మండల స్థాయి లో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటి మండల స్థాయిలో మొదటి స్థానం తూపిరి వైష్ణవి 595 మార్కులు, ద్వితీయ స్థానం పి. రేవంత్ రెడ్డి…

వింజమూరు నారాయణ స్కూల్ విద్యార్థుల జయభేరి.!!

వింజమూరు మన న్యూస్ :- వింజమూరు నందలి నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అందరి ఉన్నత పాఠశాల లోని విద్యార్థులు బుధవారం వెలువడిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో విజయభేర్యం మ్రోగించారు పాఠశాల విద్యార్థులు ఎం దేవి చరణ్ మరియు వి…

ఉగ్ర దాడిపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఖండన

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 23:- జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  తీవ్రంగా ఖండించారు.  పర్యాటకులపై జరిగిన ఈ కిరాతక దాడిని ముష్కర మూకల పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.  దేశ…

ఏ బిడ్డల పాతిక సంవత్సరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారో ఆ బిడ్డల్లో ఒకరు ఈరోజు మనకు దూరం అవడం దురదృష్టకరం….. జనసేన నాయకుడు గునుకుల కిషోర్

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 23: రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించిన జనసేన పార్టీ కావలి క్రియాశీలక సభ్యుడు కోలా కమలేష్ సంస్మరణ సభ కు జనసేన జిల్లా నాయకులు చేసి నివాళులర్పించారు.మనతోపాటు మరెందరో జీవితాలను మార్చగల శక్తి పవన్ కళ్యాణ్ కి ఉంది…

పదో తరగతి పరీక్షా ఫలితాలలో గీతం విద్యార్థుల ప్రభంజనం

మన న్యూస్ సింగరాయకొండ:- బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో గీతం(జోన్స్) విద్యార్థులు మండల స్థాయి ర్యాంకుతో మరోసారి సత్తా చాటారు1)కె అమృత వర్షిని 591/6002) ఎస్.కె రిహానా 584/6003) డి శివ సాహితి. 583/600విద్యార్థులు మొదటి మూడు…

గ్రీన్ ఫీల్డ్ హైవే ని పరిశీలించిన ఎస్టి కమిషన్ చైర్మన్ శ్రీ డివిజి శంకర్రావు

మనను సాలూరు ఏప్రిల్23:-   పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో  పెద్దగడ్డ జలాశయం, గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారులు పరిశీలనకు వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ డి వి జి శంకర్రావు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు…

బుచ్చిరెడ్డిపాలెం లో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

 మన న్యూస్, కోవూరు, ఏప్రిల్ 23:- బుచ్చిరెడ్డి పాళెం పట్టణం బస్టాండ్ సెంటర్లో బుధవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  చలివేంద్ర ప్రారంభించారు. వేసవి సందర్భంగా ప్రజల దాహార్తి తీర్చేందుకై చలివేంద్ర ఏర్పాటు చేసిన బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతి…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు సంతోషంగా వున్నారు……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్,కోవూరు, ఏప్రిల్ 23: – ఎన్నికల్లో చేసిన ప్రతి హామి అమలు చేస్తాం.  – అతి త్వరలో విడవలూరులో మిని స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తాను.  – సమాజ సేవపై ఆసక్తి వున్న విద్యావంతులు సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయండి. …

విద్యార్దులు పర్యావరణ పరిరక్షణ కు పాటు పడాలి

గొల్లప్రోలు ఏప్రిల్ 23 మన న్యూస్:- మా బడి ఉద్యానవనంలో వికసించిన విద్యా కుసుమాలు 5thA చిన్నారులు, వీరంతా పర్యావరణాన్ని కాపాడాలంటూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా ఉండాలంటూ తరగతి ఉపాధ్యాయని చల్లా ఉమా రాజ మంగతాయారు 5 వ తరగతి విద్యార్థుల…

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ రద్దు కోరుతూ సింగరాయకొండ లో శాంతి ర్యాలీ

మన న్యూస్ సింగరాయకొండ :- వక్ఫ్ బోర్డు చట్ట సవరణను రద్దు చేయాలంటూ సింగరాయకొండలో ముస్లిం మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ కందుకూరు రోడ్డు వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న…

You Missed Mana News updates

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన
విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
తెలుగుదేశం నాయకుడు సోమవరపు సుబ్బారెడ్డి మృతితో ఒక ఆత్మియుని కోల్పోయాను-చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి
మద్యం పాలసీ విధానాలపై జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకు వచ్చిన విప్లవత్మాక మార్పులపై…… చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాల మీద ధ్వజమెత్తిన…..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి