దివ్యాంగులకు పెన్షన్ పెంపు, ఫ్రీ బస్ సౌకర్యం కోరుతూ “చలో బస్ భవన్” ముట్టడి
యాదాద్రి భువనగిరి, మన ధ్యాస ,మార్చి 27:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని ఆరోపిస్తూ దివ్యాంగులు, వికలాంగుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.4000 పింఛన్ను రూ.6000కు పెంచుతామని, వృద్ధులు మరియు…