Tag: #dailyNews

వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదికను విజయవంతం చేద్దాం

Mana Dhyasa :- తిరుపతి ఇప్పుడు ప్రతినిధి మార్చి 6: తిరుపతి లోని నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ దగ్గర ఈ నెల 8న వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల…

సాదర జయ జినేంద్ర సా సహర్ష నివేదన ఉంది ఆజ్ దినాంక తిరుపతి జిల్లా అధ్యక్షుడు జితేంద్ర కుమార్

తిరుపతి , మన ధ్యాస వార్త 2 :- మార్చి తిరుపతిలో గోల్డ్ షాప్షామరాఠీలు అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శ్రీ శ్వేతాంబర్ స్థానకవాసి తిరుపతి కె ఆమ్ చునావ్ సంపన్న హుయ్ జిసమేం అధ్యక్షుడు మాన్ జితేంద్ర కుమార్ జీ రాంకా…

వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి లో జాతీయ ఆర్.టి.ఐ వ్యవస్థాపకులు పొన్న కుమార్.

పొన్నకుమార్ ను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినరాష్ట్ర ఆర్టిఐ అధ్యక్షులు, జన్నావుల సురేంద్ర బంగారుపాళ్మo, మనధ్యాస, ఫిబ్రవరి 28 పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం శ్రీ స్వయంభు కాణిపాకం వినాయక స్వామి సన్నిధిలో శనివారం నాడు జాతీయ ఆర్.టి.ఐ, వ్యవస్థాపకులు…

యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్

తిరుపతి:- ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్ ను నియమిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రంను తిరుపతి ప్రెస్ క్లబ్లో అందజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో కుర్రా శ్రీనివాస యాదవ్ మీడియాతో…

ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.

బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 23 రిపోర్టర్ కమల్ మల్ రెడ్డి పూతలపట్టు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సోమవారం ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసి, జనసేన పార్టీలో చేరాలని ఆహ్వానించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి…

చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు

చిత్తూరు మన ధ్యాస ఫిబ్రవరి-20 ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చిత్తూరు విభాగ పరిధిలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ప్రధాన నాయకుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర శాఖ రూపొందించిన ఉద్యమ కార్యాచరణ కరపత్రికను నాయకులు ఆవిష్కరించారు. జిల్లా…

అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ

ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్నారై టీడీపీ యువనాయకుడు ఎన్. పి విక్రమ్ బంగారుపాల్యం ,మనధ్యాస, ఫిబ్రవరి 17. రిపోర్టర్ కమల్ రెడ్డి. పూతలపట్టు నియోజకవర్గం ,బంగారుపాళ్యం మండలం ,మడుపోలూరు సమీపంలోని వసంతాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ…

‎జై జవాన్ – జై కిసాన్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా చిట్టి బాబు నియామకం

ఐరాల మన ధ్యాస ఫిబ్రవరి-11: భారత సైన్యంలో చిన్న వయసులోనే చేరి దేశ రక్షణను ధ్యేయంగా చేసుకుని సేవలందించిన చిట్టి బాబు, తరువాత కూడా భారతమాత సేవలో కొనసాగాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి ప్రజా సేవను కొనసాగిస్తున్నారు.…

ఘనంగా పి.ఆర్.టి.యు ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ

చిత్తూరు, మన ధ్యాస ఫిబ్రవరి-09: చిత్తూరు నగర నడిబొడ్డున ప్రధాన కార్యదర్శి ఏ. విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పి.ఆర్.టి.యు సంఘం యాభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం…

ఫిబ్రవరి 13న చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఎస్టీయూ ధర్నా విజయవంతం చేయండి

యాదమరి, మన ధ్యాస ఫిబ్రవరి-09: యాదమరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కె. గొల్లపల్లి నందు ఎస్టీయూ సంఘం రూపొందించిన కరపత్రికను ఈరోజు సాయంత్రం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.పి. లలిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ చిత్తూరు జిల్లా శాఖ…