వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రత…చెరువులను పరిశీలించిన రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర.

​రేణిగుంట (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అర్బన్ పరిధిలోని వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా కరకంబాడి గ్రామ పంచాయతీ చెరువు మరియు వెంకటాపురం చెరువు ప్రాంగణాలను…

ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎం. రేచల్ కెజియా: కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ

​తిరుపతి సెప్టెంబర్ 5. తిరుపతి జిల్లా ఎం.పి.పి.ఎస్ గద్దలమిట్ట పాఠశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయురాలు ఎం. రేచల్ కెజియా జిల్లా స్థాయి ‘ఉత్తమ ఉపాధ్యాయురాలు’ అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.…

వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసుల అలర్ట్‌!…ఆన్‌లైన్‌లోనే ఉచిత అనుమతులు.. క్యూఆర్‌ కోడ్‌తో ఎన్‌ఓసీ..

​మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి.. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులదే బాధ్యత: డీఎస్పీ శ్రీనివాసరావు. డీజేలు, అసభ్య ప్రదర్శనలకు అనుమతి లేదు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి..ఆన్‌లైన్‌లోనే ఉచితంగా గణేష్ మండపాల అనుమతులు.. డీజేలు, అసభ్య ప్రదర్శనలకు నో.. సీఐ మంజునాథరెడ్డి.…

అన్నాస్వామిపల్లిలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే లక్ష్యం…రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర.

​రేణిగుంట సెప్టెంబర్ 04 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో అన్నాస్వామిపల్లి గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి వేళ గ్రామంలో బస చేసిన…

దొడ్లమిట్ట శ్రీ కట్ట పుట్టాలమ్మ జాతర మహోత్సవం…

తుడా ఛైర్మన్‌, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డికి గ్రామస్తులు ఆహ్వాన పత్రిక అందజేత. తిరుపతి సెప్టెంబర్ 4. రేణిగుంట మండలం, కరకంబాడి గ్రామ పంచాయతీ పరిధిలోని…

శ్రీవారి మెట్టు మార్గంలో అన్నదాన కార్యక్రమం…తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి ఆహ్వానం పలికిన శ్రీ గోవింద సేవా సమితి సభ్యులు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ గోవింద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రతి సంవత్సరం భక్తుల కోసం నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్…

ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర..అంజనాద్రి క్షేత్రం నుంచి ఎల్లారెడ్డి రామాలయం వరకు..

మన న్యూస్,నిజాంసాగర్, సెప్టెంబర్‌ 4 ,హనుమాన్‌ శోభాయాత్రను సెప్టెంబర్‌ 5న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు అంజనాద్రి క్షేత్రం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని 161…

అన్న స్వామి పల్లెలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే లక్ష్యం..రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర.

​రేణిగుంట సెప్టెంబర్ 4. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో అన్న స్వామి గ్రామంలో ‘పల్లె నిద్ర’…

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తుల రక్షణ, క్రౌడ్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.

తిరుమల, సెప్టెంబర్ 04:శ్రీవారి సాలకట్ల మరియు నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే భక్తుల భద్రత, క్రౌడ్ మేనేజ్‌మెంట్ మరియు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మరియు టీటీడీ సీవీ &యస్..ఓ మురళీకృష్ణ, ఐపీఎస్.,…

మునగలపాలెం గ్రామంలో రైతులకు ‘ఈ పాస్ బుక్స్’ ఘనంగా పంపిణీ చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

రైతుల సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన:ఏర్పేడు మండలం మునగలపాలెం గ్రామంలో రైతులకు భూమి హక్కు పత్రాల పంపిణీ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రియతమ నేత బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,…