Tag: #Viral

సొంత నిధులతో కావల్కర్ నియామకం. గుడిగేండ్ల గ్రామ సర్పంచ్ కే శ్రీనివాస్ గౌడ్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో పరిపాలన పాలన సౌలభ్యం కోసం సొంత నిధులతో కావల్కర్ ని గ్రామ సర్పంచ్ కె శ్రీనివాస్ గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో…

మదాసి కురువలు రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి,గొంగళ్ల రంజిత్ కుమార్.

మన ధ్యాస నారాయణ పేట జిల్లా:- మదాసి కురువ సంఘ సభ్యులు రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. మక్తల్ పట్టణంలోని రాయల్…

సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు

యాదమరి, స్వర్ణసాగరం డిసెంబరు-20 చిత్తూరు పట్టణంలోని సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో కె. గొల్లపల్లె పాఠశాల విద్యార్థులకు సాయి బాబా వంద సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “కర్తవ్యమే దైవం” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా,…

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన‎

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-20 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ నందు అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘన మరియు…

యాదమరి మండలంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

యాదమరి, మాన ధ్యాస డిసెంబరు-20 యాదమరి మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7.50 గంటలకు 14 కండిగ ఉర్దూ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, అనంతరం యాదమరి హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా…

పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

చివరి దశ ఎన్నికలు కూడా సమర్థవంతంగా నిర్వహించాలి,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- లో తొలి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను విజయవంతంగా ముగించినట్లే చివరి విడత ఎన్నికల పోలింగ్ ను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం…

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి, మంత్రి వాకిటి శ్రీహరి.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:– మక్తల్ నియోజకవర్గంలో ని ఉట్కూర్, నర్వ మండలాల్లోని పలు గ్రామాల్లో ఉదృతంగా ఎన్నికల ప్రచారన్ని రాష్ట్ర క్రీడ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరినిర్వహించారు. ఉట్కూర్ మండల కేంద్రం, పులిమామిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ…

బిజెపి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- జోరుగా మూడో విడత సర్పంచ్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో బిజెపి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య పాల్గోన్నారు. ఎలక్షన్ ప్రచారంలో…