మహిళా ఆరోగ్యం అందరి బాధ్యత – డాక్టర్ ధీరేంద్ర పిలుపు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- మహిళల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం మొత్తం కుటుంబంపైనే పడుతుందని గుర్తుంచుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత పట్ల బాధ్యతతో ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ధీరేంద్ర పిలుపునిచ్చారు.నారీ శక్తి…
సింగరాయకొండ యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం అభివృద్ధి పనులకు శ్రీకారం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంతీరప్రాంతంలోని దక్షిణ సింహాచలం పేరుగాంచిన శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం – శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు…
జాతీయస్థా యి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికైన సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి.సుప్రియ మరియు ఎం.నిహారిక అనే విద్యార్థినులు జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13,14 తేదీలలో విశాఖపట్నంలోనీ ఆరిలోవాలో జరిగిన సబ్…
కుటుంబ ఆరోగ్యం అభివృద్ధికి సోపానంపరిశుభ్రత పాటిద్దాం పరిసరాలు కాపాడుకుందాం
స్వచ్ఛ నారి ససక్త పరివార్ కి ప్రజలు సహకరించాలి గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య పిలుపు మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామాలలో ప్రత్యేకంగా కుటుంబ ఆరోగ్యం అభివృద్ధికి సోపానం అని ప్రతి మహిళా గుర్తుంచుకుని నిత్య…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరిక
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- విచ్చలవిడిగా జరుగుచున్న మద్యం ప్రియుల చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఆప్రాంతాల వాతావరణాన్ని కలుషితం చేస్తే కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరించారు. ప్రభుత్వం వేలం ద్వారా అనుమతి పోందిన…
పాఠశాలకు ప్రింటర్ బహూకరించిన పూర్వ విద్యార్థిని…ఎస్.సాయి మనస్విని
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని కుమారి ఎస్. సాయి మనస్విని తనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చిన సందర్భంగా తాను చదివిన సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకి…
గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్రావుకు బిజినెస్ ఎక్స్క్లూజివ్ అవార్డు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ఉత్తమ విద్యా రంగంలో జి కోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా, రాజ్ న్యూస్ ఛానల్ తరఫున నిర్వహించిన బిజినెస్ ఎక్స్క్లూజివ్ అవార్డును గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ రావు అందుకున్నారు.ఈ అవార్డు…
ఈ నెల 22న హైదరాబాద్ లో జరుగు మాదిగల కృతజ్ఞత సభను జయప్రదం చేయండి.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం, రాష్ట్రాలకే అమలు బాధ్యత అప్పగించబడిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి మాదిగల 30 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిందని గుర్తుచేస్తూ ఈ నెల 22న హైదరాబాద్…
ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వచ్చ భారత్ – మొక్కలు నాటిన…..శ్రీరామగిరి శ్రీధర్
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గవదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛభారత్ మరియు మొక్కలు నాటడం కార్యక్రమాన్ని (17 సెప్టెంబర్)…
సోమరాజుపల్లిలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామంలో ఈరోజు “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ సహాయ సంచాలకులు నిర్మల కుమారి మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. భూసార…

















