ఎస్ఐఆర్ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్ – ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై అవగాహన సమావేశంలో తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్-ఆఫీషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి…
యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముద్దాయి అరెస్ట్
తవణంపల్లి జూన్ 1 మన ద్యాస తవణంపల్లి మండలం చారాల హరిజనవాడకు చెందిన యువతి కావ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముద్దాయి విక్కిని మత్యం క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలియజేశారు. ఆయన కథనం…
అమరరాజా అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు మహేష్ స్వేరో
తవణంపల్లి జూన్ 1 మన ధ్యాస పెద్దలు,వేలాదిమంది కుటుంబాలకి జీవనోపాధి కల్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త,అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు జన్మదినం సందర్భంగా దిగువమాఘం లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన…
రేణిగుంటలో జనసంద్రం మధ్య ఘనంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు!
రేణిగుంట జూన్ 1. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ (టిడిపి) పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలో…
రేణిగుంటలో ఘనంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు!..
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ (టిడిపి) పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ సంఘాల ప్రతినిధుల మధ్య అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలో…
విశాఖ రైల్వే జోన్ ప్రారంభం.. సంబరాల్లో రైల్వే సంఘాలు.. ‘బాలాజీ డివిజన్’ ఏర్పాటుకు విజ్ఞప్తి!..
రేణిగుంట, జూన్ 01. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా మంజూరు చేసిన రైల్వే జోన్ ఈరోజు అధికారికంగా ప్రారంభం కావడం శుభపరిణామమని రేణిగుంట రైల్వే పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి. జయంత్ కుమార్ పేర్కొన్నారు. జోన్…
ఏలుమలై రెడ్డి సేవలు ఆదర్శనీయం…అమ్మవారి కైంకర్యాలతో పాటు ప్రజాసేవలో ఏలుమలై రెడ్డి తపన అభినందనీయం… ఎం ఏ జబ్బార్ ట్రస్ట్ అధినేత శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ చైర్మన్ ఏలుమలై రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ షేక్ ఫరీద్ బాబా …
రేణిగుంట జూన్ 1. తిరుపతి జిల్లా రేణిగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మరియు చైర్మన్ శ్రీ ఏలుమలై రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఏ జబ్బార్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా…
మహబూబ్ బాషా జన్మదిన శుభాకాంక్షలు… పార్టీకి ఆయన చేసిన సేవలు సాటిలేనివి … రేణిగుంట గడ్డపై చిరునవ్వుల సారధి.. ఎంఏ. జబ్బార్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ షేక్. ఫరీద్ బాబా.
రేణిగుంట:తిరుపతి జిల్లా రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదినం సందర్భంగా ఎమ్మే జబ్బార్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్. ఫరీద్ బాబా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రేణిగుంట గడ్డపై చిరునవ్వుల సారథిగా…
ఏర్పేడు మండలంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ… పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు…
ఏర్పేడు జూన్ 1 మండల పరిధిలోని పలు పంచాయతీలలో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నాయకులు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. ఏర్పేడు మండలంలోని సీతారామపేట, ఆమందురు,…
రేణిగుంట మండలం జీవగ్రం 17వ ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్ దిగ్విజయం గా ముగిసినది….
దాతలు, కోచ్లు, తల్లిదండ్రులకు జెఎఫ్ఏ కృతజ్ఞతలు… రేణిగుంట జూన్ 1.ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ క్యాంపును 15 రోజులు 150 మంది పిల్లలతో బాలికలు 40 మంది హాజరవ్వడం 100 మంది పైగా బాలురు హాజరవ్వడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారుదాతలైనటువంటి పిల్లపాళ్యం…