ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

ఉరవకొండ మన ధ్యాస: ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సమైక్య సాధన అధ్యక్షులు మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు కే లాలెప్ప వేరువేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా…

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా సూర్యప్రభవాహనం

కాణిపాకం, మన ధ్యాస సెప్టెంబర్ 9: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14వ రోజు సూర్య ప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మూలవిరాట్ కు…

సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన న్యాయమూర్తిగా జూనియర్ సివిల్ జడ్జి వి. లీలా శ్యాంసుందరి

13వ తేదీన జరుగు లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోండి జూనియర్ సివిల్ జడ్జివి. లీలా శ్యాంసుందరి మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ విభాగం) నకు రెగ్యులర్ ప్రాతిపదికన న్యాయమూర్తిగా గౌరవ…

సూపర్ సిక్స్ సభ సూపర్ హిట్ చేయాలి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దిశా నిర్దేశం

ఉరవకొండ మన ధ్యాస: అనంతపురంలో ఈనెల 10వ తేదీన జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దశ దిశ నిర్దేశం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి…

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో వైద్య శిబిరం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో శనివారం విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం డాక్టర్ చింతా శ్రీకాంత్ నాయకత్వంలో జరిగింది.శిబిరం సందర్భంగా డాక్టర్ చింతా శ్రీకాంత్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి,…

యాదమరిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

యాదమరి, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):మండల కేంద్రంలో పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరెడ్డి, చిత్తూరు అర్భన్ సీనియర్ నాయకులు వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయులు. గిరిరాజా…

కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం – పుష్కరినిలో త్రిశూల స్నానం

కాణిపాకం, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం వసంతోత్సవం, పుష్కరి నందు త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. యాగశాలలో జరిగిన పూర్ణాహుతితో ప్రారంభమైన ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత…

హెచ్ ఆర్ పి సి సభ్యులచే ఉపాధ్యాయులకు ఘన సన్మానం.

చిత్తూరు సెప్టెంబర్ 5 (మన ధ్యాస): చిత్తూరులోని గురుకుల పాఠశాలలో మానవ హక్కుల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా హెచ్ ఆర్ పి సి అధ్యక్షులు రమేష్ బాబు, మరియు కమిటీ సభ్యులు కలిసి…

ఉత్తమ ఉపాధ్యాయుడు భూమ మదనయ్యకు ఘన సన్మానం.

చిత్తూరు సెప్టెంబర్ 5 (మన ధ్యాస): చిత్తూరు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయము నందు ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో…

వినాయక స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వైభవంగా ధ్వజారోహణం

కాణిపాకం సెప్టెంబర్-5 (మన ధ్యాస): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, కాణిపాకం నవరాత్రి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ముగిశాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల చివరి రోజైన ఈరోజు సాయంత్రం ధ్వజావరోహణ మహోత్సవం ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా…

You Missed Mana News updates

జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారా
ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా సూర్యప్రభవాహనం
డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////
ఈ లైట్లు కు మోక్షం ఎప్పుడు
సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన న్యాయమూర్తిగా జూనియర్ సివిల్ జడ్జి వి. లీలా శ్యాంసుందరి