Tag: #mananews

అధికారులు మారిన సమాచార హక్కు చట్టం బోర్డు మారలేదు.

-నిర్లక్ష్య వైఖరితో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ అధికారులు. మన ధ్యాస, మక్తల్: సమాచార హక్కు చట్టం 2005 భారత దేశంలో అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రతి భారతీయ పౌరుడికి వజ్రాయుధం లాంటిది. ఈ చట్టాన్ని కొందరు అధికారులు…

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పరిశీలించిన రాష్ట్ర స్థాయి అధికారులు.

మన ధ్యాస, మక్తల్: తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు.మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని,గోలపల్లి గ్రామ శివారులో 200 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ చంద్రసేనారెడ్డి, ఇంజనీరింగ్…

చెరువులలోని ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు ఇవ్వడాన్ని ఆపుదల చేయాలి, మట్టిని రైతుల పొలాలకు ప్రభుత్వమే అందివ్వాలి.

మన ధ్యాస, మక్తల్:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు శుక్రవారం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక చేపట్టిన ధర్నా విజయవంతమైందని కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మరియు…

కోల్పూర్- కొర్తికొండ, కుసుమూర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్లకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

మన ధ్యాస, మక్తల్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి చేపట్టిన ఏరియల్ సర్వే తో, మక్తల్ నియోజకవర్గానికి మరో రెండు రిజర్వాయర్ లు రాబోతున్నాయి అని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోపార్టీ…

మక్తల్, నారాయణ పేట,కొడంగల్ ఎత్తిపోతల పథకం ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

మన ధ్యాస, మక్తల్: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.కృష్ణా , భీమా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు…

మక్తల్ ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన పి,రాజు.

మన ధ్యాస, మక్తల్. మక్తల్ పోలీస్ స్టేషన్ (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా ఎస్ఐ పి. రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇతను ఇంతకుముందు దామరగిద్ద ఎస్సైగా బాధ్యతలు నిర్వహించి మక్తల్ ఎస్సైగా బదిలీ అయ్యారు. ఇంతకు ముందు మక్తల్ ఎస్సైగా విధులు నిర్వహించిన…

ఇంటర్, పది విద్యార్థులకు ఘనంగా సత్కారం..పాల్గొన్న నేరడ్ గోమ్ పంచమ సిద్దలింగ స్వామి,

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: విద్యార్థులు కష్టపడే చదివి ఉన్నత స్థాయిలో రాణించి తల్లిదండ్రులతో పాటు, గురువులు, తమ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని నేరడుగం మఠాధిపతి పంచమ సిద్ధ లింగస్వామి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఏఆర్ఎం ఫంక్షన్…

ప్రకృతి వ్యవసాయం పై రైతులు మొగ్గు చూపాలి,జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: రైతులు ఒకే రకమైన వరి, పత్తి పంటలు సాగు చేయకుండా కూరగాయలు, ఆయిల్ ఫామ్ తోటలు, పండ్ల తోటల సాగుపై మొగ్గు చూపాలని, అలాగే ప్రకృతి వ్యవసాయం చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్…

చీకూరిపల్లెలో మహాభారత యజ్ఞంలో భాగంగాఎనిమిదవ రోజు అర్జున తపస్సు

మనధ్యాస, బంగారుపాల్యం,మే 8 రిపోర్టర్: కమల్ రెడ్డి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల పరిధిలోని చీకూరిపల్లి గ్రామం నందు గ్రామస్తులు మహాభారత యజ్ఞంలో భాగంగా అర్జున తపస్సు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్జున తపస్సులో భాగంగా పూజ కార్యక్రమాలు…

పైడి అంకయ్యకు వరల్డ్ ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం

తిరుపతి, మన ధ్యాస,;- సమాజ సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న “వే ఫౌండేషన్” వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్యకు అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది. వరల్డ్ ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారు ఆయనకు ప్రతిష్టాత్మకమైన సర్టిఫికెట్…