మక్తల్ బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని మక్తల్ బస్టాండ్ లో దొంగతనాలు నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి…
చంద్రకాంత్ గౌడ్ ను పరామర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా:హైద్రాబాద్ పంజాగుట్ట వివేకానంద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మక్తల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపిపి బి. చంద్రకాంత్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజాసంబర్దక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు యువజన…
డిగ్రీ కళాశాలకు మిని ట్యాంక్ బహుకరణ,మన్సాని రాగమ్మ నారాయణ గార్ల జ్ఞాపకార్థం
మన న్యూస్, నారాయణ పేట జిల్లా: మక్తల్ మున్సిపాలిటీ లో క్రీడా మైదానంలో గల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు విద్యార్థుల సౌకర్యం కోసం త్రాగు మంచినీటి కొరకు దాతలు మన్సాని రాగమ్మ నారాయణ గార్ల జ్ఞాపకార్థంగా మన్సాని రుక్మిణి…
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిఎస్పి ఎన్ బుచ్చయ్య.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని డిఎస్పీ బుచ్చయ్య పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పరిధిలోని మరికల్ మండల కేంద్రంలోని ప్రతిభ హై స్కూల్,…
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి,మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా:మక్తల్ మండల కేంద్రంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమన్ని మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ…
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మన న్యూస్, నారాయణ పేట జిల్లా: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ తెలిపారు. మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్…
ఘనంగా యోగా దినోత్సవం
మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని వనయికుంట గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనాయకులు సోను,శ్రీను,పంచాయతీ కార్యదర్శి మౌనిక ,పాఠశాల ప్రదనోపద్యురాలు పవని, అంగన్వాడి టీచర్ సుజాత,ఆశావర్కర్ గోవిందమ్మ,పద్మమ్మ తదితరులు…
ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి,జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా:శుక్రవారం రోజు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ మద్దూర్ పోలీస్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల…
బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం – ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ హామీ
వెదురుకుప్పం, మన న్యూస్ :– కర్ణాటక రాష్ట్రం లో హుస్కోట వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వెదురుకుప్పం మండలం ఆళ్ళుమడుగు గ్రామనికి చెందిన కే.కేశువులు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించి కుటుంబ సభ్యులను ఓదార్చిన…
సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్యకు ఘన నివాళి – కందుకూరు సభలో రాజకీయ ప్రముఖుల శ్రద్ధాంజలి
కందుకూరు, మన న్యూస్ :- ప్రకాశం జిల్లా కందుకూరులో ఈ రోజు తూర్పు రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ తండ్రి, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కంచర్ల రామయ్య భౌతికకాయానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా…