గుజరాత్ vs కోల్కతా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
Mana News :- పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో (PBKS vs KKR) కేవలం 112 పరుగులను ఛేదించలేక బోల్తా పడి ఐపీఎల్ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఈ రోజు (ఏప్రిల్ 21)…
నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం కిరణ్
మన న్యూస్, తిరుపతి :– తిరుపతి బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.ఇటీవల నవీన్ మాతృమూర్తి అకాల మరణం చెందిన విషయం విధితమే.. కర్మ క్రియల కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో గురువారం…
హెచ్సియు విద్యార్థుల అక్రమ అరెస్టులు, దమనకాండ అప్రజాస్వామికం – ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్.
మన న్యూస్ , తిరుపతి:- స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు ఈరోజు ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం AISA జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం…
విశ్వవిజేతగా టీమిండియా.. వికెట్లతో దాండియా ఆడిన కోహ్లీ, రోహిత్!
Mana News :- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శన ఓటమెరుగని జట్టుగా టైటిల్ ముద్దాడింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. ఈ విజయంతో 2000 ఐసీసీ…
ఘనంగా ఉక్కు సత్యాగ్రహం సినిమా శతదినోత్సవ వేడుకలు
Mana News :- విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధనౌక గద్దరన్న ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. జనంస్టార్ సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర…
ఐసీసీ ఫైనల్స్.. సెంచరీ బాదిన ఏకైక భారత బ్యాటర్
Mana News :- ఇంటర్నెట్ డెస్క్: అంచనాలకు తగ్గట్టుగా ఈ సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) హోరాహోరీగా సాగుతోంది. కొన్ని జట్లు పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు ఏకంగా 14…
రోహిత్.. ఆ 25 పరుగులతో సంతోషమా?: సునీల్ గావస్కర్
Mana News, ఇంటర్నెట్ డెస్క్: భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్పై వస్తున్న విమర్శలను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కొట్టిపడేశాడు. జట్టు కెప్టెన్గా రోహిత్ దూకుడుగా ఆడుతుంటే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం భిన్నంగా ఉంటోందని గంభీర్ వ్యాఖ్యానించాడు.అయితే,…
త్వరలో భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్..
Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీలో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో జరిగింది. దీనిని వీక్షించడానికి బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా వెళ్ళారు.ఈ సందర్భంలో భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ పునఃప్రారంభం గురించి కూడా ప్రశ్నలు…
చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్: ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్, టీమిండియా టార్గెట్ 265
Mana News, Mana Sports :- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబయి వేదికగా జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు భారత్కు 265 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి…
నిన్నేమో రోహిత్ శర్మపై.. ఇప్పుడు కోహ్లీపై కూడా.. షామా మహ్మద్ కాంట్రవర్సీ కామెంట్స్!!
Mana News, Sports :- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసి కొత్త వివాదం లేవనెత్తిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలకు గురౌతుంది.సామాన్య క్రికెట్ అభిమానుల నుంచి రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు…

















