ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ వింజమూరు మండల ఇంచార్జ్ గోచిపాతల ఆనంద్ మాదిగ, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ..
ఎస్సీ వర్గీకరణ అమరవీరుల త్యాగ ఫలితామే అని అంటున్న విజమూరు ఎమ్మార్పీఎస్ నేతలు. వింజమూరు,ఫిబ్రవరి 01, (మన న్యూస్ ప్రతినిధి)నాగరాజు కె. ఎస్సీ వర్గీకరణ జరగడానికి కారణం మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమేనేడు వింజమూరు టౌన్ లోని స్థానిక బంగ్లాసెంటర్ నందు…
భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోండి
తవణంపల్లి ఫిబ్రవరి 28 మన ధ్యాస భూ సమస్యల తప్పిదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తవణం పల్లె తాసిల్దార్ తాసిల్దార్ మాధవరాజు తెలిపారు అయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు…
ఫించన్లు పంపిణీ చేసిన టిడిపి మాజీ టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్
బంగారుపాళ్యం, మన ధ్యాస,ఫిబ్రవరి 28. రిపోర్టర్ కమల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన పరిపాలనలో మార్చి నెల ఒకటో తేదీ ఇవ్వవలసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేది…
ఘణంగా జాతీయ సైన్స్ దినోత్సవం ప్రతి విద్యార్ది సైన్స్ పై ఆసక్తి కలిగి ఉండాలి-డా. డి సునీత , ప్రిన్సిపాల్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సైన్స్ శాస్త్ర విభాగాల ఆద్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత మరియు ముఖ్య అతిదీ ముందుగా సి…
ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రెండు టేబుల్స్ బహుకరణ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి సి హెచ్ సి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో పట్టణ టిడిపి నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి,సమక్షంలో రెండు టేబుల్స్ ను ఏలేశ్వరం గ్రామానికి చెందిన మోటమర్రి వీరబాబు ఆదిలక్ష్మి…
దేవార్శ్ హాస్పిటల్ సౌజన్యంతో రాచపల్లి లో ఉచిత మెడికల్ క్యాంపు
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం, రాచపల్లి గ్రామంలో దేవర్స్ హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేవర్స్ హాస్పటల్ అధినేత డాక్టర్ విజయ మేడం, డాక్టర్ సురేష్ మీడియాతో మాట్లాడారు.ఉచిత మెడికల్ క్యాంపు…
జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలు తో,నా తండ్రి ఆశయాలు ను ముందుకు తీసుకెళ్తా.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఇటీవల ప్రారంభించిన జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆపార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఈనెల 26న ప్రారంభించడం జరిగింది.ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు మరణానంతరం…
వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి లో జాతీయ ఆర్.టి.ఐ వ్యవస్థాపకులు పొన్న కుమార్.
పొన్నకుమార్ ను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినరాష్ట్ర ఆర్టిఐ అధ్యక్షులు, జన్నావుల సురేంద్ర బంగారుపాళ్మo, మనధ్యాస, ఫిబ్రవరి 28 పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం శ్రీ స్వయంభు కాణిపాకం వినాయక స్వామి సన్నిధిలో శనివారం నాడు జాతీయ ఆర్.టి.ఐ, వ్యవస్థాపకులు…
నాణ్యత మైన విద్య నాణ్యతమైన భోజనం విద్యార్థులకు అందించాలి..బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పదవ తరగతి పరీక్షలల్లో విద్యార్థులందరూ అత్యున్నత మార్కులు సాధించాలని బాన్స్ వాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు.మండలంలోని ఖండేబల్లూర్,కౌలాస్,జుక్కల్ తదితర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. పాఠశాల గదిలో సబ్జెక్టులపై…