Author: RAHEEM

బంజపల్లిలో పరిశుభ్రతకు ప్రాధాన్యంరోడ్ల వెంట పిచ్చి మొక్కల తొలగింపు..

మన ధ్యాస ,నిజాంసాగర్, ఆగస్టు 9: మండలంలోని బంజపల్లి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు గ్రామపంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను నియంత్రించేందుకు గడ్డి మందు పిచికారీ చేశారు.గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ ఆధ్వర్యంలో…

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి…ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం…

విద్యా సేవల్లో కిషోర్ కుమార్‌ది ప్రత్యేక పాత్రపాఠశాలల అభివృద్ధికి “మనకోసం మనం” సంస్థ అండ – కామారెడ్డిలో ఘన సన్మానం..

మన ధ్యాస ,కామారెడ్డి, ( నిజాంసాగర్ ) విద్యార్థుల అభ్యున్నతితో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ “మనకోసం మనం” స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కిషోర్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు.నిజాంసాగర్ మండలంలోని గడియారాలు, గ్రామంలో…

నిజాంసాగర్‌లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ జన్మదిన వేడుకలు..

మన ధ్యాస ,నిజాంసాగర్: జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ జయ ప్రదీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ…

పే స్కేల్, ఉద్యోగ భద్రత కోరుతూ ఉపాధి హామీ ఉద్యోగుల పెన్‌డౌన్

మన ధ్యాస ,నిజాంసాగర్ ,కామారెడ్డి, ఆగస్టు 7:ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో చేపట్టిన పెన్‌డౌన్, షట్‌డౌన్ కార్యక్రమంతో కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ సేవలు స్తంభించిపోయాయి. గత వారం రోజులుగా ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంతో…

27 ఏళ్ల పాత్రికేయ ప్రస్థానానికి ముగింపు.. ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు సల్ల ఆశన్నకు కన్నీటి వీడ్కోలు…

మన ధ్యాస, నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామంలో ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు సల్ల ఆశన్న అంత్యక్రియలు గురువారం విషాద వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆశన్న పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.…

గ్రామస్థాయిలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు.. వడ్డేపల్లి, జక్కాపూర్‌లో నూతన కమిటీల ఏర్పాటు

మన ధ్యాస ,నిజాంసాగర్, జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచనల మేరకు, కామారెడ్డి డీసీసీ…

సింగీతం రిజర్వాయర్‌ను పరిశీలించిన బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి

మన ధ్యాస ,నిజాంసాగర్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొహమ్మద్‌నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరింది. దీంతో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి మంగళవారం రిజర్వాయర్‌ను సందర్శించి వరద పరిస్థితిని పరిశీలించారు. నీటిపారుదల శాఖ…

ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి రూ.11 వేల ప్రోత్సాహక నగదు బహుమతి..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మంగళవారం:విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో పెద్ద కొడప్‌గల్ మండలం జడ్పీహెచ్‌ఎస్ కాటేపల్లి పాఠశాలలో పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని సాబ్లె నందిని తరఫున ఆమె తల్లి జేవంతి మధుసింగ్కు కాంగ్రెస్ పార్టీ…

బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్‌కు ముగ్గు వేసి అవగాహన కల్పించిన ఎంపీడీవో అనిత..

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్): మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో నర్సరీ సమీపంలో ఏర్పాటు చేసిన బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ వద్ద శుక్రవారం అధికారులు ముగ్గు వేసి నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.అనంతరం హసన్‌పల్లి గ్రామంలో నిర్మాణంలో…