10వ తరగతి లో 585 మార్కులు సాధించిన శివ శివప్రతాప్ అభినందించిన చెరుకూరి నవీన్..
కొండాపూరం, మే 07, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 585 మార్కులు సాధించిన శివ ప్రతాప్ ను అభినందించిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి , కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ గారు.…
అవిలాల గంగమ్మకు వైభవంగా సారే సమర్పించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ ప్రజల ఆరాధ్య దైవం, శక్తి స్వరూపిణి శ్రీ అవిలాల గంగమ్మ జాతర మహోత్సవాలు అంబరాన్నంటాయి. జాతరలో భాగంగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన…
*కాంట్రాక్టు కార్మికులకు శ్రీవారి దర్శనం ప్రకటించిన టిటిడి బోర్డు కు సిఐటియు అభినందన….
తిరుపతి .దశాబ్ద కాలానికి పైగా కాంట్రాక్ట్ కార్మికులకు, ఔట్సోర్సింగ్ కార్మికులకు కేటాయించమని కోరుతున్న శ్రీవారి దర్శనం లడ్డు కార్డు గుర్తింపు కార్డులను టీటీడీ బోర్డు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో అభినందించారు.టిటిడి చైర్మన్…
శ్రీ అభయఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్ బి నగర్ :- మాన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథిగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై, స్వామివారిని దర్శించుకుని…
10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనాగ్రహ బహిరంగ సభను విజయవంతం చేద్దాం! వంగా సిద్ధాంత్ రెడ్డి.!!!
కర్మన్ ఘాట్ :- రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కర్మన్ ఘాట్ క్రాంతి నగర్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు వీధి వ్యాపారులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకుని సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా…
హోరాహోరీగా కుస్తీ పోటీలు…
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) మే 6:నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో పావురాల ఎల్లమ్మ జాతర సందర్భంగా బుధవారం కుస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఉదయం రూ.100, రూ.200, రూ.500 నగదు బహుమతులతో కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి.మహిళా మల్లయోధులు రంగంలోకి…
శ్రీ సిటీ పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కి ఘనస్వాగతం పలికిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి లో భాగంగా, ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ కండిషనింగ్ సంస్థ 'క్యారియర్' తన తయారీ కేంద్రాన్ని శ్రీ సిటీలో నెలకొల్పేందుకు భూమి పూజ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ కి,…
రేణిగుంటలో రైలు ప్రమాదం: కాలు కోల్పోయిన యువకుడు
రేణిగుంట: రైలు ప్రయాణంలో జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో ఓ యువకుడు తన కాలును కోల్పోయిన సంఘటన రేణిగుంటలో చోటు చేసుకుంది. స్థానిక వసుంధర నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గణేష్ (30)…
శెట్టిపల్లి రైతుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి .
తుడా కార్యాలయంలో మంగళవారం శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, శెట్టిపల్లి గ్రామ రైతులు తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా…
జపాలి హనుమాన్ జయంతి ఉత్సవాలకు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి ఆహ్వానం
మే 12వ తేదీన జరగనున్న శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని, తిరుమల జపాలి తీర్థం మరియు పాపవినాశనం ఆంజనేయ స్వామి ఆలయ రిటర్నింగ్ అధికారి అర్జున్ దాస్ నేతృత్వంలో అర్చక బృందం మంగళవారం తుడా కార్యాలయంలో తుడా చైర్మన్ తిరుమల…