Category: తెలంగాణ

ఘనంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను మద్నూర్ మండల కేంద్రంలోని మైధిలి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు భారీ సంఖ్యలో…

మూడోసారి మక్తల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అల్కూరి రవికుమార్.

తన విశ్వసనీయతకు పట్టం కట్టిన మంత్రి వాకిటి శ్రీహరికి,ధన్యవాదాలు తెలిపిన రవికుమార్. మన ధ్యాస, మక్తల్; సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకుని నిబద్దతతో విశ్వసనీయతతో సేవ చేసి, ఎదురుచూసిన వారికి కాంగ్రెస్ పార్టీ దోక చేయబోదని, అలాంటి వారికే పట్టం కడతారని…

సమైక్య భవనానికి భూమి పూజ.. సర్పంచ్ సయ్యద్ రఫీ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండలంలోని సంగీతం గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు సర్పంచ్ సయ్యద్ రఫీ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మహిళా సంఘాల అభివృద్ధి కోసం సమైక్య భవనానికి సింగీతం గ్రామంలో 10 లక్షల రూపాయలు…

ఎకో టూరిజం పనులను పరిశీలించిన …కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద అభివృద్ధి చేస్తున్న ఎకో టూరిజం పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న డీలక్స్ కాటేజీలు, సూట్ కాటేజీలు, స్పా, యోగా సెంటర్, రెస్టారెంట్, బాంక్వెట్ హాల్…

అధికారులు మారిన సమాచార హక్కు చట్టం బోర్డు మారలేదు.

-నిర్లక్ష్య వైఖరితో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ అధికారులు. మన ధ్యాస, మక్తల్: సమాచార హక్కు చట్టం 2005 భారత దేశంలో అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రతి భారతీయ పౌరుడికి వజ్రాయుధం లాంటిది. ఈ చట్టాన్ని కొందరు అధికారులు…

మహమ్మద్‌నగర్‌లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్‌నగర్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను మహమ్మద్‌నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తహసీల్దార్ లత చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను…

నిజాంసాగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి వెంకటి

మన ధ్యాస నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్యాధికారి డా. వెంకటి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, ఆసుపత్రి రికార్డులు, హాజరు పట్టికలను…

ప్రభుత్వ విద్యాభివృద్ధికి అందరి సహకారం అవసరం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ప్రజలు,దాతలు భాగస్వాములు కావాలని, విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్‌కు సిద్ధం కావాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎన్ఆర్ఐ,…

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస ,నిజాంసాగర్: ( జుక్కల్ )విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కామారెడ్డి జిల్లా డీసీసీఅధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆయన పాఠ్యపుస్తకాలను…

కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులకు దుప్పట్ల పంపిణీ.. ఎంఈఓ తిరుపతిరెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్: నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు మండల విద్యాశాఖ అధికారి తిరుపతి రెడ్డి దుప్పట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి…