యాదమరిలో ఎస్టీయూ మండల కార్యవర్గ సమావేశం ఘనంగా
మన ధ్యాస యాదమరి, సెప్టెంబర్ 3:ఈరోజు సాయంత్రం 5 గంటలకు యాదమరి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఎస్టీయూ యాదమరి మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీయూ సంఘానికి విశేష సేవలు అందించి, ఇటీవల పదవీ విరమణ చేసిన సంఘ నాయకులు…
ఘనంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి రథోత్సవం
మన ధ్యాస కాణిపాకం సెప్టెంబర్-3 చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దివ్యరథాన్ని దర్శించుకోవడానికి వేచి…
కాణిపాకం బ్రహ్మోత్సవాల సందర్భంగా గాయత్రి పాల డైరీ ఆధ్వర్యంలో మజ్జిగ, ప్రసాదం పంపిణీ
మన ధ్యాస కాణిపాకం, సెప్టెంబర్ 3: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మజ్జిగ, ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సేవా కార్యక్రమాన్ని తవణంపల్లె గాయత్రి పాల డైరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం…
సింగరాయకొండ లో వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ శ్రద్ధాంజలి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలో దివంగత నేత, ప్రజానేత, ఆరోగ్యశ్రీ ప్రధాత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా సింగరాయకొండ పంచాయతీ కందుకూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద ఘనంగా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాజీ…
జనసేన పార్టీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు దండే ఆంజనేయులు పెద్దిశెట్టి మనోజ్, జి హరీష్ నాయుడు మరియు సాయికిరణ్ లు పంచాయతీ కార్మికులకు మరియు ఆడపడుచులకు సింగరాయకొండ పంచాయతీ…
ఘనంగా డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో మంగళవారం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఉదయం బిట్రగుంట…
ప్రభుత్వ ఆదేశాలతో ఎరువుల దుకాణాల పై పోలీస్ తనిఖీలు.
ఎరువులు పక్కదారి పట్టిస్తే చట్టపరంగా చర్యలు ఎరువుల దుకాణ దారులకు పోలీస్ హెచ్చరిక మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడం తో రైతులకు అత్యంత అవసరమైన ఎరువులు ప్రధానంగా యూరియా వంటి వాటి అక్రమ నిల్వలకు పాల్పడినా పక్కదారి పట్టించినా…
ఎల్ఐసీ (LIC) 69 వ స్థాపన దినోత్సవ వేడుకలు
మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- భారత జీవన బీమా సంస్థ (LIC) స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని, సోమవారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింగరాయకొండ కార్యాలయం నందు 69 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్ఐసీ…
30 ఏళ్లలో 4 సార్లు సీఎం గా ప్రజలకు అపూర్వ సేవలు అందించిన నాయకుడు నారా చంద్రబాబు
మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం సెప్టెంబర్-1 రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తెచ్చిన పధకాలు, కార్యక్రమాలు, సంస్కరణలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా…
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ.
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-30: తవణంపల్లి మండలంలోని తవణంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, యూనిట్ ఇంన్చార్జి గాలి దిలీప్ కుమార్, లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి…