సంగరాజు అశ్వినికి అపుస్మా ఆధ్వర్వంలో సన్మానం
తిరుపతి, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ దక్షిణ భారత చీఫ్ కో.ఆర్డినేటర్ గా నియమితులైన మేక్ మైబేబి జీనియస్ స్కూల్ డైరెక్టర్ సంగరాజు అశ్విని ని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ (అపుస్మా) నాయకులు సోమవారం…
విశాఖ స్టీల్పై కీలక భేటీ…కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామితో సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా..
విశాఖపట్నం, మార్చి 23: మనన్యూస్ ప్రతినిధి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సమక్షంలో…
కలిగిరి లో భద్రాచలం లో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గోటితో వలిచిన కోటి తలంబ్రాలు మహోత్సవం.
కలిగిరి, మార్చి 20,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె ) కలిగిరి లోని సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో సీతారామ కళ్యాణం మహోత్సవానికి గోటితో ఒలిచిన కోటితలంబ్రాల ను కలిగిరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో శ్రీరామ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించే…
వింజమూరు మండలంలో ఈ నెల 28 న సీఎం పర్యటన ఏర్పాట్లపై సమగ్ర పరిశీలన చేపట్టిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
వింజమూరు మార్చి 20,మన న్యూస్ ప్రతినిధి(నాగరాజు కె.) వింజమూరు మండల కేంద్రంలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్వయంగా దగ్గరుండి…
ధైర్యంతో నిలిచిన అధికారిణి .. ట్యాంక్పై నుంచి యువతికి కొత్త జీవితం.. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్నగర్ మండలం బుర్గుల్ గ్రామంలో గురువారం రాత్రి సాధారణంగా ప్రారంభమైన రోజు,క్షణాల్లో ఉద్రిక్తతకు దారి తీసింది.కుటుంబ విభేదాలతో మనస్తాపానికి గురైన మొట్ట శ్రావణి అనే యువతి గ్రామంలోని సుమారు 60 అడుగుల ఎత్తైన స్థిర నీటి…
కలిగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అభివృద్ధి పనుల జాతర.
కలిగిరి,మార్చి 19, మన న్యూస్ ప్రతినిధి (నాగరాజు కె). ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మార్చి 20, 23, 24, తేదీ లలో కలిగిరి మండలం లో విస్తృతంగా పర్యటించనున్నారు.20వ తేదీన నాగిరెడ్డి పాలెం లో చెరువు మరమ్మతులకు శంకుస్థాపన, 23వ…
సి.ఆర్. రాజన్కు ఘనంగా ఉగాది శుభాకాంక్షలు
తిరుపతి, మన ధ్యాస: తెలుగు ప్రజల ఆచార సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వన్నె కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సి.ఆర్. రాజన్కు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్…
కలిగిరి మండల ప్రజలు కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధ్యక్షులు పూసల వెంగపనాయుడు.
కలిగిరి, మార్చి 19,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. కలిగిరి మండల ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలు కు టీడీపీ కలిగిరి మండల అధ్యక్షులు పూసల వెంగపానాయుడు శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ…
ముస్లింల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ..ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మస్జీద్ లో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని,ముస్లిం…
పేదల ముఖాల్లో పండుగ వెలుగులు – రంజాన్ తోఫా పంపిణీ.. డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలో బంజపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో రంజాన్ తోఫాను కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, సర్పంచ్…