రేణిగుంటలో ఘనంగా తిరుమల ట్రాన్స్పోర్ట్ వ్యవస్థాపకులు అరుణ్ జన్మదిన వేడుకలు…
అభిమానం చాటుకున్న మిత్రులు, లారీ యాజమాన్యం, డ్రైవర్లుడబ్బుల కిరీటంతో సత్కారం, వైభవంగా కేక్ కటింగ్ & అన్నదానం.. రేణిగుంట, సెప్టెంబర్ 19. తిరుపతి జిల్లా రేణిగుంట మండల పరిధిలోని ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద గల తిరుమల ట్రాన్స్పోర్ట్ ప్రాంగణంలో, సంస్థ…
తిరుపతి రూరల్ వెంకటపతి నగర్ పంచాయతీ తాటితోపులో ఘనంగా వినాయక నిమజ్జన మహోత్సవం…ముఖ్య అతిథిగా హాజరైన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
వెంకటపతి నగర్ పంచాయతీ పరిధిలోని తాటితోపు లో నిర్వహించిన వినాయక నిమజ్జన మహోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలు, కోలాహలం నడుమ ఘనంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి…
తవణంపల్లి మండలంలో జలకళ.. వానలతో చెరువులకునీటిరాక.. చిగురించినరైతన్నలఆశలు
తవణంపల్లె,మనద్యాస(ప్రతాప్),సెప్టెంబర్-20: చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో ఇటీవల కురుస్తున్న వానలు గ్రామీణ ప్రాంతాలకు కొత్త ఊపిరి పోశాయి. ఎల్నినో ప్రభావంతో ఎండిపోయి బీడుగా మారిన చెరువులు ఇప్పుడు జలకళతో కళకళలాడుతూ అందంగా, ఆహ్లాదకరంగా మారాయి. కొన్ని నెలలుగా సాగు, తాగునీటి కొరత…
శిష్య బృందం చేత పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ ఖాదరీ జన్మదిన పర్వం.
రేణిగుంట సెప్టెంబర్ 20 ఆదివారం మిరియాల బాబా గౌసియా ఆశ్రమంలో పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ ఖాదరీ పుట్టిన రోజు వేడుకను ఆశ్రమ శిష్య బృందం సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఆశ్రమంలో తమ ఆధ్యాత్మిక గురువు గౌసియా ఆశ్రమ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఖాదరీ…
పసేలి రాజేష్ కి ‘ఉత్తమ సేవా పురస్కారం – 2026’ ప్రదానం.
సమాజ సేవ, రక్తదాన రంగాల్లో నిరంతరం శ్రమిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ (ఆంధ్రప్రదేశ్) వైస్ ప్రెసిడెంట్ పసేలి రాజేష్ ప్రతిష్టాత్మక ‘ఉత్తమ సేవా పురస్కారం – 2026’కు ఎంపికయ్యారు. భారత్ రక్తదాన్ సేవా…
నెల్లూరు జిల్లా వరికుంటపాడు లో సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం
నెల్లూరు, సెప్టెంబర్ 20, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరికుంటపాడు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా…
మక్తల్ ప్రింట్ మీడియా నూతన ప్రెష్ క్లబ్ అధ్యక్షులు గా మామిళ్ళ పృథ్వీరాజ్. ప్రధాన కార్యదర్శి గా రాజు పెయింటర్.
అభినందించిన సలహాదారులు అంజన్ ప్రసాద్, దేవసూగురు సురేందర్, బాల్ రాజ్. మన ధ్యాస,మక్తల్: మండల నూతన ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) కమిటీని ఆదివారం సీనియర్ జర్నలిస్టులు, సలహాదారులు అంజన్ ప్రసాద్, దేవసూగూరు సురేందర్, మద్వార్ బాల్ రాజ్ (సాక్షి విలేకరి)…
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి.
మన ధ్యాస, మక్తల్: ఈనెల 24న మక్తల్ పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి…
పిడుగుపాటుతో వ్యక్తి మృతిnబాధిత కుటుంబానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం..
కలిగిరి సెప్టెంబర్ 19 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.శనివారం ఉదయం సుమారు 8:20 గంటల సమయంలో వర్షం కురుస్తుండగా…
విశాఖ ప్రజల దాహం తీర్చలేని ప్రభుత్వం ఎందుకు? : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 19: విశాఖపట్నం ప్రజలు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్న పరిస్థితుల్లో ఉంటే నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సమస్యపై స్పందించకుండా రాజకీయ విమర్శలకే వేదికను ఉపయోగించుకున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్,మాజీ మంత్రి గుడివాడ…