Author: CHITTOORMANANEWS

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మండల యువత అధ్యక్షులు గజేంద్ర.

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25. రిపోర్టర్ :కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల యువత అధ్యక్షులు మొగిలి గజేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.మండలంలో…

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర.

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యo మండలం తగ్గువారిపల్లి పంచాయతీకి చెందిన జిల్లా వైఎస్సార్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని…

వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నేతలు

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25 రిపోర్టర్ : కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లె గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాథాన్ వేలు తృతీయ కుమారుడు భూపతి&ఐసాక్ ,సౌమ్యపరిశుద్ధ వివాహ రిసెప్షన్ విందులో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన…

శ్రీ ఆరేటమ్మ గుడి కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న డా. సునీల్ కుమార్ .

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25 రిపోర్టర్ :కమల్ రెడ్డి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం రోల్లవారిపల్లి గ్రామంలో ప్రతిష్టించిన శ్రీఆరేటమ్మ దేవాలయ కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డా.సునీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవిరెడ్డి, హరిక్రిష్ణారెడ్డి,సతీష్…

రోళ్ళవారిపల్లె లో వైభవంగా ఆరేటమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన.

రిపోర్టర్ కమల్ రెడ్డి. బంగారు పాల్యం, మన ధ్యాస, జూన్ 24 బంగారు పాల్యం మండలం, రోళ్ళవారిపల్లె గ్రామం నందు ఆరేటమ్మ అమ్మవారి గుడిని నూతనంగా నిర్మించి గత మూడు రోజులగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 21వ…

పదవి విరమణ పొందిన విఆర్ఓ రామకృష్ణ కి ఘనంగా సన్మానం.

బంగారుపాళ్యం, మనధ్యాస,మే29 రిపోర్టర్ కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఈరోజు పదవి విరమణ చేస్తున్న విఆర్ఓ రామకృష్ణ ని కలసి సత్కరిస్తున్న రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,తగ్గువారి పల్లి స్థానిక ఎంపీటీసీహేమచంద్ర,చిత్తూరు జిల్లా ఎస్సీ…

తోతాపురి మామిడి రైతుల కష్టాలను తక్షణం పరిష్కరించండి.

చిత్తూరు,మనధ్యాస, మే25 రిపోర్టర్ కమల్ రెడ్డి 2026 సంవత్సరం మామిడి సీజన్ ప్రారంభమై మే నెల ముగుస్తున్న ఇంతవరకు చాలావరకు గుజ్జు పరిశ్రమలు ప్రారంభించలేదని మరియు ధరలు నిర్ణయించలేదని ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చిత్తూరు జిల్లా మామిడి…

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కోటూరు గ్రామంలో ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పూజా కార్యక్రమాలు.

చిత్తూరు ,మన ధ్యాస,మే 24 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కోటూరు గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం పెయింటింగ్ పనులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, పూజా…

చీకూరిపల్లెలో మహాభారత యజ్ఞంలో భాగంగాఎనిమిదవ రోజు అర్జున తపస్సు

మనధ్యాస, బంగారుపాల్యం,మే 8 రిపోర్టర్: కమల్ రెడ్డి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల పరిధిలోని చీకూరిపల్లి గ్రామం నందు గ్రామస్తులు మహాభారత యజ్ఞంలో భాగంగా అర్జున తపస్సు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్జున తపస్సులో భాగంగా పూజ కార్యక్రమాలు…

అకాల భారీ ఈదురు గాలులు, వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సి మునీశ్వర్ రెడ్డి. చిత్తూరు, మనధ్యాస, మే5 రిపోర్టర్:కమల్ సోమవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో కురిసిన అకాల భారీ వర్షాలు ,ఈదురు గాలులకు జిల్లాలోని అనేక మండలాల్లో మామిడి కాయలతో…