పారిశుధ్య కార్మికులకు సానిటరీ వస్తువులు  పంపిణీ

మనన్యూస్,సింగరాయకొండ:గ్రామ పంచాయతీ నందు పనిచేయు పారిశుధ్య కార్మిక సిబ్బందికి తే: 15/04/2025 దిన  దుస్తులు , నిత్యావసర సరుకులు ,పాదరక్షకాలు ( చెప్పులు ) లను సర్పంచ్ ” తాటిపర్తి వనజ ” అద్యక్షతన గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో  పంపిణీ చేయటం జరిగింది.…

వక్ఫ్ సవరణ బిల్లుపై వ్యతిరేకంగా నెల్లూరులో ముస్లిం సోదరుల భారీ నిరసన ర్యాలీ.

మనన్యూస్,నెల్లూరు:వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించిన ముస్లిం సోదరులు.నెల్లూరులో ముస్లిం సోదరులు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లు ను పార్లమెంట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల…

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళ్లు

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ…

అంబేద్కర్ కి నివాళులు

మనన్యూస్,నెల్లూరు:అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్. బి ఆర్.అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరిస్తూ జనసేన పార్టీ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం అని…

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళ్లు

మనన్యూస్:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కావలి ముసునూరులో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి .భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా,కావలి…

నెల్లూరు రూరల్ శివారు కాలనీల అభివృద్ధికి కృషి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్, రామ్మూర్తి లేఔట్ మాస్టర్స్ కాలనీలో సోమవారం పర్యటించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్, యువనేత,…

అంబేద్కర్ జయంతి సందర్భంగా డా: బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు

మనన్యూస్,నెల్లూరు:రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా డా: బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.పై కార్యక్రమంలో మాజీ నగర మేయర్ నందిమండలం భాను శ్రీ,…

మద్రాసు బస్టాండ్ సెంటరులోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, అధికారులు, దళిత సంఘాల నాయకులు.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులు…

లక్కర్ దొడ్డి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం

మనన్యూస్,నర్వ:మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలోని లక్కర్ దొడ్డి గ్రామంలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మంగళవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బీసం చెన్నయ్య సాగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ లక్కడిదొడ్డి…

కంచుపాడు గ్రామంలో నాలుగు ఎకరాల మొక్క జొన్న పంట కళ్ల ముందేపంట దగ్ధం

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామానికి చెందిన అచ్చెన్న అనే రైతు కౌలుకేసుకున్న నాలుగు ఎకరాల్లో మొక్క జొన్న పంట వేశాడు.పంట పూర్తవటంతో కంకులను కుప్పలుపోసి పెట్టారు. పొలంవద్దకు వెళ్లగా పంట కళ్లముందే బూడిదవుతూ కనిపించింది.నిన్ను రాత్రి…

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!
జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ
అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది
వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!