నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ
మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…
యోగా తో ఆరోగ్యం,ఆనందం.
మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…
భూసారం బాగు నవధాన్యాలు సాగు వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మన న్యూస్ పాచిపెంట జూన్7 := పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో నవధాన్యాలను సాగు చేసి 30 లేదా 40 రోజుల తర్వాత కలియ దున్నడం ద్వారా భూసారం ఎంతో మెరుగు పడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.…
స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పే విధంగా కావలి ఎమ్మెల్యే ప్రజెంటేషన్ ఉంది…… కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
మన న్యూస్ ,కావలి: ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ….కావలి నియోజకవర్గంలో అరాచకపాలన జరుగుతుంది అని అన్నారు.కావలి ప్రజలకు ఎమ్మెల్యేగా మీరేమి చేశారో చెప్పకుండా గత ప్రభుత్వం ఏమి చేసింది అనేదాని గురించి మాట్లాడటం మీ…
పర్యావరణ పరిరక్షణ ప్రతి మనిషి బాధ్యత …….మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం
మన న్యూస్ ,నాయుడుపేట: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడం అలవాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడాలని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంపిలుపునిచ్చారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఎస్ కే…
50 లక్షలు తన సొంత నిధులను నుండి జనసేన క్రియాశీలక సభ్యులకు కుటుంబానికి చేర్చిన పవన్ కళ్యాణ్
మన న్యూస్, కావలి :ఇబ్బంది లో ఉన్న నా బిడ్డలు చదువులకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా సహాయం చేశారో…అలాగే వారు వృద్ధిలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ తరఫున నా బిడ్డలు పది మందికి ఉపయోగపడేటట్టు చూస్తాము… కీ.శే.మధుసూదన్ సతీమణి…
చెంచుగుడి శ్రీ ధర్మరాజుల దేవస్థానంలో మహాభారత ఉత్సవాలు ఘన ఆరంభం – వైభవంగా ధ్వజారోహణ మహోత్సవం
చెంచుగుడి, మన న్యూస్:చెంచుగుడి శ్రీకృష్ణ, ద్రౌపది సమేత ధర్మరాజుల వారి ప్రసిద్ధ దేవస్థానంలో 64వ మహాభారత ఉత్సవాలు శ్రద్ధా, భక్తీ సమ్మిళితంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఆలయ ప్రాంగణం సంప్రదాయ భక్తి…
సూపరిపాలనకు ఏడాది అంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో దీపావళిని తలపించే వేడుకలు
మన న్యూస్ ,నెల్లూరు:*నిరాదరణకు గురైన వారే తన బంధువులు.*కనీస అవసరాలు లేని వారే తన ఆత్మీయులు అనే విధంగా. *ప్రజాక్షేత్రంలో తాను చూసిన కష్టాలను తీరుస్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ .*కష్టం వస్తే పవనన్నకు చెప్తాం అని ప్రజలనుకునే అంత…
పీడ విరగడై ఏడాది…. జనసేన నేత గునుకుల కిషోర్
మన న్యూస్, నెల్లూరు: *సుపరిపాలనకు ఏడాది.*డిస్ట్రక్షన్ టు డెవలప్మెంట్ వేడుకలు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని క్రిమినల్ నాయకుల దుశ్చర్యలకు బలైన. *ప్రజలు ఊపిరి పీల్చుకున్న రోజు ఇది.*వెన్ను కన్ను అని రోడ్ల మీదకు వస్తే ప్రజలు తన్ని పంపించే పరిస్థితి ఉందని…
సర్వేపల్లి ప్రజలకు మా నాన్న (కాకాని గోవర్ధన్ రెడ్డి )పై ఉన్న అభిమానాన్ని ఎవరు ఆపలేరు….. కాకాని పూజిత
మన న్యూస్, వెంకటాచలం :*వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన సర్వేపల్లి ప్రజలు.*జగనన్నపై అభిమానం, గోవర్ధన్ రెడ్డి గారిపై నమ్మకంతో భారీగా తరలివచ్చిన ప్రజల అభిమానులను చూసి భావోద్వేగానికి గురైన కాకాణి పూజిత.*సర్వేపల్లి రోడ్డు నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు…