దుర్గాడ లో వేగులమ్మ అమ్మ వారి జాతర మహోత్సవాలు
Mana News :- కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. గ్రామ దేవత శ్రీ వేగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి… ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు దత్తు సోదరులు మహాగణపతి పూజ, పుణ్యాహవాచన,మండపారధన, కలశస్థాపన.,.. అమ్మవారికి పంచామృతాలతో…
పదోతరగతి పరిక్షాఫలితాల్లో గొల్లప్రోలు గర్ల్స్ విద్యార్దినిలు ప్రతిభ
Mana News :- గొల్లప్రోలు పట్టణ పరిధిలోని గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్ విద్యార్థినిలు విశేష ప్రతిభ చాటారు.జిల్లాలోని ప్రభుత్వ హైస్కూల్ లను తోసి రాజుని గొల్లప్రోలు ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ బాలికలు విజయదుందభి మోగించారు.పదవతరగతి పరిక్షాపలితాల్లో 600/ కు గానూ 594…
మతోన్మాదుల పిరికిపందల చర్యలను ఖండిస్తున్నాం……… జనసేన నేత గునుకుల కిషోర్
Mana News:– మారువేషన్లో పదిమంది వచ్చి అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నంత మాత్రాన జాతి సమైక్యత ను దెబ్బ తీయలేరు. భాదితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ దేశం మొత్తం ఈ రోజున ఐక్యతను స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యతను…
నకిలీ విత్తనాలు అమ్మితే చట్ట ప్రకారం కఠిన చర్యలు.- జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS.
Mana News :- నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులను గుర్తించి సీజ్ చేయాలనీ, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా…
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల దిగ్భ్రాంతి.. సంతాపం. వ్యక్తం చేసిన గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
Mana News :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించిన శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను, ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవు”ఈ దాడికి బాధ్యత వహిస్తున్న ఉగ్రవాద…
ప్రైవేట్ స్కూళ్ల అడ్మిషన్లపై విద్యాశాఖ కొరడా
mana News :- ప్రతి ఏడాది కొత్త కొత్త స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. దింతో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ అడ్మిషన్ చేయాలో కూడా అర్ధంకానీ పరిస్థితి. మరోవైపు స్కూల్ అడ్మిషన్ల పేరుతో విద్య సంస్థలు ఇష్టానుసారంగా సామాన్యుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.…
టెన్త్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Mana News :- అమరావతి: టెన్త పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. అధికారిక వెబ్సైట్ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనమిత్ర వాట్సాప్, లీప్ మొబైల్ యాప్లలో ఫలితాలను…
పదోన్నతులు కల్పించండిఆర్డీవోను కలిసిన వీఆర్ఏలు
Mana News, శ్రీకాళహస్తి: పదోన్నతులు కల్పించాలని గ్రామ రెవెన్యూ సహాయకులు ఉమ్మడి తిరుపతి రెవిన్యూ డివిజనల్ అధికారి బి.రామమోహన్ ను కలిశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ఉమ్మడి తిరుపతి రెవిన్యూ డివిజిన్ పరిధిలోని అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకులకు ఆఫీస్…
పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంతాపం
మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 22:– క్యాథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సంతాపం తెలియజేశారు. పోప్ ఫ్రాన్సిస్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, ప్రపంచ శాంతికి…
బారాషహీద్ దర్గా నెల్లూరు రూరల్ లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన న్యూస్,నెల్లూరు రూరల్, ఏప్రిల్ 22:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో బారాషహీద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బారాషహీద్ దర్గా ముఖద్వారాలను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ముస్లిం పెద్దల సలహాలు, సూచనలతోనే బారాషహీద్…

