దేవినేని భవ్యశ్రీకి గిన్నిస్ గుర్తింపు
మన న్యూస్ సింగరాయకొండ:- శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శింగరాయకొండలో 7వ తరగతి చదువుతున్న దేవినేని భవ్యశ్రీ భారత్ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ తరపున నిర్వహించిన “ది లార్జెస్ట్ కూచిపూడి నృత్యం” కార్యక్రమంలో పాల్గొని వరల్డ్ గిన్నిస్ రికార్డు సాధించి తన…
యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్
మన న్యూస్, తిరుపతి : 2018లో 6 లక్షల మందికి ‘నిరుద్యోగ భృతి’ ఇస్తే వైసిపి ప్రభుత్వం లోకి రాగానే ఒక్క కలం పోటుతో రద్దు చేసిన జగన్, ఈ రోజు నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదని వైసీపీ ధర్నా అట…
మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే
మన న్యూస్ గూడూరు:- ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును అమరావతిలో గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా వారు కొన్ని విషయాలపై చర్చించారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని…
సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,
మన న్యూస్ సాలూరు జూన్23 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అసలు ఏమైంది సాలూరు మున్సిపాలిటీ కి గతం లో హనుమంతు శంకరరావు లం చం తీసుకొని ఎసిబి వలలో చిక్కారు.మున్సిపాలిటీ కి సంబంధించి ఎన్నో బేతాళ కథలు కొనసాగుతూనే…
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు
Gudur, Mana News :- అఖండ భారత కోసం ప్రాణాలర్పించిన మన భారత మాత ముద్దుబిడ్డ జన సంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 72వ వర్ధంతిని గూడూరు అర్బన్ మండల బిజెపి అధ్యక్షులు కే దయాకర్ ఆధ్వర్యంలో ఘనంగా…
సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి
మన న్యూస్ సాలూరు జూన్ 23:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో సాగు చేస్తున్న భూములకు పట్టాలి ఇవ్వాలి. బొర్రాపనుకువలస జిల్లేడు వలస గ్రామ గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సాలూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసి గిరిజన…
ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన…
32 రకాల నవధాన్యాలతో కొత్త ప్రయోగం
మన న్యూస్ పాచిపెంట, జూన్ 21:- 25 కిలోల 32 రకాల నవధాన్య విత్తనాలను ఒక ఎకరానికి వేసి 40 రోజుల తర్వాత కలియదున్ని అనంతరం మొక్కజొన్న,వరి మరియు పొగాకు పంటలను వేస్తే నవధాన్యాల భూసార ఫలితం ఆయా పంటలపై ఎలా…
గిరిజన మంత్రులు ఎందరోచ్చినా, గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయడం లేదు,
మన న్యూస్ పాచిపెంట జూన్ 23:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట లో ఆదివాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో. పాచిపెంట మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ బొమ్మ నుండి ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు జన్ని…
మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై
మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…

















