అక్రమ క్వారీల ఆగడాలు సాగనివ్వం ! – ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరిక

వెదురుకుప్పం,మన ధ్యాస,  సెప్టెంబర్ 7 :జి డి నెల్లూరు నియోజక వర్గంలో అక్రమ క్వారీల ఆటలు సాగనివ్వమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. నియోజక వర్గంలో కొందరు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమంగా…

సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు

మన ధ్యాస సింగరాయకొండ ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామంలోని దక్షిణ సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్నాయి.ఈ సందర్భంగా శనివారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, రక్షాబంధన పూజ, అకల్మష…

సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి…

శంఖవరం/ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యకమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ఏలేశ్వరం మండలం రూరల్ సోషల్ మీడియా సభ్యులతో గిరిబాబు సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా…

ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం దారుణం..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు సమస్యలు పట్టించుకోకుండా రైతాంగానికి ఎంతో అండగా ఉంటున్నామని కూటమి ప్రభుత్వం తీరు పై వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ధ్వజమెత్తారు. శంఖవరం మండలం కొంతంగి పంచాయితీ కొత్తూరు గ్రామానికి…

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో వైద్య శిబిరం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో శనివారం విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం డాక్టర్ చింతా శ్రీకాంత్ నాయకత్వంలో జరిగింది.శిబిరం సందర్భంగా డాక్టర్ చింతా శ్రీకాంత్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి,…

ఎస్వి యూనివర్సిటీ దూర విద్యలో పీజీ అడ్మిషన్లు.

చిత్తూరు సెప్టెంబర్ 6 మన న్యూస్ ఎస్వీ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ద్వారా నిర్వహించే పీజీలో వివిధ కోర్షులకు దరఖాస్తు‌కు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎస్వీ కళాశాల చిత్తూరు, (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) స్టడీ సెంటర్ ఇంచార్జ్ కోఆర్డినేటర్ కుమార్…

స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

కాణిపాకం సెప్టెంబర్-5 (మన ధ్యాస): చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం లో గల శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈఎస్. ఇంద్రేష్, శ్రీకాకుళం జిల్లా పలాస…

కాణిపాకం నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా ఏకాంత సేవ

కాణిపాకం సెప్టెంబర్-5 (మన ధ్యాస): చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకస్వామి దేవాలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల చివరి రోజు ఏకాంత సేవ నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కటాక్షం పొందారు. ముందుగా ఉబయదారులు మేల తాళాలు,…

యాదమరిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

యాదమరి, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):మండల కేంద్రంలో పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరెడ్డి, చిత్తూరు అర్భన్ సీనియర్ నాయకులు వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయులు. గిరిరాజా…

కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం – పుష్కరినిలో త్రిశూల స్నానం

కాణిపాకం, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం వసంతోత్సవం, పుష్కరి నందు త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. యాగశాలలో జరిగిన పూర్ణాహుతితో ప్రారంభమైన ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు