వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత వినాయక స్వామి విగ్రహాల పంపిణీ – ముఖ్య అతిథిగా హాజరైన బొజ్జల బృందమ్మ.

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఉచిత విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమ ముఖ్యాంశాలు: 30 ఏళ్ల సేవా ప్రయాణం:వినాయక చారిటబుల్…

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి..బూర్గుల్‌, గున్కుల్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్‌ . వి. విక్టర్‌…

మన ధ్యాస,నిజాంసాగర్ ,/( జుక్కల్ ) సెప్టెంబర్‌ 12: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జుక్కల్‌ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వి. విక్టర్‌ అన్నారు. మహమ్మద్‌నగర్‌ మండలంలోని…

అందరూ సమానంగా ఉండే సమసమాజం, నవ సమాజం కోసం పోరాడాలి.

టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు దేవేందర్. మన ధ్యాస, మక్తల్:నియోజకవర్గంలోని ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో సీపీఐ(ఎంఎల్ )మాస్ లైన్ పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు తేదీ 12 ,13 సెప్టెంబర్ 2026 తేదీలలో జరుగుతున్నాయి అని…

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం.

​ టీటీడీ వేద పండితులు సీఎంకు మంత్రోచ్ఛారణల నడుమ వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు సమర్పించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి అధికారికంగా ఆహ్వానం అందించింది.…

జనసేన పార్టీ పార్లమెంట్ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సమీక్షా సమావేశం.

“స్థానిక ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలి… ప్రజా సేవే మన లక్ష్యం!” రేణిగుంట సెప్టెంబర్ 12. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి సమన్వయం మరియు ఎన్నికల సన్నద్ధతపై జనసేన పార్టీ పార్లమెంట్ స్థాయి…

గణేష్ మండపాల ఏర్పాటులో నిబంధనలను పాటించాలి

తవణంపల్లె, సెప్టెంబర్ 11 మన ద్యాస (నాగరాజ సరకింటి ) వినాయకచవితి పండుగ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో గణేష్ మండ పాల ఏర్పాటు చేసే నిర్వహకులు ఖచ్చి తంగా నిబంధలను పాటించాలని స్థానిక ఎస్సై జి.రమేష్ బాబు తెలిపారు. శుక్ర వారం…

చిత్తూరు లో ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు.

పేదలకు అన్నదానం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తూరు, మన ధ్యాస , సెప్టెంబర్ 11 రిపోర్టర్ కమల్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు…

నెల్లూరులో వెంకట్రామ అండ్ కో ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ

మన ధ్యాస, నెల్లూరు, సెప్టెంబర్ 11 : నెల్లూరు నగరం, ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ సమీపంలో ఉన్న వెంకట్రామ అండ్ కో పాఠశాలలకు చెందిన విద్యార్థులకు శుక్రవారం మట్టి గణపతి ప్రతిమ లను పంపిణీ చేశారు. శ్రీవేంకట్రామ అండ్ కో,…

డీజేలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మక్తల్ సీఐ రామ్ లాల్.

మన ధ్యాస,మక్తల్: టౌన్‌లోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో మక్తల్, ఉట్కూర్, మాగనూర్, కృష్ణ మండలాల పరిధిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై గణేష్ ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలతో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక…

విజ్ఞాన తృష్ణ పెంచడమే ‘చెకుముకి’ లక్ష్యం..జనవిజ్ఞాన వేదిక.

​రేణిగుంట: విద్యార్థులలో సైన్సు పట్ల ఆసక్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రేణిగుంట మండల స్థాయి ‘చెకుముకి సంబరాలు – 2026’ ఘనంగా నిర్వహించారు. స్థానిక రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (ప్లస్)లో నిర్వహించిన…