అధికారులు మారిన సమాచార హక్కు చట్టం బోర్డు మారలేదు.
-నిర్లక్ష్య వైఖరితో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ అధికారులు. మన ధ్యాస, మక్తల్: సమాచార హక్కు చట్టం 2005 భారత దేశంలో అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రతి భారతీయ పౌరుడికి వజ్రాయుధం లాంటిది. ఈ చట్టాన్ని కొందరు అధికారులు…
మహమ్మద్నగర్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్నగర్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను మహమ్మద్నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తహసీల్దార్ లత చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను…
మాజీ సర్పంచ్ కూండ్ల రంగయ్య దశదినకర్మలో పాల్గొన్న బొల్లినేని వెంకట రామారావు..
వరికుంటపాడు జూలై 02 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. వరికుంటపాడు మండలం డక్కనూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కూండ్ల రంగయ్య దశదినకర్మ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కూండ్ల…
పోలేరమ్మ–శీతల–నాభిశిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు,,
కృష్ణారెడ్డి పాలెం లో పోలేరమ్మ మహోత్సవంలో టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు బులినేని వెంకట రామారావుకు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు,,ఆలయ అభివృద్ధికి రూ.1 లక్ష విరాళం అందజేత.. కలిగిరి జూలై 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.…
వికసిత్ భారత్ జి రామ్ జి పథకం ప్రారంభోత్సవం లో పాల్గొన్న కలిగిరి మండల టిడిపి అధ్యక్షులు పూసల వెంగప నాయుడు…
కలిగిరి జూలై 02 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’…
వికసిత్ భారత్ జి రామ్ జి పథకం ప్రారంభోత్సవం లో పాల్గొన్న కలిగిరి మండల టిడిపి అధ్యక్షులు పూసల వెంగప నాయుడు…
కలిగిరి జులై 02 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’…
మంగళ్ విద్యాలయ విద్యార్థుల విశేష ప్రతిభ – రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు*
పూతలపట్టు జూలై 1 మన ధ్యాస (నాగరాజ సరకింటి ) పూతలపట్టు మండలం, పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థులు ఎంసెట్ –2026 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరోసారి పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.ఈ సంవత్సరం నిర్వహించిన ఎంసెట్ –2026 పరీక్షలో…
నిజాంసాగర్ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి వెంకటి
మన ధ్యాస నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్యాధికారి డా. వెంకటి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, ఆసుపత్రి రికార్డులు, హాజరు పట్టికలను…
గూడూరు నియోజకవర్గ వికాసానికి, కూటమి విజయానికి కార్యకర్తలే పునాది…నారా చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు విజన్తోనే ఆంధ్రప్రదేశ్ ప్రగతి.. కూటమి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా తెలుగుదేశం పార్టీ: తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి. గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం…
*శ్రీకాళహస్తీశ్వర సేవలో మంత్రి నారా లోకేష్ తో పాటు పాల్గొన్న తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
శ్రీకాళహస్తి నియోజకవర్గం,రేణిగుంట మండలం ఎలమండ్యం వద్ద నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి, తెదేపా జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం నారా లోకేష్ గారితో…