ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో ప్రజానీకంపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దీంతో ప్రజలు దోమ కాటుకు గురై విష జ్వరాల వారిన పడుతున్నారు. సాయంత్రం 6 గంటల్లో అయిందంటే చాలు బయటకు రావాలంటేనేభయపడిపోతున్నారు. దోమలు ముక్కుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఖాళీ స్థలాలు.. పేరుకుపోయిన చెత్త చెదారం… డ్రైనేజీ కాలువలు వాటి పునరుత్పత్తికి కేంద్రాలుగా తయారయ్యాయి. దీంతో డ్రైనేజీ కాలువలో దోమలకు ఆవాసాలుగా తయారయ్యాయి. వాటి ద్వారా ప్రజలు విశ జ్వరాల బారిన పడుతున్నారు. పట్టణంలో దోమల నివారణలో , పారిశుద్ధ్యం లో నివారణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ తమకు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులు. ఇప్పటికైనా మా కాలనీలో పేరుకొని పోయి ఉన్న చెత్తను, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ కాలువలను, శుభ్రం చేసి దోమల నుండి, విష జ్వరాల బారి నుండి మమ్మలను మా పిల్లలను కాపాడాలని వేడుకుంటున్న కాలనీవాసులు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    చంద్రగిరి మండలం కొండ్రెడ్డి కండ్రిగలో గజరాజులు దాడి

    చంద్రగిరి,అక్టోబర్ 27 మన ధ్యాస: చంద్రగిరి మండలం కొండ్రెడ్డి కండ్రికలో నాగ పట్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో తిరుగుతున్న ఏనుగుల గుంపు మరొకసారి భయాందోళన సృష్టించిందిఆదివారం రాత్రి భీమవరం, కొండ్రెడ్డి కండ్రిగ,పంట పొలాల్లోకి చేరిన గజరాజులు వరి, అరటి,పంటలతో పాటు టేకుచెట్లను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?