గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో…

టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు మజ్జిగ పంపిణీ…

మన న్యూస్,తిరుపతి: తిరుపతిలో ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు రాసేందుకు విచ్చేసిన అభ్యర్థులకు తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్ ఆధ్వర్యంలో శుక్రవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి సమీపంలో…

ఘనంగా ఎనుముల కొండల్ రెడ్డి జన్మదిన వేడుకలు

చంపాపేట్. మన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డి జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ తుమ్మలూరు మాజీ సర్పంచ్ మద్ది కర్ణాకర్ రెడ్డి చంపాపేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్…

అమర రాజా లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Tirupati , Mana news:- , 06.06.2025 :* అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్‌ కార్యనిర్వాహక అధికారి శ్రీ సి. నరసింహులు నాయుడు గారి నాయకత్వంలో మరియు స్థిరత్వం పట్ల ఉన్న నిబద్ధతలో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంస్థలో…

కాళికాదేవి, విజయ వినాయక స్వామి దేవస్థాన మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యేలు మురళీమోహన్, ‌అమరనాధ్ రెడ్డి..

మన న్యూస్ తవణంపల్లె జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం,తవణంపల్లె మండలం, సరకల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన కాళికాదేవి మరియు విజయ వినాయక స్వామి వారి దేవస్థానం మహా కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్…

సరకల్లు గ్రామంలో వేరుశెనగ విత్తనాల పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు మురళీమోహన్, అమరనాథ్ రెడ్డి..

మన న్యూస్ తవణంపల్లె జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం,తవణంపల్లె మండలం, సరకల్లు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వేరుశెనగ విత్తనాలను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మరియు పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన…

శ్రీ సీతారాముల దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ తవణంపల్లె జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, ముట్టుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా రాముల వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి…

సరకల్లులో సీసీ రోడ్డును ప్రారంభించి ఎమ్మెల్యేలు మురళీమోహన్, అమరనాథ్ రెడ్డి..

మన న్యూస్ తవణంపల్లె జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, సరకల్లు బీసీకాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రారంభించారు. శుక్రవారం సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో భాగంగా బీసీ కాలనీకి చేరుకున్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి…

హెల్త్ సెంటర్ ను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు ‌మురళీమోహన్..

మన న్యూస్ తవణంపల్లె జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండల కేంద్రంలోని పిహెచ్సీలో రక్త నమూనాల‌ సేకరణ కేంద్రంను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రారంభించారు. శుక్రవారం తవణంపల్లె మండల‌ కేంద్రంలో ప్రారంభోత్సవానికి విచ్చేసిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ని…

మహిళ సమావేశ భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యేలు ‌మురళీమోహన్,‌ అమరనాధ్ రెడ్డి..

మన న్యూస్ తవణంపల్లె జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం,‌ సరకల్లు పంచాయతీలో‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు పూతలపట్టు శాసనసభ్యులు ‌మురళీమోహన్,‌ పలమనేరు శాసనసభ్యులు ‌అమరనాధ్ రెడ్డి పాల్గోన్నారు. ‌శుక్రవారం సరకల్లు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు మండల నాయకులు ఘన స్వాగతం…

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్
AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.
ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు
సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి
వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం
యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి