బక్రీద్ పండుగ వేడుకలు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శనివారం బక్రీద్ పండుగ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఉదయం నూతన వస్త్రాలను ధరించి గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు చదువుతారు.ఈద్గాల వద్ద మత గురువులు ఇమాంలు ముందుండి…
రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి..జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్) రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్,శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి,డాక్టర్ రేవంత్ అన్నారు. గురువారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో మాల్తుమ్మెద శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…
పాఠ్య పుస్తకాలు పంపిణీ..ఎంఈవో అమర్ సింగ్
మనన్యూస్,నిజాంసాగర్( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఎంఈవో అమర్ సింగ్ పంపిణీ చేశారు. మండలానికి 1 నుండి 10 వ తరగతి వరకు 6157 పుస్తకాలు వచ్చాయి.వాటిని…
సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు.కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
మన న్యూస్,నిజామాబాద్, రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. రుద్రూర్ మండలం రాణంపల్లి, సాలూర మండల కేంద్రంలో గురువారం నిర్వహించినా రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు.అర్జీదారుల…
ఎర్రవల్లిలో మొక్కలు నాటిన జోగినపల్లి సంతోష్ కుమార్
మన న్యూస్,హైదరాబాద్ ,గజ్వాల్ , ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గజ్వేల్ నియోజకవర్గం లోని మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గురువారంమాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా…
జుక్కల్ ఎమ్మెల్యే తోట ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లో అనారోగ్యంతో ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,ఏఐజీ హాస్పిటల్ చైర్మన్,…
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ను పరామర్శించిన ఎంపీ షెట్కార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లో ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ పరామర్శించారు..అనంతరం.ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకొని…
పంట సాగులో నాణ్యమైన విత్తనాలు పంపిణి.. ఏవోలు
నిజాంసాగర్ : మండలంలోని అచ్చంపేట్ రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలిసి చేపట్టిన నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం అనే కార్యక్రమంలో రైతుల కు వరి విత్తన చిరు సంచులు అందజేసినట్టు మండల వ్యవసా య అధికారి…
ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో వద్ద విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత
మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) క్రికెట్ ఆడి ఎండవేడిమి తట్టుకోలేక నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు సోమవారం గల్లంతయ్యారు. బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం ..ఎల్లారెడ్డి మండలానికి…
నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ముగ్గురు యువకుల గల్లంతు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని హాస న్ పల్లి గ్రామ శివారులోని పిప్పి రేగడి సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.స్థానికుల కథనం ప్రకారం.. మధుకర్ గౌడ్ (ఎల్లారెడ్డి), నవీన్(తిమ్మారెడ్డి), హర్ష (సోమర్…