హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Mana News :- ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తలు మధు సాగర్,అంజి రెడ్డి,యాది రెడ్డి,సురేందర్ రెడ్డి,ఆలయ సిబ్బంది వెంకటయ్య పాల్గొన్నారు.అర్చకులు శంకర్ ప్రసాద్,అంబప్రసాద్,చంద్రకాంత్ శర్మ,ముత్యాల శర్మ సంతోష్ కుమార్,శ్రవణ్ దంపతులకు పూజలు జరిపించి ఆశీర్వచనం అందజేశారు

విద్యుత్ అధికారులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమీక్ష

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 28: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని తన కార్యాలయంలో సోమవారం AP SPDCL మరియు AP TRANSCO అధికారులతో విద్యుత్ సంబంధితిత పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు.…

దివ్యాంగులను నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆసరా

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 28: నెల్లూరు జిల్లావ్యాప్తంగా వందలాదిమంది దివ్యాంగులను ఆదుకుంటున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. మరో 6 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించి ఆదుకున్నారు. సోమవారం నెల్లూరులోని ఆయన నివాసంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. నడవలేక అవస్థలు పడే…

గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి……. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్

మన న్యూస్,కందుకూరు,ఏప్రిల్ 28: :- గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి…

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గొల్లప్రోలు విలేఖరి డి.నారాయణ మూర్తి అందిస్తున్న ప్రత్యేక కథనం

Mana News :- ప్రపంచంలోని చాలా దేశాల్లో మే 1న బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 160 కి పైగా దేశాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ రోజున ఏకమవుతున్నాయి. దీనిని సాధారణంగా మే డే అని…

హలో బేబీ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న (శుక్రవారం) థియేటర్స్ లో విడుదల అయ్యింది, కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో…

పహల్గామ్ ఉగ్రదాడికి ఇస్లామిక్ మతోన్మాదమే కారణం.

Mana News :- మ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మానవపాడు బస్టాండ్ మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర BJYM మండల అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను…

ఇంటర్మీడియట్ విద్యలో మెరిసిన మట్టి గొంతుక….

గద్వాల జిల్లా మనన్యూస్ :- ప్రతినిధి ఏప్రిల్ 23 జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తప్పట్లమోర్సు గ్రామానికి చెందిన బొప్పల శ్రీనివాస్ కుమారుడు బొప్పల వినోద్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 979/1000 మార్కులు సాధించాడు, ఈ జాతిలో నుండి మొట్టమొదటగా పై…

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..

Mana News :- ‘దేవర’ లాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.…

ఎంతకు తెగించార్రా.. నమ్మితే ఇంత మోసం చేస్తారా!?

Mana News :- Virat Kohli VS Shreyas Iyer: ఆర్సీబీని దాని సొంతగడ్డపైనే ఓడించాక పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. మరి అది చూసిన విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా? దానికి గట్టిగానే ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏప్రిల్ 20న…

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!
జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ
అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది
వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!