ఖతర్ దోహాలో రక్తదానం చేసిన వనదుర్గాపురం పంచాయతీ ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!

పాలసముద్రం, మండలం న్యూస్ :ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఖతర్,దోహాలో శనివారం రక్తదానం చేసిన పాలసముద్రం మండలం,వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్ రక్తదానం చేసి మానవతా విలువలకు గౌరవం చాటారు. తన ఉదారత తో యువతను రక్తదానానికి ప్రోత్సహిస్తూ మంచి సందేశం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అభివృద్ధి బాటలో ముందున్నారని. ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివి అన్ని ప్రజల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అభివృద్ధికి కృషి చేస్తున్నారని.2029లో జీడీ నెల్లూరు మళ్ళీ తెలుగు దేశం జెండా ఊపుతారని ఆయన విజయాన్ని ఆకాంక్షించారు.

Related Posts

రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌లుః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః– రాజ‌కీయ ల‌బ్ది కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాన‌వ‌త్వం లేకుండా వ్య‌వ‌హరిస్తున్నార‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఆరోపించారు. అల్ల‌రి మూక‌ల జేజేల కోసం త‌న కారు కింద ప‌డి కార్య‌క‌ర్త ప్రాణాలు పోతున్నా ప‌క్కకు లాగి ప‌డేసి సింగ‌య్య చావుకు…

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

గూడూరు, మన న్యూస్:- గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం గూడూరు నరశింగరావుపేట లోని బాలసదన్ నందు రోటేరియన్ ఎ. శ్రీనివాస ఆచారి వారి సతీమణి స్వర్గీయ శ్రీమతి దేవకి గారి జ్ఞాపకార్థం బాలసదన్ పిల్లల కి స్కూల్ బ్యాగ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: ఆలంపూర్ సీఐ రవి బాబుజిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,IPS ఆదేశాల మేరకు

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: ఆలంపూర్ సీఐ రవి బాబుజిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,IPS ఆదేశాల మేరకు

రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌లుః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌లుః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలి – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలి – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

పాలిచెర్ల, పాలిచెర్ల రాజుపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమము.

పాలిచెర్ల, పాలిచెర్ల రాజుపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమము.

శ్రీకాళహస్తి బీసీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ పరామర్శించిన అంజూరు తారక శ్రీనివాసులు

శ్రీకాళహస్తి బీసీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ పరామర్శించిన అంజూరు తారక శ్రీనివాసులు