వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్ఐ చిన్నరెడ్డప్ప
పాలసముద్రం, మన ధ్యాస,అక్టోబర్ 22:వర్షాల కారణంగా పాలసముద్రం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చిన్నరెడ్డప్ప ప్రజలకు సూచించారు.బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని చెప్పారు.రైతులు,ప్రజలు విద్యుత్ స్తంభాలకు,విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు.వాహనదారులు…
మాజీ ఎంపీ పాటూరీ రాజగోపాల్ నాయుడు సేవలను స్మరించుకుంటూ 28వ వర్ధంతి నివాళులు
తవణంపల్లి అక్టోబర్ 21 మన ద్యాస చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామంలో మాజీ ఎంపీ కీ.శే. పాటూరు రాజగోపాల్ నాయుడు 28వ వర్ధంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్ర…
ఘనంగా దీపావళి పండగ వేడుకలు
తవణంపల్లి అక్టోబర్ 20 మన ద్యాస తవణంపల్లి మండలంలోని గ్రామాలలో వెలుగుల పండగ జీవితములో సరికొత్త ఆశలను నింపి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు సుఖ సంతోషాలు సిరి సంపదలతో నిండిపోవాలని ఆశిస్తూ దీపావళి జీవితంలో ఉన్న కష్టాలను…
సంస్కారం లేని మంత్రి సంధ్యారాణి ఆమె ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అందుకే గిరిజన ఉద్యోగులపై కక్ష సాధింపు నిప్పులు చెరిగిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
పదవిలో ఎంతకాలం వుంటే మాకు అంత మంచిది నూరు శాతం గిరిజన రక్తం ఆమెలో లేదు మన ధ్యాస సాలూరు సెప్టెంబర్19: -గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సంస్కారం, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మాజీ…
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైర్మన్ భారతి మధు కుమార్.
తవణంపల్లి అక్టోబర్ 19 మన ద్యాస చిత్తూరు జిల్లా ప్రజలందరికీ చిత్తూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైర్మన్, మరియు తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధు కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెడుపై…
ఒకే సంవత్సరములో ఇంటర్మీడియట్ కోర్సు.
చిత్తూరు అక్టోబరు 18 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా నిర్వహించే ఎస్.ఎస్. సి మరియు ఇంటర్మీడియట్ లో వివిధ కోర్సులకు దరఖాస్తులకు సమయం కలదు. ఈ మేరకు ఎస్వి జూనియర్ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్…
శ్రీ ముక్కోండ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా
తవణంపల్లె, మనద్యాస, అక్టోబర్ 18: తవణంపల్లె మండలం వెంగంపల్లె గ్రామ పరిధిలోని ముక్కోండ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పెరటాసి నెల చివరి వారం…
ఇప్పుడు హైటెక్ సిటీ గురించి ఎలా మాట్లాడుకుంటామో ,భావితరాలు గూగుల్ గురించి అలా మాట్లాడుకుంటారు…… రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్
మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 17:నెల్లూరు నగరంలోని హారనాథపురంలో గల తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ……..…
రామతీర్థం పవిత్రతను కాపాడండి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన ధ్యాస,విడవలూరు, అక్టోబర్ 17:నెల్లూరు జిల్లా , విడవలూరు మండలం రామతీర్ధం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటి ప్రమాణ స్వీకారం సందర్భంగా రామతీర్ధం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కు ఆలయ పాలక వర్గ మండలి సభ్యులు…
జీఎస్టీ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన ధ్యాస ,ఇందుకూరుపేట ,అక్టోబర్ 17:జిఎస్టి 2.0 సంస్కరణలతో పన్నుల విధానాన్ని సులభతరమై ప్రజలకు ప్రత్యక్ష లాభాలుపెరిగి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గిందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇందుకూరు పేట మండల కేంద్రంలో ఆమె వ్యాపారస్థులు మరియు రైతులకు జిఎస్టి…

















