తిరుమల బ్రహ్మోత్సవాలు.. అలిపిరి వద్ద అభయ హస్త గోవింద సేవా మండలి ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాలు.

​తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల శుభసందర్భంగా అలిపిరి ప్రాంగణంలో అభయ హస్త గోవింద సేవా మండలి ఆధ్వర్యంలో ఉచిత తిలకధారణ మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయని టీడీపీ సీనియర్ నాయకులు, అభయ హస్త సేవా…

పత్రికా ప్రకటనజై భీమ్ సేన రాష్ట్ర కన్వీనర్‌గా పాస్టర్ నవీన్ నియామకం.

రేణిగుంట మండలంజై భీమ్ సేన రాష్ట్ర కన్వీనర్‌గా పాస్టర్ నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు పవర్ రామచంద్ర అధ్యక్షతన జరిగిన ముఖ్య సమావేశంలో ఈ ఎంపిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దళిత…

తారక రామ నగర్‌లో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి.. ఆధ్యాత్మిక శోభతో మార్మోగిన చంద్రన్న కాలనీ.

​చంద్రన్న కాలనీ యూత్ ఆధ్వర్యంలో కన్నులపండువగా గణేష్ ఉత్సవాలు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండల పరిధిలోని తారక రామ నగర్, చంద్రన్న కాలనీలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక ‘చంద్రన్న కాలనీ యూత్’ ఆధ్వర్యంలో ఈ…

రేణిగుంట తారకరామ నగర్‌లో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు.

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తారకరామ నగర్‌లో వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక ‘ట్యాంకు బ్యాచ్’ సభ్యుల ప్రత్యేక ఆధ్వర్యంలో ఈ వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. ​ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో విఘ్నేశ్వరుని…

సెట్విన్ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.

మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత పిలుపు. మన ధ్యాస,మక్తల్: నియోజకవర్గ కేంద్రంలో మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో ఏర్పాటైన సెట్విన్ సాంకేతిక శిక్షణా సంస్థ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి…

వినాయక నిమజ్జన వేడుకలలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి. ఎస్పీ హర్షవర్ధన్

మన ధ్యాస సింగరాయకొండ:- వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి అసంఘటిత సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు సింగరాయకొండ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం…

పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల29న సభ్యుల ఎన్నికలు.అదే రోజు చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నిక

తవణంపల్లె, సెప్టెంబర్ 15 మన ద్యాస(నాగరాజ సరకింటి ) తవణంపల్లె మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్ ఎం సీ ) ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మండల విద్యాశాఖ అధికారి హేమలత ఏం…

రైతుల అభివృద్ధే సొసైటీ లక్ష్యం..అచ్చంపేట సొసైటీ మహాగర్జన సభలో చైర్మన్‌ కయ్యం నరసింహారెడ్డి..

మన ధ్యాస ,నిజాంసాగర్‌: ( జుక్కల్ ) సెప్టెంబర్ 15 ,రైతుల సంక్షేమం, అభివృద్ధికి సొసైటీ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అచ్చంపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ కయ్యం నరసింహారెడ్డి అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట రైతు వేదికలో…

నిరుపేదల ఇంటికి సంక్షేమ భరోసా..16,564 నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ… జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్, (బిచ్కుంద, ) సెప్టెంబర్‌ 15: అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ చేపట్టిందని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బిచ్కుందలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు,…

చెత్తలో 1200 కోట్ల దోపిడీ…… మంత్రి పొంగూరు నారాయణ పై మరోసారి వాస్తవాలు బయటపెట్టి ఘాటుగా ప్రశ్నించిన కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన ధ్యాస, నెల్లూరు, సెప్టెంబర్ 15 : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో బుధవారం వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ,వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్…