వీరశైవ లింగాయత్ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2025*

కర్మన్ ఘాట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా చంద్రా గార్డెన్స్ లో ఆవుటి శంకర్ లింగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా వీరశైవ లింగాయత్ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2025 ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్, జే పీ ఎన్ సి ఇ చైర్మన్ కె ఎస్ రవి కుమార్,వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంగం అధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంగం గౌరవ అధ్యక్షుడు బి.ఈశ్వరయ్య హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.1500 మందికి పైగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వాహకులు ఆవుటి శంకర్ లింగం మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరుపుతూ పేద ప్రజలకు అనుగుణంగా ఉంటామని తెలిపారు. తక్కువ ఖర్చుతో వ్యాపార నిమిత్తం కాకుండా కేవలం ప్రజాసేవ నిమిత్తము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ..వధూవరులకు మంచి పరిచయ వేదికగా కొనసాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.వజ్రలింగం, పి శివుడు మల్లిఖార్జున్,చంద్ర శేఖర్,రిటైర్డ్ ఎస్ ఐvశివలింగం,డి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన…

మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి