మర్రిపాడులో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ, మండల కమిటీల నియమించిన,మంద వెంకటేశ్వరరావు మాదిగ.

మర్రిపాడు,ఆగస్టు 17, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9 న వరంగల్ లో జరుగు ఎమ్మార్పీఎస్. ఎంఎస్పీ అనుబంధ సంఘాల మండల కమిటీల జాతీయ సదస్సుని జయప్రదం చేయుటకై సోమవారం మర్రిపాడు మండలం…

భక్తిశ్రద్ధలతో వీరభద్రస్వామిని దర్శించుకున్నా భీమ్‌గల్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు

న్యూస్.భీమ్‌గల్భీమ్‌గల్: శ్రావణమాసాన్ని పురస్కరించుకొని భీమ్‌గల్ ఆర్యవైశ్య సంఘం సభ్యులుఎంతగానో ప్రసిద్ధిగాంచినబొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి భక్తిశ్రద్ధలతో స్వామివారినిభద్రకాళి అమ్మవారి నిదర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు…

సర్వేపల్లి దోచేస్తున్న సోమిరెడ్డి కొడుకు, అల్లుడు…….. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మన ధ్యాస, వెంకటాచలం ఆగస్టు 16 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో పర్యటించిన సందర్భంగా మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు “డా” కాకాణి గోవర్ధన్…

రేణిగుంట మండలంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి -పి మురళి.

కురకాల్వ సర్వేనెంబర్ 172.173. 174 లో పద్మా నగర్ వాసులకు ఇంటి స్థలాలు కేటాయించాలి – మురళి డిమాండ్. పేదలు, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి — సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి. రేణిగుంట ఆగష్టు 15. రేణిగుంట మండలంలోని…

చెప్పింది చేశాం… కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి ఆదరించండి……..నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన ధ్యాస, కందుకూరు, ఆగస్టు 16 : చెప్పిన మాటను నిలబెట్టుకుని ప్రజల ముందుకు వచ్చామని, కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి స్థానిక ఎన్నికల్లో ఆదరించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కోరారు. శనివారం కందుకూరు నియోజకవర్గం…

నెల్లూరులో బలిజ భవన్ కళ్యాణ మండపం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస, నెల్లూరు:ఆగస్ట్ 16 :నెల్లూరు సిటీ నియోజకవర్గం 15వ డివిజన్‌ బాలాజీనగర్‌లో బలిజ, కాపు, తెలగ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన బలిజ భవన్‌ కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, టీటీడీ మాజీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ…

ఆర్థిక ఇబ్బందుల్లోనూ 4 కోట్లతో మున్సిపల్ కార్యాలయం నిర్మించడం అభినందనీయం….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస, బుచ్చిరెడ్డిపాలెం ఆగస్టు 16 : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రూ.4 కోట్లతో మూడు అంతస్తుల అత్యాధునిక మున్సిపల్‌ కార్యాలయాన్ని నిర్మించడం అభినందనీయమని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అభినందనీయం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ద్యాస, నెల్లూరు, ఆగస్టు 16 :శాంతిభద్రతల పరిరక్షణలోనూ, ప్రజలకు రక్షణగా నిలవడంలోనూ పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఆదివారం కొడవలూరులో వీపీఆర్‌ ఫౌండేషన్ తరఫున నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్…

బాలుడి కోరికకు పార్కుతో బదులిచ్చిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస నెల్లూరు, ఆగస్టు 15 : ఎన్నికల ప్రచారంలో ఓ చిన్నారి చేసిన విజ్ఞప్తిని గుర్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే పార్కును ఏర్పాటు చేసి మాటనిలబెట్టుకొన్నారు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. తన మాటకు…