బంగారుపాళ్యం ఖర్జూరంలో పురుగులు అనే వార్తపై స్పందించిన అధికారులు
బంగారుపాళ్యం ఏప్రిల్ 03 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గుండ్ల కట్టమంచి అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారం క్రింద అందజేసిన ఎండు ఖర్జూరంలో పురుగులు అని నాణ్యత లేదని చర్యలు తీసుకోవాలని వార్తకు స్పందించిన అధికారులు సరఫరాదారిని…
డాక్టర్ శ్రీనివాస శర్మ గృహానికి,శృంగేరినుండి పాదయాత్రగా వచ్చిన వెంకటదుర్గా సుబ్రహ్మణ్యం గురువులు
బంగారుపాళ్యం ఏప్రిల్ 01 మన న్యూస్ చిత్తూరు జిల్లాచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో డాక్టర్ శ్రీనివాస శర్మ స్వగృహం నందు జగద్గురు ఆశీస్సులతో శృంగేరి శారదంబ ఆశీస్సులతో కరుణతో శృంగేరి నుండి పాదయాత్రగా వస్తున్న మొగిలి…
తగ్గు వారి పల్లి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు లోక బ్రదర్స్ ఆధ్వర్యంలో
బంగారుపాళ్యం మార్చ్ 29 మన న్యూస్ తగ్గు వారి పల్లి పంచాయతీ లో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఎన్. పి.…
విశ్వావసు తెలుగు సంవత్సర ప్రాముఖ్యతను తెలిపిన ప్రముఖ జ్యోతిష్య పండితులు చక్రధర సిద్ధాంతి
చిత్తూరు (తిరుపతి ) మార్చ్ 29 మన న్యూస్ ఆర్థిక సమృద్ధికి పెట్టింది పేరు విశ్వావసు నామ తెలుగు సంవత్సరమని వెల్లడించారు రాష్ట్ర నంది అవార్డు గ్రహీత, జ్యోతిష్య చక్రవర్తి, ప్రముఖ జ్యోతిష్య పండితులు, దైవాజ్ఞ రత్న డాక్టర్ చక్రధర సిద్ధాంతి.తెలుగు…
ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం- ఉల్లాసంగా ఉత్సాహం గడిపిన వైనం గురువులను సన్మానించి ఆశీర్వచనాలు తీసుకున్న పూర్వ విద్యార్థులు
తవణంపల్లి, మార్చి 9 మన న్యూస్ మండలలోని అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985 – 86:వ సంవత్సరం 10 వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…
విద్యతోనే మహిళలు అభివృద్ధి చెందాలి.
బంగారుపాళ్యం మార్చ్ 8 మన న్యూస్ మండల కేంద్రంలోని బంగారు పాల్యం ప్రాథమిక పాఠశాల నందు నెహ్రు యువ కేంద్రం చిత్తూరు, గ్రేడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఈ కార్యక్రమంలో…
మహిళలు మహారాణులు
కాణిపాకం మార్చ్ 8 మన న్యూస్ ఐరాల మండల కేంద్రంలోని కాణిపాకం యూ.ఎస్ కళ్యాణమండపం నందు మనం ఫౌండేషన్ హైదరాబాదు వారి సహకారంతో శ్రీదేవి కళావేదిక ఐరాల మండలం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…
అనాథను అమ్మఒడికి చేర్చి మానవత్వం చాటుకున్న ఉషా
చిత్తూరు మార్చ్ 07 మన న్యూస్ అనాథను అమ్మఒడికి చేర్చి మానవత్వం నిరూపించిన ఉషా, మదనపల్లె ఆంగళ్ళు వద్ద రోడ్డు పక్కన మండుటెండలో ఉన్న అనాధను చూసి చలించిన, ఉషా, ఆమెకు ఆహారం అందించి, గొడుగు ఇచ్చి, అమ్మఒడికి సమాచారం ఇవ్వడంతో…
కొన్ని సంవత్సరాలుగా సమస్యలో ఉన్న సచివాలయ భవనాన్ని కాంట్రాక్టర్ మండల ఎంపీడీవోకు అప్పగింత.
బంగారు పాళ్యం మార్చి 6 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం జిల్లేడుపల్లి పంచాయితీ పరిధిలో గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సచివాలయ భవనాన్ని 40 లక్షలతో మంజూరు చేయడం జరిగింది. ఈ భవనానికి కాంట్రాక్టర్ మునీశ్వర్ రెడ్డి…
తవణంపల్లి నూతన ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్.
తవణంపల్లి మార్చి 3 మన న్యూస్ తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా టి. జగన్నాథం, ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్, ఉపాధ్యక్షులుగా సిద్దయ్య , కోశాధికారిగా జీవన్ కుమార్ రెడ్డి , ఉప కార్యదర్శిగా రామ కుమార్ ,రాజశేఖర్ ,కార్యవర్గ సభ్యులుగా…