ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించిన సింగరాయకొండ పోలీసులు
మనన్యూస్,సింగరాయకొండ: బోనం శెట్టి నాగేంద్ర తండ్రి ఆదినారాయణ వయసు18 కులము బలిజ సరస్వతి పల్లి గ్రామము, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా సెల్ నంబర్ అను పిల్లవాడు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలలో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అవ్వటం వలన ఇంట్లో…
వేసవి అపరాల సాగుతో పంట మార్పిడి, వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 15:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేసే అలవాటు ఎక్కువగా ఉందని రబి సీజన్లో మొక్కజొన్న వేసిన తర్వాత మరల ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న వెయ్యటానికి 70…
గిరిజనులకు ఇష్టుడు గోపాలకృష్ణా రెడ్డి-డా.నివేదిత మోరె, మాజీ కౌన్సిలర్
Mana News:- Srikalahasti:- .అధ్బుతమైన పరిపాలనా దక్షతతో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించాలని నిత్యం పరితపించిన స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గిరిజనులకు ఇష్టుడని శ్రీకాళహస్తి పురపాలక సంఘం, 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె కొనియాడారు.అజాత శత్రువుగా, శ్రీకాళహస్తి…
డిఫరెంట్* ట్రైలర్ విడుదల, ఏప్రిల్ 18న థియేటర్స్ లో డిఫరెంట్ చిత్రం !!!
Mana News:- వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ లో జి. ఎన్.నాష్, అజీజ చీమరువ, ప్రట్టీ జో, సన, రోబర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం *డిఫరెంట్*. ఎన్.ఎస్.వి.డి శంకరరావు నిర్మాతగా డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వంలో…
వేసవి అపరాల సాగుతో పంట మార్పిడి,వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేసే అలవాటు ఎక్కువగా ఉందని రబి సీజన్లో మొక్కజొన్న వేసిన తర్వాత మరల ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న వెయ్యటానికి 70 నుండి 80 రోజుల వ్యవధి ఉంటుందని…
ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి…
మనన్యూస్:బార్బర్ షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మంజూరు చేయాలి…నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి…బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం…తిరుపతి, రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల కులదైవమైన…
కరుణాకర్ రెడ్డి అసత్యపు ప్రచారాలకు స్వస్తి పలుకు మూగజీవాల ఆహారంలోనూ కమిషన్లు తిన్న ఘనత వైసిపిదే రాష్ట్ర యాదవ కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ జి నరసింహ యాదవ్
మనన్యూస్,తిరుపతి:ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టపాలు చేసేందుకు మాజీ టీటీడీ చైర్మన్, భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తూ వ్యవహరిస్తున్నారని ఇకనైనా నీ వ్యవహార శైలి మానుకోవాలని లేని పక్షంలో భగవంతుడు తన నిఘానేత్రంతో తగిన గుణపాఠం నేర్పుతారని…
నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
మనన్యూస్,తిరుపతి:బిజెపి నాయకులు, మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి పరామర్శించారు. ఇటీవల బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి మాతృమూర్తి శారదమ్మ చెందిన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున శుభ స్వీకరణ…
ప్రమాదవస్తు మోటార్ సైకిల్ డివైడర్ గుద్దుకొని ఒక వ్యక్తి మృతి
మనన్యూస్,సింగరాయకొండ:తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో సింగరాయకొండ బైపాస్ ఎమర్జెన్సీ లాండింగ్ పోలేరమ్మ గుడి వద్ద ఒంగోలు వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ అతను ప్రమాదవస్తు రాత్రి డివైడర్ గుద్దుకొని తలకు రక్త గాయాలయి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్…
డా. బి. ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు ప్రధానం..
మనన్యూస్,సింగరాయకొండ:సాంత్వనాసేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలు కాను. ముఖ్యంగా బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలల వెట్టి చాకిరి నిర్మూలన, బాల కార్మికుల వ్యవస్థ ను బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన…

















