జుక్కల్ ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ తొలగింపు…చాలా సంతోషంగా ఉంది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,కామారెడ్డి ,ఇటీవల బాన్స్ వాడ లో జరిగిన సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పోలీసుల పనితీరుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఒక మాఫియాగా మారారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.ఒక పేదోడు ట్రాక్టర్ లో ఇంటికి కోసం ఇసుక…

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం…శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​శ్రీకాళహస్తి మే 26. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాళహస్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ‘ప్రజా వినతుల స్వీకరణ’ కార్యక్రమాన్ని…

​ఎబోలా వైరస్ పట్ల రేణిగుంట వైద్య ఆరోగ్యశాఖ తీవ్ర అప్రమత్తం

​రేణిగుంట, మే 26: సౌత్ ఆఫ్రికా, ఉగాండా, కాంగో వంటి దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విదేశీ ప్రయాణికుల…

రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’

తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్, గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రేతలు, వినియోగదారుల కదలికలపై నిఘా ఉంచామని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గాజులమాండ్యం…

​శ్రీ వర్ష ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో డ్రగ్ డిటెక్షన్ టెస్టులు: “డ్రగ్స్ నియంత్రణ సామాజిక బాధ్యత” – డీఎస్పీ శ్రీనివాసరావు

​రేణిగుంట: రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “డ్రగ్స్ పై దండయాత్ర 2.0” కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఒక కీలకమైన తనిఖీ నిర్వహించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని…

నెల్లూరు, ప్రెస్ క్షబ్ కు వాటర్ డిస్పేన్సర్ వితరణ చేసిన హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ (హెచ్ 20 )

మన ద్యాస, నెల్లూరు, మే 25 : నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్‌లో శనివారం ‘హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ (హెచ్ 2O)’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఉచితంగా వాటర్ డిస్పెన్సర్‌ను వితరణ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ…

మాగి గ్రామంలో ఉత్సాహంగా కుస్తీ పోటీలు.

మన ధ్యాస నిజాంసాగర్ :జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ, ఎల్లమ్మ పండుగను పురస్కరించుకుని సోమవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.ఉదయం కొబ్బరికాయ కుస్తీతో ప్రారంభమైన పోటీలు రూ.100 నుంచి రూ.500, రూ.1000, రూ.2000 నగదు బహుమతులతో ఉత్కంఠభరితంగా సాగాయి.పోటీల్లో…

తన అతిపెద్ద హిమాలయన్ ఒడిస్సీతో 125 ఏళ్ల స్వచ్ఛమైన మోటార్‌సైక్లింగ్‌ను వేడుక చేసుకుంటున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ జరుపుకుంటోంది.

మన ధ్యాస, విశాఖ పట్నం, మే 25 : ఒరిజినల్ ఒడిస్సీ, ఎక్స్‌ప్లోర్ సర్క్యూట్, నుబ్రా సర్క్యూట్ మరియు కార్గిల్ సర్క్యూట్ అనే నాలుగు మార్గాలలో సాగే ఒడిస్సీ అతిపెద్ద మరియు అత్యంత సమగ్రమైన ఎడిషన్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.తన 125వ…

తోతాపురి మామిడి రైతుల కష్టాలను తక్షణం పరిష్కరించండి.

చిత్తూరు,మనధ్యాస, మే25 రిపోర్టర్ కమల్ రెడ్డి 2026 సంవత్సరం మామిడి సీజన్ ప్రారంభమై మే నెల ముగుస్తున్న ఇంతవరకు చాలావరకు గుజ్జు పరిశ్రమలు ప్రారంభించలేదని మరియు ధరలు నిర్ణయించలేదని ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చిత్తూరు జిల్లా మామిడి…

అరగొండ రాజేశ్వరమ్మ ను సన్మానించిన వైసీపీ నాయకులు

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 24 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,మండల మహిళా విభాగం అధ్యక్షురాలు అరగొండ రాజేశ్వరమ్మ కు సామాజిక సేవలో అందించిన విశిష్ట సేవలకు గాను డాక్టరేట్ అవార్డ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుఅందుకోవడం ఎంతో…