మామిడి రైతులకు ఎనిమిది రూపాయలు ఇస్తారా.. ఇవ్వరామామిడి రైతు సంఘం డిమాండ్

తవణంపల్లి నవంబర్ 16 మన ద్యాస తవణంపల్లి మండల మామిడి రైతుల సమావేశం కే.మునిరత్నం నాయుడు అధ్యక్షతన ఎల్ మోహన్ రెడ్డి సమన్వయంతో జరిగింది ఈ సమావేశానికి జిల్లానాయకత్వంపాల్గొన్నారుఈ సమావేశాన్ని ఉద్దేశించి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సి.మునీశ్వర్ రెడ్డి…

అరగొండ పంచాయతీ లో పారిశుధ్య కార్మికులకు యూనిఫాం మరియు బహుమతులు ప్రధానం

తవణంపల్లి నవంబర్ 12 మన ద్యాస తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగిన పారిశుధ్య కార్మికుల యూనిఫాం పంపిణీ, వార్డ్ మెంబర్లకు, బహుమతుల ప్రదానం మరియు సమీక్షా సమావేశం కార్యక్రమానికి ప్రధాన అతిథిగా జి. కరీం ఎం.పి.టి.సి, (మాజీ…

శ్రీసిద్ధేశ్వరస్వామి గుడికి 5000రూ విరాళం ఇచ్చిన అమ్మఒడి ఫౌండర్ పద్మనాభ నాయుడు

బంగారుపాళ్యం నవంబర్ 11 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని కేజీ సత్రం వద్ద చీకూరుపల్లి కొండపై గుహల్లో వెలసియున్న శ్రీ పార్వతి సమేత సిద్దేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి కొరకు అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్…

జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం

తవణంపల్లి నవంబర్ 7 మన ద్యాస తవణంపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు పై కార్య క్రమoలో క్యాన్సర్ నివారణ పై అవగాహన స్లొగన్స్ చెపుతూ తవణంపల్లె పుర వీధులలో ర్యాలీ…

ఘనంగా విరాట్ కోహ్లీ జన్మదినాన్ని జరుపుకున్న అభిమానులు.

ఎస్ఆర్ పురం నవంబర్ 5 మన ద్యాస ఎస్ఆర్ పురం మండలంలోని వెంకటాపురం పంచాయతీ నందు క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, చేజింగ్ మాస్టర్, పిట్ నెస్,అయిన విరాట్ కోహ్లీ 37వ జన్మదినం సందర్భంగా వెంకటాపురం పంచాయతీ కింగ్ కోహ్లీ అభిమానులు…

శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి గుడి జీర్ణోద్ధరాణ కార్యక్రమం

తవణంపల్లి నవంబర్ 1 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం మత్యం జోగివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దేవాలయం జీర్ణోద్దారణ కుంభాభిషేఖ మహోత్సవం శనివారం పండితులు మంత్రోచ్చారణ మధ్య స్వామి అమ్మవార్ల…

శ్రీరుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామి గుడి జీర్ణోద్దార కుంభాభిషేఖ మహోత్సవం

తవణంపల్లి అక్టోబర్ 31 మన ధ్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం మత్యం జోగివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దేవాలయం జీర్ణోద్దారణ కుంభాభిషేఖ మహోత్సవం నవంబర్ 1వతేది నుండి 2వ తేదీ ఆదివారం…

విద్యార్థుల భద్రతకు ఎమ్ ఈ ఓ, సర్పంచ్ ముందడుగు – సమయోచిత చర్యలు

తవణంపల్లి అక్టోబర్ 27 మన ద్యాస తవణంపల్లి మండలంలోని జొన్న గురుకుల పంచాయతీ పరిధిలోని జొన్న గురుకుల గ్రామ ప్రాథమిక పాఠశాల, ఎదురుగా నిరుపయోగంగా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం కారణంగా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. బారివర్షాల కారణంగా భవనం మరింత…

అధిక వర్షాలు వరి పొలాలను కాపాడుకోండి

తవణంపల్లి అక్టోబర్ 27 మన ద్యాస అధిక వర్షాలు – వరి పొలాలను కాపాడుకోండి”చిత్తూరుజిల్లాలోకురుస్తున్న వర్షాల వల్ల పంటల పరిస్థితిని పరిశీలించుటకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి, శాస్త్రవేత్తలు, జిల్లా ఏరువాక కేంద్రం చిత్తూరు, (డాట్ సెంటర్), కోఆర్డినేటర్ డా.…

ఏపీ సివిల్ సప్లైస్ శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో..

పూతలపట్టు అక్టోబర్ 24 మన ద్యాస ఏపీ సివిల్ సప్లైస్ శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖామంత్రి మరియు జనసేనపార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల…

You Missed Mana News updates

జాతీయ పుస్తక వారోత్సవాల ర్యాలీ… నవోదయ ప్రిన్సిపాల్ రాంబాబు
నెల్లూరులో వైభవంగా కాప్స్ రాక్స్ కార్తీక మాస వనభోజనాలు
నెల్లూరులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనం మహోత్సవం
భారతదేశం వ్యాప్తంగా జీవితాలను మార్చిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా దాని హంగర్-ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని విస్తరించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
మామిడి రైతులకు ఎనిమిది రూపాయలు ఇస్తారా.. ఇవ్వరామామిడి రైతు సంఘం డిమాండ్
పిట్టల మల్లయ్య దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న  బీసీ సంఘం నాయకులు చిత్రపటానికి పూలమాల వేసిన జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్*