కలిగిరి మండలం దుబగుంట లో విషాదం: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి
కలిగిరి , సెప్టెంబర్ 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలం దుబగుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన తలపల రామారావు (45) శనివారం ఉదయం పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల కథనం ప్రకారం… శనివారం…
పెద్ద అన్నలూరు లో ఘనంగా 9వ రాష్ట్రీయ పోషణ మాసం.
0-6 సంవత్సరాల పిల్లల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరo.. కలిగిరి సెప్టెంబర్ 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. సూపర్వైజర్ పి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కలిగిరి మండలంలోని పెద్ద అన్నలూరు అంగన్వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని…
జటిలమైన సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారం
బంగారుపాళ్యం సెప్టెంబర్ 18 మన ధ్యాస (నాగరాజ సరకింటి ) చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లి గ్రామంలో కొంతకాలంగా నెలకొన్న రాకపోకల సమస్యకు అధికారులు చొరవ తీసుకుని సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపించారు. గ్రామంలోని ప్రధాన దారికి అడ్డంగా చర్చి నిర్వాహకులు…
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి..
విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి సెప్టెంబర్ 18: మద్దిలపాలెం వైఎస్సార్సీపి పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు కే.కే.రాజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కే.కే.రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని…
శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి సందర్భంగా భారీ అన్న సమారాధన..
మన ధ్యాస ప్రతినిధి కూర్మన్నపాలెం సెప్టెంబర్ 18: జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి కాలనీ వీధిలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…
ఏకలవ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన..
మన ధ్యాస ప్రతినిధి గాజువాక సెప్టెంబర్ 18: 87 వ వార్డు కనితి ఏకలవ్య – II వీధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.ఏకలవ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…
యంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు మౌర్య సింహ..
మన ధ్యాస ప్రతినిధి గోపాలపట్నం సెప్టెంబర్ 18: శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా యంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ గణబాబు…
సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆర్.ప్రసాద్కు మహోన్నత సత్కారం.
విశాఖపట్నం మన ధ్యాస ప్రతినిధి సెప్టెంబర్ 18:ఆంధ్ర విశ్వవిద్యాలయం వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో నవ్యంధ్ర జర్నలిస్ట్స్ సంఘం,భారతీయ శ్రమజీవి పత్రకార్ సంఘ్ అఖిల భారత పాత్రికేయ సదస్సు అత్యంత ఘనంగా జరిగింది.సమాజ పురోగతిలో పాత్రికేయుల పాత్రపై విస్తృతంగా చర్చించిన ఈ వేడుకకు విశాఖపట్నం…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి…
కొండాపురం సెప్టెంబర్ 17 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఆశీర్వాద దీపం వెలిగించి శుభాకాంక్షలు తెలియజేసిన పోలినేని చంద్రబాబు నాయుడు … భారతదేశ ముద్దుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ 76వ పుట్టినరోజు సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ ఆశీర్వాద్ క…
వినాయక విగ్రహాల ఏర్పాటుకు, అన్నదాన కార్యక్రమాలకు భారీ ఆర్థిక సహాయం అందించిన పవిత్ర విద్యా సంస్థల చైర్మన్ యేండ్లూరి వెంకటేష్ చౌదరి.
కలిగిరి సెప్టెంబర్ 17, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దకొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ కాలనీలలో వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆయా కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాల వద్ద అన్నదాన…