Author: SAMBAIAH1

మత్స్యకారులకు పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్‌ 14 : ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నెల్లూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశం లో సంఘం వారు మాట్లాడుతూ…. గత అనేక దశాబ్దాలుగా…

సరి కొత్తగా….. సూపర్ ఫూడ్స్ తో హార్లిక్స్

మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్ 3 : ఇప్పుడు అందరికీ ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగింది. అందుకే ఆరోగ్యకర ఆహారానికి‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ తరుణంలో హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ ‘హార్లిక్స్ సూపర్‌ఫుడ్స్’ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త హార్లిక్స్ మాల్టెడ్ బార్లీ,…

నెల్లూరులో “స్టార్ బిర్యాని ” హోటల్ (అంబూర్) శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్‌ 3 :నెల్లూరు నగరంలోని చెన్నై- విజయవాడ హైవేలో మెడికవర్ హాస్పిటల్ సర్కిల్ దగ్గర శుక్రవారం నూతన స్టార్ బిరియాని (అంబూర్) హోటల్ అధినేత వంశీ కృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగిందని.. హోటల్ ప్రారంభం సందర్భంగా 20శాతం డిస్కౌంట్…

కాంగ్రెస్ అజెండా ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధించడమే….. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, ఏప్రేల్‌ 2 : నెల్లూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం డిసిసి అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…………కాంగ్రెస్ పార్టీ అజెండా ఆంధ్రకు ప్రత్యేక…

నా లక్ష్యం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజవర్గం అభివృద్ధి……నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన ద్యాస, నెల్లూరు రూరల్‌, ఏప్రిల్‌ 2: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ముత్యాలపాలెంలో 1, 2, 12, 17 మరియు 19 డివిజన్లలో గురువారం 1 కోటి 15 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఉదయగిరి…

నా భర్త పొలం నాకు ఇప్పించండి….. చెరుకూరు అనసూయమ్మ

మన ధ్యాస,నెల్లూరు, ఏప్రిల్ 2:నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ మస్తాన్ ఆధ్వర్యంలో గురు వారం బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం,…

మా భూమిని మాకు ఇప్పించండి న్యాయం చేయండి….. బాధితుల ఆవేదన

మన ధ్యాస,నెల్లూరు, ఏప్రిల్ 2:నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ మస్తాన్ ఆధ్వర్యంలో గురు వారం బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం,…

గుండాలమ్మ పాలెం లో అభివృద్ధి పనులకు శ్రీకారం

మన ధ్యాస, కొడవలూరు, మార్చి 30 : కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత 20 నెలలుగా ప్రణాళికా బద్ధమైన వ్యూహంతో గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .…

అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస, కొడవలూరు, మార్చి 30: ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక గ్రామాల రూపురేఖలే మారాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కొడవలూరు మండలం బసవయ్య పాళెం గ్రామంలో…

అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కొడవలూరు, మార్చి 29 :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 90 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా కొడవలూరు మండలం…