ఇక నుంచి ప్రతి సోమవారం రైతు వేదికలో ప్రజావాణిఎంపీడీవో కార్యాలయంలో స్థలాభావంతో రైతు వేదికకు మార్పు – ఎంపీడీవో అనితారెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్ మొహమ్మద్‌నగర్: మండల స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఇక నుంచి రైతు వేదికలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అనితారెడ్డి తెలిపారు.ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించేందుకు స్థలం చిన్నగా ఉండటంతో ప్రజలకు…

సీఎం రేవంత్ రెడ్డికి శాలువాతో సన్మానం చేసిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస ,నిజాంసాగర్, బిచ్కుంద, ఆగస్టు 16: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె జొనిట–దాస్ వివాహ విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. బిచ్కుందలోని డీబీఎల్ వద్ద నిర్వహించిన వివాహ విందుకు ముఖ్యమంత్రి విచ్చేయడంతో ఎమ్మెల్యే తోట…

బిచ్కుందలో జొనిట–దాస్ వివాహ విందుకు సీఎం రేవంత్‌రెడ్డి..

మన ధ్యాస, నిజాంసాగర్ ,బిచ్కుంద, ఆగస్టు 16: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె జొనిట–దాస్ వివాహ విందు కార్యక్రమం బిచ్కుందలోని డీబీఎల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై…

దళిత, బహుజన సమస్యలపై కేంద్రమంత్రి డా. రాందాస్ అతవాలేతో మహేష్ స్వేరో భేటీ

దళిత, బహుజన సమస్యలపై కేంద్రమంత్రి డా. రాందాస్ అతవాలేతో మహేష్ స్వేరో భేటీ ఐరాల ఆగస్టు 15 మన ద్యాస కేంద్ర సాంఘిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి, రాజ్యసభ సభ్యుడు డా. రాందాస్ అతవాలేను చిత్తూరు జిల్లా జనసేన…

తవణంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తవణంపల్లి, ఆగస్టు 15 — మన ద్యాస (నాగరాజ సరకింటి) తవణంపల్లి మండల పోలీస్ స్టేషన్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొని జాతీయ పతాకానికి…

80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన ట్రై ఫోర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్.

గాజువాక మన ద్యాస ప్రతినిధి ఆగస్టు 15 : పెద్ద గంట్యాడ మండలం నడుపూరు రామాలయం కోవెల దగ్గరలో ట్రై ఫోర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.వివిధ సాంస్కృతిక…

ఆర్టీసీ బస్సులోనే 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న, కండక్టర్….

ప్రొద్దుటూరు, ఆగస్టు 15,( మన ధ్యాస ) వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోకు చెందిన, బస్సు ప్రొద్దుటూరు,టు,దువ్వూరు కు సర్వీస్ నడపబడుతుంది. అయితే.! ఆ బస్సు కండక్టర్ అయినా (ఎం.శాంత కుమారి స్టాఫ్ నం: 412133 ) డ్రైవర్…

బర్డ్ ఆసుపత్రి ఉత్తమ వైద్యుడిగా డా. ముచ్చేలి మునిశంకర్ రెడ్డి..

​టీటీడీ ఈవో చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారం అందజేత… ​అన్నస్వామిపల్లి గ్రామానికి దక్కిన అరుదైన గౌరవం.. ​సంతోషం వ్యక్తం చేసిన తండ్రి ముచ్చేలి భాస్కర్ రెడ్డి, గ్రామస్తులు… ​రేణిగుంట ఆగష్టు 15.రేణిగుంట మండలం అన్నస్వామిపల్లికి చెందిన ప్రముఖ సీనియర్ వైద్యులు డా.…

రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం.

​రైతుల సమస్యల పరిష్కారమే రెవెన్యూ ధ్యేయం: తహసీల్దార్ శ్రావణ్ కుమార్. ​జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు పెన్నులు, చాక్లెట్ల పంపిణీ.. ​రేణిగుంట ఆగష్టు 15.తిరుపతి జిల్లా రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి.…

నెల్లూరులో 80 స్వాతంత్ర పుష్కారాన్ని అందుకున్న గుండాల నరేంద్రబాబు

మన ధ్యాస, నెల్లూరు ఆగస్టు 15 : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయము నందు అత్యంత ఆనందోత్సాహాల మధ్య 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు నగర ప్రథమ పౌరురాలు మేయర్ దేవరకొండ సుజాత, మున్సిపల్ కార్పొరేషన్…