తాగునీటి బోరును ప్రారంభించిన టిడిపి నేత మాజీ ఉప సర్పంచ్ బి.లోకనాథ నాయుడు

బంగారుపాళ్యం, మన ధ్యాస, జూలై 3 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లే పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి బోరు ను శుక్రవారం స్థానిక మాజీ ఉప సర్పంచ్ బి.లోకనాథ నాయుడు ప్రారంభించారు.తాగునీటి సమస్య తీరినందు కు స్థానిక…

ఓటరు జాబితా సవరణ లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవ్,,,ఉదయగిరి రిటర్నింగ్ అధికారి,కె వెంకట రెడ్డి..

కలిగిరి జూలై 03, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలని ఆదేశం.. కలిగిరి లో నీ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ ఎస్ ఆర్/ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా…

నేటి నుండి దిగువమాఘంలో మహాభారత యజ్ఞం

తవణంపల్లి, జులై 2 మనద్యాస (నాగరాజ సరకింటి ) మండలంలోని దిగువమాఘం గ్రామం బహుదా నది ఒడ్డున వెలసిన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి దేవస్థానంలో మహాభారత యజ్ఞం శుక్రవారం నుండి ప్రారంభం అవుతుందని ఆలయ ధర్మకర్త ఆర్. ఉమాపతిరెడ్డి…

పార్టీ బలోపేతమే లక్ష్యం.. నెల్లూరు పార్లమెంట్ కమిటీ సమావేశంలో కీలక తీర్మానాలు..!

నెల్లూరులో టీడీపీ పార్లమెంట్ కమిటీ సమావేశం.. అభివృద్ధి, సంక్షేమ అంశాలపై విస్తృత చర్చ..!సమన్వయంతో ముందుకు సాగుదాం.. కార్యకర్తలకు నాయకుల దిశానిర్దేశం..! నెల్లూరు జూన్ 30, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్…

సమైక్య భవనానికి భూమి పూజ.. సర్పంచ్ సయ్యద్ రఫీ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండలంలోని సంగీతం గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు సర్పంచ్ సయ్యద్ రఫీ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మహిళా సంఘాల అభివృద్ధి కోసం సమైక్య భవనానికి సింగీతం గ్రామంలో 10 లక్షల రూపాయలు…

ఎకో టూరిజం పనులను పరిశీలించిన …కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద అభివృద్ధి చేస్తున్న ఎకో టూరిజం పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న డీలక్స్ కాటేజీలు, సూట్ కాటేజీలు, స్పా, యోగా సెంటర్, రెస్టారెంట్, బాంక్వెట్ హాల్…

అధికారులు మారిన సమాచార హక్కు చట్టం బోర్డు మారలేదు.

-నిర్లక్ష్య వైఖరితో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ అధికారులు. మన ధ్యాస, మక్తల్: సమాచార హక్కు చట్టం 2005 భారత దేశంలో అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రతి భారతీయ పౌరుడికి వజ్రాయుధం లాంటిది. ఈ చట్టాన్ని కొందరు అధికారులు…

మహమ్మద్‌నగర్‌లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్‌నగర్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను మహమ్మద్‌నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తహసీల్దార్ లత చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను…

మాజీ సర్పంచ్ కూండ్ల రంగయ్య దశదినకర్మలో పాల్గొన్న బొల్లినేని వెంకట రామారావు..

వరికుంటపాడు జూలై 02 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. వరికుంటపాడు మండలం డక్కనూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కూండ్ల రంగయ్య దశదినకర్మ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కూండ్ల…

పోలేరమ్మ–శీతల–నాభిశిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు,,

కృష్ణారెడ్డి పాలెం లో పోలేరమ్మ మహోత్సవంలో టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు బులినేని వెంకట రామారావుకు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు,,ఆలయ అభివృద్ధికి రూ.1 లక్ష విరాళం అందజేత.. కలిగిరి జూలై 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.…