రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ‘పీఈఎస్’ విద్యార్థులు.
యాదమరి, మనధ్యాస, ఫిబ్రవరి 9 రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు నగరంలోని మెసానిక్ గ్రౌండ్ వేదికగా ఆదివారం అండర్ -18 స్టేట్ లెవెల్ బాస్కెట్ బాల్ సెలక్షన్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్లో చిత్తూరు, తిరుపతి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి తదితర ప్రాంతాల…