Author: RAHEEM

రెడ్ క్రాస్ ప్యాట్రన్ మెంబర్‌గా కిషోర్ కుమార్..

మన ధ్యాస ,కామారెడ్డి: పట్లోళ్ల కిషోర్ కుమార్ రెడ్ క్రాస్ సంస్థలో ప్యాట్రన్ మెంబర్‌గా చేరారు.ఆశిష్ సాంగ్వాన్ పిలుపు మేరకు రూ.25,000 చెల్లించి నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్ క్రాస్ ప్యాట్రన్ మెంబర్‌గా సభ్యత్వం స్వీకరించారు.…

రోడ్డుపై పడిన చెట్టును తొలగించని నీటిపారుదల శాఖ.. ప్రజల ఆగ్రహం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని పరిధిలోని 20 గేట్ల ప్రాంతం నుంచి ఆరేడు, మాన్ పల్లి, నిజాంపేట్ మీదుగా నారాయణఖేడ్ వెళ్లే ప్రధాన రహదారిపై నిన్న కురిసిన భారీ వర్షాలకు చెట్టు కూలి రోడ్డుపై పడింది. దీంతో ఈ మార్గంలో…

డీసీసీ అధ్యక్షుడి పట్టుదల ఫలించింది.. కాంగ్రెస్ భవనానికి స్థలంఅడ్లూర్ శివారులో ఎకరం ప్రభుత్వ భూమి కేటాయింపు

మన ధ్యాస ,కామారెడ్డి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పట్టుదల, నిరంతర కృషి ఫలించి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయ భవన నిర్మాణానికి ఎకరం ప్రభుత్వ భూమి మంజూరైంది.కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని అడ్లూర్…

రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించేదెప్పుడు?

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 8,కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామం గ్రామ గేటు నుంచి హెడ్ స్లూయిస్ వరకు ఉన్న రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి వాహనదారులు,ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.రోడ్డుపైకి వంగి పెరిగిన…

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా..సర్పంచ్ రమేష్ యాదవ్

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) జూన్ 6: గున్కుల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ గంగి రమేష్ యాదవ్ అన్నారు.శనివారం మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామం గ్రామపంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి,…

.12 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన.. త్వరగా పూర్తి చేయాలని ఆదేశం..రాష్ట్ర హైడ్రాల్ డైరెక్టర్ బాలరాజ్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ): నిజాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైడ్రాల్ డైరెక్టర్ బాలరాజ్ అధికారులను ఆదేశించారు.కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్…

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.మండల అధ్యక్షులు ప్రజాపండరి

మన ధ్యాస ,నిజాంసాగర్,: ( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు.పండరీ మాట్లాడుతూ..ఈ సమావేశంలో పార్టీని గ్రామ…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మద్నూర్,బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి…

ఆడపడుచుల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండ.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం తల్లిదండ్రులకు భారంగా మారకుండా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం ద్వారా అండగా నిలుస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ…

హోరా హోరీగా చిన్న ఆరేపల్లిలో కుస్తీ పోటీలు..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని చిన్న అరేపల్లి గ్రామంలో నల్ల పోచమ్మ ముత్యాల పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం హోరాహోరీగా కుస్తీ పోటీలను నిర్వహించారు. కుస్తీ పోటీలో గెలుపుపొందిన మల్లయోధులకు సర్పంచ్ మోహన్, గ్రామ కమిటీ అధ్యక్షులు…