Author: NAGARAJA

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్బంగా కాణిపాకం ఆలయం ముసివేత

కాణిపాకం మార్చ్ 03 మన ద్యాస స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం లో వైశాఖ మాసం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా మంగళవారం తేదీ-03.03.2026 నాడు “పాక్షిక కేతుగ్రష్ట చంద్రగ్రహణం” సందర్భంగాఈరోజు ఉదయం 6:20 గంటల నుండి…

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత

తవణంపల్లి మార్చి 2 మన ద్యాస తవణంపల్లి మండలం అరగొండ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం3.3.2026 వ తేదీ పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మార్చి మూడవ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల…

భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోండి

తవణంపల్లి ఫిబ్రవరి 28 మన ధ్యాస భూ సమస్యల తప్పిదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తవణం పల్లె తాసిల్దార్ తాసిల్దార్ మాధవరాజు తెలిపారు అయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు…

మన సంస్కృతి కళాబృందంచే కాణిపాకం లో అలరించిన భక్తి పాటలు. కాణిపాకం ఐరాల ఫిబ్రవరి 28 మన ద్యాస ఐరాల మండలంలోని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు మన సంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా…

మాతృభాషే విజ్ఞానం వ్యక్తిత్వ వికాసానికి మూలం. ప్రముఖ రచయిత్రి ఎం.ఆర్.అరుణకుమారి వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 21 మన ద్యాస చిత్తూరు జిల్లా కేంద్రంలోని చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, సంజయ్ గాంధీ నగర్ చిత్తూరు నందు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించడం…

దిగువమాఘం అమరరాజ స్కూల్‌లో సీబీఎస్సీ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ

తవణంపల్లి ఫిబ్రవరి 17 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం దిగివమాగం అమర్ రాజా విద్యాలయంలో ఈరోజు సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాశారు.పరీక్షా కేంద్రాన్ని…

దిగువమాఘం అమరరాజ స్కూల్‌లో సీబీఎస్సీ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ

తవణంపల్లి ఫిబ్రవరి 17 మన ద్యాస తవణంపల్లి మండలం దిగువమాఘం అమరరాజ స్కూల్‌లో ఈరోజు సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాశారు.పరీక్షా కేంద్రాన్ని ఎస్సై డాక్టర్ నాయక్…

నారా లోకేష్ ఆత్మీయ విందులో ఎమ్మెల్యే మరియు కుటుంబ సభ్యులు

పూతలపట్టు ఫిబ్రవరి 13 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ నేడు వారి కుటుంబసభ్యులతో కలసి ఉండవల్లి నివాసం ఆవరణలో శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కుటుంబసభ్యులకు…

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గా బాల చంద్ర

చిత్తూరు ఫిబ్రవరి 09 మన ద్యాస భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చిత్తూరు జిల్లా కార్యదర్శి గా ఎస్ బాలచంద్ర ని నియమిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎస్ జగదీశ్వర నాయుడు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కైలాసం యాదవ్…

కల్లుగీత కార్మికుల సదస్సులో పాల్గొన్న నాయకులు

బంగారుపాళ్యం-ఫిబ్రవరి 08 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ తెలుగు నాడు గౌడ్ సంఘం అధ్యక్షులు రేఖా సుధాకర్ గౌడ్ అధ్యక్షతన మంగళగిరి లో గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాలు నందు ఆదివారం జరిగిన రాష్ట్ర కల్లు గీత కార్మికుల సదస్సులో ముఖ్య అతిథిలుగా…