Category: తెలంగాణ

విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలి.. బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి

మన ధ్యాస ,నిజాంసాగర్(జుక్కల్): వర్షాకాల సమయంలో ప్రజలు, ప్రయాణికులు, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. వరదల్లో చిక్కుకున్న సందర్భాల్లో అగ్నిమాపక, రెస్క్యూటీం సభ్యులు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేరుస్తారన్నారు.మహమ్మద్ నగర్ మండలం బొగ్గు గుడిసె…

అనుమతి లేకుండా మొరం తవ్వకాలుజేసీబీ సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

మన ధ్యాస నిజాంసాగర్ ( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో గల 70/ సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్న జేసీబీని రెవెన్యూ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు.ప్రభుత్వ…

ఇందిరమ్మ ఇల్లుతో.. పేదోని కళ్ళలో ఆనందం.. మండల అధ్యక్షులు ప్రజా పండరీ.

మన ధ్యాస నిజాంసాగర్ 🙁 జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ గుల ఆగమయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరీ ప్రారంభించారు. టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశ…

వరి ధాన్యం కొనుగోలు పరిశీలించిన ఏపిఎం ప్రసన్న రాణి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఐకెపి ఏపీ ఎం ప్రసన్న రాణి అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ గేటు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన…

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి..డీఎల్పీవో ప్రసాదరావు

మన ధ్యాస, నిజాంసాగర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని బాన్సువాడ డీఎల్ పీవో ప్రసాద్ రావు అన్నారు. శుక్రవారం మహమ్మ ద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని…

ఇందిరమ్మ ఇళ్లు, పోడు భూముల సమస్యలపై మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మే 9:జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి…

ఎల్లారెడ్డి ఎస్‌ఐగా రాజు బాధ్యతల స్వీకరణ

ఎల్లారెడ్డి, మే 8 (మన ధ్యాస):ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చారు. కాగా, ఎల్లారెడ్డి ఎస్‌ఐగా పనిచేసిన మహేష్ రాజంపేటకు…

శ్రీ అభయఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్ బి నగర్ :- మాన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథిగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై, స్వామివారిని దర్శించుకుని…

10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనాగ్రహ బహిరంగ సభను విజయవంతం చేద్దాం! వంగా సిద్ధాంత్ రెడ్డి.!!!

కర్మన్ ఘాట్ :- రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కర్మన్ ఘాట్ క్రాంతి నగర్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు వీధి వ్యాపారులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకుని సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా…

హోరాహోరీగా కుస్తీ పోటీలు…

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) మే 6:నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో పావురాల ఎల్లమ్మ జాతర సందర్భంగా బుధవారం కుస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఉదయం రూ.100, రూ.200, రూ.500 నగదు బహుమతులతో కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి.మహిళా మల్లయోధులు రంగంలోకి…