హాస్టల్‌లో విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలి..మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) అచ్చంపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలని మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేటలోని ఎస్సీ బాలుర…

పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందించాలి. సర్పంచ్ సయ్యద్ రఫీ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో అంగన్ వాడి కేంద్రాన్ని శనివారం సర్పంచ్ సయ్యద్ రఫీ తనిఖీ చేశారు.అంగన్ వాడి కేంద్రంలో సమస్యలను అంగన్ వాడి టీచర్ గంగామణీ అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి…

ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు ఘన సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ కావేరి,గ్రామ పాలన అధికారి గంగమ్మలను తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు.ఈ…

గ్రామం అభివృద్ధి చేయడమే ప్రజాపాలన – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జూక్కల్ )మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.ఈ కార్యక్రమంలో భాగంగా…

విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మెరిసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్

విజయవాడ, మార్చి 07,మన న్యూస్ (నాగరాజు కె ) విజయవాడలోని ఆంధ్ర లూక్స్ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జరిగిన క్రీడా పోటీల్లో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ జట్టు…

ఘనంగా టిడిపి యువనేత భాష్యం వంశీ పుట్టినరోజు వేడుకలు.

బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 6 చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండల టిడిపి వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షుడు భాష్యం వంశీ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలోని భాష్యం భవనం ముందు పండుగ వాతావరణం లా ఘనంగా నిర్వహించారు.…

వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదికను విజయవంతం చేద్దాం

Mana Dhyasa :- తిరుపతి ఇప్పుడు ప్రతినిధి మార్చి 6: తిరుపతి లోని నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ దగ్గర ఈ నెల 8న వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల…

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి.

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) అర్హులైన ప్రతి ఒక్కరికి నిదురు పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో…

నెల్లూరులో “హోటల్ గురు” శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు, మార్చ్ 5 : నెల్లూరు నగరం, మాగుంట లేఅవుట్ లో గురువారం ఉదయం హోటల్ గురు మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ ప్రారంభించినారు.ఈ సందర్భంగా షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ…. నెల్లూరు అంటే ఫుడ్…. ఫుడ్ అంటే…

నెల్లూరులో “భగవాన్ మెడికల్స్” శుభారంభం

మన ధ్యాస,నెల్లూరు,మార్చి 5 :నెల్లూరు నగరంలోని రామలింగాపురం మెయిన్ రోడ్ నందు గురువారం ఉదయం టిడిపి నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా భగవాన్ మెడికల్ షాప్ ఘనంగా ప్రారంభమైంది, ఈ సందర్భంగా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి…