ఎస్వి యూనివర్సిటీ దూర విద్యలో పీజీ అడ్మిషన్లు.

చిత్తూరు సెప్టెంబర్ 6 మన న్యూస్ ఎస్వీ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ద్వారా నిర్వహించే పీజీలో వివిధ కోర్షులకు దరఖాస్తు‌కు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎస్వీ కళాశాల చిత్తూరు, (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) స్టడీ సెంటర్ ఇంచార్జ్ కోఆర్డినేటర్ కుమార్…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

తవణంపల్లి సెప్టెంబర్ 1 మన ద్యాస రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఎస్సై కథని మేరకు వివరాలు ఇలా ఉన్నాయి 31వ తేదీ కాణిపాక చిత్తూరు రోడ్ లోని సిఎన్ఆర్ కళ్యాణ మండపం సమీపమున…

మూషిక వాహనంపై విహరించిన దేవదేవుడు

కాణిపాకం ఆగస్ట్ 30 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నాల్గవ రోజున రాత్రి మూషిక వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామి వారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా విజ్ఞ వినాయకుడు…

నిత్య అన్నదానానికి 25 లక్షలు భారీ విరాళం అందజేసిన గుమ్మడి అన్వేష్

కాణిపాకం ఆగస్టు 30 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం లో నిత్య అన్నదానానికి భారీ విరాళం – 25,00,000/- (25 లక్షలు) రూపాయలు, దాత గుమ్మడి అన్వేష్ వారి కుటుంబ సభ్యులు, విజయవాడ…

వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు నెమలి వాహనంపై విహరించిన గణనాథుడు

కాణిపాకం ఆగస్ట్ 29 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవ రోజున రాత్రి బంగారు నెమలి వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామి వారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా సిద్ధి…

ఎయిడ్స్ పై అవగాహన జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్, తవణం పల్లి.

తవణంపల్లి ఆగస్టు 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, కోర్…

వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

కాణిపాకం ఆగస్ట్ 18 మన న్యూస్ కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరం ఆహ్వాన పత్రికలను మరియు బుక్లెట్లను విజయవాడ లోని సచివాలయం నందు ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆవిష్కరించడం జరిగింది,…

మొగిలీశ్వర స్వామి సేవలో శాలివాహన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్

బంగారుపాళ్యం ఆగస్ట్ 06 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండ లం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీకామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వారిని రాష్ట్ర శాలివాహన (కుమ్మరి) కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ దర్శించుకోవడం జరిగింది.ఆయనకు ఆలయ అధికారులు…

పొలం పిలుస్తోంది కార్యక్రమం

తవణంపల్లి ఆగస్టు 6 మన న్యూస్ నల్లిసెట్టిపల్లి గ్రామంవివిధ పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి వివరించడం జరిగింది.. నత్రజని ఎరువులను (యూరియా) ఎక్కువ వాడడం వల్ల కలుగు దృష్ప్రయోజనాలను మరియు సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువుల, నానో యూరియా నానో డి…

బంగారుపాళ్యం ఖర్జూరంలో పురుగులు అనే వార్తపై స్పందించిన అధికారులు

బంగారుపాళ్యం ఏప్రిల్ 03 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గుండ్ల కట్టమంచి అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారం క్రింద అందజేసిన ఎండు ఖర్జూరంలో పురుగులు అని నాణ్యత లేదని చర్యలు తీసుకోవాలని వార్తకు స్పందించిన అధికారులు సరఫరాదారిని…