Tag: #dailyNews

వీధులు గాలులు, వర్షం వలన కరెంటు స్తంభం తిరగబడి వైర్లు తగిలి మృతి చెందిన రెండు పాడే ఆవులు

జీవనాధారం కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వం ఆదుకోవాలి సాలూరు మన ధ్యాస ప్రతినిధి:- పార్వతిపురం మన్యం జిల్లా సిపిఎం పాచిపెంట మండలం కూనం బంధవలస గ్రామానికి చెందిన గిరిజనులు చొక్కాపు పెంటయ్య మజ్జి సీతారాం లకు చెందిన రెండు పాడి…

చెరువులలోని ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు ఇవ్వడాన్ని ఆపుదల చేయాలి, మట్టిని రైతుల పొలాలకు ప్రభుత్వమే అందివ్వాలి.

మన ధ్యాస, మక్తల్:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు శుక్రవారం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక చేపట్టిన ధర్నా విజయవంతమైందని కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మరియు…

కోల్పూర్- కొర్తికొండ, కుసుమూర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్లకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

మన ధ్యాస, మక్తల్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి చేపట్టిన ఏరియల్ సర్వే తో, మక్తల్ నియోజకవర్గానికి మరో రెండు రిజర్వాయర్ లు రాబోతున్నాయి అని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోపార్టీ…

మక్తల్, నారాయణ పేట,కొడంగల్ ఎత్తిపోతల పథకం ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

మన ధ్యాస, మక్తల్: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.కృష్ణా , భీమా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు…

అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణ నెల‌ మాముళ్లు ఇస్తున్నామ్ మాకేం

గద్వాల జిల్లా మనధ్యాస మే 31కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా నుంచి గద్వాల జిల్లా ధరూర్, కేటిదొడ్డి మండలాలోని పలు గ్రామాలకు అక్రమ ఇసుక రవాణ యథేచ్చగా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా‌రాయచూర్ జిల్లా కృష్ణా నది నుంచి ఆయా మండలాలోని…

ప్రకృతి వ్యవసాయం పై రైతులు మొగ్గు చూపాలి,జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: రైతులు ఒకే రకమైన వరి, పత్తి పంటలు సాగు చేయకుండా కూరగాయలు, ఆయిల్ ఫామ్ తోటలు, పండ్ల తోటల సాగుపై మొగ్గు చూపాలని, అలాగే ప్రకృతి వ్యవసాయం చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్…

జిల్లాలో శాంతి భద్రతలుపై సంతృప్తి చెందిన డీజీపీ

మద్యాస ప్రతినిధిపాచిపెంట, మే 17:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా పాచిపెంట మండలం పి కోనవలస విచ్చేసారు. ఆదివారం నాడు ఆయనను పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్…

గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

తిరుపతి, Mana Dhyasa :- తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా టిటిడి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మేళతాళాలతో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక కోలాహలంతో తుడా ఆఫీస్ నుండి తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయం…

దొంగతనం కేసులో ముద్దాయి అరెస్టు

Mana Dhyasa :- పొన్నలూరు మండలం పరుచూరివారిపాలెం సమీపంలోని జగనన్న కాలనీల్లో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. పొన్నలూరు ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో కలిసి దొంగను చాకచక్యంగా పట్టుకొని అతని వద్ద నుంచి హోమ్ థియేటర్, కార్ బ్యాటరీలు, మైక్ సెట్…

మహిళల స్వయం ఉపాధికి బాటలు – ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు, 40 మందికి సర్టిఫికెట్లు పంపిణీ

ఎల్ బి నగర్ మన ధ్యాస:-రంగారెడ్డి జిల్లా మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేసే దిశగా జన శిక్షణా సంస్థాన్ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 నెలలపాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ…