రెడ్ క్రాస్ ప్యాట్రన్ మెంబర్గా కిషోర్ కుమార్..
మన ధ్యాస ,కామారెడ్డి: పట్లోళ్ల కిషోర్ కుమార్ రెడ్ క్రాస్ సంస్థలో ప్యాట్రన్ మెంబర్గా చేరారు.ఆశిష్ సాంగ్వాన్ పిలుపు మేరకు రూ.25,000 చెల్లించి నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్ క్రాస్ ప్యాట్రన్ మెంబర్గా సభ్యత్వం స్వీకరించారు.…