ఈజీ టెక్నాలజీస్ సిసిటివి కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభం

గడ్డిఅన్నారం. మన న్యూస్ : ఎల్ బి నగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ లోని సాయి బాబా టెంపుల్ ప్రక్కన సాయి విజయ్ టవర్స్ 2వ ఫ్లోర్ లో రాఘవేందర్ వేముల నేతృత్వంలో ఈజీ టెక్నాలజీస్ సిసిటివి కార్పొరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం…

వీరశైవ లింగాయత్ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2025*

కర్మన్ ఘాట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా చంద్రా గార్డెన్స్ లో ఆవుటి శంకర్ లింగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా వీరశైవ లింగాయత్ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2025 ఘనంగా నిర్వహించారు.ఈ…

మణికంఠ గౌడ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో స్వచ్చంధంగా భారీగా చేరిన తిప్రాస్ పల్లె గ్రామ యువకులు

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:ఈ రోజు తెలంగాణ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు టీ టీ డి బోర్డ్ మెంబెర్ శ్రీ మహేందర్ రెడ్డి,తెలంగాణ పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఆర్ కే సాగర్ మరియు కుకట్ పల్లి ఏమెల్యే…

టైక్వాండో క్రీడాకారులకు ప్రమోషన్ బెల్ట్ టెస్ట్

మన న్యూస్,తిరుపతి : తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ లోని తైక్వాండో ట్రైనింగ్ సెంటర్ లో ఆదివారం క్రీడాకారులకు ప్రమోషన్ బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రమోషన్ బెల్ టెస్ట్ కు పరిశీలకులుగా విచ్చేసిన మాస్టర్ కె.గోపి నాయుడు పర్యవేక్షణలో జరిగింది. మొత్తం…

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సన్మానించిన టిడిపి నేతలు

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ను రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరాయుడు ఆదివారం శాలువతో ఘనంగా సత్కరించారు.…

పాలసముద్రంలో బీజేపీ మండల కార్యక్రమం – ప్రధాని మోదీ అభివృద్ధి పథం వివరించిన నాయకులు

పాలసముద్రం, మన న్యూస్, జూన్ 15:పాలసముద్రం మండల కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల కార్యశాల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు వేంకటేశులు రాపూరి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మండల ప్రధాన కార్యదర్శి విశ్వనాథం,…

శ్రీ స్వామివారి గుర్రపు వాహన సేవ ఘనంగా నిర్వహణ

మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14-06-2025 శనివారం రాత్రి 8 గంటలకు గుర్రపు వాహన సేవ వైభవంగా నిర్వహించబడింది. స్వామివారు శౌర్యాన్ని, పరాక్రమాన్ని సూచించే గుర్రపు వాహనంపై భక్తులకు…

ఖతర్ దోహాలో రక్తదానం చేసిన వనదుర్గాపురం పంచాయతీ ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!

పాలసముద్రం, మండలం న్యూస్ :ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఖతర్,దోహాలో శనివారం రక్తదానం చేసిన పాలసముద్రం మండలం,వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్ రక్తదానం చేసి మానవతా విలువలకు గౌరవం చాటారు. తన ఉదారత తో యువతను రక్తదానానికి…

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని సన్మానించిన బి కే ఎన్ మునివర్ధనాయుడు

ఎస్ఆర్ పురం, మన న్యూస్.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని బికేఎన్ మునివర్ధనాయుడు శాలవతో సన్మానించి సత్కరించారు.. శనివారం చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడుని ఎస్ఆర్ పురం మండలం టిడిపి సీనియర్ నాయకుడు…

సామాన్య భక్తుడిగా సంకటహర చతుర్ధి వ్రతంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జూన్-14 కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శనివారం కాణిపాకం ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన…