మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి, గూడూరు పట్టణంలో అవగాహన ర్యాలీ

గూడూరు, మన న్యూస్ :- భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం అని, మంచి భవిష్యత్తు కొరకు ప్రజలు, విద్యార్థులు, యువత యాంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఊహశ్రీ , గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు తదితరులు పేర్కొన్నారు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎక్సైజ్ మరియు పోలీసు శాఖ అధికారులు, విద్యార్థులతో కలసి నిర్వహించిన అవగాహన ర్యాలీలో వారు పాల్గొన్నారు.డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు.విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐ లు, ఎస్సైలు , ఎక్సైజ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి అంటూ ర్యాలీ నిర్వహించినకలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ నారాయణ ,

మనన్యూస్ కలిగిరి : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి లోని మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ,కలిగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ వెంకటనారాయణ . ఎస్సై ఉమశంకర్, మరియు, కొండాపురం, జలదంకి,మండలాల ఎస్సై లతో కలిసి అవగాహన…

భర్తను మోసం చేసి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య – 8 మంది అరెస్టురెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హత్య కేసు కొద్ది రోజుల్లో ఛేదనగద్వాల పోలీసులు అద్భుత అన్వేషణతో నిందితుల అరెస్ట్

గద్వాల, జూన్ 26 (మన న్యూస్):– తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన దారుణ ఘటన Jogulamba గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మర్డర్ మిస్టరీని కొద్ది రోజుల వ్యవధిలోనే ఛేదించి, మొత్తం 8…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ-ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ-ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి అంటూ ర్యాలీ నిర్వహించినకలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ నారాయణ ,

మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి అంటూ ర్యాలీ నిర్వహించినకలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ నారాయణ ,

జాతీయ కబడ్డీ జట్టు స్థానం సంపాదించిన గద్వాల బాలిక

జాతీయ కబడ్డీ జట్టు స్థానం సంపాదించిన గద్వాల బాలిక

భర్తను మోసం చేసి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య – 8 మంది అరెస్టురెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హత్య కేసు కొద్ది రోజుల్లో ఛేదనగద్వాల పోలీసులు అద్భుత అన్వేషణతో నిందితుల అరెస్ట్

భర్తను మోసం చేసి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య – 8 మంది అరెస్టురెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హత్య కేసు కొద్ది రోజుల్లో ఛేదనగద్వాల పోలీసులు అద్భుత అన్వేషణతో నిందితుల అరెస్ట్