విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎన్.పి.ధరణి నాయుడు
బంగారుపాల్యం ,మన ధ్యాస, ఆగస్టు 20 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం. బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.పి.ధరణి నాయుడు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ను…
నివారణాత్మక వైద్య సంరక్షణకు అమర రాజా ప్రాధాన్యత
తిరుపతి ఆగస్టు 19 మన ద్యాస ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం మరియునివారణాత్మక వైద్య సంరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ అమర రాజా సంస్థ వార్షిక వైద్య పరీక్షల కార్యక్రమాన్ని బుధవారం, ఆగస్టు 19న అమర హాస్పిటల్ భాగస్వామ్యంతో ఘనంగా ప్రారంభించింది. ఈ ఏడాది…
రేణిగుంటలో వైభవంగా శ్రీ గంగమ్మ జాతర ముగింపు..పోలీసుల గట్టి పహారా మధ్య ముగిసిన వేడుకలు.
రేణిగుంట (ఆగష్టు 19): రేణిగుంట పట్టణంలో గత మూడు రోజులుగా (ఈ నెల 17, 18, 19 తేదీల్లో) అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ గంగమ్మ జాతర మహోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయి. జాతర చివరి రోజున అమ్మవారిని పసుపుతో…
మరోసారి దుంపవారి పల్లె గ్రామ ప్రజలకు మళ్లీ స్వచ్ఛమైన తాగునీరు అందించిన గోదా సుందర్ రెడ్డి..
ఉదయగిరి, ఆగస్టు 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం,తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని దుంపవారిపల్లి గ్రామంలో RO ప్లాంట్ మరోసారి చెడిపోవడంతో, గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి.ఈ సమస్యను గుర్తించిన గోదా సుందర్ రెడ్డి…
బీసీలకు రాజ్యాధికారం అందించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం,మార్నేని రామకృష్ణ.
నాడు నేడు ఎప్పుడు బీసీలకే పెద్దపీటo..స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేసిన ఉదయగిరి నియోజకవర్గ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ మార్నేని రామకృష్ణ.…
న్యాయవాద వృత్తి నిరంతర అధ్యయనం – సామాన్యులకు న్యాయం అందించడమే లక్ష్యం కావాలి.
న్యాయవాద వృత్తి నిరంతర అధ్యయనం – సామాన్యులకు న్యాయం అందించడమే లక్ష్యం కావాలి న్యాయ విద్యార్థులకు, యువ అడ్వకేట్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం:డా. డాలర్స్ దివాకర్ రెడ్డి. అనంత కాలేజీ ఆఫ్ లా వారి కాలేజీ వార్షికోత్సవ కార్యక్రమంలో తుడా చైర్మన్,…
రేణిగుంట గంగమ్మ జాతరలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
అమ్మవారికి సారె సమర్పించడం పూర్వజన్మ సుకృతం.. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. రేణిగుంట ఆగష్టు 18. రేణిగుంటలో వైభవంగా జరుగుతున్న శ్రీ గంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్…
రేణిగుంట పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవం…
అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో సారె సమర్పించిన బొజ్జల రిషిత రెడ్డి. రేణిగుంట ఆగష్టు 18రేణిగుంట పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవం కన్నులపండువగా సాగింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల…
ప్రతి గ్రామం అభివృద్ధి చెందడమే తెలుగు దేశం పార్టీ లక్ష్యం,చెరుకూరి వెంకటాద్రి నాయుడు..
కొండాపురం, ఆగస్టు 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కొండాపురం మండలంలో కోడే వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ నిత్యం నిరుపేదలకు అండగా నిలుస్తుంది అంటున్న కోడే వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మెన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు. వివిధ వ్యాధులతో బాధపడుతూ…
రేణిగుంట గంగమ్మ జాతర… నేడు, రేపు పట్టణంలోకి బస్సులు, భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం! – రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర.
రేణిగుంట పట్టణంలో అత్యంత వైభవంగా జరిగే గంగమ్మ జాతర సందర్భంగా భక్తుల భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రేణిగుంట సీఐ జయచంద్ర తెలిపారు. జాతర మహోత్సవానికి ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే…