అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసిన నిజాయితీ తహసీల్దార్ బదిలీ – పాలసముద్రం మండలంలో కూటమి నాయకుల వివాదాస్పద చర్య
పాలసముద్రం, మన ధ్యాస, అక్టోబర్ 23: పాలసముద్రం మండలంలో ప్రజల సేవకే ప్రాధాన్యతనిస్తూ, అవినీతి అక్రమాలకు సహకరించని తహసీల్దార్ (మండల మేజిస్ట్రేట్) అరుణకుమారిని కూటమి నాయకులు బదిలీ చేయించారని సమాచారం. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి పనిచేసిన ఈ అధికారి నిజాయితీ, క్రమశిక్షణతో…
నెల్లూరు నుండి పొట్టే పాలెం వరకు రహదారిపై వర్షం నీరు నిలవ ఉండకుండా చర్యలు చేపట్టిన తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23 :భారీ వర్షాలు నేపథ్యంలో గురువారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు నుండి పొట్టేపాళెం కు వెళ్లే ప్రధాన రహదారి పై వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకునేందుకు నెల్లూరు రూరల్…
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గరం గరం* కోటి 50 లక్షలు ఇరిగేషన్ స్థలాన్ని గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్
మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23:కోటి యాభై లక్షల ఇరిగేషన్ స్థలం.. ప్రభుత్వ స్థలాలను కూడా అప్పనంగా రికార్డులను మార్చి అక్రమాలు చేసి తమ కాసుల కక్కుర్తి కోసం రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారుల మాయాజాలం… రిజిస్ట్రేషన్ కోసం జిల్లా కేంద్రంలో ఉన్న…
నెల్లూరు నుండి పొట్టే పాలెం వరకు రహదారిపై వర్షం నీరు నిలవ ఉండకుండా చర్యలు చేపట్టిన తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23 :భారీ వర్షాలు నేపథ్యంలో గురువారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు నుండి పొట్టేపాళెం కు వెళ్లే ప్రధాన రహదారి పై వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకునేందుకు నెల్లూరు రూరల్…
పాచిపెంట, సాలూరు మండలాల్లో జేసీ ఆకస్మిక తనిఖీ
మన ధ్యాస సాలూరు:- పాచిపెంట, సాలూరు మండలాల్లో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్, ఇంచార్జి ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్ది గురువారం పాల్గొని, ఆకస్మిక తనిఖీ చేశారు. పాచిపెంట మండలం సరాయివలస, కొటికిపెంటల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్…
బుజ్జమ్మ కర్మక్రియల్లో పాల్గొన్న టిడిపి నాయకులు
వెదురుకుప్పం, , మన ధ్యాస అక్టోబర్ 23:వెదురుకుప్పం మండలం తెట్టుగుంటపల్లి గ్రామానికి చెందిన మణికంఠ తల్లి బుజ్జమ్మ ఇటీవల మరణించారు. ఆమె కర్మక్రియలు గురువారం నాడు గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్…
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలిదగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటు సభ్యులు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల వల్ల అవి మరింత బలపడి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ( ఏపీ ఎస్ డి ఎం ఏ ) సూచనల మేరకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి.అతి భారీ వర్షాల నేపథ్యంలో …
వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్ఐ చిన్నరెడ్డప్ప
పాలసముద్రం, మన ధ్యాస,అక్టోబర్ 22:వర్షాల కారణంగా పాలసముద్రం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చిన్నరెడ్డప్ప ప్రజలకు సూచించారు.బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని చెప్పారు.రైతులు,ప్రజలు విద్యుత్ స్తంభాలకు,విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు.వాహనదారులు…
మాజీ ఎంపీ పాటూరీ రాజగోపాల్ నాయుడు సేవలను స్మరించుకుంటూ 28వ వర్ధంతి నివాళులు
తవణంపల్లి అక్టోబర్ 21 మన ద్యాస చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామంలో మాజీ ఎంపీ కీ.శే. పాటూరు రాజగోపాల్ నాయుడు 28వ వర్ధంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్ర…
ఘనంగా దీపావళి పండగ వేడుకలు
తవణంపల్లి అక్టోబర్ 20 మన ద్యాస తవణంపల్లి మండలంలోని గ్రామాలలో వెలుగుల పండగ జీవితములో సరికొత్త ఆశలను నింపి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు సుఖ సంతోషాలు సిరి సంపదలతో నిండిపోవాలని ఆశిస్తూ దీపావళి జీవితంలో ఉన్న కష్టాలను…
















