క్రషింగ్ సీజన్ ఆరంభానికి శుభారంభం – మాగి జిఎస్ఆర్ ఫ్యాక్టరీలో ఘనంగా బాయిలర్ పూజ….. జిఎస్ఆర్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ శంకర్‌రావు,.. వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు,

మన ధ్యాస,నిజాంసాగర్, అక్టోబర్ 24 ( జుక్కల్ ):
నిజాంసాగర్ మండలంలోని మాగి జిఎస్ఆర్ చక్కెర ఫ్యాక్టరీలో శుక్రవారం బాయిలర్ పూజను ఘనంగా నిర్వహించారు.ఫ్యాక్టరీలో క్రషింగ్ విజయవంతం కావాలని,సీజన్‌లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్పత్తి సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తూ బాయిలర్ వద్ద పూజారి మంత్రోచ్చారణల మధ్య ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ శంకర్‌రావు,వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు,చీఫ్ జనరల్ మేనేజర్ మాలకొండయ్య,కెన్ జనరల్ మేనేజర్ వెంగల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –ప్రతి సంవత్సరం బాయిలర్ పూజను శ్రద్ధాభక్తులతో నిర్వహించడం మాకు ఆనవాయితీ.రైతులు చక్కెర సమయానికి సరఫరా చేస్తే,ఫ్యాక్టరీ కార్యకలాపాలు సాఫీగా సాగుతాయి.ఈ సీజన్‌లో ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేలా అందరూ కృషి చేయాలి కోరారు.ఈ కార్యక్రమంలోఇంజనీరింగ్ జనరల్ మేనేజర్‌లు రాజబాబు,శ్రీనాథ్‌రెడ్డి, ప్రాసెసింగ్ జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి, అకౌంట్స్ జనరల్ మేనేజర్ సుగుణభూషణ్‌రావు,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

    పేదోడి సొంతింటి కల నెరవేరింది..

    మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?