Category: ఆంధ్రప్రదేశ్

వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి లో జాతీయ ఆర్.టి.ఐ వ్యవస్థాపకులు పొన్న కుమార్.

పొన్నకుమార్ ను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినరాష్ట్ర ఆర్టిఐ అధ్యక్షులు, జన్నావుల సురేంద్ర బంగారుపాళ్మo, మనధ్యాస, ఫిబ్రవరి 28 పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం శ్రీ స్వయంభు కాణిపాకం వినాయక స్వామి సన్నిధిలో శనివారం నాడు జాతీయ ఆర్.టి.ఐ, వ్యవస్థాపకులు…

జర్నలిస్టుల సమస్యలపై ‘ఛలో విజయవాడ’ ఏపీడబ్ల్యూజేఎఫ్ పిలుపు పోస్టర్ ఆవిష్కరణ

మన ధ్యాస ప్రతినిథి కాకినాడ;రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యుజేఎఫ్) ఆధ్వర్యంలో మార్చి 4న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు…

నేడు చంద్రశేఖర్ అజాద్ 95వ వర్ధంతి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం విశ్వహిందూ పరిషత్ వారు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో వెలిసిన కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సత్సంఘ్ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ మండల ఆర్గనైజర్ ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో…

యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్

తిరుపతి:- ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్ ను నియమిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రంను తిరుపతి ప్రెస్ క్లబ్లో అందజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో కుర్రా శ్రీనివాస యాదవ్ మీడియాతో…

తీర్థయాత్రికుల కోసం ప్రత్యేక “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ప్యాకేజీలు

తిరుపతి, మన ధ్యాస, ఫిబ్రవరి 26: తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేకంగా “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి మార్చి 21 నుంచి…

ఏలేశ్వరం అప్పన్నపాలెం వారధినీ పరిశీలించిన – పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ విజయ్ కుమారి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం అప్పన పాలెం కిలిపే వారిది నీ పరిశీలించిన పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కె విజయ్ కుమారి సుమారు 18 కోట్ల నాబార్డ్ నిధులతో అప్పన పాలెం వారదని పటిష్టంగా నిర్మించేందుకు కృషి చేస్తామ అన్నారు. ఈ…

అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రత్తిపాడు మండలం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన తహశీల్దార్ ఎం సూర్యప్రభ మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రత్తిపాడు మండల కమిటీ ఎన్నిక రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శివరామ్,కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీ అవసరాల కిషోర్ సమక్షంలో బుధవారం…

శ్రీశ్రీశ్రీ మరిడమ్మ లారీ ఓనర్స్ మరియు వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం పట్టణంలో, స్థానిక ది లారీ మోటార్ వర్కర్స్ యూనియన్ కళ్యాణ మండపంలో, శ్రీశ్రీశ్రీ లారీ ఓనర్స్ మరియు వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక లాంఛనంగా జరిగింది. ఈ ఎన్నికలో గౌరవ అధ్యక్షులుగా జ్యోతుల రమణ,…

చిన్నారి పునర్వికకు అండగా మేము సైతం అంటూ “అఖిల్” స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు-రూ.30000 ఆర్ధిక సాయం

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు : కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన మంగలి సురేష్ కుమార్,పుష్పావతి దంపతుల కుమార్తె చిన్నారి పునర్విక స్ఫైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడటంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చిన్నారి పునర్విక…

వాతావరణం లో జరుగుతున్న మార్పులను గూర్చి సర్వే పై అవగాహన సదస్సు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లో జరిగిన వాతావరణం లో వచ్చే మార్పు పై లయ సంస్థ, డిగ్రీ కళాశాల విద్యార్థుల చే సంయుక్తం గా నిర్వహించే కార్యక్రమం కి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.…