27 ఏళ్ల పాత్రికేయ ప్రస్థానానికి ముగింపు.. ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు సల్ల ఆశన్నకు కన్నీటి వీడ్కోలు…

మన ధ్యాస, నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామంలో ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు సల్ల ఆశన్న అంత్యక్రియలు గురువారం విషాద వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆశన్న పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.…

జి.పాలెం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా ‘తల్లిపాల వారోత్సవాలు’

​రేణిగుంట ఆగష్టు 6(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జి.పాలెం గ్రామపంచాయతీ పరిధిలోని నల్లపాళ్యం అంగన్‌వాడీ కేంద్రంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్ యం. బాలగురువమ్మ మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన…

రేణిగుంట విమానాశ్రయంలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు ఘన స్వాగతం…

​రేణిగుంట (ఆగష్టు 06):​తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్ శ్రీ కిషోర్ మక్వానాకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.​విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తిరుపతి…

గ్రామస్థాయిలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు.. వడ్డేపల్లి, జక్కాపూర్‌లో నూతన కమిటీల ఏర్పాటు

మన ధ్యాస ,నిజాంసాగర్, జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచనల మేరకు, కామారెడ్డి డీసీసీ…

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా కు ఘన స్వాగతం పలికిన డాక్టర్ పరమశివన్!…

రేణిగుంట ఆగష్టు 6.తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి ఆహ్వానం మేరకు తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా కు తిరుపతి అంబేద్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమశివన్ రేణిగుంట ఎయిర్ పోర్టులో శాలువా…

*తనపల్లి శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి…

తిరుపతి ఆగష్టు 5.తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామంలో వెలసిన శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి సుబ్రమణ్య స్వామివారి ఆడి కృతిక మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజైన ధ్వజారోహణం సందర్భంగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం…

మంచి మనసు చాటుకున్న టీడీపీ యువ నాయకుడు గోధా సుందర్ రెడ్డి.

ఉదయగిరి ఆగస్టు 05, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. జీ ఎస్ ఆర్ ఫౌండేషన్ ద్వారా, నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కృష్ణంపల్లి గ్రామానికి చెందిన చిన్నారి తాన్విష్ లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే, తన వంతుగా…

తల్లి పాలే శిశువుకు సంపూర్ణ రక్షణ – తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ…

రేణిగుంట ఆగష్టు 5.ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రేణిగుంట మండల వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు హెల్త్ సూపర్వైజర్ కామరాజు తూకివాకం గ్రామంలోని ఎస్.ఆర్. పట్టెడ అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ…

చర్చి పునర్నిర్మాణానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.

చంద్రగిరి ఆగష్టు 5.చంద్రగిరి పట్టణంలోని సెయింట్ లూక్స్ లూథరన్ చర్చిని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి ప్రతినిధులు, రైట్ రెవరెండ్ డాక్టర్ విజయ్ భాస్కర్ బిషప్ , డాక్టర్ జయరావు ట్రెజరర్ , వైస్ ప్రెసిడెంట్…

సింగీతం రిజర్వాయర్‌ను పరిశీలించిన బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి

మన ధ్యాస ,నిజాంసాగర్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొహమ్మద్‌నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరింది. దీంతో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి మంగళవారం రిజర్వాయర్‌ను సందర్శించి వరద పరిస్థితిని పరిశీలించారు. నీటిపారుదల శాఖ…