Author: NAGARAJA

మామిడికాయలు కోస్తూ విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి.

తవణంపల్లి మే 5 మన ద్యాస విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం మేరకు తవణంపల్లి మండలం కట్టకింద పల్లి గ్రామానికి చెందిన గుర్రప్ప (55)…

జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు ఆటోలకు స్టికర్లు పంపిణి చేసి అతికించిన ఎస్ ఐ,జి. రమేష్

తవణంపల్లి జూన్ 04 మన ద్యాస జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు కార్యక్రమంలో బాగంగా తవనంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఆటోలకు స్టికర్ లు పంపిణి చేసి అంటించిన ఎస్ ఐ జి . రమేష్ జిల్లా…

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించిన అరగొండ ఎంపీటీసీ జి కరీం

తవణంపల్లి జూన్ 03 మన ద్యాస పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంఅరగొండ పంచాయతీ ఎంపీటీసీ, ఎక్స్ సర్పంచ్ జి కరీం గత కొన్ని సంవత్సరాలనుండి పెళ్లిళ్లకు 10000 వేల రూపాయలు ఎవరైనా మరణిస్తే 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ…

యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముద్దాయి అరెస్ట్

తవణంపల్లి జూన్ 1 మన ద్యాస తవణంపల్లి మండలం చారాల హరిజనవాడకు చెందిన యువతి కావ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముద్దాయి విక్కిని మత్యం క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలియజేశారు. ఆయన కథనం…

అమరరాజా అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు మహేష్ స్వేరో

తవణంపల్లి జూన్ 1 మన ధ్యాస పెద్దలు,వేలాదిమంది కుటుంబాలకి జీవనోపాధి కల్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త,అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు జన్మదినం సందర్భంగా దిగువమాఘం లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన…

ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యువతి ఉరివేసుకొని ఆత్మహత్య

తవణంపల్లి మే 30 మనద్యాస ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో మనస్థాపం చెంది యువతి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు…

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన చిత్తూరు ఎస్ పి డి ఓ వెంకటనారాయణ.

తవణంపల్లి మే 27 మనద్యాస ప్రతినిధి (నాగరాజ సరకింటి) మండలంలోని తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను చిత్తూరు ఎస్డిపిఓ వెంకటనారాయణ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు సబ్ డివిజన్ వెంకటనారాయణ, బుధవారం తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి…

పసుపు పండగ మహానాడు మహోత్సవం

తవణంపల్లి మే 27 మనద్యాస ప్రతినిధి (నాగరాజ సరకింటి) తవణంపల్లి మండలం, ఐరాల క్రాస్ సి డి ఎం కళ్యాణ మండపంలో పసుపు పండగ మహానాడు మహోత్సవం కార్యక్రమంలో భాగంగా క్లస్టర్-6 పరిధిలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 27, బుధవారం…

అరగొండ రాజేశ్వరమ్మ ను సన్మానించిన వైసీపీ నాయకులు

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 24 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,మండల మహిళా విభాగం అధ్యక్షురాలు అరగొండ రాజేశ్వరమ్మ కు సామాజిక సేవలో అందించిన విశిష్ట సేవలకు గాను డాక్టరేట్ అవార్డ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుఅందుకోవడం ఎంతో…

చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.

యాదమరి మే 23 మనద్యాస ఆహారమే ఔషధం వంటసాలే ఔషధశాల ఈ మాట నేను ఎప్పుడూ చెబుతాను, మనం తినే ఆహారమే మనకు తిరుగులేని ఆరోగ్యాన్ని అందిస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం…