Author: mananews

పాఠశాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం: ఎం. వాసు నాయుడు

పాలసముద్రం, మన ధ్యాస: పాలసముద్రం మండలం కృష్ణజిమ్మాపురం పంచాయతీ పరిధిలోని ఎస్‌.ఆర్‌.కండ్రిగ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుల బృందం మంగళవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి ఎం.వాసు నాయుడు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి…

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన మహమ్మద్ సిరాజ్

గద్వాల జిల్లా మనధ్యాస జనవరి 15: జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో పెద్దల సమావేశంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున…

ఫ్లెమింగో పండుగకు ముస్తాబవుతున్న బి.వి.పాలెం…ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మరియు ఎమ్మెల్యే….

తిరుపతి మన ద్యాస జనవరి 07 :- నేలపట్టు మరియు పులికాట్ సరస్సు తీరాన అత్యంత వైభవంగా నిర్వహించే ‘ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026’ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. బుధవారం బి.వి.పాలెం పర్యాటక ప్రాంతంలో పర్యాటకుల కోసం సిద్ధం చేసిన…

​జాతీయ స్థాయి ‘కామధేను’ అవార్డు గ్రహీత రాములు యాదవ్‌కు తిరుపతిలో ఘన సన్మానం…..

విశ్వగురు, ప్రైమ్ నేమ్ అవార్డులతో మెరిసిన రాములు యాదవ్…సినీ నటుడు బ్రహ్మానందం చేతుల మీదుగా పురస్కారం… రేణిగుంట మన ద్యాస జనవరి 7.యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్ కి ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కింది. సామాజిక సేవలో…

తూకివాకం నివాసి తోటి చంద్రమోహన్ మృతి పట్ల ఏపీ గ్రామ రెవెన్యూ అసోసియేషన్ సంతాపం….​​మృతుని కుటుంబానికి అండగా ఉంటాం…

రేణిగుంట మన ధ్యాస జనవరి 7.రేణిగుంట మండలం, తూకివాకం గ్రామానికి చెందిన గ్రామ రెవెన్యూ అధికారి తోటి చంద్రమోహన్ అకాల మరణం పట్ల ఏపీ గ్రామ రెవెన్యూ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆయన మృతి రెవెన్యూ విభాగానికి మరియు…

మదనపల్లి జిల్లా సాధన నాయకుడు పీటీఎం శివప్రసాద్‌కు ఘన సత్కారం

633 రోజుల ఉద్యమం ప్రజల ఆకాంక్షకు ప్రతీక : ప్రజా సంఘాల నేతల ప్రశంస మదనపల్లి, మన ధ్యాస ప్రతినిధి:మదనపల్లి జిల్లా కేంద్రంగా అవతరించేందుకు కీలక పాత్ర పోషించిన మదనపల్లి జిల్లా సాధన కమిటీ కన్వీనర్, బాస్ వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్‌ను…

పండగ వేళ ప్రయాణికులకు ఊరట పార్వతీపురం రాయగడ రహదారికి మహర్దశ.కొమరాడ మండలం తెలుగుదేశం రైతు అధ్యక్షులు బత్తిలి శీను

.జియ్యమ్మవలస/ కొమరాడ /మనధ్యాస/డిసెంబర్ 28 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో భాగంగా…

విద్యార్దులు క్రమ శిక్షణతో చదవాలి యుసిమాస్ 8వ వార్షికోత్సవంలో రవి ప్రకాష్ – ఐపిఎస్

మన ద్యాస ప్రతిని ధి, సాలూరు :- విద్యార్దులు చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని, క్రమ శిక్షణతో చదువుకోవాలని, ఇష్టపడి చదివితే ఏదీ కష్టం కాదని ఏసీబీ రిటైర్డు జాయింట్ డైరెక్టర్ ఉప్పాడ రవి ప్రకాష్-ఐపిఎస్ అన్నారు. ఆదివారం ఉదయం పట్టణ…

ప్రముఖ టీడీపీ నేత, మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మ కన్నుమూత మండల రాజకీయాల్లో తీరని లోటు

మన ధ్యాస, బ్రహ్మసముద్రం: మండల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నాయకురాలు, ప్రముఖ టీడీపీ నేత, మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మ డబ్ల్యు/ఓ కె. మల్లేశప్ప, నాగిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు, ఆదివారం కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న…