ఉదయగిరి మండలం నందు ఉన్నత పాఠశాల లో విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు…!

ఉదయగిరి అక్టోబర్ 13(మన ధ్యాస న్యూస్)://

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా భర్తీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సోమవారం ఉదయగిరి మండలంలోని పలు ఉన్నత పాఠశాలల్లో బాధ్యతలు తీసుకున్నారు.విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు, స్థానిక హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసన్,సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. మండలంలో మెగా డీఎస్సి 2025 ద్వారా 15 మంది టీచర్లు సోమవారం విధులకు హాజరయ్యారన్నారు.

15 మంది స్కూల్ అసిస్టెంట్స్,ఉన్నారన్నారు. దీంతో అన్ని ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత కొంత మేర తీరినట్లు తెలిపారు.విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హెడ్మాస్టర్ శ్రీనివాసన్ సూచించారు. నూతన స్కూల్ అసిస్టెంట్లు 15 మంది, షేక్, గులాం రసూల్ (హిందీ), ఏ.కుమార్(ఇంగ్లీష్), ఓ.సుప్రజ(ఇంగ్లీష్), ఎ. వెంకట సురేష్ (PE), ఏ పద్మజ (PS), బివి సుబ్బయ్య(PE), ఎస్ డి జమీర్ ఆహమద్ (E), ఎం ప్రసాద్ (PS), వై సుధాకర్ (T), కె గోపి(S.S), ఎస్ కే గాయాజుద్దీన్ (U), ఏం లక్ష్మయ్య (E), సిహెచ్ ఏడుకొండలు(PE), యన్ బి.పెంచలమ్మ( PS), ఎస్. కామేశ్వరి(H), ఈ నూతన టీచర్లకు పలువురు టీచర్లు,యూటీఎఫ్ నాయకులు అభినందనలు తెలిపారు.

  • Related Posts

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    కొండాపురం, నవంబర్ 18 మన ధ్యాస న్యూస్:// కొండాపురం మండలం లోని నేకునాంపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో (18-12-2022)మంగళవారం లైఫ్ లైన్ ఫౌండేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా కొండాపురం మండల రెడ్ క్రాస్ కన్వీనర్…

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    సంగం వద్ద సోమశిల జలాల విడుదల — రైతాంగంలో ఆనందం వెల్లువ..!,రెండవ కారు పంటకు నీటి అందుబాటు: సోమశిల నుంచి కావలి కాలువకు జలాలు..! సంగం నవంబర్ 18 మన ధ్యాస న్యూస్:// సంగం వద్ద కావలి కాలువకు సోమశిల జలాలను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్