గంగాధర నెల్లూరు మండలం – ఎస్టియు మండల కార్యవర్గ ఎన్నికలు

‎గంగాధర నెల్లూరు, మన ధ్యాస నవంబర్-14: ఎస్టియు గంగాధర నెల్లూరు మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సి. కోటి, ప్రధాన కార్యదర్శిగా టి. పెద్దబ్బ రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా కె.…

గంగాధర నెల్లూరు మండలంలో రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్‌టీయూ)లో భారీగా చేరిక

గంగాధర నెల్లూరు, మన ద్యాస నవంబర్-14: గంగాధర నెల్లూరు మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యందు సాయంత్రం నాలుగున్నర గంటలకు నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్‌టీయూ) మండల శాఖ సమావేశంలో ఉపాధ్యాయుల పెద్ద ఎత్తున చేరిక జరిగింది. ఈ…

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించిన చిత్తూరు సిఎంసి ఆసుపత్రి వైద్యులు

యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 24:‎యాదమరి మండలం జోడి చింతల గ్రామంలోని సుచి కార్యాలయం ప్రాంగణంలో చిత్తూరు సిఎంసి హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుచి స్వచ్ఛంద సంస్థ అధినేతలు పాల్…

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల

‎తవణంపల్లి, మన ధ్యాస అక్టోబర్ 23: డిసెంబరు 6, 7 తేదీల్లో కడపలో జరగనున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్ పిలుపునిచ్చారు. మహాసభలను…

పిఎఫ్ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు : జడ్పీ సిఇఓ రవికుమార్

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 23: ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా పరిషత్ సిఇఓ రవికుమార్ తెలిపారు. గురువారం ఆయనను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అసోసియేట్…

‎శ్రీ ముక్కోండ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా

తవణంపల్లె, మనద్యాస, అక్టోబర్ 18: తవణంపల్లె మండలం వెంగంపల్లె గ్రామ పరిధిలోని ముక్కోండ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పెరటాసి నెల చివరి వారం…

వ్యవసాయ యాంత్రీకరణకు ఎన్‌డిఎ ప్రభుత్వ ప్రాధాన్యత – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల అభివృద్ధి ఎన్‌డిఎ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.ఆయన సింగరాయకొండలో జరిగిన కొండపి వ్యవసాయ…

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తుపంతగాని వెంకటేశ్వర్లుహైకోర్టు న్యాయవాది

విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ఉచితంగా స్కాలర్షిప్ పంపిణీ మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- చెన్నై కు చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సింగరాయకొండ మరియు శానంపూడి ఉన్నత పాఠశాలలోని ఎంపిక కాబడిన 20 మంది…

యాదమరి మండలంలో నూతన ఉపాధ్యాయులకు ఘన స్వాగతం

యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 13: యాదమరి మండల వనరుల కేంద్రంలో ఈ రోజు 2025 ఉపాధ్యాయ నియామక పరీక్ష ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రుక్మణమ్మ మాట్లాడుతూ, యాదమరి…

You Missed Mana News updates

శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,
మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్
జాతీయ పుస్తక వారోత్సవాల ర్యాలీ… నవోదయ ప్రిన్సిపాల్ రాంబాబు
నెల్లూరులో వైభవంగా కాప్స్ రాక్స్ కార్తీక మాస వనభోజనాలు
నెల్లూరులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనం మహోత్సవం
భారతదేశం వ్యాప్తంగా జీవితాలను మార్చిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా దాని హంగర్-ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని విస్తరించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్