మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మొహరం ఉత్సవాలను ప్రజలంతా కలిసిమెలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉట్కూర్ ఎస్సై రమేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉట్కూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పీర్ల ఉత్సవ కమిటీ పెద్దలతో శాంతి సమావేశం…

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

తూర్కయంజాల్. మన న్యూస్ :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తూర్కయంజాల్ మున్సిపాలిటీలో నాగార్జున సాగర్ ప్రధాన రహదారికి ఆనుకోని తేజస్విని,సుకన్య నేతృత్వంలో చిత్రక ఫ్యాబ్రిక్స్ అండ్ బౌటిక్యూ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ వ్యాపారం లో రాణించి…

కార్మిక హక్కులు కోసమే సమ్మె

మన న్యూస్ పాచిపెంట, జూన్ 27:- కార్మిక హక్కుల కోసం మనమంతా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఎన్ వై నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు నాశనం చేసే విధంగా నిర్ణయాలు చేస్తుందని,అలాంటి నిర్ణయాలపై…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మన న్యూస్ సాలూరు జూన్ 27:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ని, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకముగా, పంచ వృత్తుల విశ్వబ్రాహ్మణb సంఘం అధ్యక్షులు చెరుకూ ఈశ్వరరావు, అధ్యక్షులు బి…

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః- మ‌హిళ‌లు సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. మ‌హిళా సాధికారిత కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృషి చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. శుక్ర‌వారం ఉద‌యం సిఎల్ టి సెంట‌ర్…

ఆటోనగర్ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు – ఎస్కే చాంద్ బాషా

గూడూరు. మన న్యూస్ :- పట్టణంలో ఆటోనగర్ ఏర్పడినప్పటి నుంచి దాన్ని అభివృద్ధి కొరకు పట్టుదలతో కృషి చేయడం జరిగిందని, నేడు ఆటోనగర్ అభివృద్ధి కి బాటలు వేయడం సంతోషకరమని, ఆటోనగర్ యూనియన్ సభ్యులు ఎస్కే చాంద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం…

లయన్స్ క్లబ్ గూడూరు టౌన్ నూతన కార్యవర్గం ఎన్నిక

గూడూరు , మన న్యూస్:- గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమిటీ హాల్ నందు లయన్స్ టౌన్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడుగా మోడీబోయిన శీను యాదవ్ , సెక్రెటరీ వెడ్చర్ల వెంకయ్య , ట్రెజరర్ పసుపులేటి ప్రసాద్…

ఆటో నగర్ కు రిజిస్ట్రేషన్ లు

గూడూరు,మన న్యూస్ :- నెల్లూరు నుండి డిప్యూటీ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి గూడూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి మొట్టమొదటిసారిగా వచ్చి ఆటోనగర్ ప్లాట్స్ ఐదుగురు సభ్యులకి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మేనేజింగ్…

డూరు శ్రీ సరస్వతి శిశు మందిరం స్కూల్ ను సందర్శించిన ఎన్నారైలు

గూడూరు, మన న్యూస్:- తిరుపతి జిల్లా గూడూరు సంయుక్త నగర్ లో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరం స్కూలును శుక్రవారం అమెరికాలో నివాసముంటున్న సన్నారెడ్డి నివ్య, సన్నారెడ్డి నిరీష, సన్నారెడ్డి నిష్యా సందర్శించారు. వారు విద్యార్థులతో కాసేపు గడిపారు. విద్యార్థులు…

విద్యార్థుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చిన ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్:- తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ని కార్యాలయం నందు కలిశారు కొన్ని విషయాలపై ఆయన కలెక్టర్ తో చర్చించారు. స్కూల్స్ మెర్జింగ్ వలన నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బందులో ఎదుర్కొంటున్నారని విద్యార్థుల తల్లి…

You Missed Mana News updates

విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం
కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు