రైతులకు మామిడి కవర్లు పంపిణీ చేసినందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన రైతు నాయకులు.
బంగారుపాళ్యం, మన ధ్యాస,ఏప్రిల్ 17. బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం రైతు నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మామిడి రైతులకు 6.5 కోట్ల మామిడి కవర్ల పంపిణీకి సహకరించిన కలెక్టర్…
ఓటమి గెలుపుకు తొలిమెట్టు మాత్రమే విద్యార్థులు ధైర్యం కోల్పోవద్దు
(ఆర్టిఐ) ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర. బంగారుపాల్యం, మన ధ్యాస ,ఏప్రిల్ 17. రిపోర్టర్ కమల్ రెడ్డి (ఆర్టిఐ) ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర మాట్లాడుతూ, ఫెయిల్…
మామిడి కవర్ల పంపిణీపై కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన రైతు నాయకులు.
బంగారుపాళ్యం, మన ధ్యాస,ఏప్రిల్ 17 రిపోర్టర్ కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం రైతు నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మామిడి రైతులకు 6.5 కోట్ల మామిడి కవర్ల…
వైఎస్ఆర్సిపి ప్రచార విభాగం కార్యదర్శిగా యుగంధర్ రెడ్డి నియామకం
తిరుపతి, మన ధ్యాస, ఏప్రిల్ 17: శ్రీ రంగరాజపురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి ప్రచార విభాగం కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ…
కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు ఘనంగా నిర్వహించిన మన బడి, జ్ఞానబాట,
కలిగిరి, ఏప్రిల్ 16, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. గురువారం కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఆ పాఠశాల క్లస్టర్ ప్రధానోపాధ్యాయనీయురాలు శ్రీమతి V వి వెంకటలక్ష్మీశ్రీ ఆధ్వర్యంలో “మన బడి – జ్ఞానబాట” –…
సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాల్లో అమరరాజా విద్యాలయం అత్యుత్తమ ప్రదర్శన
తవణంపల్లి, 16 ఏప్రిల్ మన ద్యాస చిత్తూరుజిల్లాపూతలపట్టు నియోజకవర్గంతవణంపల్లి మండలం, దిగువ మాఘం గ్రామంలోని అమరరాజా విద్యాలయం 2026 ఏప్రిల్ సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు ఫలితాల్లో విశేష ప్రతిభను కనబరిచి 100% ఉత్తీర్ణతను సాధించింది. ఈ ఫలితాలతో పాఠశాల ఉమ్మడి…
మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన… డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామంలో ఉమ్మడి నిజాంసాగర్ మాజీ ఎంపీపీ వీరంగణ భాయ్ భర్త ఈశ్వర్ పటేల్ మరణంపై డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.మృతుడి కుటుంబ సభ్యులను స్వయంగా…
ఉపాధిహామీ పనులు ప్రారంభం… సర్పంచ్ చంద్రకళ
మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం ఉపాధిహామీ పనులను గ్రామ సర్పంచ్ చంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథ కాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని, ఎండతీవ్రత దృష్ట్యా ఉదయ మే పనులు…
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )మొహమ్మద్ నగర్:ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల ఇళ్ల కల సాకారం అవుతుందని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. మండలంలోని నర్వ గ్రామంలో లబ్ధిదారురాలు లక్ష్మి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆయన రిబ్బన్ కట్…
తిరుపతిలో మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఘన విజయం – ఇంటర్ పరీక్షల్లో 97.5% ఉత్తీర్ణత, టాప్ ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు.
తిరుపతి రూరల్, 15:- తిరుపతిలోని మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధించి మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు విశేష…