Category: ఆంధ్రప్రదేశ్

బాణసంచా పేలుడు లో ప్రాణాలు కోల్పోయిన వారికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా డిమాండ్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వైసిపి ప్రభుత్వం వైజాగ్ ఫ్యాక్టరీలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం 20 లక్షలు ఇవ్వడం దారుణం అన్నారు.చేతులుకాలిక ఆకులు పట్టుకున్నట్టు సామెతగా ఉంది. వేటలపాలెం లో ప్రభుత్వ అధికారులు బాణసంచా కేంద్రాలకు.ఏటువంటి షరతులు…

నాటుసారా ని అరికట్టండి బద్రవరం గ్రామంలో మహిళా సంఘం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం గ్రామంలో విచ్చలవిడిగా నాటు సారా అమ్మకాలు జరుగుతున్న నిలుపుదల చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏగుపాటి అర్జున్ రావు అన్నారు.ఈ మేరకు…

సాదర జయ జినేంద్ర సా సహర్ష నివేదన ఉంది ఆజ్ దినాంక తిరుపతి జిల్లా అధ్యక్షుడు జితేంద్ర కుమార్

తిరుపతి , మన ధ్యాస వార్త 2 :- మార్చి తిరుపతిలో గోల్డ్ షాప్షామరాఠీలు అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శ్రీ శ్వేతాంబర్ స్థానకవాసి తిరుపతి కె ఆమ్ చునావ్ సంపన్న హుయ్ జిసమేం అధ్యక్షుడు మాన్ జితేంద్ర కుమార్ జీ రాంకా…

ఐస్ క్రీములలో రుచులకు మారుపేరు “కెల్విన్ స్కేల్ ” అబ్సల్యూట్ ఐస్ క్రీమ్

మన ధ్యాస, నెల్లూరు,ఫిబ్రవరి 28 : భారత దేశంలోనే ఐస్ క్రీమ్ లలో గుర్తింపు పొందిన కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ ఫ్రాన్సిస్ ని నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నూతన కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్…

తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఎట్టకేలకు ఆదివారం ఆవిష్కరించారు. లింగంపర్తి వాటర్ ట్యాంక్ పక్కన మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏర్పాటు చేశారు.…

భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోండి

తవణంపల్లి ఫిబ్రవరి 28 మన ధ్యాస భూ సమస్యల తప్పిదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తవణం పల్లె తాసిల్దార్ తాసిల్దార్ మాధవరాజు తెలిపారు అయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు…

ఘణంగా జాతీయ సైన్స్ దినోత్సవం ప్రతి విద్యార్ది సైన్స్ పై ఆసక్తి కలిగి ఉండాలి-డా. డి సునీత , ప్రిన్సిపాల్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సైన్స్ శాస్త్ర విభాగాల ఆద్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత మరియు ముఖ్య అతిదీ ముందుగా సి…

ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రెండు టేబుల్స్ బహుకరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి సి హెచ్ సి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో పట్టణ టిడిపి నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి,సమక్షంలో రెండు టేబుల్స్ ను ఏలేశ్వరం గ్రామానికి చెందిన మోటమర్రి వీరబాబు ఆదిలక్ష్మి…

దేవార్శ్ హాస్పిటల్ సౌజన్యంతో రాచపల్లి లో ఉచిత మెడికల్ క్యాంపు

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం, రాచపల్లి గ్రామంలో దేవర్స్ హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేవర్స్ హాస్పటల్ అధినేత డాక్టర్ విజయ మేడం, డాక్టర్ సురేష్ మీడియాతో మాట్లాడారు.ఉచిత మెడికల్ క్యాంపు…

జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలు తో,నా తండ్రి ఆశయాలు ను ముందుకు తీసుకెళ్తా.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఇటీవల ప్రారంభించిన జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆపార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఈనెల 26న ప్రారంభించడం జరిగింది.ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు మరణానంతరం…