మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మండల యువత అధ్యక్షులు గజేంద్ర.
బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25. రిపోర్టర్ :కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల యువత అధ్యక్షులు మొగిలి గజేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.మండలంలో…