అమరావతి ఛాంపియన్‌షిప్ – 2026 ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.

​తిరుపతి (న్యూస్) ఆగష్టు 13. ఈ నెల 24 నుండి 27 వరకు తిరుపతిలో నిర్వహించనున్న ‘అమరావతి ఛాంపియన్‌షిప్ – 2026’ రాష్ట్ర స్థాయి క్రీడా మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను పటిష్టంగా, సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…

​సరస్వతి కండ్రిగలో టీడీపీ ‘డోర్ టు డోర్’ ప్రచారం.

​ఏర్పేడు: ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు, నాయకులు పేరం ధనంజయులు నాయుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్…

​విధి నిర్వహణలో ధైర్యసాహసాలు చూపిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్యకు జిల్లా ఎస్పీ సత్కరించి అభినందనచారు.

​తిరుపతి (ఆగస్టు 13): శ్రీకాళహస్తి టౌన్‌లో విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించిన హెడ్ కానిస్టేబుల్ ( హెచ్ సి -789) యూ . రమణయ్యను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో…

రేణిగుంట బీసీ సంక్షేమ హాస్టల్‌లో ఘనంగా అహల్యాబాయి హోల్కర్ పుణ్యతిథి… భారతరత్న ఇవ్వాలని వెంకటాద్రి డిమాండ్.

​రేణిగుంట (ఆగష్టు 13): రేణిగుంటలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధురాలు, పరమ శివభక్తురాలు, మహారాణి రాణి అహల్యాబాయి హోల్కర్ పుణ్యతిథిని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ…

​గాజులమండ్యం హైస్కూల్‌లో ‘టిబి ముక్త్ భారత్’ మరియు దోమల వ్యాధులపై విస్తృత అవగాహన సదస్సు.

​గాజులమండ్యం (రేణిగుంట)ఆగష్టు 13. రేణిగుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు గాజులమండ్యం గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ కామరాజు మరియు మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటయ్యల ఆధ్వర్యంలో…

​గాజులమండ్యం హైస్కూల్‌లో ఆర్‌బీఎస్‌కే స్క్రీనింగ్‌పై అవగాహన సదస్సు..

​ప్రారంభ దశలోనే వ్యాధుల గుర్తింపుతో ఉజ్వల భవిష్యత్తు: హెల్త్ సూపర్వైజర్ కామరాజు. ​గాజులమండ్యం (రేణిగుంట):ఆగష్టు 13. రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు గాజులమండ్యం ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ( ఆర్…

రేణిగుంటలో వాడవాడాల జాతీయ జెండాలను ఎగురవేసి బీజేపీ నేతలు.

రేణిగుంటలో హర్ ఘర్ తిరంగా – ఘర్ ఘర్ తిరంగా విజయవంతం… మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు… భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మరియు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ సూచనలుతో పలు చోట్ల మువ్వవెన్నెల…

గురవరాజుపల్లిలో వైభవంగా ముగిసిన శ్రీ అంకాల పరమేశ్వరి దేవి జాతర…

​అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభలో గురవరాజుపల్లి…​అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి…బీజేపీ నాయకుడు తేనెపల్లి రవి.​ రెండు రోజుల పాటు కోలాహలంగా అమ్మవారి ఉత్సవాలు..​​రేణిగుంట ఆగష్టు 12.రేణిగుంట మండలం, గురవరాజుపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామంలో శ్రీ అంకాల…

రాయితీపై పశువుల దాణ పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- 50% రాయితీపై ప్రభుత్వం అందజేస్తున్న పశువుల దాణను పాడి రైతులు రైతులు ఉపయోగించుకోవాలని సింగరాయకొండ పశు వైద్యాధికారి డాక్టర్ యన్ హజరత్ తెలిపారు.బుధవారం రైతులకు దాణను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ…

స్వర్ణాంధ్ర మరియు 2047 లక్ష్య సాధనకు ప్రణాళికలు రూపొందించాలి.

కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి. తిరుపతి ఆగష్టు 11. స్వర్ణాంధ్ర మరియు 2047 లక్ష్యాల సాధనలో భాగంగా తిరుపతి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకు అధికారులు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి తెలిపారు. తిరుపతి నియోజకవర్గ…