నమ్మిన నాయకులను, కార్యకర్తలను గాలికి వదిలేసిన అనిల్……వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై విమర్శలు చేయడం విడూరం……డిప్యూటీ మేయర్ రూపు కుమార్ యాదవ్

మన ద్యాస, నెల్లూరు ఆగస్టు 30 : నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్లో ఉన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రూప్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్…

నలుగు కార్యక్రమం లో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకార్. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవీన్,,

కొండాపురం, ఆగస్టు 30, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం గ్రామంలో టిడిపి క్లస్టర్ ఇన్చార్జ్ పోలినేని రమేష్, వెంకటరత్తమ్మ దంపతుల కుమారుడు రవి కిషోర్ గంధపు నలుగు కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకార్,…

కొమ్మి గ్రామం హరిజనవాడ లో వివాహ వేడుకల్లో పాల్గొన్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్.

కొండాపురం, ఆగస్టు 30, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కొండాపురం మండలం కొమ్మి హరిజనవాడకు చెందిన పొంతగాని మోహన్–జ్యోతి దంపతుల కుమారుడు మదన్,,బండ్లమూడి మాల్యాద్రి-రజిత దంపతుల కుమార్తె నీరజ వివాహ వేడుకకు హాజరై నూతన…

నెల్లూరులో ” ఏకాది సిల్వర్ జ్యాయలరీ’ స్టోర్ శుభారంభం

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 29 : నెల్లూరు నగరం, ఆచారి వీధిలో ‘ఏకాధి సిల్వర్ జ్యువెలరీ’ ఎక్స్ క్లూజివ్ స్టోరు శనివారం సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. నాణ్యమైన వెండి ఆభరణాలు, వినూత్న డిజైన్లతో నగర ప్రజలకు సరికొత్త…

నెల్లూరులో “సాయి శ్వాస స్పెషాలిటీ ” హాస్పిటల్ శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 29 : నెల్లూరు నగరం, స్థానిక జేమ్స్ గార్డెన్ నందు నూతనంగా ప్రారంభమైన సాయి శ్వాస స్పెషాలిటీ హాస్పిటల్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. హాస్పిటల్…

సింగీతం, నర్వకు నిధుల మంజూరు..సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆగస్టు 29 ,మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్‌ రిటైనింగ్‌ వాల్‌ మరమ్మతులకు రూ.83.50 లక్షలు, నర్వ పాత చెరువు పంట కాలువ మరమ్మతులకు రూ.48 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో నాయకులు, ఆయకట్టు…

రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో సజావుగా ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ…

​పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ.. ఎంపీడీవో రవిచంద్ర ఆధ్వర్యంలో సమీక్ష.​ ​రేణిగుంట ఆగష్టు 28. తిరుపతి జిల్లా రేణిగుంట మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌ – 2026) విచారణ ప్రక్రియ వేగవంతంగా…

కావలిలో ఏ.వి డయాగ్నోస్టిక్స్ సెంటర్ శుభారంభం.

మన ధ్యాస, కావలి, ఆగస్టు 27 : కావలి నియోజవర్గం ప్రజలు అందరూ ఆరోగ్యం ఉండాలి… అందులో మనం ఉండాలి అంటూ స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా, కావలి, క్రిస్టియన్ పేటలో గురువారం నూతనంగా ఏర్పాటు…

బీసీల హక్కుల పోరాట యోధుడు బీపీ మండల్..108వ జయంతి వేడుకలు…బి .పి. మండల్ విగ్రహానికి జాతీయ బీసీ నాయకులు పూల వెంకటాద్రి యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు…

​రేణిగుంట (ఆగస్టు 25):సామాజిక న్యాయ పోరాట సమరయోధుడు, బీసీల పితామహుడు బి.పి. మండల్ 108వ జయంతి వేడుకలను రేణిగుంటలో బహుజన సమాజ్ నాయకులు, ప్రజాసంఘాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి.పి. మండల్ విగ్రహానికి జాతీయ బీసీ నాయకులు పూల…

మొక్కలను నాటిన చిట్యాల గ్రామ సర్పంచ్ రహమత్ పాషా.

మన ధ్యాస, మక్తల్: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం చిట్యాల గ్రామ సర్పంచ్ రహమత్ పాషా మొక్కలను నటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చిట్యాల గ్రామంలో మొక్కలను నాటడం జరిగిందనీ అన్నారు. నాటిన మొక్కల…