Author: RAHEEM

లంకల్ వార్ రూప పవన్ ను గెలిపించండి అభివృద్ధి చేస్తాం..

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మున్సిపల్ లో 12 వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా లంకల్ వార్ రూప పవన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వారు 12వ వార్డులో ఇంటింటా తిరుగుతూ…

నన్ను గెలిపించండి – అభివృద్ధి చేస్తా: స్వసంత్ర అభ్యర్థి షేక్ లతీఫ్ పాషా

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 7వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి షేక్ లతీఫ్ పాషా ప్రజలను తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ…

8 వ వార్డు గులాం సంధాని ని భారీ మెజార్టీతో గెలిపించండి.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) 8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గులాం సంధాని ని భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలోని 8 వ వార్డు లో ఆదివారం రాత్రి ప్రజలతో…

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి.. 12 మంది కౌన్సిలర్ ను గెలిపించండి.అభివృద్ధి చేసుకుందాం..

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ).కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి.. 12 మంది కౌన్సిలర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రచారంలో రోడ్ షో నిర్వహించారు.ఎమ్మెల్యే తోట…

విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలి..సర్పంచ్ కుమ్మరి శేఖర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) విద్యార్థులకు నాణ్యత మైన భోజనం అందించాలని సర్పంచ్ కుమ్మరి శేఖర్ అన్నారు. పిట్లం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సర్పంచ్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు అందుతున్న వసతులను ఆయన అడిగి తెలుసుకున్నారు.పాఠశాల…

అంగన్ వాడలో పిల్లలతో కలిసి భోజనం చేసిన ఎంపిడివో శివ కృష్ణ

మన ధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): అంగన్ వాడి,పాఠశాలల్లో చిన్నారులకు నాణ్యమై న పౌష్టిక ఆహారం వడ్డించాలని ఎంపీడీవో శివ కృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి అంగన్ వాడి కేంద్రాన్ని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు.అనంతరంచిన్నారులతోపాటు విద్యార్థులకు వడ్డిస్తున్న…

కార్తీక సంతోష్ లను భారీ మెజార్టీతో గెలిపించండి అభివృద్ధి చేసుకుందాం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ వార్డు పరిధిలోని బోయివాడ వాసులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,3 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దర్బల్ కార్తీక సంతోష్…

12 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సీమా రమేష్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించండి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) 12 వాడు కౌన్సిలర్ అభ్యర్థి సీమా రమేష్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని ముదిరాజ్ సన్మాన కార్యక్రమంలో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట…

7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ ముజాహిద్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రజలకు పిలుపునిచ్చారు. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ ముజాహిద్‌ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిందని తెలిపారు. ఆయనను…

మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ ముఖ్య నాయకుడు నీలం మధు అన్నారు. శనివారం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో గల వార్డులలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో కలిసి ముమ్మురా ప్రచారం నిర్వహించారు.ఈ…