తవణంపల్లి ప్రెస్ క్లబ్‌లో ఘనంగాఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం

తవణంపల్లి, ఆగస్టు 17 మన జైత్రయాత్ర (అనంత కుమార్ ) తవణంపల్లి మండల కేంద్రంలోని తవణంపల్లి ప్రెస్ క్లబ్‌లో ఏపీయూడబ్ల్యూజే (ఏ పి యూ డబల్యు జె ) 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్…

రేణిగుంటలో వైభవంగా గంగమ్మ జాతర… భారీ పోలీసు బందోబస్తుతో ఏర్పాట్లు..

రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర. రేణిగుంటలో ప్రశాంత వాతావరణంలో గంగమ్మ జాతర నిర్వహణకు పోలీసుల ప్రత్యేక చర్యలు… రేణిగుంట ఆగష్టు 17.​తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట పట్టణంలో నిర్వహించే శ్రీ గంగమ్మ జాతరకు భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రేణిగుంట…

​తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రికెటర్ తిలక్ వర్మకు ఘన స్వాగతం!.

“తిలక్ వర్మపై ఆంధ్రుల అభిమానం అపారం.. మైదానంలో తెలుగు తేజం: మండల అధ్యక్షుడు ముని చంద్రారెడ్డి”. “అంతర్జాతీయ వేదికపై తెలుగువారి కీర్తిని చాటిన తిలక్ వర్మ: టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా”. ​రేణిగుంట ఆగష్టు 17.భారత యువ క్రికెట్ సంచలనం,…

రేణిగుంట మండలంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి — పి. మురళి

కుర్రకాలువ సర్వే నంబర్లు 171, 172, 174లో పద్మానగర్ వాసులకు ఇంటి స్థలాలు కేటాయించాలి. రేణిగుంట ఆగష్టు 17.రేణిగుంట మండలంలోని పేదలు, నిరుపేదలు, కార్మికులు, అర్హులైన లబ్ధిదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారికి ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సహాయం, మౌలిక…

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న సినీ హీరో సాయిదుర్గ తేజ్

కాణిపాకం ఆగస్టు 17 మన ద్యాస(నాగరాజ సరకింటి ) స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకంలో సినీ హీరో సాయిదుర్గ తేజ్ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు…

155 మంది కార్మికులు తో రిలే నిరాహార దీక్షలు సక్సెస్.

విశాఖపట్నం మన ధ్యాస ప్రతినిధి ఆగస్టు 17: జీవీఎంసీ పార్క్ దగ్గర్లో గల గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన దీక్షలలో తుట్టా నూక రాజు,ఉరుకూటి రాజు,ఆర్ కె ఎస్ వి కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన…

మర్రిపాడులో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ, మండల కమిటీల నియమించిన,మంద వెంకటేశ్వరరావు మాదిగ.

మర్రిపాడు,ఆగస్టు 17, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9 న వరంగల్ లో జరుగు ఎమ్మార్పీఎస్. ఎంఎస్పీ అనుబంధ సంఘాల మండల కమిటీల జాతీయ సదస్సుని జయప్రదం చేయుటకై సోమవారం మర్రిపాడు మండలం…

భక్తిశ్రద్ధలతో వీరభద్రస్వామిని దర్శించుకున్నా భీమ్‌గల్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు

న్యూస్.భీమ్‌గల్భీమ్‌గల్: శ్రావణమాసాన్ని పురస్కరించుకొని భీమ్‌గల్ ఆర్యవైశ్య సంఘం సభ్యులుఎంతగానో ప్రసిద్ధిగాంచినబొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి భక్తిశ్రద్ధలతో స్వామివారినిభద్రకాళి అమ్మవారి నిదర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు…

సర్వేపల్లి దోచేస్తున్న సోమిరెడ్డి కొడుకు, అల్లుడు…….. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మన ధ్యాస, వెంకటాచలం ఆగస్టు 16 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో పర్యటించిన సందర్భంగా మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు “డా” కాకాణి గోవర్ధన్…