రెడ్డి సామాజిక వర్గం చెందిన 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక..!!!

కందుకూరు, అక్టోబర్ 18 :(మన ధ్యాస న్యూస్ )://

కందుకూరు నియోజకవర్గం ఓలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామం వాళ్లు17 తేదీ శుక్రవారం. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రెడ్డి. సామాజిక వర్గానికి చెందిన నాయకులు. కార్యకర్తలు 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు అన్నది నిజమే కానీ వాళ్లు ఎమ్మెల్యే అభివృద్ధి చూసి కాదు వాళ్ల అవసరాల కోసం వాళ్ల అసైన్మెంట్ పొలాలు కాపాడుకోవడం కోసం చేరారు అన్నది నిజం ఇది వాళ్ళ మండల అధ్యక్షులు అనుమెలు లక్ష్మీ నరసింహ ఒక ప్రకటన తెలిపారు. నేను మండల అధ్యక్షుడు పదవి చేపట్టి ఈ సంవత్సరం కాలంలో అంకభూపాలపురం గ్రామంలో ఏరోజు నా దగ్గరకు రెడ్డి సామాజిక వర్గం చెందిన నాయకులు మా గ్రామంలో భూమి వివాదాలు ఉన్నాయి అని ఎవరో నాతో తెలియపరచలేదు కానీ ఈరోజు నా దగ్గరకు వచ్చి అడిగినటి సందర్భం కూడా లేదు . వాళ్లు నామీద అబద్ధపు ప్రచారాలు చేయడం అన్నది కరెక్ట్ కాదు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించామన్నది అబద్ధం ఎస్సీలు భూమి రెడ్డి సామాజిక వర్గం చెందిన కొంతమంది నాయకులు బెదిరించి వాళ్ళ భూములు లాక్కోవడం జరిగినది. ఇవాళ వాళ్లు తిరగబడి మా భూములు మాకు ఇవ్వండి మాకు తెలియకుండా మీరు ఆన్లైన్ చేసుకున్నారు. అని వాళ్ళని అడగడం జరిగింది. ఆ భూములు కాపాడుకోవడం కోసం ఈరోజు పార్టీలో చేరారు అన్నది నిజం రాబోయే రోజుల్లో ఆ గ్రామంలో వైఎస్ఆర్సిపి జెండా అదే మెజార్టీతో ఎగరవేస్తామని మండల నాయకులు గ్రామ నాయకులు అన్నారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?