Category: ఆంధ్రప్రదేశ్

దొంగతనం కేసులో ముద్దాయి అరెస్టు

Mana Dhyasa :- పొన్నలూరు మండలం పరుచూరివారిపాలెం సమీపంలోని జగనన్న కాలనీల్లో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. పొన్నలూరు ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో కలిసి దొంగను చాకచక్యంగా పట్టుకొని అతని వద్ద నుంచి హోమ్ థియేటర్, కార్ బ్యాటరీలు, మైక్ సెట్…

తవణంపల్లి నూతన ఎస్సైగా జీ రమేష్ బాబు

తవణంపల్లి ఏప్రిల్ 27 మన ధ్యాస చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఈరోజు ఉదయం 09.40 గంటలకు ఎస్సై జి . రమేష్ బాబు పదవి బాధ్యతలు స్వీకరించారు . మండలములో శాంతి భద్రతలను…

ఘనంగా ఆర్పిఐ (అంబేద్కర్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం

.మన ధ్యాస, నెల్లూరు. ఏప్రిల్ 26:నెల్లూరు నగరంలోని స్థానిక అభిరామ్ హోటల్ నందు ఆదివారం ఆర్ పి ఐ(అంబేద్కర్) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్.పి.ఐ(అంబేద్కర్) పార్టీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి.అంజయ్య,…

నెల్లూరులో డాక్టర్ అగర్వాల్స్ “ఐ” హస్పిటల్ ఆధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభం

మన ధ్యాస నెల్లూరు, ఏప్రిల్ 26 : గత దశాబ్దంగా నెల్లూరు ప్రజలకు ప్రపంచ స్థాయి కంటి వైద్య సేవలు అందిస్తున్న డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్, ఇప్పుడు అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనానికి మారింది. పొదలకూరు లక్ష్మీ మస్తానయ్య కాంప్లెక్స్,…

బాలికలను చదివిద్దాం..రక్షిద్దాం

మన ధ్యాస ప్రతినిధి పాచిపెంట,ఏప్రిల్ 23:– పార్వతీపురం జిల్లా కలెక్టర్,మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాలు మేరకు గురువారం నాడు పాచిపెంట,పాంచాలి గ్రామాల్లో భేటీ భాచావో – భేటీ పడవో( బాలకలను రక్షిద్దాం- బాలికలను చదివిద్దాం) అంశం…

విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా వార్షికోత్సవం.

బంగారుపాళ్యం,మన ధ్యాస, ఏప్రిల్23 రిపోర్టర్ కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 9వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి లు గా ఎస్సై ప్రసాద్, బంగారుపాళ్యం సర్పంచ్ ఎం.…

ప్రభుత్వ బడిలో చేర్పించండి.

తవణంపల్లి ఏప్రిల్ 22 మన ద్యాస తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ కోఆర్డినేటర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బడి పిలుస్తుంది అనే కార్యక్రమానికి…

విజయవాడ లో రాస సిల్వర్ ఆవిష్కరణ

మన ధ్యాస ,విజయవాడ, ఏప్రిల్ 16 : భారదేశంలో వెండి ఆభరణాల తయారీలో విశిష్ట అనుభవం కలిగిన రాస సిల్వర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో అడుగు పెట్టింది. బెంగుళూరు నగరంలో స్థాపితమైన రాస సిల్వర్ జ్యువెల్స్ బ్రాండు వారసత్వ అనుభవముతో…

అయోధ్య రామ మందిర నమూనా ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన నేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్‌ 18 :నెల్లూరు అంటేనే ఒక వైభవం.. ఆ వైభవానికి మకుటంలా మన నగరంలో వెలిసింది ఈ అయోధ్య రామ మందిరం అని వేమి రెడ్డి పట్టా భి రామి రెడ్డి అన్నారు. నెల్లూరు నగరం, ఎన్…

నెల్లూరులో ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎగ్జి బిషన్‌ ఎక్స్పో ప్రారంభం

. మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్ 18 : నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న జిపిఆర్ కళ్యాణమండపంలో శని వారం నిర్వాహకులు ఏర్పాటు చేయబడిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను సందర్శించి ఆదరించాలని నెల్లూరు రూరల్…