Tag: #andhrapradesh

బకెట్లతో బరితెగింపు.. రేషన్ బియ్యంలో ‘డబుల్’ దందా!

రాయదుర్గం : పేదల కడుపు నింపాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థలో దారుణ అక్రమాలు వెలుగుచూశాయి. బొమ్మనహల్ మండలం పరిధిలోని గోవిందవాడ గ్రామ రేషన్ షాప్ నెం.10లో బియ్యం పంపిణీ పేరుతో ‘డబుల్ బకెట్’ మాయాజాలం నడుస్తోందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.గ్రామస్తుల…

‎జై జవాన్ – జై కిసాన్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా చిట్టి బాబు నియామకం

ఐరాల మన ధ్యాస ఫిబ్రవరి-11: భారత సైన్యంలో చిన్న వయసులోనే చేరి దేశ రక్షణను ధ్యేయంగా చేసుకుని సేవలందించిన చిట్టి బాబు, తరువాత కూడా భారతమాత సేవలో కొనసాగాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి ప్రజా సేవను కొనసాగిస్తున్నారు.…

ఉరవకొండ లోని గుంతకల్ రోడ్‌లో 8 ఏళ్ల బాలుడు అదృశ్యం

ఉరవకొండ: గుంతకల్ రోడ్‌లోని కళ్లూరు బట్టల దుకాణం వద్ద ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో జగదీశ్ అనే 8 సంవత్సరాల వయస్సు గల బాలుడు తప్పిపోయాడు. పాలర్తురు గ్రామానికి చెందిన జగదీశ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సమయంలో…

పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యయన సామగ్రి ఆవిష్కరణ

‎చిత్తూరు, మన ధ్యాస జనవరి-5 జిల్లాలో పదవ తరగతి విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన అధ్యయన సామగ్రిని ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్, పూర్వ ఉప జిల్లా…

ఘనంగా మండల విద్యాశాఖ అధికారి పదవీవిరమణ కార్యక్రమం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-28 యాదమరి మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా మండల విద్యాశాఖ అధికారి (ఎం.ఈ.ఒ)గా సమర్థవంతంగా సేవలందించిన రుక్మిణమ్మ నేడు పదవీవిరమణ చేయగా, ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.ఈ.ఒ–2 ప్రసాద్…

టీడీపీకి పెరిగిన కురుబ బలం

కళ్యాణదుర్గంలో దొణస్వామికి ఘన సన్మానం కళ్యాణదుర్గం, మనధ్యాస: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ మరింత బలపడుతోందని కళ్యాణదుర్గం టీడీపీ కురుబ సంఘం నాయకులు పేర్కొన్నారు. మంచి రాజకీయ పలుకుబడి కలిగిన కురుబ నేత దొణస్వామి, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప సర్పంచులకు ఉపకార వేతనాలు ఇవ్వాలి, బీఎస్పీ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కేవి నరసింహ డిమాండ్.

మన ధ్యాస నారాయణ పేట జిల్లా:- ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 12,000 పైచిలక గ్రామపంచాయతీ పరిధిలో గెలుపొందినటువంటి ఉప సర్పంచ లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ కెవి…

సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు

యాదమరి, స్వర్ణసాగరం డిసెంబరు-20 చిత్తూరు పట్టణంలోని సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో కె. గొల్లపల్లె పాఠశాల విద్యార్థులకు సాయి బాబా వంద సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “కర్తవ్యమే దైవం” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా,…

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన‎

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-20 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ నందు అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘన మరియు…

యాదమరి మండలంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

యాదమరి, మాన ధ్యాస డిసెంబరు-20 యాదమరి మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7.50 గంటలకు 14 కండిగ ఉర్దూ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, అనంతరం యాదమరి హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా…