అధికార పక్షాన్ని విస్మరించి వైసిపి నేతల పేర్లతో నేమ్ బోర్డుల రచ్చ
కలిగిరి, మార్చ్ 31 , మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె । నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని వెంకన్నపాలెం గ్రామం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ గ్రామపంచాయతీ నిధులు తొమ్మిది…
గుండాలమ్మ పాలెం లో అభివృద్ధి పనులకు శ్రీకారం
మన ధ్యాస, కొడవలూరు, మార్చి 30 : కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత 20 నెలలుగా ప్రణాళికా బద్ధమైన వ్యూహంతో గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .…
అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
మన ధ్యాస, కొడవలూరు, మార్చి 30: ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక గ్రామాల రూపురేఖలే మారాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కొడవలూరు మండలం బసవయ్య పాళెం గ్రామంలో…
బొల్లినేని వెంకటసుబ్బయ్య అకాల మరణం బాధాకరం – మాజీ ఎమ్మెల్యే బొల్లినేని,,
బొల్లినేని వెంకటసుబ్బయ్య అకాల మరణం బాధాకరం – మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కలిగిరి, మార్చ్ 30 మన న్యూస్ ప్రతినిది, నాగరాజు కె నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన బొల్లినేని వెంకటసుబ్బయ్య ఆదివారం స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి…
తూర్పు దూబగుంటలో విషాదం – టిడిపి కార్యకర్త మృతి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని పరామర్శ,,,
కలిగిరి,మార్చ్ 30 మన మన న్యూస్ ప్రతినిధి నాగరాజు, నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. టిడిపి కార్యకర్తగా సేవలందిస్తున్న వర్ధినేని శ్రీనివాసులు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. ఆయన సారాయి వ్యతిరేక…
అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన ధ్యాస,కొడవలూరు, మార్చి 29 :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 90 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా కొడవలూరు మండలం…
నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతా………. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు
మన ధ్యాస, నెల్లూరు, మార్చి 29 :నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా ఒక్క శాతం నిరూపించిన తన స్థానానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలుగుతానని రాజ్యసభ సభ్యులు బీదా…
కుస్తీమే సవాల్ ..పోటీలకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తరలివచ్చిన మల్లయోధులు..
మన ధ్యాస,నిజాంసాగర్ : ( జుక్కల్ ) మత్తడి పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు.మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో ఆదివారం గ్రామ శివారులోని మత్తడి పోచమ్మ గుడి వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ…
కలిగిరి మండలం పెద్దపాడు గ్రామం లో ఘనంగా టీడీపీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….
కలిగిరి, మార్చి 29,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె). కలిగిరి మండలం పెద్దపాడు గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపు మేరకు పెద్దకొండూరు గ్రామ అధ్యక్షులు వెళ్ళంకి కొండపనాయుడు, మాజీ సర్పంచ్…
శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్ ను వెంటనే తొలగించాలి…….తమ్మినపట్నం గ్రామ ప్రజలు మన ధ్యాస,నెల్లూరు, మార్చి 28 :
మన ధ్యాస నెల్లూరు, మార్చి 28 : నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం తమ్మి నపట్టణ గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రి కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్ ను వెంటనే తొలగించాలి అని మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.శనివారం…