నెల్లూరులో ఘనంగా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు
. మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 9 : నెల్లూరు నగరం,టౌన్ హాల్లో ఆదివారం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డిఎస్పి శ్రీనివాసరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన…
రేణిగుంటలో ‘రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి-సంక్షేమం’ కరపత్రాల పంపిణీ.
శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లక్ష్యం.కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తోంది: టిడిపి పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా.రేణిగుంట ఆగష్టు 9.కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి…
రేణిగుంట జెరూసలేమ్ అపోస్తలిక్ చర్చిలో 34వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ప్రార్థన, భక్తి మార్గమే జీవితానికి నిజమైన వెలుగు: రేవరెండ్ చంద్రన్ డేవిడ్. సామాజిక శాంతి, నైతిక విలువల పెంపొందింపులో ఆధ్యాత్మిక వేదికల పాత్ర కీలకం: వేము ఇన్స్టిట్యూట్ చంద్రశేఖర్ నాయుడు. రేణిగుంట ఆగష్టు 9.తిరుపతి జిల్లా రేణిగుంట పుత్తూరు రోడ్డు సమీపంలోని…
సౌత్ ఇండియన్ 7’స్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతగా డేవిడ్ అరకోణం టీమ్…
రేణిగుంటలో ఇలాంటి టోర్నమెంట్ల నిర్వహణతో స్థానిక యువత ప్రతిభ వెలుగులోకి వస్తుంది :వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్. యువత క్రీడల వైపు మొగ్గు చూపడం అభినందనీయం: రేవరెండ్ చంద్రన్ డేవిడ్ పాల్. రేణిగుంట ఆగష్టు 9. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని…
బంజపల్లిలో పరిశుభ్రతకు ప్రాధాన్యంరోడ్ల వెంట పిచ్చి మొక్కల తొలగింపు..
మన ధ్యాస ,నిజాంసాగర్, ఆగస్టు 9: మండలంలోని బంజపల్లి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు గ్రామపంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను నియంత్రించేందుకు గడ్డి మందు పిచికారీ చేశారు.గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ ఆధ్వర్యంలో…
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి…ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మొహమ్మద్నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం…
30,000 వేల రూపాయలు తో కస్తూర్బా స్కూల్ నందు వాటర్ ప్లాంట్ మరమ్మతులకి “చెక్”..
కలిగిరి, ఆగస్టు 09, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామపంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వాటర్ ప్లాంట్ పనిచేయకుండా నిలిచిపోవడంతో 280 మంది విద్యార్థునీలు తీవ్ర ఇబ్బంది గురవుతున్న తరుణంలో…
విద్యా సేవల్లో కిషోర్ కుమార్ది ప్రత్యేక పాత్రపాఠశాలల అభివృద్ధికి “మనకోసం మనం” సంస్థ అండ – కామారెడ్డిలో ఘన సన్మానం..
మన ధ్యాస ,కామారెడ్డి, ( నిజాంసాగర్ ) విద్యార్థుల అభ్యున్నతితో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ “మనకోసం మనం” స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కిషోర్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు.నిజాంసాగర్ మండలంలోని గడియారాలు, గ్రామంలో…
నిజాంసాగర్లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ జన్మదిన వేడుకలు..
మన ధ్యాస ,నిజాంసాగర్: జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ జయ ప్రదీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ…
జోయాలుక్కాస్ తిరుపతి షో రూమ్ లో ఆగస్టు 8 నుండి బ్రిలియన్స్ డైమండ్ జ్యాయలరీ షో..
మన ధ్యాస,తిరుపతి, ఆగస్టు 8 జోయాలుక్కాస్, ద వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్ తమ తిరుపతి షోరూంలో ఆగస్టు 8, 2026 నుండి బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోతో ఆంధ్రను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రదర్శన,…