బంజపల్లిలో పరిశుభ్రతకు ప్రాధాన్యంరోడ్ల వెంట పిచ్చి మొక్కల తొలగింపు..
మన ధ్యాస ,నిజాంసాగర్, ఆగస్టు 9: మండలంలోని బంజపల్లి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు గ్రామపంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను నియంత్రించేందుకు గడ్డి మందు పిచికారీ చేశారు.గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ ఆధ్వర్యంలో…