హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

ఇందిరా మహిళా శక్తి చేపల విక్రయ వాహనం పంపిణీ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చేపల విక్రయ వాహనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ వాహనం ద్వారా ముఖ్యంగా మహిళా ఉత్పత్తిదారులు…

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉమ్మడి మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, సీఎం రిలీఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్…

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దఉమ్మడి మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల…

హసన్ పల్లి ఘనంగా గణనాథుని శోభాయాత్ర

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో గణనాథుని శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. గత 10 రోజులుగా గ్రామంలో గణనాథుని విగ్రహానికి ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా,శుక్రవారం నాడు శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు.ఈ…

జాసనే ఈద్–ఈ–మీలాద్ ఉన్ నబీ 1500వ జయంతి-జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

మన ధ్యాస, నిజాంసాగర్,(జుక్కల్, )సెప్టెంబర్ 5:జాసనే ఈద్–ఈ–మీలాద్ ఉన్ నబీ 1500వ జన్మదినోత్సవం సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జుక్కల్ ముస్లిం సోదరులు,స్థానిక యువకులు కలిసి…

కాంగ్రెస్ చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందాలి.ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి, రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్‌తో…

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన ధ్యాస,కామారెడ్డి ( బాన్స్ వాడ )వాతావరణ శాఖ హెచ్చరించిందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.బాన్సువాడ డివిజన్ లో అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని…

గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం – ఏకతాటిపైకి కాంగ్రెస్ నాయకులు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.సభను ఉద్దేశించి రవీందర్…

You Missed Mana News updates

అప్పసముద్రం ప్రమాద సంఘటన నేపథ్యంలో క్షతగాత్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకుని చలించిపోయిన ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన..!
ఉదయగిరి నియోజకవర్గం నుండి స్వచ్చందంగా పాల్గొన్న వేలాదిమంది అన్నదాత లు..అన్నదాత లకి యూరియా అన్దిన్చి తక్షణమే ఆదుకోవాలి…లేనిపక్షంలో అన్నదాత ల తరుపున పోరాటం ఉదృతం చేస్తాం…//
హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన
నెల్లూరు రూరల్ ,వెంగళ నగర్ లో ఆరవ రోజు సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది వినూత కార్యక్రమం
నెల్లూరు సిటీ వైఎస్ఆర్సిపి రాష్ట్ర పరిశీలకునిగా నియమితులు కావడంతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్ రెడ్డి
ఇమామ్, మౌజాన్ లకు వేతనాలు అమలు చేయాలని కోరుతూ మైనార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి