Author: RAHEEM

అనుమతి లేకుండా మొరం తవ్వకాలుజేసీబీ సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

మన ధ్యాస నిజాంసాగర్ ( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో గల 70/ సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్న జేసీబీని రెవెన్యూ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు.ప్రభుత్వ…

ఇందిరమ్మ ఇల్లుతో.. పేదోని కళ్ళలో ఆనందం.. మండల అధ్యక్షులు ప్రజా పండరీ.

మన ధ్యాస నిజాంసాగర్ 🙁 జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ గుల ఆగమయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరీ ప్రారంభించారు. టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశ…

వరి ధాన్యం కొనుగోలు పరిశీలించిన ఏపిఎం ప్రసన్న రాణి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఐకెపి ఏపీ ఎం ప్రసన్న రాణి అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ గేటు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన…

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి..డీఎల్పీవో ప్రసాదరావు

మన ధ్యాస, నిజాంసాగర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని బాన్సువాడ డీఎల్ పీవో ప్రసాద్ రావు అన్నారు. శుక్రవారం మహమ్మ ద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని…

ఇందిరమ్మ ఇళ్లు, పోడు భూముల సమస్యలపై మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మే 9:జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి…

ఎల్లారెడ్డి ఎస్‌ఐగా రాజు బాధ్యతల స్వీకరణ

ఎల్లారెడ్డి, మే 8 (మన ధ్యాస):ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చారు. కాగా, ఎల్లారెడ్డి ఎస్‌ఐగా పనిచేసిన మహేష్ రాజంపేటకు…

హోరాహోరీగా కుస్తీ పోటీలు…

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) మే 6:నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో పావురాల ఎల్లమ్మ జాతర సందర్భంగా బుధవారం కుస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఉదయం రూ.100, రూ.200, రూ.500 నగదు బహుమతులతో కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి.మహిళా మల్లయోధులు రంగంలోకి…

తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పంటలపై రైతులు దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), మే 5:జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ తోటను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖి సమావేశమై ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్…

అచ్చంపేట్ లో ఎల్లమ్మ జాతర సందడి..

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు బంగ్లా ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ తెలిపారు.మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు గ్రామంతో…

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తున్న సర్పంచులు గొట్టం అనుసూజ,రఫీ

మన ధ్యాస , నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ ,సింగీతం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను సర్పంచులు గొట్టం అనుసూజ,రఫీ చేతుల మీదుగా ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో హసన్…