మండల స్థాయి లో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటి మండల స్థాయిలో మొదటి స్థానం తూపిరి వైష్ణవి 595 మార్కులు, ద్వితీయ స్థానం పి. రేవంత్ రెడ్డి…

పదో తరగతి పరీక్షా ఫలితాలలో గీతం విద్యార్థుల ప్రభంజనం

మన న్యూస్ సింగరాయకొండ:- బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో గీతం(జోన్స్) విద్యార్థులు మండల స్థాయి ర్యాంకుతో మరోసారి సత్తా చాటారు1)కె అమృత వర్షిని 591/6002) ఎస్.కె రిహానా 584/6003) డి శివ సాహితి. 583/600విద్యార్థులు మొదటి మూడు…

ఉత్తమ ప్రతిభను కనబరచిన పాకల హైస్కూల్ విద్యార్థుల కు అభినందనలు

మన న్యూస్ సింగరాయకొండ:- పదవ తరగతి ఫలితాలలో పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ డి.వి.ఎస్ ప్రసాద్ తెలిపారు. నాయుడు నాగ ధనుష్ 583, గొల్లపోతు లక్ష్మి 541, వాయిల శ్రావణి 537…

ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టు ఎంపిక

మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టును పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్ తెలిపారు.ఈ జట్టు 12 వ ఆంధ్ర రాష్ట్ర అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ టోర్నమెంట్ లో…

క్రికెట్ ఆటగాళ్లకు టీషర్ట్ పంపిణీ చేసిన జనసేన నాయకులు.

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, పాకల పంచాయతీ పరిధిలో పోతయ్య గారి పాలెం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఆడుతున్న ఆటగాళ్లకు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మరియు గ్రామ కాపులు సిహెచ్ బ్రహ్మయ్య, కే నరసింహ ఆధ్వర్యంలో…

సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసిన మండల తెలుగుదేశం పార్టీ మాదిగలు

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల మాదిగ తెలుగుదేశం నాయకులు ఈరోజు పార్టీ కార్యాలయం నందు సమావేశమై మాదిగల స్థిర కాల స్వప్న 30 సంవత్సరాల కళ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ను సాధించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు…

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలోని కందుకూరు రోడ్డు సెంటర్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చలివేంద్రాన్ని గంజి సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ సింగరాయకొండ చైర్మన్ రామలక్ష్మమ్మ మాట్లాడుతూ దాతల సహకారంతో…

బాలల విద్యాభివృద్ధికి పాటుపడాలి న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

మన న్యూస్ సింగరాయకొండ :-ఉలవపాడు మండలం కోటిరెడ్డి గుంట కాలనిలో హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు తమ కుమార్తె శ్రీ తేజస్విని పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు వెళ్లు చిన్నారులకు స్కూల్ బ్యాగులు మరియు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది…

డా. బి. ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు ప్రధానం..

సింగరాయకొండ మన న్యూస్:- : సాంత్వనాసేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలు కాను. ముఖ్యంగా బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలల వెట్టి చాకిరి నిర్మూలన, బాల కార్మికుల వ్యవస్థ ను బంగారు బాల్యం…