పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి వైద్యాధికారులు
జియ్యమ్మవలస /మనధ్యాస/ జూన్ 28 మండల పరిధిలోని జియ్యమ్మవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అలాగే ఘనంగా నిర్వహించారు. పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ పి. జగదీష్, డాక్టర్ పి. సాయి ప్రసన్నల ప్రత్యక్ష పర్యవేక్షణలో…