ఆలయాల అనుసంధానంలో గిరినాయుడు రికార్డ్ దారినేర్పరి..రోడ్డు నిర్మాణంతో పాటు గోవుల సంరక్షణకు ప్రాణప్రతిష్ఠ!..

ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు. ఏర్పేడు ఆగష్టు 7.తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంచారిత్రాత్మక గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం నుండి గుల్ల కండ్రిగలోని అత్యంత మహిమాన్వితమైన శ్రీ ఇరుగులింగేశ్వర స్వామి ఆలయానికి అనుసంధానంగా నూతన రోడ్డు మార్గాన్ని శుభ్రపరిచి…

రైల్వే ఇన్స్టిట్యూట్ మైదానంలో ఫుట్‌బాల్ సమరం..నేడు మరిన్ని జట్లు సిద్ధం!.

​ ​రేణిగుంట ఆగష్టు 7. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్‌లో సౌత్ ఇండియన్ 7/6 ఫుట్‌బాల్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. కె. మునిరత్నం బాబు, డాక్టర్ సుధాకర్, దేవాదానం, రెడ్డెప్ప (తిరుపతి), విజయ్ కుమార్…

​నేతన్నలకు కూటమి ప్రభుత్వం వరం: ‘నేతన్నల సేవలో’ పథకం ద్వారా ఏటా ₹25,000 ఆర్థిక సాయం!

​శ్రీకాళహస్తి ఆగష్టు 7. రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం “నేతన్నల సేవలో” పథకం కింద సొంతంగా మగ్గం కలిగి అర్హత పొందిన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ₹25,000 ఆర్థిక సాయం అందించే నిధులను విడుదల…

​మామండూరు వద్ద రోడ్డు ప్రమాదంలో అపరిచిత వ్యక్తి మృతి…సమాచారం తెలిస్తే రేణిగుంట పోలీసులను సంప్రదించండి.

​రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కడప – రేణిగుంట హైవేలోని మామండూరు గ్రామం సమీపంలో ఆగష్టు 07-న ఉదయం ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొని, సదరు వ్యక్తి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దారుణంగా మృతి చెందాడు. మృతుడు సుమారు 45…

రేణిగుంటలో మెత్ డ్రగ్స్ నాలుగో నిందితుడి అరెస్ట్. మత్తు పదార్థాల రాకెట్‌ను సమూలంగా అంతం చేస్తాం!

– బెంగళూరు ‘నైజీరియన్’ నెట్‌వర్క్ గుట్టు రట్టు. – డ్రగ్స్ ఎంతటి వారిదైనా మూలాలను తవ్వితీస్తాం: రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర. ​రేణిగుంట ఆగష్టు 7. మత్తు పదార్థాల విక్రయాలపై తిరుపతి జిల్లా పోలీసులు తీవ్రంగా స్పందించారు. మత్తు పదార్థాల నెట్‌వర్క్…

ఏర్పేడు వ్యాసాశ్రమానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం..

​ఆశ్రమ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి…​ప్రభుత్వం మార్గదర్శక, పర్యవేక్షణ పాత్ర మాత్రమే పోషిస్తుంది…​శతాబ్ది ఉత్సవాలను వాయిదా వేసి, అందరి సమ్మతితో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు….జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.​తిరుపతి: తిరుపతి జిల్లాలో ఆధ్యాత్మిక, విద్యా, సామాజిక రంగాల్లో విశిష్ట…

వ్యాసాశ్రమానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం.

ఆశ్రమ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి…. ప్రభుత్వం మార్గదర్శక, పర్యవేక్షణ పాత్ర మాత్రమే పోషిస్తుంది…శతాబ్ది ఉత్సవాలను వాయిదా వేసి, అందరి సమ్మతితో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు…జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్. తిరుపతి, ఆగష్టు 6: తిరుపతి జిల్లాలో ఆధ్యాత్మిక,…

పే స్కేల్, ఉద్యోగ భద్రత కోరుతూ ఉపాధి హామీ ఉద్యోగుల పెన్‌డౌన్

మన ధ్యాస ,నిజాంసాగర్ ,కామారెడ్డి, ఆగస్టు 7:ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో చేపట్టిన పెన్‌డౌన్, షట్‌డౌన్ కార్యక్రమంతో కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ సేవలు స్తంభించిపోయాయి. గత వారం రోజులుగా ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంతో…

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు ఘన స్వాగతం…​

​రేణిగుంట ఆగష్టు 6. తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు సాదర స్వాగతం లభించింది.​ఈ సందర్భంగా రేణిగుంట మండల వైఎస్సార్సీపీ…

కలిగిరి మండలం పొలంపాడు గ్రామం వీరారెడ్డి పాలెం sc కాలనీలో శ్రీ మాత పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో దొంగలు చోరీ..

కలిగిరి, ఆగస్టు 07, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని వీరారెడ్డి పాలెం ఎస్సీ కాలనీ శ్రీ మాత పరమేశ్వరి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. గ్రామస్తులు సమాచారం మేరకు వీరారెడ్డి పాలెం లో శ్రీ…