ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాల్లో గుడిమల్లం ఆలయ ‘సారె’..

ఆలయ చైర్మన్ బత్తెల గిరి నాయుడు ఆధ్వర్యంలో వైభవంగా ‘సారె’ సమర్పణ… రేణిగుంట ఆగష్టు 21. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం తరఫున శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.పాపానాయుడుపేటలో…

పాపా నాయుడు పేటలో వైభవంగా శ్రీ ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు…

స్వామివారిని దర్శించుకున్న శ్రీమతి బొజ్జల రిషితా రెడ్డి. ​ఏర్పేడు ఆగష్టు 21. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పాపా నాయుడు పేటలో శ్రీ ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్…

నెల్లూరులో ఆకృతి షోరూం శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 21 : నెల్లూరు నగరంలో కొత్త హాల్ సినిమా ధియేటర్ ఎదురుగా ఆకృతి షోరూమ్ ను శుక్రవారం సినీనటి నెల్లూరు నెరజాణ రితికా నాయక్ ప్రారంభించినారు.ముందుగా షోరూమ్ కు విచ్చేసిన రితికా నాయక్ కు షోరూమ్…

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి.. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి రాజీవ్ గాంధీ…

ఖరీఫ్‌ రైతులకు నిజాంసాగర్‌ జలాలు.. రైతుల కోరిక మేరకు త్వరలో సాగునీటి విడుదల: పోచారం శ్రీనివాస్ రెడ్డి

మన ధ్యాస ,నిజాంసాగర్‌, ( జుక్కల్ )రైతుల విజ్ఞప్తి మేరకు ఖరీఫ్‌ పంటకు అవసరమైన సాగునీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.గురువారం నిజాంసాగర్‌…

విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎన్.పి.ధరణి నాయుడు

బంగారుపాల్యం ,మన ధ్యాస, ఆగస్టు 20 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం. బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.పి.ధరణి నాయుడు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ను…

నివారణాత్మక వైద్య సంరక్షణకు అమర రాజా ప్రాధాన్యత

తిరుపతి ఆగస్టు 19 మన ద్యాస ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం మరియునివారణాత్మక వైద్య సంరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ అమర రాజా సంస్థ వార్షిక వైద్య పరీక్షల కార్యక్రమాన్ని బుధవారం, ఆగస్టు 19న అమర హాస్పిటల్ భాగస్వామ్యంతో ఘనంగా ప్రారంభించింది. ఈ ఏడాది…

రేణిగుంటలో వైభవంగా శ్రీ గంగమ్మ జాతర ముగింపు..పోలీసుల గట్టి పహారా మధ్య ముగిసిన వేడుకలు.

​రేణిగుంట (ఆగష్టు 19): రేణిగుంట పట్టణంలో గత మూడు రోజులుగా (ఈ నెల 17, 18, 19 తేదీల్లో) అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ గంగమ్మ జాతర మహోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయి. జాతర చివరి రోజున అమ్మవారిని పసుపుతో…

మరోసారి దుంపవారి పల్లె గ్రామ ప్రజలకు మళ్లీ స్వచ్ఛమైన తాగునీరు అందించిన గోదా సుందర్ రెడ్డి..

ఉదయగిరి, ఆగస్టు 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం,తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని దుంపవారిపల్లి గ్రామంలో RO ప్లాంట్ మరోసారి చెడిపోవడంతో, గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి.ఈ సమస్యను గుర్తించిన గోదా సుందర్ రెడ్డి…

బీసీలకు రాజ్యాధికారం అందించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం,మార్నేని రామకృష్ణ.

నాడు నేడు ఎప్పుడు బీసీలకే పెద్దపీటo..స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేసిన ఉదయగిరి నియోజకవర్గ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ మార్నేని రామకృష్ణ.…