పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్):ఆంధ్రాలో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సారి చాలా మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించారు.చదువుకునే రోజుల్లో 10వ తరగతి చాలా ముఖ్యమైనది. అందుకే విద్యార్థులు విద్యాసంవత్సరం మెుదటి నుంచే సన్నద్ధం…

మండల స్థాయి లో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటి మండల స్థాయిలో మొదటి స్థానం తూపిరి వైష్ణవి 595 మార్కులు, ద్వితీయ స్థానం పి. రేవంత్ రెడ్డి…

పది ఫలితాల్లో విపిఆర్‌ విద్య ప్రభంజనం.

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 23: – నిరుపేద విద్యార్థిని గాయత్రికి 587 మార్కులు. – 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  మానసపుత్రిక, విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న విపిఆర్‌ విద్య పాఠశాల…

చెందుర్తి వీఆర్వో పై గ్రావెల్ మాఫియా దాడి..!-ప్రాణ భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయని వైనం

గొల్లప్రోలు ఏప్రిల్ 23 మన న్యూస్  :- అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న వీఆర్వో పై గ్రావెల్ మాఫియా దాడి చేసిన ఘటన గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు…

గురుకులం పదోతరగతి ఫలితాల్లో అద్భుత విజయం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బి.ఆర్.అంబేద్కర్ గురుకులం విద్యార్థులు ఈ రోజు విడుదలైన పదోతరగతి ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.మొత్తం 77 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా,74 మంది ఉత్తీర్ణులయ్యారు. గురుకులం సాధించిన 96.5% పాస్ శాతం రాష్ట్ర…

 శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..అలా రావొద్దంటూ టీటీడీ కీలక ప్రకటన

Mana News :- TTD: తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఎండాకాలం కావడం, పిల్లలకు సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా టీటీడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. భక్తులు దీన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.…

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

Mana News :- TG Inter Results | హైదరాబాద్ : ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో అమ్మాయిలు సత్తా చాటారు.…

నెల్లూరు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 19: *వి.పి.ఆర్. సాధారణ రాజకీయ నాయకుడు కాదు, అసాధారణ సేవకుడు, ప్రజా నాయకుడు. ఎంపీ గా గెలిచిన 10 నెలల వ్యవధి లో వి.పి.ఆర్. చేసిన అభివృద్ధి రికార్డ్ మరెవరికి సాధ్యం కానిది. *సొంత నిధులను వెచ్చించి…

క్రికెట్ ఆటగాళ్లకు టీషర్ట్ పంపిణీ చేసిన జనసేన నాయకులు.

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, పాకల పంచాయతీ పరిధిలో పోతయ్య గారి పాలెం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఆడుతున్న ఆటగాళ్లకు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మరియు గ్రామ కాపులు సిహెచ్ బ్రహ్మయ్య, కే నరసింహ ఆధ్వర్యంలో…

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలోని కందుకూరు రోడ్డు సెంటర్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చలివేంద్రాన్ని గంజి సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ సింగరాయకొండ చైర్మన్ రామలక్ష్మమ్మ మాట్లాడుతూ దాతల సహకారంతో…