మాహబూబ్ సుభని దర్గా నిర్మాణానికి చేయూత. చింత కుంట బాబు రెడ్డి.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామంలో వెలసిన మహబూబ్ సుభాని దర్గా పై కప్పు, గుమాజ్ నిర్మాణానికి చేయూతనీ ఇస్తున్నట్లు చింతకుంట బాబు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మహబూబ్ సుభాని యొక్క షూఫి యూజం కులమతాలకతీతంగా శాంతిని…