Author: mananews

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి వైద్యాధికారులు

జియ్యమ్మవలస /మనధ్యాస/ జూన్ 28 మండల పరిధిలోని జియ్యమ్మవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అలాగే ఘనంగా నిర్వహించారు. పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్ పి. జగదీష్, డాక్టర్ పి. సాయి ప్రసన్నల ప్రత్యక్ష పర్యవేక్షణలో…

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎంపీటీసీ దేవకోట వెంకట్ నాయుడు

జియ్యమ్మవలస /మనధ్యాస/(ప్రతినిధి) జూన్ 28 కురుపాం నియోజకవర్గ పరిధిలోని కొమరాడ మండలం విక్రంపురం గ్రామ పంచాయితీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను స్థానిక ఎంపీటీసీ దేవకోట వెంకట్ నాయుడు పరిశీలించారు. గ్రామంలోని మామిడి వీధిలో జరుగుతున్న ఈ ప్రక్రియను…

శివిని గ్రామంలో ముమ్మరంగా పల్స్ పోలియో కార్యక్రమంచిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎంపీడీఓ, ఎస్ రమేష్

జియ్యమ్మవలస /మనధ్యాస/(ప్రతినిధి) జూన్ 28దేశవ్యాప్త పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం శివిని గ్రామ పంచాయతీలో పోలియో చుక్కల కార్యక్రమం అత్యంత విజయవంతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్, రమేష్ శివిని గ్రామ పంచాయతీ…

జిల్లా పరిపాలనాధికారి ఆదేశాల మేరకు లింగాన్నడోరావలసలో ముమ్మరంగా లార్వా వేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ రమేష్

జియ్యమ్మవలస /మనధ్యాస/(ప్రతినిధి) జూన్ 27:– కొమరాడ మండలం చిన్నఖేర్జల గ్రామ పంచాయతీ పరిధిలోని మధుర గ్రామమైన లింగాన్నడోరావలసలో మలేరియా వ్యాధి నిర్ధారణ కావడంతో మండల యంత్రాంగం, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఈ గ్రామంలో…

అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారు-మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర

సాలూరు మన ధ్యాస ప్రతినిధి :- ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో కూడిన మ్యానిఫెస్టోని రూపొందించి అధికారం లోకి వచ్చాక కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వంచన చేసిందని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు.శుక్రవారం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం…

వీధులు గాలులు, వర్షం వలన కరెంటు స్తంభం తిరగబడి వైర్లు తగిలి మృతి చెందిన రెండు పాడే ఆవులు

జీవనాధారం కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వం ఆదుకోవాలి సాలూరు మన ధ్యాస ప్రతినిధి:- పార్వతిపురం మన్యం జిల్లా సిపిఎం పాచిపెంట మండలం కూనం బంధవలస గ్రామానికి చెందిన గిరిజనులు చొక్కాపు పెంటయ్య మజ్జి సీతారాం లకు చెందిన రెండు పాడి…

జనసేన పార్టీలో చేరిన యువ నాయకుడు ప్రేమ్ గాంధీ– పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని ప్రకటనప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక రాజకీయాలే లక్ష్యం – పవన్ కళ్యాణ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం

Mana Dhyasa :- ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక రాజకీయాల ప్రోత్సాహం, అవినీతి రహిత సమాజ నిర్మాణం, యువతకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యాలతో పనిచేస్తున్న జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై తాను జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ…

ఘనంగా చిదర నాగేందర్ పెళ్లిరోజు వేడుకలు.

దిల్సుఖ్నగర్, Mana Dhyasa : గద్దన్నారం ఆర్యవైశ్య సంఘం మాజీ ప్రెసిడెంట్ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి ఫౌండర్ వైస్ చైర్మన్ చిదర నాగేందర్ పెళ్లిరోజు సందర్భంగా గడ్డి…

ప్రముఖ సామాజిక కార్యకర్త, “సేవా రత్న” అవార్డు గ్రహీత కొల్లూరు యాదగిరి స్వామి

Mana Dhyasa :- కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. చెన్నై నగరంలోని భారతీయ విద్యా భవన్ లో నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ‘యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ’ ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందజేశారు.ఈ సందర్భంగా న్యూ…

తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ( టి వై టి సి సి ) జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేస్తున్న

ఎల్ బి నగర్ :- తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ( టి వై టి సి సి ) ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్‌లో ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించబడింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల…