Category: ఆంధ్రప్రదేశ్

అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారు-మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర

సాలూరు మన ధ్యాస ప్రతినిధి :- ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో కూడిన మ్యానిఫెస్టోని రూపొందించి అధికారం లోకి వచ్చాక కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వంచన చేసిందని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు.శుక్రవారం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం…

విశాఖ నావికుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గణబాబు.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం శ్రీహరిపురం జూన్ 11 :ఓమాన్ తీరంలో భారతీయ నౌకపై జరిగిన దాడిలో మృతి చెందిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శ్రీహరిపురానికి చెందిన నావికుడు పట్నాల సురేష్ కుటుంబానికి ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గణబాబు…

విశాఖ స్టీల్ ప్లాంట్ మరణాలు కూటమి ప్రభుత్వ హత్యలే.

మన దేశ ప్రతినిధి విశాఖపట్నం జూన్ 9 :దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మరణాలు ముమ్మాటికీ కూటమి సర్కార్ చేసిన హత్యలే అని, వీటిపై ప్రశ్నిస్తే మంత్రి లోకేష్ తీవ్ర అసహనానికి గురై కార్మిక సంఘాలపై…

మామిడికాయలు కోస్తూ విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి.

తవణంపల్లి మే 5 మన ద్యాస విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం మేరకు తవణంపల్లి మండలం కట్టకింద పల్లి గ్రామానికి చెందిన గుర్రప్ప (55)…

వీధులు గాలులు, వర్షం వలన కరెంటు స్తంభం తిరగబడి వైర్లు తగిలి మృతి చెందిన రెండు పాడే ఆవులు

జీవనాధారం కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వం ఆదుకోవాలి సాలూరు మన ధ్యాస ప్రతినిధి:- పార్వతిపురం మన్యం జిల్లా సిపిఎం పాచిపెంట మండలం కూనం బంధవలస గ్రామానికి చెందిన గిరిజనులు చొక్కాపు పెంటయ్య మజ్జి సీతారాం లకు చెందిన రెండు పాడి…

జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు ఆటోలకు స్టికర్లు పంపిణి చేసి అతికించిన ఎస్ ఐ,జి. రమేష్

తవణంపల్లి జూన్ 04 మన ద్యాస జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు కార్యక్రమంలో బాగంగా తవనంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఆటోలకు స్టికర్ లు పంపిణి చేసి అంటించిన ఎస్ ఐ జి . రమేష్ జిల్లా…

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించిన అరగొండ ఎంపీటీసీ జి కరీం

తవణంపల్లి జూన్ 03 మన ద్యాస పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంఅరగొండ పంచాయతీ ఎంపీటీసీ, ఎక్స్ సర్పంచ్ జి కరీం గత కొన్ని సంవత్సరాలనుండి పెళ్లిళ్లకు 10000 వేల రూపాయలు ఎవరైనా మరణిస్తే 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ…

వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు బాబు.. వాసుపల్లి గణేష్ కుమార్

మన ద్యాసా ప్రతినిధి విశాఖపట్నం ఆశీల్ మెట్ట జూన్ 3 :వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు నిలిస్తే.*పేకాట ఆడేవారికి డీఎస్సీలో లోకేష్ ఉద్యోగం ఇవ్వడం.తన శస్త్రచికిత్స కోసం పవన్ కల్యాణ్ తెలంగాణ పరుగులు తీయడం చూస్తుంటే.రాష్ట్రంఏ స్థాయిలో ఉందో ఇట్టే…

తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ( టి వై టి సి సి ) జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేస్తున్న

ఎల్ బి నగర్ :- తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ( టి వై టి సి సి ) ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్‌లో ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించబడింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల…

చెంచుగుడి గ్రామంలో 65వ మహాభారత ఉత్సవాలు – ద్రౌపతి కళ్యాణం వైభవంగా నిర్వహణ

వెదురు కుప్పం, :- చెంచుగుడి గ్రామంలో ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాభారత ఉత్సవాలు ఈ ఏడాది 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ద్రౌపతి కళ్యాణం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ఉభయదాత…