Author: NAGARAJA

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గా బాల చంద్ర

చిత్తూరు ఫిబ్రవరి 09 మన ద్యాస భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చిత్తూరు జిల్లా కార్యదర్శి గా ఎస్ బాలచంద్ర ని నియమిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎస్ జగదీశ్వర నాయుడు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కైలాసం యాదవ్…

కల్లుగీత కార్మికుల సదస్సులో పాల్గొన్న నాయకులు

బంగారుపాళ్యం-ఫిబ్రవరి 08 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ తెలుగు నాడు గౌడ్ సంఘం అధ్యక్షులు రేఖా సుధాకర్ గౌడ్ అధ్యక్షతన మంగళగిరి లో గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాలు నందు ఆదివారం జరిగిన రాష్ట్ర కల్లు గీత కార్మికుల సదస్సులో ముఖ్య అతిథిలుగా…

నేటి సమాజానికి బౌద్ధం అవసరం.బుద్ధుడు నిజమైన సామ్యవాది పలువురు వక్తలు వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 8 మన ద్యాస చిత్తూరులోని స్థానిక విజయం విద్యాసంస్థ నందు, చిత్తూరు బౌద్ధ దమ్మ సంఘం, ఆధ్వర్యంలో బౌద్ధం నేటి అవసరం… పై ఉపన్యాస కార్యక్రమం జరిగింది. చిత్తూరు స్థానిక విజయం విద్యా సంస్థ నందు బౌద్ధ దమ్మ…

తవనంపల్లి వైపు ఏనుగుల కదలికలు.. ప్రజలకు పోలీసుల హెచ్చరిక!

తవణంపల్లి ఫిబ్రవరి 8 మన ద్యాస చిత్తూరు జిల్లా సంతపేట చెరువు పరిసర ప్రాంతాల్లో జంట ఏనుగులు సంచరిస్తున్నాయని సమాచారం అందినట్లు తవణంపల్లి ఎస్సై డాక్టర్ నాయక్ తెలిపారు. ఈ ఏనుగులు తవణంపల్లి మండలం వైపు కదులుతున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు.…

విద్యాంజలి 2.0 కార్యక్రమంలో డిఈఓ.

తవణంపల్లి ఫిబ్రవరి 5 మన ద్యాస తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి నందు, విద్యాంజలి 2.0 ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు, అలాగే ఎస్ఎంసి చైర్ పర్సన్, కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం…

రీడ్స్ ఆధ్వర్యంలో ఫైడ్ చెస్ ఇన్ ఎడ్యుకేషన్, చెన్నైలో జరిగిన సెమినార్

చిత్తూరు ఫిబ్రవరి 2 మన ద్యాస రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో, ఫైడ్ (వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ పాఠశాలలకు అందించే దిశగా ప్రస్తుతం ప్రణాళికలు మరియు చర్చలు రూపుదిద్దుకునే దిశలో కొనసాగుతున్నాయి. ఈ…

ముఖ్యమంత్రిని కలిసిన పూతలపట్టు జనసేన నాయకులు ఎం.మహేష్ స్వేరో

పూతలపట్టు ఫిబ్రవరి 01 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా,కుప్పం విచ్చేసిన ముఖ్యమంత్రి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం జనసేన నాయకులు.…

ఘనంగా జాతీయ ఎలెక్ట్రిషియన్ దినోత్సవం

బంగారుపాళ్యం జనవరి 27 మన ధ్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో మంగళవారం జాతీయ ఎలెక్ట్రిషియన్ దినోత్సవాన్ని ఎలెక్ట్రిషియన్ యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ముందుగా ప్రభుత్వ కాలేజి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

ఉత్తమ వాచ్ మెన్ ఆనందయ్య ను సన్మానించిన గురుకుల పాఠశాల సిబ్బంది

బంగారుపాళ్యం-జనవరి 27 మన ద్యాస చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఏ.పి.టీ.డబ్ల్యు.ఆర్.గురుకుల పాఠశాలలో (బాయ్స్) వాచ్ మెన్ గా ఆనంద్ విధులు నిర్వ హిస్తున్నారు.గత 25సం||లు గా ఆశ్రమ పాఠశాల,విజిలాపురంలో నిబద్ధతతో విధులు నిర్వహించినందుకు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్…

తవణంపల్లిలో ఘనంగా ఓటర్ల దినోత్సవం.

తవణంపల్లి జనవరి 25 మన ద్యాస తవణంపల్లి మండలంలోని ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఎమ్మార్వో మాధవరాజు, ఎంపీడీవో హరికృష్ణ రెడ్డి, ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తవణంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, వీఆర్వోలు పంచాయతీ…