మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్ను పాడుచేసుకోవద్దు: నర్వ ఎస్సై పబ్బతి రమేష్
విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని SI రమేష్ సూచించారు. మన న్యూస్ నర్వ మండలం :- జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక…
కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముద్ద రాజేశ్వరి హనుమంతరావు ను సన్మానించిన గంధం శ్రీనివాస్
ఎల్బీనగర్. మన న్యూస్:- ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లోని ప్రసిద్ధిగాంచిన హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముద్ద రాజేశ్వరి హనుమంతరావు పుణ్య దంపతులను హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం…
ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన గట్టు మాజీ ఎంపీపీ జె.విజయ్ కుమార్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 23:- జోగులాంబ గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టు మండలం చాగదోన గ్రామానికి మంజూరైన 31 ఇండ్లలో ఈరోజు ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభింపజేశారు…
పాఠశాల ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ కట్టడం సరైనదేనా? గద్వాల జిల్లా ప్రాంత బడుగు పిల్లల ఆశ మాయమవుతుందా?
జూన్ 23, జోగులాంబ గద్వాల | మన న్యూస్ ప్రతినిధిబడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల భవిష్యత్తు ప్రమాదంలో పడనుందా? ఐజ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణం పై స్థానికులు తీవ్ర ఆందోళన…
పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధుడు – పక్షవాతం తో బాధపడుతున్న బోయ రంగస్వామి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 23 :– జోగులాంబ గద్వాల జిల్లాధరూర్: మండల పరిధిలోని నీలహళ్లి గ్రామంలో బోయ రంగస్వామి అనే వృద్ధుడు గత కొంతకాలంగా పక్షవాయితో బాధపడుతున్నాడు. అయితే తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు తనకు తోడుగా లేకపోవడంతో…
నకిలీ పత్తి విత్తనాల సమస్య పైన తెలంగాణ వ్యవసాయ &రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు – పాల్గొన్న ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ సంపత్ కుమార్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 23 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా నుంచి ఇద్దరు వ్యవసాయ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. నకిలీ పత్తి విత్తనాలు మరియు రైతు సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు.ఆరోజు…
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, మక్తల్ సీఐ రామ్ లాల్.
మన, న్యూస్ నారాయణ పేట జిల్లా : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మక్తల్ సీఐ రామ్ లాల్ అన్నారు.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కారించుకొని మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గంజాయి డ్రగ్స్…
జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ
శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…
పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్
మన న్యూస్,తిరుపతి:తమిళనాడు రాష్ట్రం మదురైలో హిందూ మున్నానీ సంస్థ నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం విమానాశ్రయంకు చేరుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆరణి మదన్. తిరుపతి నుంచి సభలో పాల్గొనేందుకు…
తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్
మన న్యూస్, తిరుపతి:రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం జూన్ 12వ తారీఖున2025 తల్లుల అందరి ఖాతాల్లో రాష్ట్రంలో 67 లక్షల 27 వేల 164 మందికి 8745 కోట్లు ఒకేసారి జమ చేయడం జరిగింది ఈ…

















