డూరు శ్రీ సరస్వతి శిశు మందిరం స్కూల్ ను సందర్శించిన ఎన్నారైలు

గూడూరు, మన న్యూస్:- తిరుపతి జిల్లా గూడూరు సంయుక్త నగర్ లో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరం స్కూలును శుక్రవారం అమెరికాలో నివాసముంటున్న సన్నారెడ్డి నివ్య, సన్నారెడ్డి నిరీష, సన్నారెడ్డి నిష్యా సందర్శించారు. వారు విద్యార్థులతో కాసేపు గడిపారు. విద్యార్థులు…

విద్యార్థుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చిన ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్:- తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ని కార్యాలయం నందు కలిశారు కొన్ని విషయాలపై ఆయన కలెక్టర్ తో చర్చించారు. స్కూల్స్ మెర్జింగ్ వలన నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బందులో ఎదుర్కొంటున్నారని విద్యార్థుల తల్లి…

కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి-సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 27 :జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్…

ఇందిరమ్మ బిల్లులపై అనుమానాలు వద్దు,మంత్రి వాకిటి శ్రీహరి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు వస్తాయా రాదా అని అనుమానం వద్దని నా ఇల్లు అమ్మయినా మీకు బిల్లులు చెల్లిస్తానని క్రీడలు యువజన మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి…

పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు సింగరాయకొండ కు చెందిన నక్కన వెంకట సుబ్బారెడ్డి (వెటర్నరీ అసిస్టెంట్) తన ప్రతి పుట్టినరోజు సందర్బంగా పాఠశాల విద్యార్థులకు 5000₹ విలువైన…

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ-ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం, వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- కరకగూడెం : పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.గురువారం ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్…

భర్తను మోసం చేసి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య – 8 మంది అరెస్టురెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హత్య కేసు కొద్ది రోజుల్లో ఛేదనగద్వాల పోలీసులు అద్భుత అన్వేషణతో నిందితుల అరెస్ట్

గద్వాల, జూన్ 26 (మన న్యూస్):– తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన దారుణ ఘటన Jogulamba గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మర్డర్ మిస్టరీని కొద్ది రోజుల వ్యవధిలోనే ఛేదించి, మొత్తం 8…

మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి – సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు

మన న్యూస్ సాలూరు జూన్ 26 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ,సాలూరు పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ అప్పలనాయుడు. సాలూరు జూనియర్ సివిల్ జడ్జీకోర్టు అధికారి హర్షవర్ధన్. వారితో కలిసి…

మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి, గూడూరు పట్టణంలో అవగాహన ర్యాలీ

గూడూరు, మన న్యూస్ :- భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం అని, మంచి భవిష్యత్తు కొరకు ప్రజలు, విద్యార్థులు, యువత యాంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఊహశ్రీ…

గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలపరిదిలోని గోలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ముంబాయి కు చెందిన వ్యాపారవేత్త వెంకటేష్ పూజారి గ్రామాల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందడం కోసం ప్రభుత్వ పాఠశాలకు 20వేల రూపాయల విలువగల స్మార్ట్…

You Missed Mana News updates

ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వచ్చ భారత్ – మొక్కలు నాటిన…..శ్రీరామగిరి శ్రీధర్
సోమరాజుపల్లిలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం
విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం
కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.