అధికారులు మారిన సమాచార హక్కు చట్టం బోర్డు మారలేదు.
-నిర్లక్ష్య వైఖరితో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ అధికారులు. మన ధ్యాస, మక్తల్: సమాచార హక్కు చట్టం 2005 భారత దేశంలో అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రతి భారతీయ పౌరుడికి వజ్రాయుధం లాంటిది. ఈ చట్టాన్ని కొందరు అధికారులు…