శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి..సీఐ వై శ్రీహరి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా తెలియజేయునది ఏమనగా వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సంతోషంగా మరియు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే పై అధికారుల ఆదేశాల మేరకు…
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ వైద్యం…
ఒకే రోజు 5 సాధారణ ప్రసవాలు.. ప్రభుత్వ వైద్య సేవల సత్తా చాటిన రాపూరు ఆసుపత్రి,, తల్లీబిడ్డలు క్షేమం.. వైద్యుల సేవలకు ప్రజల ప్రశంసల జల్లులు… గత నెలలో 23 ప్రసవాలు.. ప్రభుత్వ ఆసుపత్రిపై పెరుగుతున్న విశ్వాసం,,, రాపూరు, సెప్టెంబర్ 7,…
గ్యారంటీల అమలుకు బీఆర్ఎస్ డిమాండ్..ప్రజావాణిలో దరఖాస్తులు.. నిజాంసాగర్లో ధర్నా…
మన ధ్యాస ,నిజాంసాగర్: ( జుక్కల్ ) సెప్టెంబర్ 7 ,కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. హామీల అమలును డిమాండ్ చేస్తూ వారం రోజులుగా నిర్వహిస్తున్న నిరసనల్లో…
స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాల్లో బొల్లినేని వెంకట రామారావు.
వెంకటాచలం, సెప్టెంబర్ 07 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మానసపుత్రికగా 25 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్…
గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ.
మన ధ్యాస, మక్తల్: మండల పరిధిలోని కర్ని గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు గుడిగేండ్ల శ్రీనివాసు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ…
కొండాపురం బీసీ బాలుర హాస్టల్ సమస్యలపై బీజేపీ మండల అధ్యక్షులు జడపల్లి మహేష్ ఫిర్యాదు..
కొండాపురం సెప్టెంబర్ 07 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం బీసీ బాలుర హాస్టల్లో కనీస వసతుల కొరతతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కొండాపురం మండల బీజేపీ అధ్యక్షులు జడపల్లి మహేష్…
కూటమి ప్రభుత్వ రెండేళ్ల సుపరిపాలనకు ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ .
చిన్నక్రాక గ్రామంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇంటింటి తెలుగుదేశం ప్రచారం .. జలదంకి సెప్టెంబర్ 6, మన న్యూస్ నాగరాజు కె కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా జలదంకి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునగాల…
శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి..సీఐ వై శ్రీహరి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా తెలియజేయునది ఏమనగా వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సంతోషంగా మరియు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే పై అధికారుల ఆదేశాల మేరకు…
ప్రభుత్వ రాజమద్ర లతో పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు అందజేసిన మంత్రి డోలా స్వామి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలో ప్రభుత్వ రాజముద్ర తో ఉన్నటువంటి పాస్ పుస్తకాలను రైతులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరేంద్ర స్వామి రైతులకు అందజేశారుపారదర్శక పాలన కూటమి ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యం…
గ్రామ సమస్యలపై బీఆర్ఎస్ పరిశీలన..
మన ధ్యాస, సెప్టెంబర్ 6,నిజాంసాగర్ ,(జుక్కల్ )మహమ్మద్నగర్: మండలంలోని తునికి పల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.…