అనుమతి లేకుండా మొరం తవ్వకాలుజేసీబీ సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
మన ధ్యాస నిజాంసాగర్ ( జుక్కల్ ) మహమ్మద్నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామ శివారులో గల 70/ సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్న జేసీబీని రెవెన్యూ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు.ప్రభుత్వ…