గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలపరిదిలోని గోలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ముంబాయి కు చెందిన వ్యాపారవేత్త వెంకటేష్ పూజారి గ్రామాల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందడం కోసం ప్రభుత్వ పాఠశాలకు 20వేల రూపాయల విలువగల స్మార్ట్ టీవీ ని గురువారం రోజు విరాళంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధి జరుగుతుందని బడి ఈడు వయసుగల విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తెలుపుతూ,ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చిన పూజారి వెంకటేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందించారు.అనంతరం మధ్యాహ్న భోజన తనిఖీ చేశారు.ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పేద విద్యార్థుల కోసం స్మార్ట్ టి.వి ఇచ్చిన వెంకటేష్ పూజారి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకాంత్, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

తుర్కయంజాల్, మన న్యూస్:– ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ శివ సాయి నగర్ కాలనీలో భక్తి శ్రద్ధలతో మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొత్త కురుమ మంగమ్మ – శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు తమ…

మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

హయత్ నగర్. మన న్యూస్ :- హయత్ నగర్ లోని పాత రోడ్ అనుమగల్ శ్రీ సాయి కాలని అపోలో ఫార్మసీ ప్రక్కన భానుచందర్ నేతృత్వం లో నూతనంగా ఏర్పాటు చేసినా మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ-ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ-ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి అంటూ ర్యాలీ నిర్వహించినకలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ నారాయణ ,

మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి అంటూ ర్యాలీ నిర్వహించినకలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ నారాయణ ,

జాతీయ కబడ్డీ జట్టు స్థానం సంపాదించిన గద్వాల బాలిక

జాతీయ కబడ్డీ జట్టు స్థానం సంపాదించిన గద్వాల బాలిక

భర్తను మోసం చేసి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య – 8 మంది అరెస్టురెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హత్య కేసు కొద్ది రోజుల్లో ఛేదనగద్వాల పోలీసులు అద్భుత అన్వేషణతో నిందితుల అరెస్ట్

భర్తను మోసం చేసి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య – 8 మంది అరెస్టురెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హత్య కేసు కొద్ది రోజుల్లో ఛేదనగద్వాల పోలీసులు అద్భుత అన్వేషణతో నిందితుల అరెస్ట్