రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం
చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…
జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించిన చిత్తూరు సిఎంసి ఆసుపత్రి వైద్యులు
యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 24:యాదమరి మండలం జోడి చింతల గ్రామంలోని సుచి కార్యాలయం ప్రాంగణంలో చిత్తూరు సిఎంసి హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుచి స్వచ్ఛంద సంస్థ అధినేతలు పాల్…
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల
తవణంపల్లి, మన ధ్యాస అక్టోబర్ 23: డిసెంబరు 6, 7 తేదీల్లో కడపలో జరగనున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్ పిలుపునిచ్చారు. మహాసభలను…
పిఎఫ్ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు : జడ్పీ సిఇఓ రవికుమార్
చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 23: ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా పరిషత్ సిఇఓ రవికుమార్ తెలిపారు. గురువారం ఆయనను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అసోసియేట్…
శ్రీ ముక్కోండ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా
తవణంపల్లె, మనద్యాస, అక్టోబర్ 18: తవణంపల్లె మండలం వెంగంపల్లె గ్రామ పరిధిలోని ముక్కోండ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పెరటాసి నెల చివరి వారం…
యాదమరి మండలంలో నూతన ఉపాధ్యాయులకు ఘన స్వాగతం
యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 13: యాదమరి మండల వనరుల కేంద్రంలో ఈ రోజు 2025 ఉపాధ్యాయ నియామక పరీక్ష ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రుక్మణమ్మ మాట్లాడుతూ, యాదమరి…
టిడిపి నేతల వినతిపత్రం – చిత్తూరు జిల్లా ఎస్పీకి సమర్పణ
చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 7 :చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడిని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు.వినతిపత్రంలో ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు:2019 – 2024 మధ్య టిడిపి కార్యకర్తలపై…
సూపర్ జీఎస్టీతో విద్యార్థులకు లబ్ధి
యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 7: జీఎస్టీ 2.0లో విద్యారంగానికి గణనీయమైన ఉపశమనం కలిగించడం హర్షణీయమని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ ఎ.పి.లలిత అన్నారు. స్టేషనరీ వస్తువులపై భారీగా పన్ను తగ్గించడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు లబ్ధి పొందుతారని ఆమె పేర్కొన్నారు.…
అక్టోబర్ 7 ‘చలో విజయవాడ’ విజయవంతం చేయాలి : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు
చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 5 : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 7వ తేదీన విజయవాడలో జరగబోయే “చలో విజయవాడ – ఫ్యాప్టో ధర్నా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం ఉదయం పదకొండు…
కాణిపాకం పి హెచ్ సి లో బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
కాణిపాకం మన ధ్యాస సెప్టెంబర్-27 భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవ పక్షత్సవాల క్రమంలో ఈరోజు కాణిపాకం పి.హెచ్.సి లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ…
















