వరి ధాన్యం కొనుగోలు పరిశీలించిన ఏపిఎం ప్రసన్న రాణి
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఐకెపి ఏపీ ఎం ప్రసన్న రాణి అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ గేటు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన…
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి..డీఎల్పీవో ప్రసాదరావు
మన ధ్యాస, నిజాంసాగర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని బాన్సువాడ డీఎల్ పీవో ప్రసాద్ రావు అన్నారు. శుక్రవారం మహమ్మ ద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని…
పంచాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లి తిరుపతిరెడ్డి
మన ధ్యాస:- అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు గోవిందమ్మ కుమారుడి పంచాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, సామాజిక నాయకులు హాజరై బాలుడిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ ఆర్.టి.ఐ వింగ్ కార్యదర్శి పిల్లి తిరుపతిరెడ్డి, స్టేట్ పంచాయతీ…
అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకటరామారావు
కలిగిరి, మే 09, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండల కేంద్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొల్లినేని వెంకట రామారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక…
మనీషా గంధపు నలుగు కార్యక్రమంలో పాల్గొన్న బొల్లినేని వెంకట రామారావు…
కొండాపురం , మే 09, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కొండాపురం మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన కొమ్మి సుధాకర్ కుమార్తె చి॥ల॥ సౌ॥ మనీషా గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ…
పట్టణ పురవీధుల్లో మిరియాల బాబా గౌసియా ఆశ్రమ 67 వ గంధోత్సవం
హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నం అన్న పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ హయాత్ ఖాదరీ రేణిగుంట స్వర్ణ సాగరం మే 08 మిరియాల బాబా గౌసియా ఆశ్రమం లో 67వ వార్షిక ఉరుసు చందన మహోత్సవాన్ని పురస్కరించుకొని మిరియాల బాబా ప్రియ శిష్యుడైన…
రేణిగుంటలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గౌసియా ఆశ్రమ 67వ చందన మహోత్సవం…
రేణిగుంట:మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న రేణిగుంటలోని ప్రసిద్ధ గౌసియా ఆశ్రమంలో 67వ వార్షిక చందన మహోత్సవ ఉరుసు వేడుకలు ఈరోజు (మే 8) అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజైన…
రేణిగుంటలో లారీ అగ్నికి ఆహుతి: దగ్ధమైన 16 చక్రాల లారీ!
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో రాత్రివేళ భారీ ప్రమాదం సంభవించింది. రామకృష్ణాపురం సర్కిల్ వద్ద వెళ్తున్న ఒక భారీ లారీ అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. చెన్నై నుండి రైల్వేకోడూరుకు వెళ్తున్న 16 చక్రాల భారీ లారీ, రామకృష్ణాపురం సర్కిల్…
రేణిగుంటలో లారీ అగ్నికి ఆహుతి : దగ్ధమైన 16 చక్రాల లారీ!
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో రాత్రివేళ పెను ప్రమాదం సంభవించింది. రామకృష్ణాపురం సర్కిల్ వద్ద వెళ్తున్న ఒక భారీ లారీ అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద వివరాలు: చెన్నై నుండి రైల్వేకోడూరుకు వెళ్తున్న 16 చక్రాల భారీ లారీ,…
తిరుపతి అభివృద్ధికి కేంద్ర నిధులు కేటాయించాలి: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి వినతి
తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి…