నెల్లూరులో ” ఏకాది సిల్వర్ జ్యాయలరీ’ స్టోర్ శుభారంభం

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 29 : నెల్లూరు నగరం, ఆచారి వీధిలో ‘ఏకాధి సిల్వర్ జ్యువెలరీ’ ఎక్స్ క్లూజివ్ స్టోరు శనివారం సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. నాణ్యమైన వెండి ఆభరణాలు, వినూత్న డిజైన్లతో నగర ప్రజలకు సరికొత్త…

నెల్లూరులో “సాయి శ్వాస స్పెషాలిటీ ” హాస్పిటల్ శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 29 : నెల్లూరు నగరం, స్థానిక జేమ్స్ గార్డెన్ నందు నూతనంగా ప్రారంభమైన సాయి శ్వాస స్పెషాలిటీ హాస్పిటల్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. హాస్పిటల్…

సింగీతం, నర్వకు నిధుల మంజూరు..సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆగస్టు 29 ,మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్‌ రిటైనింగ్‌ వాల్‌ మరమ్మతులకు రూ.83.50 లక్షలు, నర్వ పాత చెరువు పంట కాలువ మరమ్మతులకు రూ.48 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో నాయకులు, ఆయకట్టు…

రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో సజావుగా ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ…

​పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ.. ఎంపీడీవో రవిచంద్ర ఆధ్వర్యంలో సమీక్ష.​ ​రేణిగుంట ఆగష్టు 28. తిరుపతి జిల్లా రేణిగుంట మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌ – 2026) విచారణ ప్రక్రియ వేగవంతంగా…

కావలిలో ఏ.వి డయాగ్నోస్టిక్స్ సెంటర్ శుభారంభం.

మన ధ్యాస, కావలి, ఆగస్టు 27 : కావలి నియోజవర్గం ప్రజలు అందరూ ఆరోగ్యం ఉండాలి… అందులో మనం ఉండాలి అంటూ స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా, కావలి, క్రిస్టియన్ పేటలో గురువారం నూతనంగా ఏర్పాటు…

బీసీల హక్కుల పోరాట యోధుడు బీపీ మండల్..108వ జయంతి వేడుకలు…బి .పి. మండల్ విగ్రహానికి జాతీయ బీసీ నాయకులు పూల వెంకటాద్రి యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు…

​రేణిగుంట (ఆగస్టు 25):సామాజిక న్యాయ పోరాట సమరయోధుడు, బీసీల పితామహుడు బి.పి. మండల్ 108వ జయంతి వేడుకలను రేణిగుంటలో బహుజన సమాజ్ నాయకులు, ప్రజాసంఘాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి.పి. మండల్ విగ్రహానికి జాతీయ బీసీ నాయకులు పూల…

మొక్కలను నాటిన చిట్యాల గ్రామ సర్పంచ్ రహమత్ పాషా.

మన ధ్యాస, మక్తల్: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం చిట్యాల గ్రామ సర్పంచ్ రహమత్ పాషా మొక్కలను నటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చిట్యాల గ్రామంలో మొక్కలను నాటడం జరిగిందనీ అన్నారు. నాటిన మొక్కల…

మిలాద్‌ ఉన్‌ నబీపై పోలీసుల అవగాహన

మన ధ్యాస,నిజాంసాగర్: బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో ముస్లిం నాయకులు, యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ…

కులం పేరుతో దూషించాడన్న వివాదం..కత్తి దాడిలో 90 ఏళ్ల వృద్ధుడు మృతి

కలిగిరి ఆగస్టు 23, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలంలోని వీర్నకల్లు గ్రామంలో కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలతో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర విషాదానికి దారితీసింది. కత్తితో జరిగిన దాడిలో సంఘన రామిరెడ్డి (85) మృతి…

ఏలే ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస ,నిజాంసాగర్, ఆగస్టు 23: కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పెద్దనాన్న కుమారుడు ఏలే ప్రవీణ్ కుమార్ ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం ప్రవీణ్…