జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ.

విశాఖపట్నం మన ధ్యాస ప్రతినిధి జూలై 25:ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్.ఐ.ఆర్-2026లో భాగంగా జిల్లాలోని20,23,009 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ,స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను 100% పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు.ఎన్నికల సంఘం…

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో సరికొత్త ప్రగతి.

గోపాలపట్నం మన ధ్యాస ప్రతినిధి జూలై 25 : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే చారిత్రాత్మక ఘట్టం ఆసన్నమైందని ప్రభుత్వ విప్ గణబాబు పేర్కొన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్(అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం)ఈ ఆగస్టు 1వ…

నిజాంసాగర్ కాటేజీల్లో రూ.1.75 లక్షల విలువైన వస్తువుల చోరీ కేసు ఛేదించిన పోలీసులు..

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గోల్ బంగ్లా సమీపంలో నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ దర్యాప్తు ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు…

అరగొండ లో మెగా పేరెంట్ మీటింగ్ ఘనంగా నిర్వహణ

తవణంపల్లి జూలై 24 మన ధ్యాస (నాగరాజ సరకింటి ) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమం 24.7.26 తేదీన అరదొండ బాలుర ఉన్నత పాఠశాలలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు అధిక…

పల్లెనిద్ర కార్యక్రమంలో సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, రోడ్డు భద్రతపై అవగాహన

తవణంపల్లి జూలై 24 మన ద్యాస (నాగరాజ సరకింటి) ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, తవణంపల్లి ఎస్‌ఐ రమేష్ బాబు మరియు…

బుచ్చిరెడ్డిపాలెం లో శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ తల్లికి ఆషాడ మాసంలో “సారే” అందించిన మహిళా భక్తులు..

బుచ్చిరెడ్డిపాలెం జులై 24 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రం లో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసంలో భక్తులు కొత్త చీరలు, పసుపు, కుంకుమ,గాజులు, మరియు మంగళకరమైన…

పిట్లం మండల ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం..

మన ధ్యాస ,( జుక్కల్ ) జూలై 24: పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సతీమణి తోట అర్చన, కామారెడ్డి…

పెద్దపాడు లో ఘనంగా మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 4.0

కలిగిరి, జూలై 24, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలం పెద్దపాడు గ్రామం లో ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం స్కూల్ హెడ్మాస్టర్ ఎం శైలజ, స్కూల్ చైర్మన్ తలపల మౌనిక, ఆధ్వర్యంలో ఎంతో…

సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర 2 ట్రయిల్ విడుదల, ఆగష్టు 1న థియేటర్స్ లో రీ రిలీజ్

Mana Cinema :- మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల…

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా వేయాలి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వెల్లడి.

వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్, విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి జూలై 22:విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా వేయాల్సి అవసరముందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తెలిపారు.ప్రారంభోత్సవానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్ని…