరుగుదలను ఈ ఫలితాలు…

రేణిగుంటలో ఈదురు గాలుల బీభత్సం: రేకుల ఇంటిపై కూలిన భారీ వృక్షం.. వృద్ధురాలికి తీవ్ర గాయాలు

​తిరుపతి జిల్లా, రేణిగుంటలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయడమే కాకుండా ఒక నిరుపేద కుటుంబంలో విషాదాన్ని నింపింది. ​ప్రమాద వివరాలు ​రేణిగుంట పరిధిలోని వినాయక నగర్లో ఆదివారం మధ్యాహ్నం…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి

తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి , మాజీ మంత్రి మరియు పలమనేరు శాసనసభ్యులు శ్రీ అమరనాథ్ రెడ్డి కలిసి ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి

తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి , మాజీ మంత్రి మరియు పలమనేరు శాసనసభ్యులు శ్రీ అమరనాథ్ రెడ్డి తో కలిసి ఆదివారం తిరుమల శ్రీ…

పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

89777 79471కు ఫోన్కాల్ ద్వారా సమస్యల నమోదుకు అవకాశం ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి, మే 3: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం,…

సేవా పథంలో సాగుతున్న మహోన్నత శిఖరం… షేక్ ఫరీద్ బాబా

సేవకుడా మీ సేవలకు సలాం…. మంచి మనసున్న మనిషి, సౌమ్యడు మరియు నిరంతరం 10 మంది శ్రేయస్సు కోరుకునే అందరివాడు..జబ్బర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ ఫరీద్ బాబా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గత 25 సంవత్సరాలుగా అనాధలకు పేదలకు…