Category: ఆంధ్రప్రదేశ్

ఎస్సీల ఎన్నికల హామీలు అమలు కోసం ప్రత్యేక క్యాబినెట్ సమావేశం జరపండి.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం జూలై 6 : జిల్లా కలెక్టర్లై కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి కథనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఏపీ విదసం ఐక్య రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు ఈ…

అమ్మ వాసవి సేవా ట్రస్ట్ సహకారంతో నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం గాజువాక జూలై 1 : శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అమ్మ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా 27వ వివాహదినోత్సవ సన్నిధి శ్రీనివాసరావు,కళ్యాణి దంపుతుల పెళ్లిరోజు…

కందుకూరులో ఘనంగా ఏఎంసి పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం

మన ధ్యాస, కందుకూరు, జూలై 4 :కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి చైర్ పర్సన్ గా రాయపాటి సుభాషిని, మరో 15 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం కందుకూరు పట్టణంలో…

ఏఎంసి చైర్మన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

మన ధ్యాస, కందుకూరు జూలై 3 : కందుకూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో, నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరగనుంది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు…

కందుకూరు ప్రాంతంలో లెక్కలేనన్ని రెవెన్యూ సమస్యలు

మన ధ్యాస, కందుకూరు, జూలై 3: నెల్లూరు జిల్లా, కందుకూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. జాయింట్ కలెక్టర్…

తాగునీటి బోరును ప్రారంభించిన టిడిపి నేత మాజీ ఉప సర్పంచ్ బి.లోకనాథ నాయుడు

బంగారుపాళ్యం, మన ధ్యాస, జూలై 3 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లే పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి బోరు ను శుక్రవారం స్థానిక మాజీ ఉప సర్పంచ్ బి.లోకనాథ నాయుడు ప్రారంభించారు.తాగునీటి సమస్య తీరినందు కు స్థానిక…

నేటి నుండి దిగువమాఘంలో మహాభారత యజ్ఞం

తవణంపల్లి, జులై 2 మనద్యాస (నాగరాజ సరకింటి ) మండలంలోని దిగువమాఘం గ్రామం బహుదా నది ఒడ్డున వెలసిన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి దేవస్థానంలో మహాభారత యజ్ఞం శుక్రవారం నుండి ప్రారంభం అవుతుందని ఆలయ ధర్మకర్త ఆర్. ఉమాపతిరెడ్డి…

మంగళ్ విద్యాలయ విద్యార్థుల విశేష ప్రతిభ – రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు*

పూతలపట్టు జూలై 1 మన ధ్యాస (నాగరాజ సరకింటి ) పూతలపట్టు మండలం, పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థులు ఎంసెట్ –2026 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరోసారి పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.ఈ సంవత్సరం నిర్వహించిన ఎంసెట్ –2026 పరీక్షలో…

ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశరావు మర్యాదపూర్వకంగా కలిసిన కె.సి.జి.ఎఫ్ వరదా కృష్ణ.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఆరిలోవ జూన్28: విశాఖలో ఆరులోవలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశరావు,డిస్ట్రిక్ట్ జాయింట్ ట్రెజరర్ గోల్డెన్ స్టార్ & అమ్మ వాసవి…

కానిస్టేబుల్ గజేంద్ర సేవలుఅభినందనీయం

జిల్లా నాన్ క్యాడర్ ఎస్పి రాజశేఖర్ రాజు ప్రశంస చిత్తూరు, మనధ్యాస, జూన్ 30 రిపోర్టర్: కమల్ రెడ్డి పోలీసుశాఖ కు కానిస్టేబుల్ గజేంద్ర చేసిన సేవలు అభినంద నీయమని జిల్లా నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు ప్రశంసించారు. మంగళవారం…