Author: RAHEEM

ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యం..డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )ప్రజా పాలన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యం కలుగుతుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో…

విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యావాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన పనుల…

విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలి.. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్‌ మండలంలోని పెద్ద ఎక్లారాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్‌ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్‌లోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి,విద్యార్థులకు అందిస్తున్న…

హోరాహోరీగా అచ్చంపేట్‌లో కుస్తీ పోటీలు

మన ధ్యాస, నిజాంసాగర్: ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు నిర్వహించబడ్డాయి. గ్రామంలోని రామాలయం వద్ద ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీలను తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు నారాయణఖేడ్, జహీరాబాద్,…

గ్రామ అభివృద్ధి చేయడమే లక్ష్యం..సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్

మన ధ్యాస,నిజాంసాగర్ జుక్కల్ గ్రామ అభివృద్ధి చేయడమే లక్ష్యమని గుర్రపు సర్పంచ్ సుమిత్ర శ్రీనివాస్ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సుమిత్ర అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి…

బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి..డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి లో డాక్టర్స్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ చైర్మన్‌గా డాక్టర్ యశ్వంత్ రామచంద్ర నియమితులయ్యారు.ఈ నియామకం టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా…

శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మార్చి 25,బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో బుధవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్పర్సన్ దొడ్ల కవిత, మున్సిపల్ చైర్ప ర్సన్ సీమ షెట్కార్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం శనగ…

మాగి గ్రామంలో భక్తి పారవశ్యం – హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో హోమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన పవిత్ర హోమ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగానిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని,భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు…

ధైర్యంతో నిలిచిన అధికారిణి .. ట్యాంక్‌పై నుంచి యువతికి కొత్త జీవితం.. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలం బుర్గుల్ గ్రామంలో గురువారం రాత్రి సాధారణంగా ప్రారంభమైన రోజు,క్షణాల్లో ఉద్రిక్తతకు దారి తీసింది.కుటుంబ విభేదాలతో మనస్తాపానికి గురైన మొట్ట శ్రావణి అనే యువతి గ్రామంలోని సుమారు 60 అడుగుల ఎత్తైన స్థిర నీటి…

ముస్లింల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ..ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మస్జీద్ లో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని,ముస్లిం…