పిట్టల మల్లయ్య దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు చిత్రపటానికి పూలమాల వేసిన జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్*
నర్సంపేట, మన ధ్యాస: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో బీసీ నాయకులు పిట్టల రమేష్ ముదిరాజ్ తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు పిట్టల మల్లయ్య ముదిరాజ్ దశదిన కర్మ కార్యక్రమంలో బీసీ…
గత పాలకుల నిర్లక్ష్యం.. వాహన చోదకులకు శాపం నేషనల్ హైవే అనుమతులు లేవు?
గత పాలకుల నిర్లక్ష్యంతో ఐదు లక్షలు మున్సిపాలిటీకి వృదా మనద్యాస సాలూరు నవంబర్ 16:- గత పాలకుల నిర్లక్ష్యంతో కట్టించిన డివైడర్ వల్ల వాహన చోదకులకు శాపంగా మారింది. పట్టణ నడిబొడ్డులో ఉన్న డివైడర్ వల్ల వాహన చోదకులకు దినదిన గండంగా…
మంత్రి నారాయణ చే సన్మానించబడిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్…
తిరుపతి, మన ధ్యాస,నవంబర్ 16 : కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ఇటీవల నియమితులైన తిరుపతికి చెందిన తెలుగు యువత రాష్ట్ర నేత తోట వాసుదేవ్ రాయల్ ఆదివారం నెల్లూరు లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ…
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తోణాంలో సంతకాల సేకరణ
మన ద్యాస, సాలూరు : కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చెయ్యటం అన్యాయమని, దీన్ని యావత్తు రాష్ట్రం వ్యతిరేకిస్తోందని కావున ఈ పీపీపీ విధానానికి స్వస్తి చెప్పాలని తోణాం సర్పంచ్ మువ్వల ఆదయ్య డిమాండ్ చేసారు. ఆదివారం ఉదయం మండలంలోని…
దేవదాయ శాఖ మంత్రి కి స్వాగతం పలికిన జనసేన సీనియర్ నేత పోకల జనార్ధన్
తిరుపతి, మన ధ్యాస, నవంబర్ 16 : రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోకల జనార్ధన్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి…
అధిక శాతం జబ్బులు అపరిశుభ్రత వల్లే
పుత్తూరు, మన ధ్యాస: సమాజంలో అధికశాతం జబ్బులు కేవలం వ్యక్తిగత మరియు పరిసరాల అపరిశుభ్రత వల్లే వస్తాయని డాక్టర్ పి.రవిరాజు అన్నారు. ప్రతినెలా మూడవ శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు *స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర* కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ…
అంతర్జాతీయ సహన దినం – భిన్నత్వాన్ని అంగీకరించే సామర్థ్యం కోల్పోతే నాగరికతే ప్రమాదంలో పడుతుంది
సహనం ఎందుకు సంఘటిత సమాజానికి పునాది?,అసహనం ప్రపంచవ్యాప్తంగా ఎలా పెరుగుతోంది. లోతైన విశ్లేషణ,సహనాన్ని వ్యక్తిగతం నుంచి వ్యవస్థ స్థాయికి ఎలా తీసుకెళ్లాలి? Mana Tirupati Press Club :- ప్రపంచం ఎన్నడూ చూడని వేగంతో మారిపోతున్న ఈ కాలంలో, మనిషి ఆలోచన,…
నెల్లూరు రూరల్ కోడూరుపాడు లో సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో గిరిజనలకు ఉచిత వైద్యం
మన ధ్యాస ,నెల్లూరు రూరల్ ,నవంబర్ 9: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్, కోడూరుపాడు గిరిజన కాలనీ నందు సింహపురి వైద్య సేవా సమితి అధ్వర్యంలో గిరిజనలకు ఉచిత వైద్యం అందించేందుకు, ఆరోగ్య గుర్తింపు కార్డులను అందజేసిన టిడిపి…
బలిజ కండ్రిగ పంచాయతీ పరిధిలో అక్రమ గ్రావెల్ రవాణా నిలిపివేత
పర్యావరణ మార్గదర్శకాలకు విరుద్ధంగా కార్యకలాపాలు – మైన్స్ శాఖ రూ.4 లక్షల జరిమానా పాలసముద్రం మన ధ్యాస : గంగాధర నెల్లూరు నియోజకవర్గం బలిజ కండ్రిగ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ రవాణాపై కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ…
వరుస వర్షాలతో మామండూరు అడవులు ప్రకృతి సోయగాలతో మెరిసిపోతున్నాయి
ప్రకృతి సోయగాలతో మెరిసిపోతున్న మామండూరు — పర్యాటకుల తాకిడి పెరిగిన వేళ అటవీ శాఖ అప్రమత్తం తిరుపతి, మన ధ్యాస: తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న నిరంతర వర్షాలు ప్రకృతికి కొత్త శోభను తెచ్చింది . ముఖ్యంగా…

















