Category: ఆంధ్రప్రదేశ్

యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముద్దాయి అరెస్ట్

తవణంపల్లి జూన్ 1 మన ద్యాస తవణంపల్లి మండలం చారాల హరిజనవాడకు చెందిన యువతి కావ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముద్దాయి విక్కిని మత్యం క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలియజేశారు. ఆయన కథనం…

అమరరాజా అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు మహేష్ స్వేరో

తవణంపల్లి జూన్ 1 మన ధ్యాస పెద్దలు,వేలాదిమంది కుటుంబాలకి జీవనోపాధి కల్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త,అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు జన్మదినం సందర్భంగా దిగువమాఘం లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన…

అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణ నెల‌ మాముళ్లు ఇస్తున్నామ్ మాకేం

గద్వాల జిల్లా మనధ్యాస మే 31కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా నుంచి గద్వాల జిల్లా ధరూర్, కేటిదొడ్డి మండలాలోని పలు గ్రామాలకు అక్రమ ఇసుక రవాణ యథేచ్చగా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా‌రాయచూర్ జిల్లా కృష్ణా నది నుంచి ఆయా మండలాలోని…

ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యువతి ఉరివేసుకొని ఆత్మహత్య

తవణంపల్లి మే 30 మనద్యాస ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో మనస్థాపం చెంది యువతి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు…

పదవి విరమణ పొందిన విఆర్ఓ రామకృష్ణ కి ఘనంగా సన్మానం.

బంగారుపాళ్యం, మనధ్యాస,మే29 రిపోర్టర్ కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఈరోజు పదవి విరమణ చేస్తున్న విఆర్ఓ రామకృష్ణ ని కలసి సత్కరిస్తున్న రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,తగ్గువారి పల్లి స్థానిక ఎంపీటీసీహేమచంద్ర,చిత్తూరు జిల్లా ఎస్సీ…

మహిళలు భద్రత కోసం విప్లవాత్మక మార్పులు – మండల టిడిపి అధ్యక్షులు యుగంధర్ 

మన ధ్యాస ప్రతినిధి పాచిపెంట మే 28 :- మహిళల భద్రత కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నుండి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ,మరియు…

సాలూరు ప్రెస్ క్లబ్ ఆర్థిక సహాయం 

మంథ్యాస ప్రతినిధి పాచి పెంట, ,మే 28 :- సాలూరు జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ పాచిపెంట గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరు చిట్టూరి రమణమూర్తి గత పది రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలి విశ్వేశ్వరరావు…

టిడిపి లో క్రమశిక్షణ గల సైనికుడు ముని రామయ్య…ముని రామయ్య ను సత్కరించిన టిడిపి నేతలు..

తిరుపతి మే 28 :తెలుగుదేశం పార్టీలో రామదాసు ముని రామయ్య మూడు దశాబ్దాలకు పైగా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న క్రమశిక్షణ గల సైనికుడు అని తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్, టిడిపి రాష్ట్ర సీనియర్ నేత…

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాది…పార్టీ సిద్ధాంతాలే కార్యకర్తలకు దిశా నిర్దేశం…11 వ క్లస్టర్ ను సందర్శించిన డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి, మే 28 :తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కార్యకర్తలే పునాది అని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. గురువారం చెన్నారెడ్డి కాలనీలో మహానాడు 2 వ రోజు కార్యక్రమం 11వ…

పులిగోరు’ చే టీడీపీ సీనియర్ కార్యకర్తలకు సన్మానం..

తిరుపతి, మే 28 :తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అదే పార్టీలో కొనసాగుతున్న పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలను తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సత్కరించి…