Author: mananews

దేశ రాజకీయాల్లో చంద్రబాబు ఒక లెజెండ్….ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలుమాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం…

మనన్యూస్,తిరుపతి:భారతదేశ రాజకీయాల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక లెజెండ్ అని ముత్యాల రెడ్డి పల్లి మాజీ సర్పంచ్ బోయనపాటి మమత చౌదరి కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను మాజీ సర్పంచ్ మమత చౌదరి…

నవధాన్యాలు నేలకు రక్షణ కవచం,,వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో, ఏప్రిల్, మే, నెలలో ఎండ వేడిమి తీవ్రంగా ఉండడం వలన నేలలో ఉన్న పోషకాలు వేడికి గాలికి ఆవిరి అయిపోవడమే కాకుండా సారవంతమైన మట్టి కూడా కొట్టుకుని పోతుందని వ్యవసాయ అధికారి తిరుపతిరావు అన్నారు.…

పిఠాపురంలో దళితులు సాంఘిక బహిష్కరణ,,వ్యవసాయ పనులకు పిలవరాదని, టిఫిన్లు, పాలు ఇవ్వరాదని పెత్తందార్లు నిర్ణయంవిచారణ చేపట్టిన ఆర్డీవో పోలీసులు

మనన్యూస్,పిఠాపురం:మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. దళితులను వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు పిలవరాదని, హోటల్స్ లో టిఫిన్, టీ, పాలు, కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందార్లు నిర్ణయించారు. అలాగే దళితులు అగ్రవర్ణాల నివసించే చోట చేపలు విక్రయించడం…

చంద్రబాబు ముందు చూపుతోనే యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు..రజనీకాంత్ నాయుడు ఆధ్వర్యంలో1000 మంది కి అన్నదానం

మనన్యూస్,తిరుపతి:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతోనే రాష్ట్రంలోనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75 వ జన్మదిన వేడుకలను తెలుగు…

శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

మనన్యూస్,తిరుమల:తిరుమలలో అఖిలాండడం వద్ద ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న…

34వ డివిజన్ లో చంద్రబాబు జన్మదిన వేడుకలు

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకలు ఏర్పాటు చేసి కట్ చేసి అక్కడ ఉన్న స్థానిక నేతలకు పార్టీ…

ప్రభుత్వం అనుకున్న సమయానికి డీఎస్సీని పూర్తి చేయకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో కలిసి ఉద్యమిస్తుందని హెచ్చరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,తాడేపల్లి:నెల్లూరు,తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ…………….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మెగా డీఎస్సీ పై ఏవో కుంటి సాకులు చెబుతూ.. జాప్యం…

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

మనన్యూస్,హైదరాబాద్:నెల్లూరు,75వ పుట్టినరోజు సందర్భంగా 75 కిలోల కేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులుచంద్ర దర్శనం పుస్తక ఆవిష్కరణహైదరాబాదులోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద…

పాస్ మనోవికాస కేంద్రంలో పండ్లు పంపిణీ

మనన్యూస్,తిరుపతి:తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 80 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం తిరుపతిలోని పాస్ మనోవికాస్ కేంద్రంలోని పిల్లలకు ఆల్పాహారంతో పాటు పండ్లను పంపిణీ చేశారు. తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్…

ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టు ఎంపిక

మనన్యూస్,సింగరాయకొండ:ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టును పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్ తెలిపారు.ఈ జట్టు 12 వ ఆంధ్ర రాష్ట్ర అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొనున్నట్లు ప్రకాశం…