బుధవారం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో సుమారు 60 ముస్లిం కుటుంబాలకు పిండి వంటలు పంపిణీ చేసిన కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు.
కొండాపురం,జనవరి 14,మన న్యూస్,(నాగరాజు కె ). కొండాపురం మండలం లోని గత మూడు సంవత్సరాలుగా కోడె చారిటబుల్ ట్రస్ట్ పేదలకి అండగా ఉంటుందని, సుమారు 60 మంది ముస్లిం సోదరులకు పిండి వంటలు పంపిణీ చేశామని కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్…