Author: N Prathap Reddy

ఘనంగా పి.ఆర్.టి.యు ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ

చిత్తూరు, మన ధ్యాస ఫిబ్రవరి-09: చిత్తూరు నగర నడిబొడ్డున ప్రధాన కార్యదర్శి ఏ. విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పి.ఆర్.టి.యు సంఘం యాభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం…

ఫిబ్రవరి 13న చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఎస్టీయూ ధర్నా విజయవంతం చేయండి

యాదమరి, మన ధ్యాస ఫిబ్రవరి-09: యాదమరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కె. గొల్లపల్లి నందు ఎస్టీయూ సంఘం రూపొందించిన కరపత్రికను ఈరోజు సాయంత్రం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.పి. లలిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ చిత్తూరు జిల్లా శాఖ…

పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యయన సామగ్రి ఆవిష్కరణ

‎చిత్తూరు, మన ధ్యాస జనవరి-5 జిల్లాలో పదవ తరగతి విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన అధ్యయన సామగ్రిని ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్, పూర్వ ఉప జిల్లా…

ఎగువ మారేడు పల్లిలో మహాదేవేశ్వర స్వామి పౌర్ణమి పూజోత్సవం ఘనంగా నిర్వహణ

తవణంపల్లి, మన ధ్యాస జనవరి-03 మండలం లోని ఎగువ మారేడు పల్లి గ్రామంలో వెలసి ఉన్న మహాదేవేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి పూజోత్సవం భక్తుల భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మృత్యుంజయ మహామంత్ర ఘోషతో పాటు “ఓం…

ఘనంగా మండల విద్యాశాఖ అధికారి పదవీవిరమణ కార్యక్రమం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-28 యాదమరి మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా మండల విద్యాశాఖ అధికారి (ఎం.ఈ.ఒ)గా సమర్థవంతంగా సేవలందించిన రుక్మిణమ్మ నేడు పదవీవిరమణ చేయగా, ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.ఈ.ఒ–2 ప్రసాద్…

అటల్ బిహరి వాజ్పేయి శతజయంతి సందర్భంగా సేవా కార్యక్రమం

ఐరాల, మన ధ్యాస డిసెంబరు-25 భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహరి వాజ్పేయి శతజయంతి సందర్భంగా, ఐరాల మండలంలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఐరాల మండల అధ్యక్షులు పీ. సునీల్ కుమార్ అధ్యక్షతన, చంద్రయ్య గారి…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహణ

యాదమరి, మన ధ్యాస డిసెంబర్ 21: 2013–14 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన డి.కె చెరువు హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆదివారం యాదమరిలో ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆనాటి ప్రధానోపాధ్యాయులు ఎ.యం. బాలాజీతో పాటు గణిత…

సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు

యాదమరి, స్వర్ణసాగరం డిసెంబరు-20 చిత్తూరు పట్టణంలోని సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో కె. గొల్లపల్లె పాఠశాల విద్యార్థులకు సాయి బాబా వంద సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “కర్తవ్యమే దైవం” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా,…

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన‎

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-20 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ నందు అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘన మరియు…

యాదమరి మండలంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

యాదమరి, మాన ధ్యాస డిసెంబరు-20 యాదమరి మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7.50 గంటలకు 14 కండిగ ఉర్దూ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, అనంతరం యాదమరి హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా…