Category: ఆంధ్రప్రదేశ్

భూమన అభినయ్ రెడ్డి జన్మదిన వేడుకలు37వ వార్డులో సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నాయకులు

తిరుపతి, జూలై 30: రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 37వ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షులు డేరంగుల బాలాజీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం,…

అర్ధగిరి లో గురు పౌర్ణమి వేళ వైభవంగా సుదర్శన హోమం, ప్రాకారోత్సవం

తవణంపల్లి, జూలై 29 మన ద్యాస (నాగరాజ సరకింటి ) గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం 11 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణల…

లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూతలపట్టు కెప్టెన్ గా రాజేష్.

చిత్తూరు, మన ధ్యాస ,జూలై 29 రిపోర్టర్ కమల్ రెడ్డి పూతలపట్టు నియోజకవర్గం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ గా తవణంపల్లి మండలం స్వస్తిక్ నగర్ కు చెందిన టి రాజేష్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర పరిపాలన…

డీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి – డేరంగుల బాలాజీ…

తిరుపతి, MANA DHYASA :– డీఎస్సీ పేపర్ లీక్ ఘటన రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ 37వ వార్డు…

విద్యార్థులు, యువత భవిష్యత్తును అంధకారం చేసిన కూటమి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ భారీ ఆందోళన

స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన ర్యాలీ మన ధ్యాస తిరుపతి ప్రతినిధి ప్రకాష్ బచ్చు :- విద్యార్థులు యువత భవిష్యత్తును అంధకారం చేసిన కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ, డీఎస్సీ పేపర్ లీక్…

జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ.

విశాఖపట్నం మన ధ్యాస ప్రతినిధి జూలై 25:ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్.ఐ.ఆర్-2026లో భాగంగా జిల్లాలోని20,23,009 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ,స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను 100% పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు.ఎన్నికల సంఘం…

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో సరికొత్త ప్రగతి.

గోపాలపట్నం మన ధ్యాస ప్రతినిధి జూలై 25 : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే చారిత్రాత్మక ఘట్టం ఆసన్నమైందని ప్రభుత్వ విప్ గణబాబు పేర్కొన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్(అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం)ఈ ఆగస్టు 1వ…

అరగొండ లో మెగా పేరెంట్ మీటింగ్ ఘనంగా నిర్వహణ

తవణంపల్లి జూలై 24 మన ధ్యాస (నాగరాజ సరకింటి ) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమం 24.7.26 తేదీన అరదొండ బాలుర ఉన్నత పాఠశాలలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు అధిక…

పల్లెనిద్ర కార్యక్రమంలో సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, రోడ్డు భద్రతపై అవగాహన

తవణంపల్లి జూలై 24 మన ద్యాస (నాగరాజ సరకింటి) ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, తవణంపల్లి ఎస్‌ఐ రమేష్ బాబు మరియు…

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా వేయాలి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వెల్లడి.

వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్, విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి జూలై 22:విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా వేయాల్సి అవసరముందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తెలిపారు.ప్రారంభోత్సవానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్ని…