రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

– డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాస రావు. రేణిగుంట మే 31.రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు,…

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.మండల అధ్యక్షులు ప్రజాపండరి

మన ధ్యాస ,నిజాంసాగర్,: ( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు.పండరీ మాట్లాడుతూ..ఈ సమావేశంలో పార్టీని గ్రామ…

దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్‌వో గా వై. బాలాజీ కిరణ్

తిరుపతి/మే 31: 2013 బ్యాచ్‌కు చెందిన భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి వై. బాలాజీ కిరణ్ దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. బాలాజీ కిరణ్ నవంబర్ 2025 నుంచి దక్షిణ…

దశాబ్దాల కళ.. సిద్ధేశ్వరం సాధన పోరాటానికి దశాబ్దం.

సిద్దేశ్వరం అలుగు కోసం సీమ రైతాంగ పోరాటానికి 10 సంవత్సరాలు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2016 మే 31 న ఇదే రోజు రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన సిద్దేశ్వరం అలుగు సాధన కోసం 25 వేల మంది…

విదేశి విద్యపై “గ్లోబల్ డిగ్రీస్ ఎడ్యుకేషన్ సదస్సు”

విదేశీ విద్యపై “గ్లోబల్ డిగ్రీస్ ఎడ్యుకేషన్” సదస్సు.మన ధ్యాస, నెల్లూరు,మే 30:నెల్లూరు నగరంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నందు గ్లోబల్ డిగ్రీస్ ఎడ్యుకేషన్ మరియు మోర్ కన్సల్టెన్సీ సర్వీస్ వారు శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ…

ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యువతి ఉరివేసుకొని ఆత్మహత్య

తవణంపల్లి మే 30 మనద్యాస ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో మనస్థాపం చెంది యువతి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు…

భూ సేకరణ పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ గోవిందరావు.

ఓబులవారిపల్లి మే 30.తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండిసి గనులను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు సందర్శించారు. కాలుష్యం కారణంగా తరలిస్తున్న అగ్రహారం ఆర్ఆర్ 2 ఆయన సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ తరలింపు సమస్యలు తదితర అంశాల…

శ్రీమతి అత్తూరు వాణి కి నివాళులర్పించిన తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి వరదరాజుల నగర్‌కు చెందిన శ్రీమతి అత్తూరు వాణి ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసి తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి వారి నివాసానికి…

పాతవీరపురం ద్రౌపదీ దేవి తిరునాళ్ళలో పాల్గొన్న ఎమ్మల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి: గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం

​ఏర్పేడు: ఏర్పేడు మండలం పాతవీరపురం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ ద్రౌపదీ దేవి తిరునాళ్ళ (బ్రహ్మోత్సవాలు) వేడుకల్లో మన ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ​గ్రామానికి విచ్చేసిన ఎమ్మల్యే కి…